Tag: shivasakthinews

యుద్ధ ప్రభావం… అమెరికాలోనూ ధరల పెరుగుదల

ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతోంది. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ ప్రకారం, అమెరికాలో కూడా ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (26-03-2026)

బంగారం (గోల్డ్) మరియు వెండి (సిల్వర్) భారతీయుల జీవనశైలిలో ముఖ్యమైన స్థానం కలిగిన విలువైన లోహాలు. ఇవి కేవలం ఆభరణాలకే కాకుండా పెట్టుబడి పరంగా కూడా ఎంతో ...

Read moreDetails

విజయవాడకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి: నెలాఖరుకు బైపాస్ సిద్ధం!

విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే బైపాస్‌ ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. కోల్‌కతా–చెన్నై నేషనల్ హైవే-16పై ప్రయాణించే వాహనాలు ఇకపై నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం ...

Read moreDetails

మార్కాపురం  బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని ప్రమాదానికి ...

Read moreDetails

విజయవాడలో ఉగ్రవాదంపై ఐబీ ప్రత్యేక దృష్టి..ఇద్దరి అరెస్ట్ తర్వాత నిఘా మరింత పెరిగిందా ?

విజయవాడ పోలీసులు ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్పడ్డట్లు గుర్తించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో చంచల్‌గూడ ప్రాంతం నుండి సైదా బేగం (35)ను, బళ్లారి నుంచి అబ్దుల్‌ సలామ్ ...

Read moreDetails

తాడేపల్లిలో మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ...

Read moreDetails

మంగళగిరిలో పునర్నిర్మించిన శ్రీ రామాలయం ప్రారంభోత్సవం

మంగళగిరి నియోజకవర్గంలోని కుప్పారావు కాలనీలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ రామాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని మరోసారి భక్తులకోసం అందుబాటులోకి వచ్చింది. ఆలయం శిథిలావస్థకు చేరుకున్నప్పటి ...

Read moreDetails

సీఎం చంద్రబాబు పర్యాటక అభివృద్ధి పై సమీక్ష

సీఎం చంద్రబాబు నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, టూరిజం అధికారులు పాల్గొన్నారు. 2029 నాటికి 50,000 హోటల్ ...

Read moreDetails

మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో మూడో బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్!!

తమిళ హీరో సూరి, ‘మైత్రీ చిత్రంవిడుతలై’ మరియు ‘మామన్‌’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ...

Read moreDetails

‘పెద్ది’మూవీ షూటింగ్‌లో షాక్: రామ్ చరణ్ చిన్న గాయంతో విశ్రాంతి!!

హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బుచ్చిబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘పెద్ది’ (Peddi) షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది. ఏప్రిల్ 30 విడుదల లక్ష్యంగా ప్లానింగ్ ...

Read moreDetails

మహేశ్ బాబు ‘వారణాసి’ సినిమా సెట్ వీడియో హల్‌చల్

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా సెట్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కథ కాశీ నగరాన్ని నేపధ్యంగా తీసుకుంటున్నందున, ...

Read moreDetails

‘‘మన ఊరి పాటలు, మన మూలాల గౌరవం’’ – కోసింది కొయగూర స్పెషల్!!

ప్రసిద్ధ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథను, ఆమె పేరుతోనే, తెరపైకి తీసుకురావడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందున్నది. ఈ సినిమాలో ...

Read moreDetails

కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి… భారీ అగ్ని ప్రమాదం

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఒక ...

Read moreDetails

శత్రువులు పశ్చాత్తాపపడేవరకూ పోరాటం కొనసాగుతుంది: ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ముగింపు దిశగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, ఇరాన్ వైఖరి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. శత్రువులు తమ చర్యలపై పశ్చాత్తాపపడేవరకు ...

Read moreDetails

రూ.3.3 లక్షల కోట్ల దిశగా భారత మీడియా-వినోద రంగం

భారత మీడియా-వినోద రంగం ప్రస్తుతం డిజిటల్ మార్పులతో వేగంగా ఎదుగుతోంది. మొబైల్ వినియోగం పెరగడం, ఇంటర్నెట్ అందుబాటు విస్తరించడం, ఓటీటీ ప్లాట్‌ఫాంలకు పెరుగుతున్న ఆదరణ ఈ రంగాన్ని ...

Read moreDetails

యుద్ధం ప్రభావం… ఇంధన రంగంలో తీవ్ర మార్పులు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చమురు ధరలు కీలకంగా మారాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు ...

Read moreDetails

హైదరాబాద్ అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన!!

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను అందరి సహకారంతో అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి, మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వం ...

Read moreDetails

సోరా వీడియో యాప్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌ఏఐ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించిన టెక్స్ట్‌-టు-వీడియో యాప్ ‘సోరా’ను ఓపెన్‌ఏఐ మూసివేస్తున్నట్లు ప్రకటించడం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్ ఆధారంగా నాణ్యమైన ...

Read moreDetails

ఉత్తరాది సీట్ల పెంపు..దక్షిణాది అవసరం తగ్గుతుందా?

దేశంలో ఎంపీ సీట్లను 50 శాతం పెంచే ప్రణాళిక దక్షిణ భారత రాష్ట్రాలపై అన్యాయం కలిగించవచ్చని, ఈ పెంపుతో ఉత్తరాది నాలుగు రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ఆధిపత్యం ...

Read moreDetails

జీడీ నష్టానికి గిరిజన రైతుల ఆందోళన

మంచు తెగులు మరియు అకాల వర్షాల కారణంగా జీడీ తోటలు పూర్తిగా నష్టం పొందగా, ప్రభుత్వ సహాయం అందకపోతే పరిస్థితి మరింత కష్టతరం అవుతుందని దేవరాపల్లి మండలం ...

Read moreDetails

ధురంధర్ 2 ప్రభావం: పాకిస్తాన్‌లో భయం, కరాచీ రోడ్లపై వెతుకులాట ప్రారంభించారు

పాకిస్తాన్‌లో ధురంధర్ 2 సినిమా రిలీజ్ తర్వాత కొంచెం భయం, కొంచెం ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. కథనం ప్రకారం, కరాచీ నగరంలోని ల్యారీ ప్రాంతంలో పోలీసులు రోడ్లపై ...

Read moreDetails

“రివ్యూ చేసి ఉంటే ఇవి ఉండేవి కావు…” – మంత్రిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ నేరుగా ప్రశ్నించారు. గతంలోనే ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించినప్పటికీ, ...

Read moreDetails

2 లక్షల పెన్షన్లే సరిపోతాయా? – భట్టి ప్రకటనపై బీఆర్ఎస్ ప్రశ్నలు

ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ...

Read moreDetails

హైదరాబాద్ TGPAలో బంకుల వద్ద భారీ క్యూలు

హైదరాబాద్‌లోని TGPA ప్రాంతంలో పెట్రోల్ కొరత వస్తుందన్న వార్తలతో వాహనదారులు ఒక్కసారిగా బంకులవైపు పరుగులు తీశారు. దీంతో పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ...

Read moreDetails

కరోల్ బాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో బస్సు తలకిందులు

ఢిల్లీ నగరంలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఉన్న జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో అర్థరాత్రి తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నియంత్రణ కోల్పోయిన ఓ బస్సు ఒక్కసారిగా తలకిందులైపోయింది. ...

Read moreDetails

మిలిటరీ పవర్‌తో సందేశం ఇచ్చిన ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్న వేళ, ఇరాన్ తన సైనిక శక్తిని బహిరంగంగా ప్రదర్శించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారి తీస్తోంది. ముఖ్యంగా అమెరికా మాజీ ...

Read moreDetails

జేడీయూ అధినేతగా నీతీశ్‌ ఏకగ్రీవ ఎన్నిక

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఈ నిర్ణయం ...

Read moreDetails

కేరళ ఎన్నికలపై ఇరాన్ యుద్ధ ప్రభావం

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కేవలం చమురు ధరలపైనే కాకుండా దేశీయ రాజకీయాలపైనా ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏప్రిల్ 9న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఈ ...

Read moreDetails

యుద్ధ ఉద్రిక్తతల మధ్య సురక్షితంగా హర్మూజ్‌ దాటిన భారత గ్యాస్‌ నౌకలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నడుమ భారతదేశానికి కీలకమైన ఎల్పీజీ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇరాన్‌ సరిహద్దులోని హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటిన ...

Read moreDetails

ప్రజల ముంగిటకే పాలన: 85వ రోజుకు చేరిన మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’.

మంగళగిరిలో నిర్వహించిన ప్రజాదర్బార్ 85వ రోజు కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందనను పొందింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ...

Read moreDetails

జల్ జీవన్ మిషన్ 2.0: ‘వికసిత్ భారత్’ దిశగా కీలక అడుగు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ రెండో దశకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా, ...

Read moreDetails

రేపాక గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ మల్లేశం అరెస్ట్ కలకలం

మానకొండూరు నియోజకవర్గానికి చెందిన రేపాక గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ కాత మల్లేశం అరెస్ట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “నీకు దండం పెడతా” అంటూ చేసిన వ్యాఖ్యలు, అలాగే ...

Read moreDetails

పలుచోట్ల “నో పెట్రోల్” బోర్డులు.. వాహనదారులకు కష్టాలు

నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత పరిస్థితి రోజు రోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా ఉప్పల్, మల్లాపూర్, ఘట్‌కేసర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు “నో ...

Read moreDetails

సిలిండర్ కోసం క్యూల్లో నిలబడ్డ జనాలు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో, అలాగే కోరుట్ల నియోజకవర్గంలో ...

Read moreDetails

విజయవాడలో పూర్ణ జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు.

సీనియర్ జర్నలిస్ట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు (పూర్ణ) గారి అకాల మరణం రాష్ట్రంలో విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ...

Read moreDetails

కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం : అమరావతికి కనెక్టివిటీ

మంత్రి నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ఉండవల్లి వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ఈ బ్రిడ్జి ప్రజారాజధాని ...

Read moreDetails

భవిష్యత్తులో గ్లోబల్ రేర్ ఎర్త్ మినరల్స్ హబ్!

విశాఖపట్నం ముఖచిత్రం మారబోతోంది. సముద్రతీర నగరం కొత్త పారిశ్రామిక, వాణిజ్య, మరియు సాంకేతిక అభివృద్ధి మార్గంలో పరుగులు తీస్తోంది. మంగళగిరి రామాయపట్ని ప్రాంతంలో ప్రారంభమైన AM/NS ఇండియా ...

Read moreDetails

World Tuberculosis Day : Time to End TB

క్షయ వ్యాధి (TB) కేవలం సంఖ్యలకు సంబంధించినది కాదు. దీని వెనుక ఎన్నో కుటుంబాలు, స్నేహితులు మరియు సమాజం రోజురోజుకు పోరాటం చేస్తున్నారు. TB కారణంగా బాధపడే ...

Read moreDetails

ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రారంభోత్సవం

విశాఖపట్నం నగరంలో పారిశ్రామిక రంగానికి కొత్త మైలురాయి నెలకొల్పింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య ...

Read moreDetails

వైజాగ్ నగరానికి దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ ప్రారంభం

విశాఖపట్నం నగరానికి ఒక కొత్త కల నిజమైంది. దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ శాస్త్రోక్త పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభించబడింది. ఈ మాల్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా ...

Read moreDetails

నెల్లూరు హైవేపై బయటపడ్డ సామాజిక వికృత రూపం: ప్రాణం కంటే బాటిలే ముఖ్యం

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లతో వెళ్తున్న ఒక లారీ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ ...

Read moreDetails

మంగళగిరి ఎయిమ్స్‌లో లైంగిక వేధింపుల కలకలం – సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యాయత్నం.

మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్‌లో సెక్యూరిటీ ఉద్యోగిగా పనిచేస్తున్న లక్షి తిరుపతమ్మపై ఆఫీసర్ చారీ అన్యాయంగా వ్యవహరిస్తూ, ఆమెను విధులు నుంచి తొలగించడం జరిగినట్లు ఫిర్యాదు చేశారు. అలాగే, ...

Read moreDetails

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్: ఒకేసారి 3 నెలల ఉచిత రేషన్ పంపిణీ

రేషన్ కార్డుదారులకు పెద్ద గుడ్‌న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల ఉచిత రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా, ...

Read moreDetails

దొమ్మేటి వెంకటరెడ్డి: సీఎం చంద్రబాబు ఘన నివాళులు.

శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు సామాజిక విప్లవ నాయకుడు మరియు శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకుడు. ఆయన జీవితాన్ని పూర్తిగా సామాజిక సేవకు అంకితభావంతో కేటాయించారు. బలహీన ...

Read moreDetails

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం – కీలక బిల్లులపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ లో ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, మరియు సామాజిక విధానాలపై కీలకమైన వేదికగా ఉన్నాయి. సమావేశాల్లో ముఖ్యంగా వైద్య విధాన పరిషత్ ...

Read moreDetails

పీపీపీ ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి పునాది

పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్నాయని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తోంది. ప్రభుత్వ వనరులు, ప్రైవేట్ రంగ నైపుణ్యం కలిసినప్పుడు అభివృద్ధి వేగవంతమవుతుందని అధికారులు ...

Read moreDetails

తమిళనాడులో రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 4 మంది మృతి

సేలం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు అనుకోకుండా వాహనాలపైకి దూసుకెళ్లింది, దీంతో ఒకే కుటుంబానికి చెందిన 4 మంది సహితం ...

Read moreDetails

అన్నదాతలకు అండగా సీఎం చంద్రబాబు – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్!

అకాల వర్షాలు, భారీ గాలులు, వడగళ్లు రాష్ట్రవ్యాప్తంగా పంటలకు భారీ నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు వరుసగా పంట నష్టంపై సమీక్ష నిర్వహించారు. ...

Read moreDetails

బాచుపల్లి స్టీల్ ఫ్లైఓవర్ : భద్రతా ప్రమాణాలు లేని ఫ్లైఓవర్ నిర్మాణం

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రాంతంలో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రస్తుతం వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారింది. ఫ్లైఓవర్ నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించబడడం లేదు. ...

Read moreDetails
Page 44 of 51 1 43 44 45 51

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News