Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

మార్చి 12న కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (వయసు 82) బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయ జీవితం ప్రత్యేకంగా...

Read moreDetails

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ కొరత…వెంటనే గ్యాస్ సరఫరా పెంచాలిలని అసోసియేషన్ విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని హాస్టళ్లలో గ్యాస్ కొరత సమస్యకు గురి అవుతున్న పరిస్థితి కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు కారణంగా గ్యాస్ సరఫరా తగ్గి, డిమాండ్ పెరిగింది. హాస్టల్స్‌...

Read moreDetails

తెలంగాణలో మూడో డిస్కమ్‌.. టీజీఆర్‌పీడీసీఎల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో...

Read moreDetails

దండేపల్లి మ్యాదరిపేటలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మ్యాదరిపేటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్...

Read moreDetails

మెగా ఇంటి కోడలిపై ఆన్‌లైన్ వేధింపులు.. సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదు!!

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి కొణిదెల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను మరియు తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా...

Read moreDetails

భార్యపై అనుమానంతో హత్య కుట్ర..టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన వ్యాపారి!!

భార్య చేసిన ద్రోహాన్ని భరించలేక ఒక వ్యక్తి ఆమెను, ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని హత్య చేయాలని కుట్ర పన్నిన ఘటన నగరంలో వెలుగుచూసింది. అయితే నగర...

Read moreDetails

ఉప్పల్‌లో సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 ఘనంగా ప్రారంభం

చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై...

Read moreDetails

మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో...

Read moreDetails

వరంగల్‌ షాపులో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

వరంగల్ నగరంలోని జెపీఎన్ రోడ్‌లో ఉన్న ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. అగ్ని ప్రమాదంతో షాపు...

Read moreDetails

సినీ ప్రపంచానికి సత్కారం.. గద్దర్ అవార్డులు 2025 ప్రకటింపు!!

తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించే గద్దర్ అవార్డులు–2025 జాబితాను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈసారి అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్...

Read moreDetails

మత్తులో మళ్లీ మహానగరం.. వారం రోజుల్లో వరుసగా డ్రగ్స్ కేసులు!!

హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల దందా మళ్లీ చురుకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరుసగా డ్రగ్స్ కేసులు వెలుగులోకి రావడం...

Read moreDetails

ఒకే స్థలానికి రెండు రిజిస్ట్రేషన్లు.. రాజేంద్రనగర్‌లో భూవివాదం..!

రాజధాని శివార్లలో భూముల విలువలు పెరుగుతున్న కొద్దీ స్థలాలపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాత వెంచర్లలో డబుల్‌ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు, సర్వే నంబర్ల మార్పులు...

Read moreDetails

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..!!

రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం...

Read moreDetails

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

విద్య కోసం హాస్టల్‌లకు వచ్చే విద్యార్థులు భద్రంగా ఉండాల్సిన చోటే ర్యాగింగ్ పేరుతో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, కొందరు విద్యార్థులు...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్‌లోని టోలీచౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా జారి పడడంతో ఈ...

Read moreDetails

ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన

ఆర్టీసీ డ్రైవర్లు ఎదుర్కొనే పని ఒత్తిడి, సమయ పరిమితులను ప్రతిబింబించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటల తరబడి బస్సు నడిపిన ఓ...

Read moreDetails

భట్టి కుమారుడి పెళ్లి … జీలకర్ర బెల్లంతో ఒక్కటైన వధూవరులు

భట్టి కుమారుడి వివాహ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది. తెలుగు వివాహ సంప్రదాయాల మధ్య వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకునే ముఖ్యమైన కార్యక్రమంతో నూతన దంపతులుగా ఒక్కటయ్యారు....

Read moreDetails

తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థులు.. సింఘ్వీ, నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు

తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించిన కాంగ్రెస్‌,...

Read moreDetails

బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ బండారం బయటపడింది

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న ప్రైడ్ డెయిరీపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్) మరియు మసాబ్‌ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో...

Read moreDetails

యూరియా కోసం రైతుల ఆవేదన… నాగర్‌కర్నూల్‌లో ఎరువుల కోసం తిప్పలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వకుర్తి ప్రాంతంలోని ఫర్టిలైజర్ దుకాణాల వద్ద ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి తిరుగుతున్న పరిస్థితి...

Read moreDetails

దిల్లీలో అమిత్‌షాతో సీఎం భేటీ.. పోలీసు వ్యవస్థ బలోపేతంపై చర్చ

రాష్ట్రంలో పెరుగుతున్న భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు మరిన్ని ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి...

Read moreDetails

తెలంగాణ వర్సిటీ హాస్టల్‌లో అర్ధరాత్రి గొడవ… పలువురికి గాయాలు..!!

కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ వసతిగృహంలో మంగళవారం అర్ధరాత్రి ఈ...

Read moreDetails

నాగర్‌కర్నూల్‌లో సంచలనం.. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని నిన్న పరీక్ష రాసిన తర్వాత కడుపు నొప్పితో...

Read moreDetails

ఆలయ ఉత్సవాల్లో అనుకోని ఘటన… నిప్పుల్లో పడిన భక్తులు..!!

నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో జరిగిన శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన సంప్రదాయ అగ్నిగుండం కార్యక్రమంలో భక్తులు...

Read moreDetails

బుల్డోజర్లు వచ్చేవరకు వెనక్కి తగ్గం మూసీ ఆక్రమణలపై కవిత ధర్నా

నార్సింగి ప్రాంతంలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ధర్నాకు దిగారు. అక్రమ నిర్మాణాలపై...

Read moreDetails

🌟 అల్లు శిరీష్ & నయనిక రిసెప్షన్ వేడుకలో మెరిసిన అల్లు ఫ్యామిలీ! 🌟

మెగా ఫ్యామిలీలో మరో గ్రాండ్ సెలబ్రేషన్! 🎉 అల్లు శిరీష్ - నయనికల రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో (మార్చి 2, సోమవారం) అత్యంత వైభవంగా...

Read moreDetails

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ..హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసివేతా?

హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకులు నాలుగు రోజుల పాటు మూసివేయనున్నాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెట్రోల్ బంకుల వద్ద...

Read moreDetails

ప్రగతి నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కళ్లముందే కాలిపోయిన 40 ఫర్నిచర్ దుకాణాలు

ప్రగతి నగర్ పరిధిలోని KGR కన్వెన్షన్ సమీపంలో ఈరోజు రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడి...

Read moreDetails

శాంతిభద్రతల మధ్య – ఎస్పీ కార్యాలయంలో రంగుల సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో జిల్లా ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రంగుల సంబరాలు...

Read moreDetails

చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం… 10 మందికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది...

Read moreDetails

ఏఐతో అసభ్య మార్ఫింగ్‌… సోషల్ మీడియాలో వైరల్..!!

హైదరాబాద్‌ రాయదుర్గం ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల మహిళ తన ఫొటోలు, వీడియోలను ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ సాంకేతికతతో మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం...

Read moreDetails

అల్లు వారి ఇంట పెళ్లి కళ.. శిరీష్ ‘పెళ్లి కొడుకు’ ఫంక్షన్ హైలైట్స్

హైదరాబాద్‌లోని అల్లు వారి నివాసంలో ఆదివారం (మార్చి 1, 2026) నాడు అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో...

Read moreDetails

సురక్షిత హోలీకి సహజ రంగులే సరైనవి: మంత్రి కొండా సురేఖ

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమైన సూచనలు చేశారు. రసాయనాలు కలిగిన రంగులు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటూ,...

Read moreDetails

ఐటీ హబ్‌ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్ దిశగా హైదరాబాద్‌ భారీ అడుగు..!!

హైదరాబాద్‌ ఐటీ రంగం మరో మైలురాయిని చేరుకుంటోంది. కేవలం టెక్నాలజీ సేవల కేంద్రంగా కాకుండా, ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోందని Hyderabad Software Enterprises Association (హైసియా)...

Read moreDetails

వివాహానికి రండి.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన భట్టి విక్రమార్క

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో జరగనున్న...

Read moreDetails

అనంతగిరి హిల్స్‌లో కాంగ్రెస్ నేతల పీఏసీ సమావేశం

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేత రాహుల్...

Read moreDetails

పెళ్లి తర్వాత తొలిసారి సొంతూరులో.. విజయ్-రష్మిక

నూతన దంపతులు Vijay Deverakonda మరియు Rashmika Mandanna తమ స్వగ్రామానికి చెందిన సాంప్రదాయాలకోసం ప్రత్యేకమైన క్షణాన్ని గడిపారు. కుటుంబ సభ్యులతో కలసి Satyanarayana Swamy Vratham...

Read moreDetails

సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి పనుల్లో నిర్లక్ష్యం…….అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ఆగ్రహం

హైదరాబాద్ నగరంలోని Santosh Nagar పరిధిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల్లో కొంతమంది కార్మికులు కనీస భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం ప్రజల కోసం పెద్ద ప్రమాదం సృష్టిస్తోంది....

Read moreDetails

నడిరోడ్డుపై‘మందు’బాబు బీభత్సం..వాహనం సీజ్.. డ్రైవర్ కటకటాల్లోకి..!

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిసరాల్లో మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి వచ్చిన 24 ఏళ్ల యువకుడు...

Read moreDetails

రెండు రాష్ట్రాల అధ్యక్షులతో రాహుల్ గాంధీ భేటీ: తెలంగాణ, ఏపీ కాంగ్రెస్‌లో కొత్త జోష్!

వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యం నెలకొంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనడం విశేషం....

Read moreDetails

విమాన సర్వీసులు రద్దు… దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల

ఇరాన్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాల్లో భద్రతా పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. ముఖ్యంగా యూఏఈ, దుబాయ్ ప్రాంతాల్లో విమాన రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించడంతో పలువురు...

Read moreDetails

తెలంగాణ సీఎంను కలిసిన సంతోష క్షణాలు-రష్మిక

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భం తనకు ఎంతో ప్రత్యేకమైందని రష్మిక పేర్కొన్నారు. గీత గారు, నిమిషాతో కలిసి ఆత్మీయంగా గడిపిన ఆ క్షణాలు...

Read moreDetails

భక్తులతో కిక్కిరిసిన చిల్పూర్ గుట్ట: భక్తులతో కిక్కిరిసిన చిల్పూర్ గుట్ట

జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడో రోజు (శనివారం) స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా...

Read moreDetails

జీహెచ్ఎంసీ చట్టానికి వీడ్కోలు… కోర్ అర్బన్ చట్టం అమలులోకి

హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ చట్టానికి వీడ్కోలు పలకబోతుండటంతో నగర పరిపాలనలో భారీ మార్పులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత కోర్ అర్బన్ చట్టం అమలులోకి తీసుకురావడం...

Read moreDetails

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి

విజయవాడలోని పవిత్ర Kanaka Durga Temple ఆలయాన్ని తెలంగాణ మంత్రి Komatireddy Venkat Reddy దర్శించుకోవడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించిన...

Read moreDetails

వికారాబాద్‌లో విషాదం… మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ పట్టణంలోని టౌన్ గంగారం సాయి బాబా కాలనీలో చోటుచేసుకున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ,...

Read moreDetails

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్‌ రాజన్‌ కన్నుమూత

హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం Chilkur Balaji Temple ప్రధాన అర్చకుడు Soundar Rajan (90) కన్నుమూయడం భక్తుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. గత కొంతకాలంగా...

Read moreDetails

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కార్యక్రమం...

Read moreDetails

విద్యార్థులకు అల్పాహారం, పాలు… ఏఐ బోధనకు శ్రీకారం

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా తల్లిదండ్రులపై...

Read moreDetails

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం… మెట్రో సమీపంలో కలకలం

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం… భారీ నష్టం, అప్రమత్తమైన అధికారులు జూబ్లీహిల్స్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం నగరంలో ఆందోళన కలిగించింది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో...

Read moreDetails
Page 10 of 18 1 9 10 11 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News