Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

లండన్ అమ్మాయి–ఆదిలాబాద్ అబ్బాయి పెళ్లి..

ఆదిలాబాద్ జిల్లా మావల శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లండన్‌కు చెందిన యువతి Miyame మరియు ఆదిలాబాద్‌కు...

Read moreDetails

ధాన్యం కొనుగోలు ఆలస్యం.. పోతరంలో రైతుల ధర్నా

సారంగాపూర్ మండలం పోతరం గ్రామంలో ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతోందని రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తీసుకువచ్చినప్పటికీ నెలరోజులుగా కాంటాలు నిర్వహించకపోవడంతో రైతులు రహదారిపై బైఠాయించి...

Read moreDetails

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. వెంటనే విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

కేంద్రమంత్రి Bandi Sanjay Kumar కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy ఆదేశించారు. కేసు నమోదైనప్పటికీ చర్యల్లో...

Read moreDetails

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: ప్రధాని మోదీ

Narendra Modi తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. “తెలంగాణ వికసిస్తే దేశం వికసిస్తుంది” అని పేర్కొన్న ప్రధాని, రాష్ట్ర ప్రగతికి...

Read moreDetails

సిద్ధమవుతున్న ఇందిరా మహిళాశక్తి భవనాలు

రాష్ట్రంలోని 22 జిల్లాల్లో మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళాశక్తి పేరుతో సొంత భవనాలు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వీటిని ప్రారంభించేందుకు...

Read moreDetails

2030 నాటికి ఏరోస్పేస్, డిఫెన్స్‌ రాజధానిగా తెలంగాణ

హైదరాబాద్ రక్షణ రంగానికి గుండెకాయలా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ 2030 నాటికి భారతదేశ ఏరోస్పేస్, డిఫెన్స్ రాజధానిగా ఎదగడం లక్ష్యంగా...

Read moreDetails

‘ఎర్ర’ కోటలో రహస్య నిధి

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌పై కీలక సమాచారం వెలుగులోకి వస్తోంది. దేశంలో దాదాపు 30 శాతం మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్న ఈ ప్రాంతాన్ని ఎర్ర...

Read moreDetails

‘నీడ’ మాయం.. కాసేపట్లో కనిపించనున్న అద్భుతం

ఎండలో నడిచేటప్పుడు మన నీడ మనతో పాటు కదులుతూ కనిపించడం సహజం. అయితే శనివారం మధ్యాహ్నం కొద్దిసేపు ఈ దృశ్యం పూర్తిగా భిన్నంగా కనిపించనుంది. హైదరాబాద్ నగరంలో...

Read moreDetails

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్‌తో ఉద్రిక్తత

కరీంనగర్‌లో శనివారం బంద్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై భాజపా దాడికి నిరసనగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్త...

Read moreDetails

జీఐ ట్యాగ్‌ పొందిన పోచంపల్లి వస్త్రాలకు గ్లోబల్‌ ప్రమోషన్‌

తెలంగాణ చేనేత ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. మిస్‌ ఇండియా స్టార్‌ యూనివర్స్‌-2018 రష్మీ ఠాగూర్‌ను రాష్ట్ర చేనేత...

Read moreDetails

గ్లోబల్‌ జీసీసీ రేస్‌లో తెలంగాణకు ప్రత్యేక రోడ్‌మ్యాప్‌

పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ముంబయిలో జరిగిన నాస్కామ్‌...

Read moreDetails

సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీ.. యువతకు కొత్త దిశ చూపిస్తున్న వేదిక

యువతలో ఉన్న ఆలోచనలకు దిశానిర్దేశం చేసి వాటిని వ్యాపారాలుగా మార్చే లక్ష్యంతో సిద్దిపేటలో ‘స్టార్టప్‌ కమ్యూనిటీ’ ఏర్పాటు చేయబడింది. స్థానికంగా కెరీర్‌ సర్వీసెస్‌ నిర్వహిస్తున్న రామిని మధు,...

Read moreDetails

కొడంగల్‌ను దేశానికి మోడల్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ను దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో రూ.110 కోట్లతో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్‌నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం...

Read moreDetails

బహదూర్‌గూడలో బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌ను శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలోని బహదూర్‌గూడలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌-ముంబయి, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై వయా అమరావతి కారిడార్ల మధ్య...

Read moreDetails

సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ప్రయాణం

సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన కాన్వాయ్ ప్రయాణంపై కొత్త విధానాన్ని అమలు చేశారు. తన ప్రయాణం కోసం ట్రాఫిక్‌ను పూర్తిగా...

Read moreDetails

డ్రగ్స్ మహమ్మారిపై కఠిన చర్యలు తప్పవు: డీజీపీ హెచ్చరిక

డ్రగ్స్ నియంత్రణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంటోందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని, ఈ సమస్యను అరికట్టేందుకు...

Read moreDetails

ఈ నెల 10న హైదరాబాద్‌కు మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై నగరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హెచ్‌ఐసీసీ, హైటెక్ సిటీ, పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ట్రాఫిక్...

Read moreDetails

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి..

ఈ ఘటనతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు ఇది ఉద్దేశపూర్వక దాడిగా ఆరోపిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శిస్తున్నారు. క్యాంపు...

Read moreDetails

కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి.. మెట్రో విస్తరణపై వినతి

హైదరాబాద్ నగర అభివృద్ధి, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ మరియు భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్ విస్తరణ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

Read moreDetails

న్యూయార్క్ మెట్ గాలాలో ఆకట్టుకున్న కలంకారీ ఫ్యాషన్

న్యూయార్క్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక మెట్ గాలాలో ప్రముఖ వ్యాపారవేత్త సుధా రెడ్డి మరోసారి రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఈసారి డిజైనర్ మనీష్...

Read moreDetails

కేసుల నుంచి మంగ్లీ తప్పించుకుంటున్నారని న్యాయవాది సుబ్బారావు ఆరోపణ

మైక్రోఫైనాన్స్ కేసు వివాదంలో గాయని మంగ్లీపై న్యాయవాది సుబ్బారావు చేసిన ఆరోపణలు మరింత తీవ్రతరమయ్యాయి. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివపై గద్వాల్, గచ్చిబౌలి, నల్గొండ జిల్లాల్లో...

Read moreDetails

మెట్రో ఫేజ్‌-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ అనుమతులపై చర్చల కోసం ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కలవనున్నారు. సాయంత్రం...

Read moreDetails

గోదాం నుంచి 82 గ్యాస్ సిలిండర్ల దొంగతనం

సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ల దొంగలు సోమవారం అర్ధరాత్రి భారీ చోరీకి పాల్పడ్డారు. సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం, భీంనగర్ కాలనీలోని మనీషా...

Read moreDetails

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేత

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మంగళవారం ఆర్డీవో...

Read moreDetails

తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గుముఖం

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ మార్పులు తాత్కాలికమైనవే అని అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల గాలిలో తేమ పెరిగి,...

Read moreDetails

2029 నాటికి దేశవ్యాప్తంగా అమలు లక్ష్యంగా కొత్త వ్యర్థ నిర్వహణ నిబంధనలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు దేశంలోని పట్టణాలు, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చేలా ఉన్నాయి. వ్యర్థాలను కేవలం సేకరించడం...

Read moreDetails

రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పథకాలు: మంత్రి పొంగులేటి

హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతుల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతుల సమస్యలను కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలో...

Read moreDetails

భవన నిర్మాణ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ అరెస్ట్

హైదరాబాద్‌లో మరో అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి...

Read moreDetails

భారాస హయాం అక్రమాలపై సీబీఐ దర్యాప్తు.. కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది....

Read moreDetails

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

హైదరాబాద్‌లోని బోరబండ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అవినీతి కేసు బయటపడింది. జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా...

Read moreDetails

హంగూ ఆర్భాటాలకు పోవద్దు.. అప్పుల పాలవుతారు: మంత్రి జూపల్లి

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని కొప్పునూరులో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన, ఇళ్ల...

Read moreDetails

తెలంగాణలోనూ భాజపాదే అధికారం: రామచందర్‌రావు

తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ప్రజలు ఇండియా కూటమికి గట్టి సమాధానం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే తెలంగాణలో...

Read moreDetails

అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే వస్తాయి: బండి సంజయ్ వ్యాఖ్యలు

ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్రం హోం శాఖ...

Read moreDetails

అకాల వర్షం, పిడుగులు, ఈదురుగాలులతో పంటలు నాశనం

రాష్ట్రంలో ఆదివారం ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం, ఈదురుగాలులు, పిడుగులతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. రైతులు ఆరుగాలం శ్రమించి పెంచిన పంట కళ్లముందే నీటిపాలవడంతో...

Read moreDetails

నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 అమలు

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌-యూజీ 2026 పరీక్షకు దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 3న జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష నేపథ్యంలో...

Read moreDetails

పేదలకు అండగా ఉచిత వైద్య సేవలు: కవిత హామీ

తెలంగాణ రక్షణసేన ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా.. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. బషీర్‌బాగ్‌లో...

Read moreDetails

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో...

Read moreDetails

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని...

Read moreDetails

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీపై ఆసక్తి పెరుగుతోంది

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ పేరుగా ‘తెలంగాణ రక్షణ సేన’ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పరిగణనలోకి తీసుకుంది. కవిత తమ...

Read moreDetails

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు....

Read moreDetails

రాష్ట్రంలో పెరుగుతున్న తాగునీటి సంక్షోభం

రాష్ట్రంలో ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభం మరింత పెరిగింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు...

Read moreDetails

విద్యార్థుల సామగ్రి నాణ్యతపై రాజీ లేదు – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అందజేసే అన్ని సామగ్రి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు,...

Read moreDetails

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను 126 శాతం పెంచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రల వాహనాలు డీజిల్,...

Read moreDetails

అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?”

హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసగించిందన్న ఆరోపణలతో సీసీఎస్‌లో సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఆమె పేరిట వాయిస్‌ రికార్డు ఒకటి...

Read moreDetails

లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెరువు కట్ట సమీపంలో రూ.500 నోట్లు చిందరవందరగా పడేసి ఉండటం కలకలం రేపింది....

Read moreDetails

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో...

Read moreDetails

రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించి స్పష్టత వచ్చింది. ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపిన ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు...

Read moreDetails

‘స్పందన’ ఆల్‌ ఉమెన్‌ ఫస్ట్‌ రెస్పాండర్‌ సిస్టమ్ ప్రారంభం

డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటి ప్రముఖులైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాల్లో ఎక్కువ శాతం మత్తుకు బానిసలైనవారే ఉంటున్నారని...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్‌ ‘ఫుల్‌ స్టాక్‌’ అంటున్నా.. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. పలు పెట్రోల్‌ బంకుల్లో “నో స్టాక్‌” బోర్డులు దర్శనమిస్తున్నాయి.కొత్తగూడెం...

Read moreDetails
Page 10 of 24 1 9 10 11 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News