Tag: AccidentNews

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి, మరొకరు గల్లంతు

నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలంలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన ముగ్గురు నీట మునిగి మృతి చెందగా.. మరో వ్యక్తి ...

Read moreDetails

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సెంగమలపట్టి ప్రాంతంలో వ్యవసాయ భూమిలో షెడ్‌ ఏర్పాటు ...

Read moreDetails

పెళ్లి నుంచి తిరిగొస్తుండగా విషాదం.. చెరువులోకి కారు దూసుకెళ్లి ఐదుగురి మృతి

ఒడిశాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేంకానాల్‌ జిల్లా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మహిషాపుటా వద్ద గురువారం తెల్లవారుజామున ఓ పెళ్లి ...

Read moreDetails

లిఫ్ట్‌ రాకుండానే తెరుచుకున్న తలుపులు.. రెండో అంతస్తు నుంచి పడి వ్యాపారి మృతి

శ్రీకాకుళం నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త కట్టా వెంకటేశ్వరరావు (66) మృతి చెందారు. లిఫ్ట్‌ ...

Read moreDetails

మెదక్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు

మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మనోహరాబాద్‌లో మంగళవారం ...

Read moreDetails

సీలేరు నదిలో విషాదం.. యువకుడు మృతి, ఆరుగురికి తప్పిన ప్రమాదం

పోలవరం జిల్లాలోని ధారాలమ్మ పిక్నిక్‌ స్పాట్‌ వద్ద చోటుచేసుకున్న సీలేరు నది ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. సరదాగా పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన ఏడుగురు యువకులు ఊహించని ...

Read moreDetails

చెట్టును ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకులు మృతి

తూర్పుగోదావరి జిల్లా నరసాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ...

Read moreDetails

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. 11 ఏళ్ల బాలికను ఢీకొట్టిన వేగంగా వచ్చిన ఆటో

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 11 ఏళ్ల బాలిక ...

Read moreDetails

మైదుకూరులో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వృద్ధ దంపతుల మృతి

వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులు మృతి చెందారు. ...

Read moreDetails

కారు క్లచ్‌లో కొబ్బరిబొండం ఇరుక్కోవడంతో ప్రమాదం?

ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

Read moreDetails

పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడి 40 మంది మృతి

పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి ...

Read moreDetails

ఉత్తరప్రదేశ్‌లో ఎల్పీజీ ట్యాంకర్ దూసుకెళ్లి ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబి జిల్లా కోక్‌రాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎల్పీజీ ట్యాంకర్ టోల్ ప్లాజా ఫుట్‌పాత్‌ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ...

Read moreDetails

ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కిందపడి దంపతుల మృతి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దంపతులు రైలు కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

Read moreDetails

లాహోర్‌లో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు కూలి 14 మంది చిన్నారులు మృతి

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో దాదాపు 14 మంది ...

Read moreDetails

విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, సిమెంట్‌ లారీ ఢీ

నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు సిమెంట్‌ లారీ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. భీమవరం ...

Read moreDetails

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

వనపర్తి జిల్లాలోని పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ...

Read moreDetails

నెల్లూరు బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు, ఐదుగురికి గాయాలు

నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సోమశిల నుంచి నెల్లూరు బస్టాండ్‌కు వచ్చిన ఓ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ...

Read moreDetails

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ స్కూటీ ఎదురుగా వేగంగా వస్తున్న బుల్లెట్ బైక్‌ను ...

Read moreDetails

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలోని నగరవనం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి తుఫాను వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ...

Read moreDetails

ఖతార్ గ్యాస్‌క్షేత్ర పేలుడు ఘటనలో తమిళనాడుకు చెందిన ముగ్గురు మృతి

ఖతార్‌లోని గ్యాస్‌క్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడు ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు తమిళనాడుకు చెందిన వారు అని అధికారులు గుర్తించారు. తిరునెల్వేలి జిల్లాకు చెందిన బాబిత్ ...

Read moreDetails

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురికి గాయాలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయగడ నుంచి ద్రాక్షారామం వెళ్తున్న కారు నక్కపల్లి వద్దకు చేరుకున్న సమయంలో ...

Read moreDetails

నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం ఉట్‌పల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు జ్యోతి, సంజీవ్‌లు ఇంటి వద్ద ఉతికిన దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు ...

Read moreDetails

తిరుపతి జిల్లా ఉడుంవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతి

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ రెండు వేర్వేరు ఘటనలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. చిత్తూరు జిల్లాలోని దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ...

Read moreDetails

కోతుల పోట్లాటతో సిమెంట్ ఇటుక పడి మహిళ మృతి – జగిత్యాలలో విషాద ఘటన

జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సాయంత్రం సమయానికి పద్మ (55) తన ఇంటి ముందు కూర్చొని పొరుగింటి మహిళతో ...

Read moreDetails

అమెరికాలో స్కైడైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలి తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో స్కైడైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్ క్యాంపుకు చెందిన దాట్ల సాయి కార్తీక్‌వర్మ (24) మృతి ...

Read moreDetails

విజయవాడ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రి అత్యవసర వార్డులో అగ్ని ప్రమాదం; రోగులు సురక్షితం

విజయవాడలోని రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రి అత్యవసర వార్డులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ...

Read moreDetails

దక్షిణ టెక్సాస్ హైవేపై విమానం కుప్పకూలి ఒకరు మృతి; పలువురికి గాయాలు

దక్షిణ టెక్సాస్ హైవేపై విమానం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. నెట్‌జెట్స్‌కు చెందిన సెస్నాసిటేషన్ లాటిట్యూడ్ విమానం శాన్ జోస్ ...

Read moreDetails

జాతీయ రహదారిపై బైక్ ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. భూత్పూరు సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ద్విచక్ర వాహనం డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో ...

Read moreDetails

ఆర్‌టీ నగరలో ఫాక్స్ జెన్ పబ్‌లో మంటలు.. ఇద్దరు కార్మికులు మృతి

కర్ణాటక రాష్ట్రం మైసూరులోని ఆర్‌టీనగరలో ఉన్న ‘ఫాక్స్ జెన్ పబ్’లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. క్షణాల్లోనే మంటలు పబ్ అంతటా వ్యాపించడంతో ...

Read moreDetails

కృష్ణా నదిలో నాటు పడవ బోల్తా.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు వద్ద కృష్ణా నదిలో నాటు పడవ బోల్తా పడి నాలుగు మంది మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ...

Read moreDetails

కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా

కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని మంతెన–తెన్నేరు గ్రామాల మధ్య సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. గన్నవరం డిపోకు చెందిన విజయవాడ–తెన్నేరు రూట్‌లో ...

Read moreDetails

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి, 200 గొర్రెలు మృత్యువాత

నల్గొండ జిల్లా డిండి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, సుమారు 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మూడు వాహనాల్లో గొర్రెలను తరలిస్తున్న ...

Read moreDetails

ఏలూరు జిల్లా వేలేరుపాడులో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు సజీవదహనం

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న సమయంలో ఇంటికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో వలగాని ...

Read moreDetails

స్నేహితులను కాపాడి.. తాను మృత్యుఒడికి!

అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న తెలుగు యువకుడు అనురూప్‌రెడ్డి (23) నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన లూసియానాలోని టోరోడో ...

Read moreDetails

కుమురంభీం జిల్లాలో పిడుగుపాటు ఘటనలు.. భార్యాభర్తలు సహా ముగ్గురు మృతి

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగుపాటు ఘటనలు విషాదాన్ని నింపాయి. రెబ్బెన మండలం కైరిగూడ గ్రామ సమీపంలోని పత్తి చేనులో ఆదివారం సాయంత్రం పిడుగు పడటంతో భార్యాభర్తలు అక్కడికక్కడే ...

Read moreDetails

గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీ, ముగ్గురు మృతి

విశాఖ నగర పరిధిలోని గాజువాక శ్రీనగర్‌ వద్ద ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ...

Read moreDetails

ఈతకు వెళ్లి కుమారుడి మృతి.. తట్టుకోలేక తల్లి బలవన్మరణం

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబదూరు మండలానికి చెందిన వడ్డె హనుమంతరాయుడు, అనిత దంపతుల కుమారుడు అజయ్‌ (16) స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలోని నీటి సంపులో ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి సమీపంలో బెంగళూరు–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుంకలమ్మ గుడి వద్ద ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ...

Read moreDetails

సంతోషం నుంచి విషాదానికి.. వివాహం తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వరుడి మృతి

అప్పటివరకు పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఓ భారత సంతతి కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ...

Read moreDetails

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్నాటక బాగేపల్లి నుంచి కొత్తిమీర ...

Read moreDetails

ఉత్తర్ ప్రదేశ్ హమీర్‌పుర్‌లో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు కార్మికుల మృతి

ఉత్తరప్రదేశ్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. హమీర్‌పుర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ...

Read moreDetails

హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. చిట్యాల మండలం పరిధిలోని పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ...

Read moreDetails

రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం.. వస్త్రాలు దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణంలోని రెండు అంతస్తులకు వేగంగా ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని ఐదుగురు మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బళ్లారి–బెంగళూరు జాతీయ రహదారిపై మొలకాల్మూరు తాలూకా తుమకుర్లహళ్లి సమీపంలో ఈ ప్రమాదం ...

Read moreDetails

సముద్రంలో పడవలు బోల్తా: ఇద్దరు మత్స్యకారులు మృతి, ఇద్దరు గల్లంతు

ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటి అవసరాల కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ...

Read moreDetails

నీటి కుంటలో పడి ముగ్గురు బాలుర మృతి

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు పొలంలోని నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. నారనాగేపల్లి ...

Read moreDetails

నిజామాబాద్‌లో విషాదం.. ఫెన్సింగ్ వైర్ తగిలి రైతు అక్కడికక్కడే మృతి

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పాల్దా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుమారుడి కళ్లెదుటే ఓ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన ...

Read moreDetails

హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న టిప్పర్‌

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి ...

Read moreDetails

ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు, తప్పిన భారీ ప్రమాదం

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్టాండ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. ప్లాట్‌ఫాంపై నిలిపి ఉన్న గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుంచి మంటలు చెలరేగాయి. ...

Read moreDetails

సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మృతి, ఒడిశాలో తీవ్ర విషాదం

ఒడిశా రాష్ట్రం కాళహండి జిల్లా ఎం.రాపూర్ సమితి గౌడ కర్లాంకుంట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ తొలగించడానికి దిగిన ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News