రాశి ఫలాలు – మీనం
July 8, 2026
రాశి ఫలాలు – మేషం
July 8, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
ఇంటర్నెట్ డెస్క్: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల...
Read moreDetailsవిజయవాడ: చెప్పిన రోజు చెప్పిన పని చేసే ప్రభుత్వం ఇదే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని...
Read moreDetailsఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో ప్రతీ ఆటో డ్రైవర్కు రూ....
Read moreDetailsవిజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో ఆర్యవైశ్య కుటుంబాల వందేళ్ల పాత ఆచారం ఇంకా కొనసాగుతోంది. వీరి పెళ్లిళ్లు ఎక్కువగా ఊర్లోనే జరుగుతాయి, కానీ ముఖ్యమైన మంగళసూత్రం కట్టడం...
Read moreDetailsఅండర్పాస్లో వరద నీరు నిలిచింది, దీనిలో శ్రీకాకుళం–తాడివలస మధ్య ప్రయాణిస్తున్న ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుందని సమాచారం. బస్సు ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడంతో, జేసీబీ సాయంతో బస్సును...
Read moreDetails🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే...
Read moreDetailsవంశధార నదికి పెరిగిన వరద ఉధృతి - ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో నిలిచిపోయిన రాకపోకలు - లక్ష క్యూసెక్కులకు చేరుకున్న వరద - నివగాం-మతల గ్రామాల మధ్య నిలిచిపోయిన...
Read moreDetailsఉత్తరాంధ్రకు 'జల' గండం: ప్రభుత్వ పటిష్ట చర్యలతో క్షేమం! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలపై భారీ వర్షాల రూపంలో విరుచుకుపడినా, ముఖ్యమంత్రి శ్రీ ఎన్....
Read moreDetailsఇంటర్నెట్ డెస్క్: దసరా పండుగ (Dasara Festival) వేళ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో ప్రమాదం జరిగి పది మంది భక్తులు...
Read moreDetailsపాయకరావుపేట: ఎన్ని ఆటంకాలు ఎదురైనా మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ ఉద్యోగాలను మంత్రి నారా లోకేశ్ భర్తీ చేశారని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కొత్తగా...
Read moreDetailsతెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన పెళ్లి వేడుకలో చోరీ జరిగింది. తెలంగాణకు చెందిన ఓ ఐఆర్ఎస్ అధికారి గురువారం రాత్రి చెంచుపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో...
Read moreDetailsదక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన - సాంగ్టో సెంట్రల్ పార్కును సందర్శించిన మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు - సాంగ్టో స్మార్ట్ సినీ...
Read moreDetailsపరమాత్మని శక్తి స్వరూపిణిగా, జగజ్జననిగా భావిస్తూ పూజించే పరమోత్కృష్ట పండుగే విజయదశమి. ఘోర పాపాలకు పాల్పడిన మహిషాసురాది రాక్షసులను జగన్మాత సంహరించిన శుభసందర్భమిది. పరతత్వాన్ని పురుషరూపంలో, స్త్రీరూపంలో,...
Read moreDetailsవిజయవాడ: దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాపరులు పోటెత్తారు. కొండపై భక్తులకు...
Read moreDetailsబిట్రగుంట, న్యూస్టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దేశంలోనే అతిపెద్దదిగా రూపుదిద్దుకోబోతోందని మత్స్య, వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన...
Read moreDetailsవిజయనగరం: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన పొట్నూరు అప్పలరాజు 2014 నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆయన...
Read moreDetailsరికార్డు స్థాయిలో ప్రయాణాలుసోమవారాలు,సెలవు రోజుల్లో ఎక్కువ రద్దీఇప్పటికి రూ.350 కోట్ల రాయితీ వినియోగం- అమరావతి రాష్ట్రంలో మహిళలు స్త్రీశక్తి పథకాన్ని ఉత్సాహంతో వినియోగించుకుంటున్నారు. ఐదు రకాల బస్సుల్లో...
Read moreDetailsవర్చువల్గా ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి రాజమహేంద్రవరం: సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి దసరా పర్వదినాల్లో విమాన సర్వీసును ప్రారంభించడం ఆనందంగా...
Read moreDetailsశ్రీశైలం ఆలయం, న్యూస్టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల పదోరోజు బుధవారం శ్రీభ్రమరాంబాదేవి.. రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు....
Read moreDetailsసృజనాత్మకతకు భక్తిని జోడించి వివిధ రకాల పప్పులు, మసాలా దినుసులతో ఇలా అమ్మవారిని సాక్షాత్కరింపజేశారు. దసరా వేడుకల సందర్భంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి...
Read moreDetailsదిల్లీ: లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా నేతలు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు, ఎంపీ సానాసతీష్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్లు ఇక్కడి...
Read moreDetailsశ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన సూర్యనారాయణస్వామి మూలవిరాట్ను బుధవారం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు తాకాయి. ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి.. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే...
Read moreDetailsఅమరావతి: గాంధీ అనుసరించిన శాంతియుత ప్రతిఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా...
Read moreDetailsఇంటర్నెట్డెస్క్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్కు ప్రకృతి, మానవ వనరుల బలం ఉంది. ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం, మరోవైపు విస్తృతమైన జలవనరులు, ఇంకోవైపు నైపుణ్యవంతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏ...
Read moreDetailsవచ్చే ఎన్నికల్లో కూటమి మరింత ఘన విజయం సాధించాలి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఈనాడు, అమరావతి: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే...
Read moreDetailsఈనాడు, అమరావతి: అక్టోబరు 4న సుమారు 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున కూటమి ప్రభుత్వం అందించబోతోందని తెదేపా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్...
Read moreDetailsవాణిజ్య విమానాలు, డిఫెన్స్, స్పేస్, హెలికాప్టర్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిర్బస్ను మంత్రి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించారు. రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు....
Read moreDetailsఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో ప్రకటించిన పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
Read moreDetailsదిల్లీ: రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసును పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) ప్రారంభించారు. దిల్లీలోని రాజీవ్గాంధీ భవన్ నుంచి ఎంపీ పురందేశ్వరితో కలిసి...
Read moreDetailsఅమరావతి: రాష్ట్రంలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుండటం శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన...
Read moreDetailsదత్తి: ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...
Read moreDetailsవిశాఖపట్నం: గూగుల్ డేటా సెంటర్ కోసం భూ సేకరణలో రైతులకు తెలీకుండా కోర్టులో తప్పుడు కేసులు ఫైల్ చేసిన ఉదంతంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
Read moreDetailsఅయినవిల్లి, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం సాయంత్రం బాణసంచా పేలుడు సంభవించి దంపతులు మరణించారు. దీపావళి పండగ...
Read moreDetailsతిరుమల, న్యూస్టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి.. సూర్యచంద్రుల వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు రాత్రి అమృత...
Read moreDetailsడైపర్స్ అనగానే ఠక్కున పిల్లలు గుర్తుకొస్తారు. అయితే, పెద్దలకూ అడల్ట్ డైపర్లున్నాయి. ఆరోగ్య సమస్యలున్నవారు, కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇవి చాలా అవసరం. అయితే వాటి ఎంపిక,...
Read moreDetailsతిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు...
Read moreDetailsసామర్లకోట: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక (17)ను హతమార్చి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక,...
Read moreDetailsగత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. పీక్...
Read moreDetailsగ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి గూగుల్లో జాక్పాట్ కొట్టింది. ఏలూరు జిల్లాకు చెందిన దేవకోటి రేణుకా గంగ ఆ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థలో ఏడాదికి రూ....
Read moreDetailsశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్టౌన్ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు కిలోల బంగారు... శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్టౌన్ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు...
Read moreDetailsఫ్యూచర్ సిటీస్లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది...
Read moreDetailsఅమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో...
Read moreDetailsవిశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అక్టోబర్...
Read moreDetailsఅమరావతి: రాష్ట్రంలో అన్ని బస్స్టేషన్లు ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రోజురోజుకు పెరుగుతోన్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో...
Read moreDetailsలండన్: వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ - 175 పజిల్స్ సాధించి నారా దేవాంశ్ ప్రపంచ రికార్డ్ అందుకున్నారు. ఈ మేరకు లండన్లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన...
Read moreDetails© 2025 ShivaSakthi.Net