రాశి ఫలాలు – మీనం
June 22, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా
June 22, 2026
హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో...
Read moreDetailsT20 World Cup 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. దీనికి ముందు మొత్తం 16 వార్మప్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు International Cricket Council (ICC) ప్రకటించింది. ఈ నేపథ్యంలో India జట్టు, Suryakumar Yadav నాయకత్వంలో ఫిబ్రవరి...
Read moreDetailsపరీక్షల సమయం వచ్చేసింది. ఈ సమయంలో పిల్లలు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చదువుతో పాటు సరైన పోషకాహారం తీసుకుంటేనే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది అని నిపుణులు...
Read moreDetailsవిజయనగరం జిల్లా, రాజాం – రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దాదాపు కేజీన్నర బంగారం, కిలో వెండి దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది....
Read moreDetailsమలయాళ దర్శకులు సింపుల్ కథలకు భావోద్వేగాలు, హాస్యాన్ని జోడించి ఆకట్టుకునే సినిమాలు చేస్తారు. అలాంటి చిత్రమే ‘సర్వం మాయ’. డిసెంబరులో విడుదలైన ఈ సినిమా మలయాళంలో భారీ...
Read moreDetailsప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బడ్జెట్లో పన్నుల అంశాలపై నిన్న మదుపర్లు నిరాశకు గురై భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, బడ్జెట్లోని ఇతర సానుకూల...
Read moreDetailsబంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవల గరిష్ఠాల వద్ద భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం లాభాల స్వీకరణతో భారీగా...
Read moreDetailsకామారెడ్డిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి సంచిలో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన...
Read moreDetailsమాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టులో హాజరైన సందర్భంగా తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని అంబటి రాంబాబు న్యాయమూర్తి...
Read moreDetailsఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఆ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలు వస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్...
Read moreDetailsగత ఆరు నెలలుగా బంగ్లాదేశ్లో నిర్బంధంలో ఉన్న తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షణలో వీరు సురక్షితంగా...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బడ్జెట్కు ముందు నష్టాలతో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా ఐటీ,...
Read moreDetailsభారత్లో నిఫా వైరస్ (Nipah Virus) పరిస్థితిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఇద్దరికి నిఫా వైరస్...
Read moreDetailsకువైట్ నుంచి దిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విమానాన్ని అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. అధికారులు తెలిపిన వివరాల...
Read moreDetailsగొల్లపూడి – ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం అతడి సన్నిహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో...
Read moreDetailsమూకీ (మాటలేని) సినిమాల యుగం ముగిసిపోయిందనుకునే సమయంలో, దర్శకుడు కిశోర్ పాండురంగ్ తెరకెక్కించిన ‘గాంధీ టాక్స్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. డైలాగ్స్ లేకుండా కథ చెప్పే ప్రయత్నం ఈ సినిమాకు ప్రధాన బలం....
Read moreDetailsగుంటూరు కలెక్టరేట్ – ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన...
Read moreDetailsఅమరావతి – తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,...
Read moreDetailsఅమరావతి – జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను, ఆయన చూపిన...
Read moreDetailsతిరువణ్ణామలై – తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అన్నామలై గిరి ఎక్కిన ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2,668 అడుగుల ఎత్తైన ఈ కొండను ఎక్కడం...
Read moreDetailsఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరిపడా ఉండాలి. వాటిలో విటమిన్ సి అత్యంత ముఖ్యమైనది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక...
Read moreDetailsచుట్టుగుంట – చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంపై వాకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో...
Read moreDetailsబంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. స్పాట్ మార్కెట్తో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్లోనూ ఈ విలువైన లోహాల రేట్లు గణనీయంగా తగ్గాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో...
Read moreDetailsబారామతి (మహారాష్ట్ర) – మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. బారామతిలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని, అజిత్ పవార్ భౌతికకాయాన్ని...
Read moreDetailsన్యూఢిల్లీ – దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి (27) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అంకుర్ డంబెల్ దాడి చేసి హత్య...
Read moreDetailsపేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా...
Read moreDetailsప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ‘వారణాసి’ ఒకటి. మహేశ్బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది. వారణాసిలో దర్శనమిచ్చిన కొన్ని...
Read moreDetailsవాషింగ్టన్ – క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులపై సంతకం చేశారు. క్యూబా విషయంలో జాతీయ...
Read moreDetailsహైదరాబాద్ / హార్వర్డ్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ – కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సు...
Read moreDetailsఅరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. ఒక్కోసారి 12 వేల లీటర్ల...
Read moreDetailsటీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులు అతడిని ఫాలో అవుతుంటారు. ఇన్స్టాగ్రామ్లో...
Read moreDetailsకర్నూలు టౌన్: కర్నూలు జిల్లా సంతోష్నగర్లో గురువారం జరిగిన పట్టపగలే చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంతోష్నగర్కు చెందిన లక్ష్మీదేవి ఇంటికి తాళం వేసి తన...
Read moreDetailsప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా...
Read moreDetailsతెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) TE-Poll మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలు,...
Read moreDetailsవట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోరల రామాంజనేయులు...
Read moreDetailsబంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్ కమిషనర్...
Read moreDetailsఅగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా జూ పార్క్లోని రెండు జిరాఫీలను...
Read moreDetailsప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)కు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని కేంద్రంగా దేశంలోనే తొలి ప్రత్యేక ఏఐ...
Read moreDetailsతెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని విడుదల చేసింది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12759/12760) ప్రయాణ...
Read moreDetailsమాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు...
Read moreDetailsహిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL), రాజస్థాన్లో చార్జ్మ్యాన్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రీషియన్, డబ్ల్యూఈడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ,...
Read moreDetailsపార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల,...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల...
Read moreDetailsనంద్యాల పట్టణంలో జ్యువెలరీ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. కొనుగోలుదారుల్లా నటిస్తూ షాపుకు వచ్చిన ఓ పురుషుడు, మహిళ కలిసి ఈ చోరీకి పాల్పడ్డారు....
Read moreDetailsరోడ్డుపక్కన తినుబండారాలు అమ్మే పేపర్ ప్లేట్లో బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు కనిపించడం నెట్టింట కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఈ...
Read moreDetailsఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్లోని...
Read moreDetailsకృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ...
Read moreDetailsఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతం, పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు...
Read moreDetails© 2025 ShivaSakthi.Net