Tag: shivasakthienterprises

మార్కాపురంలో దారుణం.. యువకుడిని హత్య చేసి బోరు బావిలో పడేసిన ఘటన

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం ఇందిరమ్మ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడని ఆగ్రహంతో ఓ యువకుడిని తల్లిదండ్రులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.దిగుడు ...

Read moreDetails

ఏసీబీ వలలో మహిళా ఎస్సై, కానిస్టేబుల్.. లంచం కేసులో అరెస్ట్

హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హత్యాయత్నం కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా మహిళా ...

Read moreDetails

భీమవరంలో విషవాయు ప్రమాదం.. తండ్రి మృతి, ఇద్దరికి తీవ్ర అస్వస్థత

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెండో పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉండి రోడ్డులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన డ్రెయిన్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చి ఒకరు ...

Read moreDetails

‘నీలీ’ టాస్క్‌ఫోర్స్‌తో హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ చర్యలు

అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ “నీలీ” అనే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ద్వారా భారీ వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ గుర్తింపు ...

Read moreDetails

మెలోనీకి ‘మెలోడీ టోఫీలు’ గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ.

భారత్, ఇటలీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని జార్జియా మెలోనీతో విస్తృత ...

Read moreDetails

కరేబియన్‌లో అమెరికా యుద్ధ కదలికలు.. క్యూబాపై ఉద్రిక్తతలు

అమెరికా–క్యూబా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కరేబియన్ సముద్రంలో అమెరికా తన అత్యాధునిక USS నిమిట్జ్ విమాన వాహక నౌకను మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ...

Read moreDetails

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు భారత్ గట్టి సమాధానం

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. సాయుధ ఘర్షణల్లో పౌరుల రక్షణపై జరిగిన చర్చలో పాక్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా, భారత ...

Read moreDetails

బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఎయిరిండియా విమానానికి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి వచ్చిన విమానం రన్‌వేను తాకుతూ దాని తోక భాగం నేలను తాకిన ఘటన ...

Read moreDetails

తమిళనాడు క్యాబినెట్ విస్తరణలో ప్రమాణస్వీకార వివాదం

తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ విస్తరణ కార్యక్రమం వివాదానికి దారితీసింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్ కుమార్, తన ప్రమాణాన్ని ముగించిన ...

Read moreDetails

కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అనధికారిక రాజకీయ ప్రచారంగా ప్రారంభమైన ఈ వేదికకు ప్రారంభంలోనే భారీ ...

Read moreDetails

ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపు

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ...

Read moreDetails

హైదరాబాద్‌ లులు మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న లులు మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల సోషల్‌ మీడియాలో ‘మిక్చర్‌లో బల్లి’ అంటూ వైరల్‌ అయిన ...

Read moreDetails

దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేసిన వ్యాపారులు

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండరు ధర ప్రకారం పసుపు కొనుగోలు చేయాలని ...

Read moreDetails

కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కృష్ణానదిలో మత్స్యకారుల భారీ బోట్ల ర్యాలీ

విజయవాడలో కృష్ణానదిపై మత్స్యకారులు భారీ స్థాయిలో బోట్ల ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గంగపుత్రులు తమ బోట్లతో ప్రత్యేక ప్రదర్శన ...

Read moreDetails

ఏపీ మత్స్యకారులకు రూ.262 కోట్ల ఆర్థిక సాయం

నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “తీరం మనదే.. బోటు మనదే.. ...

Read moreDetails

ఫెరారీ, ఆడిని దాటేసిన భారతీయ బైక్ బ్రాండ్‌..

భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన ఆటోమోటివ్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ ...

Read moreDetails

బడ్జెట్ SUV సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ కొత్త ఆఫర్‌

టాటా నెక్సాన్‌ కార్లు 10 లక్షల విక్రయాల మైలురాయిని దాటిన సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ‘ప్యూర్‌+ పీఎస్‌’ పేరుతో ...

Read moreDetails

ప్రైవేటు పెట్టుబడుల్లో భారీ జంప్.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయాలు

దేశంలో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 2025 సెప్టెంబర్ నాటికి భారీగా పెరిగాయి. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ప్రకారం, ఈ పెట్టుబడులు 67% పెరిగి రూ.7.7 ...

Read moreDetails

ఎయిరిండియాలో క్రమశిక్షణ చర్యలు.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు

నైతికత, సంస్థ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో గత మూడేళ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ఎయిరిండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఉద్యోగులు ...

Read moreDetails

స్థిరాస్తి రంగంలో డిజిటల్ విప్లవం.. టెక్నాలజీతో రూపాంతరం

భారత స్థిరాస్తి రంగం వేగంగా డిజిటల్, డేటా ఆధారిత సాంకేతికతలను అందిపుచ్చుకుంటోందని ఫిక్కీ–కేపీఎంజీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు, కఠినమైన నియంత్రణ నిబంధనలే ఈ ...

Read moreDetails

బ్యాటరీ టెక్నాలజీలో స్వయం సమృద్ధి లక్ష్యం..

విద్యుత్‌ వాహనాలు (EV), బ్యాటరీ సాంకేతికత రంగాల్లో భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చే దిశగా టాటా గ్రూప్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లు భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఈ రెండు ...

Read moreDetails

ఫిలాసఫీ చదివితే కెరీర్ ఎలా ఉంటుంది?

డిగ్రీ పూర్తయ్యాక ఉన్నత విద్య ఎంపికలో విద్యార్థులు ఎంఏ ఫిలాసఫీ వంటి సంప్రదాయ కోర్సులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేరుగా ఉద్యోగాలు లభించవన్న భావనతో ఈ కోర్సుపై ...

Read moreDetails

ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడం ...

Read moreDetails

పిఠాపురం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వర్మను తప్పించిన టీడీపీ అధిష్ఠానం

పిఠాపురం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అంతర్గత విభేదాల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం ...

Read moreDetails

కెమెరా లవర్స్ కోసం వివో కొత్త ఫోన్లు.. X300 Ultra, X300 FE లాంచ్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో విడుదల చేసింది. వివో X300 సిరీస్‌లో భాగంగా Vivo X300 ...

Read moreDetails

ఇంటర్ తర్వాత నేరుగా పీజీ.. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ

ఇంటర్మీడియట్ తర్వాత నేరుగా యూజీతో పాటు పీజీ చదివే అవకాశాన్ని దేశంలోని పలు ప్రముఖ విద్యాసంస్థలు కల్పిస్తున్నాయి. ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రత్యేక విద్యాసంస్థలు ...

Read moreDetails

తృణమూల్‌లో ఫిరాయింపుల కలకలం..

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని తొలగించేందుకు, ...

Read moreDetails

కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి.. మెట్రో విస్తరణపై వినతి

హైదరాబాద్ నగర అభివృద్ధి, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ మరియు భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్ విస్తరణ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ...

Read moreDetails

తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీ..

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం ...

Read moreDetails

నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 అమలు

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌-యూజీ 2026 పరీక్షకు దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 3న జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష నేపథ్యంలో ...

Read moreDetails

ప్రీమియం యూజర్లకు ముందుగా అందుబాటులోకి ‘Ask YouTube’

వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం YouTube వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు ‘Ask YouTube’ అనే కొత్త ఏఐ ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు సాధారణ ...

Read moreDetails

వేసవిలో నీరు, పోషకాలు – పిల్లల ఆరోగ్యానికి కీలకం

వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆటల్లో మునిగిపోయే పిల్లలు ఎండ ప్రభావాన్ని పట్టించుకోకుండా ఎక్కువసేపు ...

Read moreDetails

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపుకు మరో అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును అధికారులు మే 4వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా నిర్ణయించిన గడువులో ఫీజు ...

Read moreDetails

సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ గొప్ప ప్రయాణం గుర్తుచేసిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక జాతి ఆవేశంతో ఎగరేసిన జెండా 25 ఏళ్ల విజయవంతమైన ...

Read moreDetails

ఏపీలో ఇంధన కొరత ‘నో స్టాక్’ బోర్డులతో వాహనదారుల ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత సమస్య రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా సరిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం జిల్లా ...

Read moreDetails

మే తొలి వారంలో ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. SSC బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు పూర్తి చేస్తోంది. మూల్యాంకనం పూర్తయిన ...

Read moreDetails

మెటా కొత్త AI టూల్ సంచలనం – మౌస్, కీబోర్డ్ యాక్టివిటీ ట్రాకింగ్

సోషల్ మీడియా దిగ్గజం మెటా కొత్తగా అభివృద్ధి చేసిన AI టూల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ టూల్ ద్వారా ఉద్యోగుల మౌస్ కదలికలు, కీబోర్డ్ ఇన్‌పుట్స్, ...

Read moreDetails

ChatGPT Images 2.0 విడుదల – మరింత శక్తివంతమైన ఏఐ ఇమేజ్ జనరేషన్

ఓపెన్‌ఏఐ తన కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్ ChatGPT Images 2.0 ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో ChatGPT, Codex వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మరింత మెరుగైన, ...

Read moreDetails

క్రెడిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి – వినియోగదారులు అప్రమత్తం

డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డు మోసాలు కూడా అధికమవుతున్నాయి. ముఖ్యంగా మొదటిసారి కార్డు వినియోగించే వారు ఇలాంటి మోసాలకు గురైనప్పుడు ఎలా స్పందించాలో ...

Read moreDetails

యెజ్డీ స్క్రాంబ్లర్‌ 350, బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 విడుదల

ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ తన వృద్ధి వ్యూహంలో భాగంగా స్క్రాంబ్లర్ సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో యెజ్డీ స్క్రాంబ్లర్ 350 ...

Read moreDetails

దక్షిణాఫ్రికాతో సిరీస్ చేజార్చుకున్న భారత్

టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ భారత మహిళల క్రికెట్ జట్టులోని లోపాలు బయటపడటం తమకు మంచిదేనని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల ...

Read moreDetails

థామస్ కప్‌పై భారత్‌ కన్ను – రెండోసారి చరిత్ర సృష్టించాలన్న లక్ష్యం

ప్రతిష్ఠాత్మక BWF థామస్ & ఉబెర్ కప్ ఫైనల్స్‌లో భారత జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు మరోసారి ...

Read moreDetails

ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌ టికెట్‌ ధర షాక్‌! ఒక్కటి రూ.21 కోట్లు

ఫిఫా వరల్డ్ కప్‌ 2026 కోసం ఫుట్‌బాల్‌ అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయికి చేరింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనున్న ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 50 ...

Read moreDetails
Page 2 of 6 1 2 3 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News