రాశి ఫలాలు – మీనం
June 26, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 26, 2026
ఆస్తి పంపకం
June 26, 2026
చి. ల. సౌ. అనామిక
June 26, 2026
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) TE-Poll మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలు,...
Read moreDetailsవట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోరల రామాంజనేయులు...
Read moreDetailsబంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్ కమిషనర్...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా జూ పార్క్లోని రెండు జిరాఫీలను...
Read moreDetailsప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)కు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని కేంద్రంగా దేశంలోనే తొలి ప్రత్యేక ఏఐ...
Read moreDetailsతెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని విడుదల చేసింది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12759/12760) ప్రయాణ...
Read moreDetailsమాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు...
Read moreDetailsపార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల,...
Read moreDetailsఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్లోని...
Read moreDetailsఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతం, పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు...
Read moreDetailsహైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఇండియా’ విమానయాన ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రదర్శనను అధికారికంగా...
Read moreDetailsదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు...
Read moreDetailsమేడ్చల్ జిల్లాలోని ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అతివేగంతో...
Read moreDetailsమట్టెవాడ: వరంగల్లో విషాద ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న ఓ వైద్యురాలు మృతి చెందారు. మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.....
Read moreDetailsదావోస్, జనవరి 2026 – ప్రపంచ ఆర్థిక వేదిక–2026 (World Economic Forum – WEF)లో భాగంగా, దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి టాటా...
Read moreDetailsహైదరాబాద్, 21 జనవరి 2026 – కేంద్ర ప్రభుత్వ నగర్ వన్యోజన కింద, తెలంగాణ ప్రభుత్వం ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు గ్రీన్...
Read moreDetailsమాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో హరీష్...
Read moreDetailsహైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది.సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది. శనివారం ఉదయం నుంచి హైవేపై దారిపొడవుగా...
Read moreDetailsమెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో మిషన్ భగీరథ్ పైప్లైన్లో చుక్కల లీక్ ఏర్పడింది. లీక్ కారణంగా మంచి నీరు సుమారు 20 మీటర్ల ఎత్తుకు ఎగసింది. ఈ...
Read moreDetailsరైతులకు అవసరమైన ఓ కీలక పరికరాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. పొలంలోనే కొన్ని నిమిషాల్లో మట్టిని పరీక్షించుకునేలా రూపొందించిన ఈ ఆవిష్కరణ సాగుకు ఎంతో ఉపయోగకరంగా...
Read moreDetailsతాను పుట్టిన కొండగల్ గడ్డపై నిలబడి ఘాటైన సవాల్ విసిరారు. “మీరు అధికారంలోకి రావడం అనేది నేను జరగనివ్వను. ఇదే నా స్పష్టమైన సవాల్. మీకు చేతనైతే...
Read moreDetailsతెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబుకు సన్నిహితుడుగా చూపిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేస్తూ, తెలంగాణ...
Read moreDetailsశ్రీ సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణీ స్త్రీ సంధ్యారాణి కడుపుపై తన్నిన అజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా...
Read moreDetailsతెలంగాణలో తెలుగుదేశం పార్టీ శక్తి ఎంత అని కేసీఆర్ మరిచిపోలేదు. అందుకే ప్రతి సందర్భంలో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల, ఆయన విమర్శలు చెప్పడం అలవాటు...
Read moreDetailsరాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరంటారు కానీ, కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి మధ్య ఉన్న వైరం మాత్రం ఎప్పుడూ ఒక పదునైన కత్తిలాగే ఉంటుంది. "రెండేళ్ల...
Read moreDetailsఫ్యూచర్ సిటీలో జరిగిన గాలా డిన్నర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడితో కలిసి స్పైడర్ మ్యాన్ బొమ్మలతో ఆడుతూ సంతోషకరమైన క్షణాలు గడిపారు. ఈ అనూహ్యమైన...
Read moreDetailsహైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మాదాపూర్ నుండి గచ్చిబౌలి ఓఆర్ఆర్ను కలిపే శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్పై...
Read moreDetailsహైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ భారీ ఉత్సాహంతో సాగింది. ఈ వేడుకలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పాల్గొని అభిమానులను అలరించారు....
Read moreDetailsఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆపద్రాయిని అందించే నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ కింద లక్షల ఎకరాల భూవినియోగం జరుగుతోంది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట...
Read moreDetailsతెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. విద్య, నైపుణ్యం, క్రీడలు, పర్యాటకం, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడుల...
Read moreDetailsటీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు అని తెలంగాణ భావోద్వేగాలను ఉపయోగించుకుని భారత రాష్ట్ర సమితి రాజకీయ లాభాలు పొందాలని చూస్తోందని అన్నారు. దేవుళ్ల విషయాన్ని సీఎం...
Read moreDetailsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సాధికారతకు మళ్లీ పెద్ద ఊరట కల్పించింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అదనంగా 448 అద్దె బస్సులు కేటాయించబడ్డాయి. ఈ నిర్ణయాన్ని...
Read moreDetailsపల్లెలు పాలనలో కీలక భూమిక: గ్రామాభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధ్యమని నిరూపిస్తుంది. పల్లెల అభివృద్ధిలో సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ప్రధాన పౌరులుగా క్రియాశీలక పాత్ర పోషిస్తారు....
Read moreDetailsతెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రకారం, 2047 నాటికి రాష్ట్రాన్ని పచ్చదనం పరిపూర్ణం, జీవవైవిధ్య సంపన్నంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ దిశగా ‘విజన్...
Read moreDetailsసవరించిన అంచనాల ఆమోదానికి చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వరం) ప్రాజెక్టు నాలుగు నెలలుగా ఎదురుచూస్తోంది. ఒప్పందం ప్రకారం మాత్రమే చేయాల్సిన పనులకే కాకుండా అదనపు పనులు చేర్చడం, అంచనాలను...
Read moreDetailsరాష్ట్రాన్ని మూడు ప్రధాన ఆర్థిక విభాగాలుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్),...
Read moreDetailsతెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46లోని రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని వెనుకబడిన వర్గాల...
Read moreDetailsయువతను శాస్త్ర పరిశోధన వైపుకు ఆకర్షించడానికి ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ను స్థాపించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించామని,...
Read moreDetailsఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్రెడ్డిని గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...
Read moreDetailsతెలంగాణ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు; ఇది భారత్ భవిష్యత్తుకు ఒక ఆశాకిరణం. స్థిరమైన విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యాపార సౌలభ్యం, పటిష్టమైన...
Read moreDetailsవికారాబాద్ నివాసి మదివాలా మచ్చదేవ్ తెలంగాణ హైకోర్టులో జీవో నెంబర్ 46ను రద్దు చేయమని పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పేర్కొన్నట్లుగా, ఎంపిరికల్ డేటాను పబ్లిక్ డొమైన్లో...
Read moreDetailsఖమ్మం: ఐదు దశాబ్దాల క్రితం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (ఎన్నెస్పీ) కోసం సేకరించిన భూములు పలురకాల కారణాలతో ఆక్రమణకు గురయ్యాయి. రాజకీయ నేతల ప్రేరణతో కబ్జాదారులు కొన్నేళ్లుగా పండుబిల్లా...
Read moreDetailsరాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) మళ్లీ చురుకుగా ప్రారంభమైంది. 2024-25 రబీ సీజన్కు సంబంధించిన CMR డెలివరీ గడువును కేంద్రం 2026 ఫిబ్రవరి 28...
Read moreDetails‘పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు కేటాయించిన రిజర్వు సీట్ల సంఖ్య పెరిగింది. 2019లో ఎస్టీ పంచాయతీల సంఖ్య 1,177 ఉండగా, 2025లో అది 1,248కు చేరుకుంది. నాన్ షెడ్యూల్డ్...
Read moreDetailsశ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గం నిర్మాణంపై మంత్రివర్గం గతంలో రెండు సంవత్సరాల్లో పూర్తి చేసే లక్ష్యంతో సానుకూల నిర్ణయం తీసుకున్నప్పటికీ, నిర్మాణ సంస్థ తమ...
Read moreDetails‘‘భారతదేశం కలలు మాత్రమే కనడం ద్వారా ఆగిపోలేదు, వాటిని వాస్తవంగా మార్చుతోంది. సులభమైన వ్యాపార వాతావరణాన్ని ప్రోత్సహిస్తోంది. ఇక్కడికి రాబోయే విదేశీ సంస్థలను వికసిత్ భారత్లో భాగస్వాములుగా...
Read moreDetailsప్రపంచంలోనే తొలి స్వయం నియంత్రిత యాంటీ-డ్రోన్ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్ రేంజర్’ను ఆవిష్కరించారు. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వాహనాన్ని రాయదుర్గం టీ-హబ్లో...
Read moreDetailsతెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ,...
Read moreDetailsప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు భారీ ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం ఆయన కాంగ్రెస్ నేతలు, అధికారులు తో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని...
Read moreDetailsతెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు...
Read moreDetails© 2025 ShivaSakthi.Net