Tag: TravelNews

ఇకపై జర్మనీ ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదు: భారతీయులకు శుభవార్త

జర్మనీ ప్రభుత్వం భారత ప్రయాణికులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ట్రాన్సిట్‌లో వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ ...

Read moreDetails

న్యూయార్క్‌ కంటే బాగుంది.. హైదరాబాద్ మెట్రోపై బ్రిటన్‌ వ్లాగర్‌ ప్రశంసలు

భాగ్యనగర మెట్రో సేవలు న్యూయార్క్ మెట్రో కంటే మెరుగ్గా ఉన్నాయంటూ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ ప్రశంసించారు. ఆయన చేసిన వీడియో గత ...

Read moreDetails

భారీ వర్షాల హెచ్చరికలతో కేదార్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ జిల్లాలో భారీ వర్షాలు, తుపానుల హెచ్చరికల నేపథ్యంలో పవిత్ర కేదార్‌నాథ్‌ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వచ్చే అవకాశం ...

Read moreDetails

పుష్కరాల్లో భక్తుల రవాణాకు ఎడ్ల బళ్లు.. అలనాటి దృశ్యం పునరావృతం

బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు లేని కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్ల బళ్లు, కొన్ని చోట్ల గుర్రపు బగ్గీలు ప్రధాన రవాణా సాధనాలుగా ఉండేవి. ఇప్పుడు అదే పాతకాలపు ...

Read moreDetails

భారత్‌లో పర్యటిస్తున్న టిఫానీ ట్రంప్.. అక్షరధామ్ ఆలయ దర్శనం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం దిల్లీ చేరుకున్న ఆమె ప్రఖ్యాత అక్షరధామ్ ఆలయంను ...

Read moreDetails

స్టార్‌ ఎయిర్‌ విమాన సర్వీసులు పునఃప్రారంభం

స్టార్ ఎయిర్ హైదరాబాద్–ఝర్సుగూడ–భువనేశ్వర్ విమాన సర్వీసులు పునఃప్రారంభం, వారానికి 6 ఫ్లైట్లు స్టార్ ఎయిర్ (సంజయ్ ఘోడావత్ గ్రూప్‌కు చెందినది) హైదరాబాద్, ఝర్సుగూడ, భువనేశ్వర్ నగరాలను కలుపుతూ ...

Read moreDetails

హుస్నాబాద్‌లో హార్ట్‌ షేప్ గ్లాస్ బ్రిడ్జి ఆకర్షణ

Telanganaలో తొలి గ్లాస్ బ్రిడ్జి Husnabadలో సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కాకతీయుల కాలం నాటి ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా ఈ ప్రత్యేక గాజు ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు మృతి

Uttar Pradeshలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. నైమిశారణ్యం నుంచి అయోధ్య వెళ్తుండగా ఈ ...

Read moreDetails

ఏపీ టూరిజంలో కొత్త అధ్యాయం – 10 ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు ...

Read moreDetails

వారానికి 100కు పైగా విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత

గగనతల పరిమితులు, పెరుగుతున్న విమాన ఇంధన ధరల ప్రభావంతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. 7 అంతర్జాతీయ మార్గాల్లో వారానికి 100కు పైగా విమాన సర్వీసులను తాత్కాలికంగా ...

Read moreDetails

రోజుకు 100 సర్వీసులు తగ్గిస్తున్న ఎయిరిండియా

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీగా నడుపుతున్న ...

Read moreDetails

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గడం, సాధారణ భక్తులకు సులభ దర్శనం లభించడం వల్ల ఊరట లభిస్తోంది తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వారాంతాల్లో ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం పరిస్థితి ఈ ...

Read moreDetails

ఖర్చుల నియంత్రణలో భాగంగా ఎయిరిండియా కీలక నిర్ణయం

సంస్థలో వ్యయ నియంత్రణ చర్యలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఉద్యోగులకు తాత్కాలికంగా వేతనం లేని సెలవులు ఇవ్వడం, బోనస్‌ల చెల్లింపును వాయిదా వేయడం వంటి అంశాలు ...

Read moreDetails

ఇంధన సంక్షోభం షాక్‌.. అన్ని సర్వీసులు నిలిపేసిన Spirit Airlines

ఇంధన కొరత, పెరుగుతున్న జెట్ ఇంధన ధరల కారణంగా పలు విమానయాన సంస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకుంటుండగా.. మరికొన్ని ...

Read moreDetails

2030 నాటికి 50 కోట్ల విమాన ప్రయాణికులు

భారత విమానయాన రంగం భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) సీఈఓ బీవీజేకే శర్మ తెలిపారు. 2030 నాటికి దేశంలో ...

Read moreDetails

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టోల్ వసూళ్లు ప్రారంభం

ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై టోల్ వసూళ్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వైరా సమీపంలోని సోమవరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన టోల్ ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో 10,000 అంతర్జాతీయ విమానాలు రద్దు

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన రంగంలో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఫిబ్రవరి 28 నుండి, ప్రధానంగా ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ ...

Read moreDetails

ప్రైవేట్ బస్సుల్లో అదనపు సరుకు.. ప్రయాణికుల భద్రతకు ముప్పు

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తరచుగా ప్రమాదాలకు కారణంగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలను కోల్పోతున్నా రవాణాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. బస్సులు ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్ళాల్సి ఉన్నప్పటికీ, ...

Read moreDetails

థాయ్‌లాండ్‌లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం హార్డ్ ల్యాండింగ్

హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేను బలంగా తాకడంతో హార్డ్ ...

Read moreDetails

రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు..పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు రోజువారీగా భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాల కోసం రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతమైన మార్గంగా ...

Read moreDetails

యుద్ధం ప్రభావం…విమాన ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు విమానయాన రంగంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలకు ఇది ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News