Tag: Srikakulam

ఏసీబీ సోదాల్లో నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం

ఏబీసీడబ్ల్యూవో గడ్డి బాల ముకుందరావుపై వచ్చిన ఫిర్యాదులు క్రమంగా తీవ్రతరమవడంతో ఏసీబీ అధికారులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వసతిగృహాల మెస్ బిల్లుల మంజూరులో అవకతవకలు ...

Read moreDetails

పిల్లల భవిష్యత్తు కోసం కొత్త మార్గం చూపుతున్న అరుణకుమారి

శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న కూర్మాన అరుణకుమారి టీచర్ సృజనాత్మక బోధనతో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ...

Read moreDetails

శ్రీకాకుళంలో డయేరియా ఎమర్జెన్సీ… ఇ-కోలి బ్యాక్టీరియా లభ్యం

శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాప్తి కొనసాగుతుండటంతో ఆరోగ్య శాఖ మరియు స్థానిక అధికారులు అప్రమత్తత కొనసాగిస్తున్నారు. తాజా ల్యాబ్ రిపోర్టుల ప్రకారం, తాగునీటిలో ఇ-కోలి (E. coli) ...

Read moreDetails

మూలపేట పోర్టు వేగవంతం… ఉత్తరాంధ్ర అభివృద్ధికి బూస్ట్‌

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారబోతున్న మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ ...

Read moreDetails

ఏపీలో రూ.6,417 కోట్లతో 9 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో విమాన రవాణా మౌలిక వసతుల విస్తరణకు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ...

Read moreDetails

కాషీబుగ్గలో దుర్ఘటన: ఆలయంలో తొక్కిసలాట – ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం

శ్రీకాకుళం జిల్లా కాషీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశాన్ని వణికించింది. ఈ ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు, ఎక్కువమంది మహిళలు మృతిచెందినట్లు సమాచారం. ...

Read moreDetails

కాషీబుగ్గ stampede: మొదటి అంతస్తులో ఆలయం, రైలింగ్ ఊడటంతో సంఘటన – హోంమంత్రి అనిత స్పందన

శ్రీకాకుళం: కాషీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన stampede ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనలో గాయపడిన భక్తులకు తగిన మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ...

Read moreDetails

కాషీబుగ్గలో తొక్కిసలాట: ఐదుగురి మృతి, పలువురు గాయపడ్డారు

శ్రీకాకుళం: కాషీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం దారుణమైన stampede ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు మృతి చెందగా, అనేక మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రికి ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం – శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి ...

Read moreDetails

శ్రీకాకుళం: మొంథా తుపానుతో భారీ వర్షాలు.. బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది

శ్రీకాకుళం: మొంథా తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపురం ప్రాంతంలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశా భగలటి ప్రాంతం నుంచి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist