Tag: AccidentNews

కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా

కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని మంతెన–తెన్నేరు గ్రామాల మధ్య సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. గన్నవరం డిపోకు చెందిన విజయవాడ–తెన్నేరు రూట్‌లో ...

Read moreDetails

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి, 200 గొర్రెలు మృత్యువాత

నల్గొండ జిల్లా డిండి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, సుమారు 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మూడు వాహనాల్లో గొర్రెలను తరలిస్తున్న ...

Read moreDetails

ఏలూరు జిల్లా వేలేరుపాడులో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు సజీవదహనం

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న సమయంలో ఇంటికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో వలగాని ...

Read moreDetails

స్నేహితులను కాపాడి.. తాను మృత్యుఒడికి!

అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న తెలుగు యువకుడు అనురూప్‌రెడ్డి (23) నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన లూసియానాలోని టోరోడో ...

Read moreDetails

కుమురంభీం జిల్లాలో పిడుగుపాటు ఘటనలు.. భార్యాభర్తలు సహా ముగ్గురు మృతి

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగుపాటు ఘటనలు విషాదాన్ని నింపాయి. రెబ్బెన మండలం కైరిగూడ గ్రామ సమీపంలోని పత్తి చేనులో ఆదివారం సాయంత్రం పిడుగు పడటంతో భార్యాభర్తలు అక్కడికక్కడే ...

Read moreDetails

గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీ, ముగ్గురు మృతి

విశాఖ నగర పరిధిలోని గాజువాక శ్రీనగర్‌ వద్ద ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ...

Read moreDetails

ఈతకు వెళ్లి కుమారుడి మృతి.. తట్టుకోలేక తల్లి బలవన్మరణం

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబదూరు మండలానికి చెందిన వడ్డె హనుమంతరాయుడు, అనిత దంపతుల కుమారుడు అజయ్‌ (16) స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలోని నీటి సంపులో ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి సమీపంలో బెంగళూరు–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుంకలమ్మ గుడి వద్ద ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ...

Read moreDetails

సంతోషం నుంచి విషాదానికి.. వివాహం తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వరుడి మృతి

అప్పటివరకు పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఓ భారత సంతతి కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ...

Read moreDetails

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్నాటక బాగేపల్లి నుంచి కొత్తిమీర ...

Read moreDetails

ఉత్తర్ ప్రదేశ్ హమీర్‌పుర్‌లో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు కార్మికుల మృతి

ఉత్తరప్రదేశ్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. హమీర్‌పుర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ...

Read moreDetails

హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. చిట్యాల మండలం పరిధిలోని పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ...

Read moreDetails

రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం.. వస్త్రాలు దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణంలోని రెండు అంతస్తులకు వేగంగా ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని ఐదుగురు మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బళ్లారి–బెంగళూరు జాతీయ రహదారిపై మొలకాల్మూరు తాలూకా తుమకుర్లహళ్లి సమీపంలో ఈ ప్రమాదం ...

Read moreDetails

సముద్రంలో పడవలు బోల్తా: ఇద్దరు మత్స్యకారులు మృతి, ఇద్దరు గల్లంతు

ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటి అవసరాల కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ...

Read moreDetails

నీటి కుంటలో పడి ముగ్గురు బాలుర మృతి

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు పొలంలోని నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. నారనాగేపల్లి ...

Read moreDetails

నిజామాబాద్‌లో విషాదం.. ఫెన్సింగ్ వైర్ తగిలి రైతు అక్కడికక్కడే మృతి

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పాల్దా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుమారుడి కళ్లెదుటే ఓ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన ...

Read moreDetails

హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న టిప్పర్‌

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి ...

Read moreDetails

ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు, తప్పిన భారీ ప్రమాదం

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్టాండ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. ప్లాట్‌ఫాంపై నిలిపి ఉన్న గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుంచి మంటలు చెలరేగాయి. ...

Read moreDetails

సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మృతి, ఒడిశాలో తీవ్ర విషాదం

ఒడిశా రాష్ట్రం కాళహండి జిల్లా ఎం.రాపూర్ సమితి గౌడ కర్లాంకుంట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ తొలగించడానికి దిగిన ...

Read moreDetails

అనంతపురంలో ప్రైవేటు బస్సు బోల్తా

Anantapur district లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి మండలం వన్నెదొడ్డి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ...

Read moreDetails

నిజామాబాద్ జిల్లాలో భయానక రోడ్డు ప్రమాదం

Telangana లోని Nizamabad జిల్లాలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్‌వాయి మండలం చంద్రాయన్‌పల్లి పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ...

Read moreDetails

44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒక డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ...

Read moreDetails

ఆకాశంలో ప్రమాదం.. పారాగ్లైడర్‌ను ఢీకొన్న విమానం

ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వతాలపై గాల్లో ఉన్న పారాగ్లైడర్‌ను ఓ విమానం ఢీకొన్న ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో 44 ఏళ్ల పారాగ్లైడర్ సబ్రినా ప్రాణాలతో బయటపడింది. ...

Read moreDetails

పోలవరం జలపాతంలో విషాదం.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థి మృతి

పోలవరం జిల్లా చింతూరు మండలం పొల్లూరు జలపాతం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం గైట్‌ కళాశాలలో చదువుతున్న ఐదుగురు స్నేహితులు విహారయాత్రకు వెళ్లగా, వారిలో ఎం. ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు మృతి

Uttar Pradeshలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. నైమిశారణ్యం నుంచి అయోధ్య వెళ్తుండగా ఈ ...

Read moreDetails

పల్నాడు జిల్లాలో విషాదం.. మంటల్లో రైతు సజీవ దహనం

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురవాయపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొక్కజొన్న పంట కోత అనంతరం పొలంలో ఉన్న వ్యర్థాలను దహనం చేయడానికి వెళ్లిన రైతు వి. ...

Read moreDetails

నల్లకొంగల వేటకు వెళ్లి ఇద్దరు బాలుర దుర్మరణం

పుంగనూరు మండలంలో జరిగిన విషాద ఘటన గ్రామాన్ని కుదిపేసింది. వేసవి సెలవుల సందర్భంగా ఉల్లాసంగా బయటకు వెళ్లిన ఇద్దరు బాలురు చెరువు వద్ద నల్లకొంగల పిల్లలను చూసి ...

Read moreDetails

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

ప్రకాశం జిల్లా పొదిలి-మార్కాపురం రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గోగినేనివారిపాలెంకు చెందిన ఐదుగురు స్నేహితులు ...

Read moreDetails

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలాయపాలెం మండలం మేకలతండా అడ్డరోడ్డు వద్ద ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు భారీ వేగంతో ...

Read moreDetails

మియాపూర్‌లో విషాదం – నీటి సంపులో పడి బాలిక మృతి

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న చరణ్ కుమార్తె సారా (13) ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడిపోయి ...

Read moreDetails

బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు తెలంగాణ వాసుల మృతి

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్–బీదర్ రహదారిపై కర్ణాటక ఆర్టీసీ బస్సు ఒక బైక్‌ను ఢీకొట్టడంతో పాటు అదుపు తప్పి ...

Read moreDetails

మృత్యువులోనూ వీడని స్నేహం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Kunavaram మండలంలోని అభిచర్ల సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ...

Read moreDetails

స్పోర్ట్స్ బైక్–కారు ఢీ.. బైపాస్ రోడ్డులో విషాదం

మహబూబ్‌నగర్ జిల్లా బైపాస్ రోడ్డులోని పాలకొండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. స్పోర్ట్స్ బైక్, కారు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ విషాద ...

Read moreDetails

కారు బోల్తా ప్రమాదం.. ఎనిమిదేళ్ల చిన్నారి దుర్మరణం

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామ శివారులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకోలా–హైదరాబాద్ 161 జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి ...

Read moreDetails

కూలీలపై పిడుగుపాటు.. నలుగురి మృతి

పిడుగుపాట్లతో విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాజాం మండలం గెడ్డవలస సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళలు వర్షం, ఈదురుగాలుల ...

Read moreDetails

మహబూబ్‌నగర్‌లో బాంక్వెట్ హాల్‌లో అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బాంక్వెట్ హాల్ పూర్తిగా మూసివుండటంతో ఎవరు లోపల లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ...

Read moreDetails

ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిన ఇద్దరు విద్యార్థులు మృతి

ఈ దుర్ఘటనతో నాగలాపురం మండలంలోని రాజీవ్‌నగర్ ప్రాంతం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సెలవుల కోసం ఆనందంగా వచ్చిన చిన్నారులు ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ...

Read moreDetails

వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టింది.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ...

Read moreDetails

దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

దేశ రాజధాని దిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలోని నాలుగంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిస్థితి విషమించింది. ఈ ...

Read moreDetails

శ్రీకాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Srikalahasti పరిధిలోని ఓరందూరు హైవేపై జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాద తీవ్రతకు అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద ...

Read moreDetails

ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. అమెరికా వెళ్తున్న ప్రవాసాంధ్రుడు జయరాం మృతి

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.  ఆగి ఉన్న టిప్పర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ప్రవాసాంధ్రుడు జయరాం (27) ...

Read moreDetails

ఓఆర్‌ఆర్‌పై మరో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-14 వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ...

Read moreDetails

నేపాల్‌లో ఘోర జీపు ప్రమాదం – 17 మంది మృతి

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే పర్వత ప్రాంతం కావడం, వర్షం కొనసాగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా ...

Read moreDetails

మధ్యప్రదేశ్ బర్గి డ్యామ్ బోటు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ బర్గి డ్యామ్‌లో జరిగిన బోటు ప్రమాదం హృదయాలను కలచివేసింది. పడవ బోల్తా పడిన ఘటనలో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని చివరి క్షణం ...

Read moreDetails

పాలకొండ–సీతంపేట ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

బంధాలు ఒక్క క్షణంలో తెగిపోయాయి… వెనుక మిగిలింది తీరని విషాదం. పాలకొండ–సీతంపేట ఘాట్ రోడ్డులో జరిగిన ఆటో ప్రమాదం పలు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. బంధువుల ఇంట్లో ...

Read moreDetails

తమ్ముడి పెళ్లి రోజే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో మిర్తివలస గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, సతీశ్ మేడపైకి వెళ్లి ...

Read moreDetails

తొండూరు కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం

తొండూరు కూడలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక విద్యార్థి ప్రాణాలను బలిగొంది. వేసవి సెలవుల కోసం ఇంటికి వెళ్తున్న గురుప్రణీత్ కుమార్ (13) లారీ ఢీకొనడంతో ...

Read moreDetails

పుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

పుత్తూరు పట్టణ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. వివాహ వేడుకకు తల్లిదండ్రులతో హాజరైన ధర్మతేజ (23), అనంతరం స్నేహితులతో కలిసి ...

Read moreDetails

ఈతకొలనులో పడి మూడున్నరేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ నార్సింగి ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన మూడున్నరేళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News