మే తొలి వారంలో ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

మే తొలి వారంలో ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. SSC బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు పూర్తి చేస్తోంది. మూల్యాంకనం పూర్తయిన ...

కిడ్నీ బాధితులు పుచ్చకాయ తినవచ్చా?

కిడ్నీ బాధితులు పుచ్చకాయ తినవచ్చా?

వేసవిలో చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరానికి అవసరమైన నీటిని అందించి డీహైడ్రేషన్‌ నుంచి రక్షిస్తుంది. పుచ్చకాయలో దాదాపు 92 శాతం వరకు నీరు ...

మెటా కొత్త AI టూల్ సంచలనం – మౌస్, కీబోర్డ్ యాక్టివిటీ ట్రాకింగ్

మెటా కొత్త AI టూల్ సంచలనం – మౌస్, కీబోర్డ్ యాక్టివిటీ ట్రాకింగ్

సోషల్ మీడియా దిగ్గజం మెటా కొత్తగా అభివృద్ధి చేసిన AI టూల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ టూల్ ద్వారా ఉద్యోగుల మౌస్ కదలికలు, కీబోర్డ్ ఇన్‌పుట్స్, ...

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య చర్చలపై అనిశ్చితి, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు గరిష్ఠ స్థాయి వద్ద కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను ...

క్రెడిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి – వినియోగదారులు అప్రమత్తం

క్రెడిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి – వినియోగదారులు అప్రమత్తం

డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డు మోసాలు కూడా అధికమవుతున్నాయి. ముఖ్యంగా మొదటిసారి కార్డు వినియోగించే వారు ఇలాంటి మోసాలకు గురైనప్పుడు ఎలా స్పందించాలో ...

యెజ్డీ స్క్రాంబ్లర్‌ 350, బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 విడుదల

యెజ్డీ స్క్రాంబ్లర్‌ 350, బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 విడుదల

ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ తన వృద్ధి వ్యూహంలో భాగంగా స్క్రాంబ్లర్ సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో యెజ్డీ స్క్రాంబ్లర్ 350 ...

కథల రూపంలో ధర్మబోధ చేసిన కవిపండితులు

కథల రూపంలో ధర్మబోధ చేసిన కవిపండితులు

మోసం, ద్వేషమే కాదు.. కపటస్వభావాన్ని కూడా వ్యతిరేకించాయి మన ఆధ్యాత్మిక గ్రంథాలు. అలాంటి గుణాన్ని వదిలించుకోవాలని, కల్మషం లేకుండా నిర్మలంగా ఉండాలని, అనేక సందర్భాల్లో తెలియజేశారు. చిన్నారులు ...

దక్షిణాఫ్రికాతో సిరీస్ చేజార్చుకున్న భారత్

దక్షిణాఫ్రికాతో సిరీస్ చేజార్చుకున్న భారత్

టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ భారత మహిళల క్రికెట్ జట్టులోని లోపాలు బయటపడటం తమకు మంచిదేనని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల ...

థామస్ కప్‌పై భారత్‌ కన్ను – రెండోసారి చరిత్ర సృష్టించాలన్న లక్ష్యం

థామస్ కప్‌పై భారత్‌ కన్ను – రెండోసారి చరిత్ర సృష్టించాలన్న లక్ష్యం

ప్రతిష్ఠాత్మక BWF థామస్ & ఉబెర్ కప్ ఫైనల్స్‌లో భారత జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు మరోసారి ...

ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌ టికెట్‌ ధర షాక్‌! ఒక్కటి రూ.21 కోట్లు

ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌ టికెట్‌ ధర షాక్‌! ఒక్కటి రూ.21 కోట్లు

ఫిఫా వరల్డ్ కప్‌ 2026 కోసం ఫుట్‌బాల్‌ అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయికి చేరింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనున్న ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 50 ...

వరుస ఓటములతో ముంబయి ఇండియన్స్ సంక్షోభం

వరుస ఓటములతో ముంబయి ఇండియన్స్ సంక్షోభం

ఐపీఎల్ 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన ముంబయి ఇండియన్స్ తర్వాత వరుస ఓటములతో తీవ్ర సంక్షోభంలో పడింది. తొలి మ్యాచ్‌లో భారీ విజయంతో ఆశలు రేపిన జట్టు, ...

మైఖేల్ జాక్సన్ కథపై వంగా భావోద్వేగ వ్యాఖ్యలు

మైఖేల్ జాక్సన్ కథపై వంగా భావోద్వేగ వ్యాఖ్యలు

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన కలల ప్రాజెక్ట్‌గా భావించిన మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను తీయలేకపోయిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సంగీత ...

దిల్‌రాజు నిర్మాణంలో సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి కాంబో మూవీ

దిల్‌రాజు నిర్మాణంలో సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి కాంబో మూవీ

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ...

శ్రీలీల కొత్త బాలీవుడ్ చిత్రం రిలీజ్‌పై అనిశ్చితి

శ్రీలీల కొత్త బాలీవుడ్ చిత్రం రిలీజ్‌పై అనిశ్చితి

వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీలకు బాలీవుడ్‌లో కొత్త అవకాశంగా వచ్చిన ప్రేమకథా చిత్రం ప్రస్తుతం ఆలస్యానికి గురవుతోంది. కార్తిక్ ఆర్యన్ ...

తొలి ప్రపంచ ప్రదర్శనకు ‘వారణాసి’

తొలి ప్రపంచ ప్రదర్శనకు ‘వారణాసి’

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి ఇప్పుడు ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ...

తక్కువ బడ్జెట్‌తో భారీ హిట్ – ‘వాలా 2’ థియేటర్లలో సందడి

తక్కువ బడ్జెట్‌తో భారీ హిట్ – ‘వాలా 2’ థియేటర్లలో సందడి

మలయాళంలో భారీ విజయం సాధించిన ‘వాలా 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ ...

2030 నాటికి 50 కోట్ల విమాన ప్రయాణికులు

2030 నాటికి 50 కోట్ల విమాన ప్రయాణికులు

భారత విమానయాన రంగం భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) సీఈఓ బీవీజేకే శర్మ తెలిపారు. 2030 నాటికి దేశంలో ...

మారుతీ సుజుకీ అరుదైన రికార్డు – 23.4 లక్షల కార్ల ఉత్పత్తి

మారుతీ సుజుకీ అరుదైన రికార్డు – 23.4 లక్షల కార్ల ఉత్పత్తి

మారుతీ సుజుకీ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో అరుదైన రికార్డు సాధించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే ఏడాదిలో 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి దేశంలోనే ...

అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడి – రూ.2,800 కోట్ల ప్రణాళిక

అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడి – రూ.2,800 కోట్ల ప్రణాళిక

అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు మెరుగుపరచడం ఈ ...

ఇన్ఫోసిస్‌లో భారీ నియామకాలు – 20,000 మంది ఫ్రెషర్లకు అవకాశం

ఇన్ఫోసిస్‌లో భారీ నియామకాలు – 20,000 మంది ఫ్రెషర్లకు అవకాశం

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ నియామక ప్రణాళికను ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20,000 మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ...

డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త అడుగు – టెస్లా సైబర్‌క్యాబ్ లాంచ్

డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త అడుగు – టెస్లా సైబర్‌క్యాబ్ లాంచ్

ప్రపంచ ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా, డ్రైవర్ లేకుండా నడిచే రోబోట్యాక్సీ సేవల దిశగా కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ...

వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

ప్రైవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది. పెద్ద స్థాయిలో కాకుండా పరిమిత పెంపు మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం ...

తొండూరు కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం

తొండూరు కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం

తొండూరు కూడలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక విద్యార్థి ప్రాణాలను బలిగొంది. వేసవి సెలవుల కోసం ఇంటికి వెళ్తున్న గురుప్రణీత్ కుమార్ (13) లారీ ఢీకొనడంతో ...

మంత్రి పరివర్తన వెనుక అసలు కథ

మంత్రి పరివర్తన వెనుక అసలు కథ

పూర్వం ఒక మంత్రి ఖజానాలో భద్రపరిచిన కొంత ధనాన్ని తస్కరించాడు. దాంతో అతడిమీద రాజుకు తీవ్ర ఆగ్రహం కలిగింది. మంత్రికి కఠిన శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాడు. విషయం ...

కర్నూలు జిల్లాలో యువకుడి దారుణ హత్య

కర్నూలు జిల్లాలో యువకుడి దారుణ హత్య

కర్నూలు జిల్లాలో జరిగిన రథోత్సవ వేడుక విషాదంగా మారింది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో జరిగిన తిరుణాళ్లలో ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న గొడవ హత్యకు దారితీసింది. వంశీ, ...

వలస కూలీ హత్య కేసులో యువకుడు అరెస్ట్

వలస కూలీ హత్య కేసులో యువకుడు అరెస్ట్

వలస కూలీ హత్య కేసును మిల్స్‌కాలనీ పోలీసులు ఛేదించారు. డబ్బు దోచుకునే ఉద్దేశంతో ఓ యువకుడు వృద్ధుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన ...

పుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

పుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

పుత్తూరు పట్టణ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. వివాహ వేడుకకు తల్లిదండ్రులతో హాజరైన ధర్మతేజ (23), అనంతరం స్నేహితులతో కలిసి ...

యువతిపై ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన

యువతిపై ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన

మంగళగిరి గ్రామీణ పోలీసుల సత్వర స్పందనతో ఓ యువతి ప్రమాదం నుంచి రక్షించబడింది. బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన యువతి తన స్వస్థలానికి వెళ్లేందుకు ఆటో ఎక్కగా ...

బెర్లిన్‌లో ఇరాన్ మాజీ యువరాజు పహ్లవీపై దాడి

బెర్లిన్‌లో ఇరాన్ మాజీ యువరాజు పహ్లవీపై దాడి

ఇరాన్ బహిష్కృత యువరాజు రెజా పహ్లవీపై జర్మనీ రాజధాని బెర్లిన్‌లో దాడి ఘటన కలకలం సృష్టించింది. ఫెడరల్ న్యూస్ కాన్ఫరెన్స్ భవనంలో మీడియా సమావేశం ముగించుకుని బయటకు ...

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ స్కీమ్‌కు తొలి ఆమోదం – ఒక్కరికే అవకాశం

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ స్కీమ్‌కు తొలి ఆమోదం – ఒక్కరికే అవకాశం

అమెరికా పౌరసత్వం పొందాలని కోరుకునే సంపన్నుల కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన “గోల్డ్ కార్డ్” స్కీమ్‌పై కీలక అప్డేట్ వెలువడింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ...

తిరుమలలో స్వామివారికి కిలో బంగారం సమర్పించిన శశిధర్ దంపతులు

తిరుమలలో స్వామివారికి కిలో బంగారం సమర్పించిన శశిధర్ దంపతులు.

తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. ...

ఇరాన్ నౌకలను కాల్చేయండి – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశం

ఇరాన్ నౌకలను కాల్చేయండి – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశం

కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ పడవలు మైన్స్ అమర్చుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో, వాటిని లక్ష్యంగా ...

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఆరోగ్యంపై అంతర్జాతీయ రిపోర్ట్స్

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఆరోగ్యంపై అంతర్జాతీయ రిపోర్ట్స్

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తాజా అంతర్జాతీయ కథనాలు సంచలనంగా మారాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఆయనకు కాలికి గాయం కావడంతో పాటు ...

ఇరాన్‌తో ఒప్పందానికి రావాలని ట్రంప్ సూచన

ఇరాన్‌తో ఒప్పందానికి రావాలని ట్రంప్ సూచన

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించబోమని స్పష్టం చేస్తూ, ఈ యుద్ధంలో సంప్రదాయ పద్ధతులతోనే ...

తొలి దశ ఎన్నికల పోలింగ్‌పై అమిత్ షా విమర్శలు

తొలి దశ ఎన్నికల పోలింగ్‌పై అమిత్ షా విమర్శలు

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ప్రజలు ...

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే పోటెత్తిన భక్తులు

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే పోటెత్తిన భక్తులు

చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం తెరుచుకున్నాయి. గఢ్‌వాల్ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఈ ఆలయానికి తొలి రోజే భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు ...

బెంగాల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ప్రశంసలు

బెంగాల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ప్రశంసలు

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు లేకుండా పోలింగ్ నిర్వహించడాన్ని ఎన్నికల ...

రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలిదశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం ప్రజాస్వామ్య విజయమని ఆయన ...

హుగ్లీ నది అందాలను కెమెరాలో బంధించిన ప్రధాని మోదీ

హుగ్లీ నది అందాలను కెమెరాలో బంధించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని హుగ్లీ నదిలో బోటు రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కెమెరా చేతపట్టి నది అందాలను ...

రెండో రోజు భారీ నష్టాలు సెన్సెక్స్ 852 పాయింట్లు డౌన్

రెండో రోజు భారీ నష్టాలు సెన్సెక్స్ 852 పాయింట్లు డౌన్

క్రూడాయిల్‌ మరోసారి స్టాక్‌మార్కెట్లలో కల్లోలం రేపుతోంది. అమెరికా-ఇరాన్‌ చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బ్యారెల్‌ క్రూడ్‌ ధర మరోసారి 100 డాలర్లు దాటడంతో 852 పాయింట్లు నష్టపోయిన ...

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ కీలక నిర్ణయం

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ కీలక నిర్ణయం

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం పెద్ద ...

మెట్రో టేకోవర్‌కు కేబినెట్ ఆమోదం

మెట్రో టేకోవర్‌కు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ మొదటి దశలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) దాదాపు రూ.13,615 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించడంతో, ...

ముత్తోజిపేటలో ఉద్రిక్తత – ఆర్టీసీ డ్రైవర్‌ మృతదేహంపై కార్మికుల ఆందోళన

ముత్తోజిపేటలో ఉద్రిక్తత – ఆర్టీసీ డ్రైవర్‌ మృతదేహంపై కార్మికుల ఆందోళన

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లి నివాళులు అర్పించాలని ...

ఆర్టీసీ సమ్మెలో విషాదం: డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కన్నుమూత

ఆర్టీసీ సమ్మెలో విషాదం: డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కన్నుమూత

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (55) మృతదేహం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చేరుకుంది. ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన ...

ఆర్టీసీ బంద్‌ ప్రభావం – కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

ఆర్టీసీ బంద్‌ ప్రభావం – కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగే పరీక్షలు రెండు రోజుల పాటు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్‌ కారణంగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంలో ఇబ్బందులు ...

పరిశ్రమలకు తగిన నైపుణ్యాలతో యువత సిద్ధం కావాలి – కోన శశిధర్

పరిశ్రమలకు తగిన నైపుణ్యాలతో యువత సిద్ధం కావాలి – కోన శశిధర్

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించే నాటికి నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడం అత్యవసరమని నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ కార్యదర్శి కోన శశిధర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన ...

దివ్యాంగుల ట్రైసైకిళ్లు నిర్లక్ష్యం

దివ్యాంగుల ట్రైసైకిళ్లు నిర్లక్ష్యం

దివ్యాంగులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు చక్రాల సైకిళ్లను జిల్లా కేంద్రాలకు పంపించింది. అయితే చిత్తూరు జిల్లాలో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. జిల్లా ...

ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక మలుపు

ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక మలుపు

ఏపీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి, బాలాజీ ...

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ‘వనితా వేవ్‌ @100’

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ‘వనితా వేవ్‌ @100’

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వనితా వేవ్‌ @100’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్కే బీచ్‌ తీరంలో ఉన్న ...

Page 59 of 162 1 58 59 60 162

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News