News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

మిలటరీ క్వాంటం మిషన్‌ పాలసీ విడుదల చేసిన సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

సైనిక దళాల్లో క్వాంటం టెక్నాలజీ వినియోగంభారత రక్షణ వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు మిలటరీ క్వాంటం మిషన్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌ను అనిల్...

Read moreDetails

కోనసీమను కమ్మేసిన మంచు.. వాహనదారులకు ఇబ్బందులు

కోనసీమ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రాంతమంతా మసకబారిపోయింది. సాధారణంగా వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉండే సమయంలో ఇలాంటి పొగమంచు కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి...

Read moreDetails

అర్ధరాత్రి విషాదం..నాగ్‌పూర్‌ వెళ్తున్న బస్సు బోల్తా!

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. గన్నారం సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు అదుపు...

Read moreDetails

అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్‌ ప్రకటించిన ఈ దాడి వార్తతో అంతర్జాతీయ వేదికలపై చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. గల్ఫ్‌ ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా ఈ ప్రకటన...

Read moreDetails

అప్పు తీసుకుని తీర్చలేదు..న్యాయవాదినే కిడ్నాప్ చేసిన ఘరానా మోసం!

న్యాయవాదిని కిడ్నాప్‌ చేసి బెదిరింపులతో ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు అరెస్టయ్యాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన వైకాపా...

Read moreDetails

ఎల్పీజీ బ్లాక్ మార్కెట్‌పై ప్రధాని మోదీ హెచ్చరిక

దేశంలో ఎల్పీజీ లభ్యతపై భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత సంక్షోభాన్ని కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ...

Read moreDetails

ఇటలీతో సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత మహిళల హాకీ జట్టు

ప్రపంచకప్‌ బెర్తును ఇప్పటికే ఖాయం చేసుకున్న India women's national field hockey team ఎఫ్‌ఐహెచ్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో మరో కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం గచ్చిబౌలి...

Read moreDetails

మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు

మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియల సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 230...

Read moreDetails

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…ముగ్గురు ప్రాణాలు బతికేవి!ఎంతపని చేశావమ్మా!

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం వెల్కిచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ...

Read moreDetails

బీమా బోనస్ పేరుతో మోసం..ప్రొఫెసర్‌ను మోసం చేసిన నిందితుడు అరెస్ట్!

ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌, ఎంబీఏ చదివిన వ్యక్తి వ్యసనాలకు బానిసై చివరకు మోసాల బాట పట్టి కటకటాల పాలయ్యాడు. బీమా పాలసీల పేరుతో భారీ మోసానికి పాల్పడిన...

Read moreDetails
Page 207 of 341 1 206 207 208 341

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist