Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

హైదరాబాద్ అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన!!

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను అందరి సహకారంతో అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి, మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వం...

Read moreDetails

ఉత్తరాది సీట్ల పెంపు..దక్షిణాది అవసరం తగ్గుతుందా?

దేశంలో ఎంపీ సీట్లను 50 శాతం పెంచే ప్రణాళిక దక్షిణ భారత రాష్ట్రాలపై అన్యాయం కలిగించవచ్చని, ఈ పెంపుతో ఉత్తరాది నాలుగు రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ఆధిపత్యం...

Read moreDetails

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రియల్-టైమ్‌ తనిఖీ…అక్రమ గుడ్లకేసు వెలుగులోకి !!

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షిషా మంగళవారం భీంపూర్‌ మండలం అందర్‌బంద్‌ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో గుడ్లు, బియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యతను...

Read moreDetails

“రివ్యూ చేసి ఉంటే ఇవి ఉండేవి కావు…” – మంత్రిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ నేరుగా ప్రశ్నించారు. గతంలోనే ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించినప్పటికీ,...

Read moreDetails

2 లక్షల పెన్షన్లే సరిపోతాయా? – భట్టి ప్రకటనపై బీఆర్ఎస్ ప్రశ్నలు

ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద...

Read moreDetails

హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ…ఇంధన కొరత లేదు!

హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కోసం వాహనదారుల రద్దీ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి వేచి క్యూలైన్‌లో నిలబడుతున్నారు. అధికారులు చెబుతున్నారా, రద్దీ కారణం తప్పుడు...

Read moreDetails

హైదరాబాద్ TGPAలో బంకుల వద్ద భారీ క్యూలు

హైదరాబాద్‌లోని TGPA ప్రాంతంలో పెట్రోల్ కొరత వస్తుందన్న వార్తలతో వాహనదారులు ఒక్కసారిగా బంకులవైపు పరుగులు తీశారు. దీంతో పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి...

Read moreDetails

ఇంధన సరఫరాలో అంతరాయం లేదు…పౌరసరఫరాల శాఖ స్పష్టం!!

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు....

Read moreDetails

రేపాక గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ మల్లేశం అరెస్ట్ కలకలం

మానకొండూరు నియోజకవర్గానికి చెందిన రేపాక గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ కాత మల్లేశం అరెస్ట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “నీకు దండం పెడతా” అంటూ చేసిన వ్యాఖ్యలు, అలాగే...

Read moreDetails

పలుచోట్ల “నో పెట్రోల్” బోర్డులు.. వాహనదారులకు కష్టాలు

నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత పరిస్థితి రోజు రోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా ఉప్పల్, మల్లాపూర్, ఘట్‌కేసర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు “నో...

Read moreDetails

సిలిండర్ కోసం క్యూల్లో నిలబడ్డ జనాలు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో, అలాగే కోరుట్ల నియోజకవర్గంలో...

Read moreDetails

క్యూనెట్ గుట్టురట్టు: హైదరాబాద్‌లో భారీ ఎంఎల్ఎం (MLM) స్కామ్ ఛేదించిన పోలీసులు.. 32 మంది అరెస్ట్!

హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న భారీ మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) కుంభకోణాన్ని సిటీ పోలీసులు ఛేదించారు. క్యూనెట్ (QNet) పేరుతో వేల మందిని ముంచి, కోట్లాది రూపాయలు...

Read moreDetails

కేటీఆర్ నేతృత్వంలోని TRS ఎమ్మెల్యేలు ప్రైవేట్ మెంబర్ బిల్ పత్రాలు సమర్పించారు

భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు....

Read moreDetails

తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ శాసనసభలో ప్రభుత్వ చర్యలపై తీవ్ర విమర్శ

శాసనసభలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సభ్యుల స్థానం, వారి భవిష్యత్తు, వ్యవహారాల ప్రాముఖ్యతపై సానుకూల...

Read moreDetails

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏల పెండింగ్‌పై శాసనసభలో వాగ్వాదం

శాసనసభలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏల పెండింగ్‌, కొత్త పీఆర్‌సీ అమలు, పెన్షనర్లకు పదవీ విరమణ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు తదితర అంశాలపై వాడీవేడి...

Read moreDetails

సీఎం రేవంత్‌రెడ్డి: మూసీ నిర్వాసితులకు పూర్తి పునరావాస హామీ

మూసీ నది పరీవాహక ప్రాంతంలోని ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి పునరావాసం, మెరుగైన వసతులు, విద్య, వైద్యం, ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎవ్వరినీ నిరాశ్రయులను చేయకూడదని,...

Read moreDetails

తెలంగాణ-ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులపై అసెంబ్లీ వాగ్వాదం

సోమవారం తెలంగాణ అసెంబ్లీలో ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతుల కేసును సంబంధించిన ప్రశ్నోత్తరాల సమయంలో భారాస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కమలాకర్‌లు ప్రశ్నలు విసిరారు. పౌరసరఫరాలశాఖ మంత్రి...

Read moreDetails

కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ కేసులో ACB చార్జిషీట్‌లో అభియోగాలు

రాష్ట్రంలో వివాదాస్పదంగా నిలిచిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ...

Read moreDetails

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం: డీసీఎంను ఢీకొట్టిన కారు

హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షంషాబాద్ ఎయిర్ పోర్ట్ వైపు నుండి గచ్చిబౌలి కి వెళ్తున్న కార్, ముందుగా...

Read moreDetails

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం – కీలక బిల్లులపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ లో ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, మరియు సామాజిక విధానాలపై కీలకమైన వేదికగా ఉన్నాయి. సమావేశాల్లో ముఖ్యంగా వైద్య విధాన పరిషత్...

Read moreDetails

బాచుపల్లి స్టీల్ ఫ్లైఓవర్ : భద్రతా ప్రమాణాలు లేని ఫ్లైఓవర్ నిర్మాణం

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రాంతంలో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రస్తుతం వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారింది. ఫ్లైఓవర్ నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించబడడం లేదు....

Read moreDetails

కొడంగల్‌లో పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం – భట్టి విక్రమార్క

రాష్ట్ర మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన ప్రకారం, కొడంగల్ ప్రాంతాన్ని ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ముఖ్యంగా, కొడంగల్ మల్టీ పర్పస్...

Read moreDetails

మంత్రి పొంగులేటి అపార్ట్మెంట్ ముందు చెట్లను నరికివేసిన అధికారులు

హైదరాబాద్ – మణికొండ నుండి హైటెక్ సిటీ వెళ్ళే ప్రధాన మార్గంలో మంత్రి పొంగులేటి నిర్మిస్తున్న అపార్ట్మెంట్ వద్ద సీం చెట్లను జిహెచ్ఎంసి అధికారులు నరికివేసారు. ఈ...

Read moreDetails

తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం

తెలంగాణ అసెంబ్లీ భవనంలో ఈరోజు ఉదయం అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఒక ప్రత్యక్ష పాము కనిపించడంతో సిబ్బంది, సభ్యులు మరియు...

Read moreDetails

కాకతీయ యూనివర్సిటీలో విషాదం.. ఎమ్మెస్సీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఈ ఘటనతో కాకతీయ యూనివర్సిటీ పరిసరాల్లో విషాద వాతావరణం నెలకొంది. విద్యార్థులు, అధ్యాపకులు శ్రీవిద్య మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లో జరిగిన ఈ పరిణామం...

Read moreDetails

అంగన్వాడీ మహిళల ఆవేదన

అంగన్వాడీ కార్యకర్తల ఆవేదన ఇప్పుడు కేవలం నిరసనగా కాకుండా, ఒక భావోద్వేగ పోరాటంగా మారుతోంది. చిన్నపిల్లల సంరక్షణ, పోషణ, గ్రామీణ ఆరోగ్య సేవల కోసం రోజూ కష్టపడే...

Read moreDetails

యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న యూట్యూబర్ వైష్ణవి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమతో ప్రారంభమైన ఈ దాంపత్య జీవితం, చివరికి...

Read moreDetails

తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

మెహిదీపట్నంలో మంగళవారం తెల్లవారుజామున ఒక అనుకోని ప్రమాదం చోటుచేసుకుని స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఉదయం సుమారు 4:55 గంటల సమయంలో భారీ కంటైనర్‌తో వెళ్తున్న లారీ, నిర్మాణంలో...

Read moreDetails

భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాల ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్...

Read moreDetails

సిద్దిపేటలో వడగండ్ల వాన బీభత్సం… పంటలకు భారీ నష్టం

సిద్దిపేట జిల్లాలో నిన్న కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా అక్బర్‌పేట–భూంపల్లి మండలం పరిధిలోని ఎనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో ఈ వర్షం తీవ్రంగా...

Read moreDetails

కుక్కకాటు దారుణం… 15 నెలల పోరాటం తర్వాత చిన్నారి మృతి

ఈ ఘటన గ్రామంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. చిన్నారి మణితేజ పరిస్థితి మొదట సాధారణంగా కనిపించినప్పటికీ, క్రమంగా ఆరోగ్యం క్షీణించడం కుటుంబ సభ్యులను కలవరపరిచింది....

Read moreDetails

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో వడగండ్ల వాన

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొద్ది నిమిషాలపాటు పడిన ఈ వర్షం తీవ్రత ఎక్కువగా...

Read moreDetails

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్–బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.

నల్గొండ జిల్లా చండూరు ప్రాంతంలో కాంగ్రెస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిన్నపాటి వాగ్వాదంతో ప్రారంభమైన ఈ వివాదం...

Read moreDetails

జగిత్యాలలో మొక్కజొన్న రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులు భారీగా ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున చేరుకుని తమ...

Read moreDetails

నార్సింగిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

నార్సింగి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన నగరాన్ని కలవరపరిచింది. అమాయకంగా ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి తన వెంట...

Read moreDetails

ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధుల విడుదల

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈనెల 22 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉప...

Read moreDetails

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌లోని శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకువచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే ఈ విగ్రహాన్ని పునరుద్ధరించిన...

Read moreDetails

తెలంగాణలో ఆరు రోజులపాటు వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆరు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ మధ్య...

Read moreDetails

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) ఆకస్మికంగా మృతిచెందడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం...

Read moreDetails

మూసీ తీరంలో మెగా విజన్.. గాంధీ సరోవర్‌తో కొత్త చరిత్ర

మూసీ నది తీరాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా...

Read moreDetails

టెన్త్ పరీక్షల్లో గందరగోళం?.. కూకట్‌పల్లి స్కూల్ ఘటన కలకలం

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల నిర్వహణలో తీవ్ర వివాదం తలెత్తింది. కూకట్‌పల్లి ప్రాంతంలోని న్యూ ఎరా స్కూల్‌లో చదువుతున్న సుమారు 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో...

Read moreDetails

పరీక్షల సందడి మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. పరీక్షలు ఉదయం...

Read moreDetails

తెలంగాణలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను...

Read moreDetails

పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం: హరీశ్‌రావు విమర్శలు

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు నేపథ్యంలో పేదల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం...

Read moreDetails

స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగింపు

స్పీకర్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ల పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కీలకత పొందింది. రాష్ట్రంలోని 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు జులై 31, 2025న...

Read moreDetails

హైదరాబాద్‌కు హాలీవుడ్‌ అడుగులు.. నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియో ప్రారంభం

హైదరాబాద్‌ నగరం అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో కీలక కేంద్రంగా మారే దిశగా మరో ముందడుగు వేసింది. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన గ్లోబల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ ఐలైన్‌...

Read moreDetails

గల్ఫ్ యుద్ధం ప్రభావం.. రాష్ట్రంలో సీఎన్జీ సంక్షోభం

రాష్ట్రంలో ఏర్పడిన సీఎన్జీ సంక్షోభం కారణంగా నగరాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, వ్యక్తిగత కార్లు సీఎన్జీపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో గ్యాస్...

Read moreDetails

తెలంగాణలో తొలి డిజిటల్ జనగణనకు ఏర్పాట్లు

జనగణన-2027ను ఆధునిక సాంకేతికతతో నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో కాగితాల ఆధారంగా నిర్వహించిన జనాభా లెక్కల స్థానంలో ఈసారి పూర్తిగా డిజిటల్ విధానాన్ని...

Read moreDetails

మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు

మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియల సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 230...

Read moreDetails

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

హైదరాబాద్ నగరంలో గ్యాస్ సంక్షోభం కారణంగా హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా...

Read moreDetails
Page 9 of 18 1 8 9 10 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News