Tag: Andhra pradesh

రాష్ట్ర సౌభాగ్యం కోసం మంత్రి సవిత ఆధ్వర్యంలో హోమాలు

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. తన నివాసంలో రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మహాగణపతి హోమాలు, వరుణ ...

Read moreDetails

మార్గదర్శి కేసులో ధర్మమే గెలిచింది

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నిజాయతీ, నిబద్ధతకు దక్కిన మహోన్నత విజయమని పూర్వ ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

అమెరికాలోని ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏపీటీఎస్‌ ఛైర్మన్‌ మన్నవ మోహన్‌కృష్ణ ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, సాంకేతిక రంగంలో ...

Read moreDetails

ఆయుర్వేద చికిత్స కోసం నేడు కేరళకు పవన్‌కల్యాణ్‌

శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కేరళకు వెళ్లనున్నారు. కుడి భుజంలోని రొటేటర్‌ కఫ్‌ గాయానికి ఇటీవల ముంబయిలో శస్త్రచికిత్స చేయించుకున్న ...

Read moreDetails

విశాఖలో బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల భేటీ

బ్రిక్స్‌ కూటమి సమావేశాలకు విశాఖపట్నం వేదికగా నిలవనుంది. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడాశాఖ మంత్రుల సమావేశం శని, ఆదివారాల్లో నగరంలో జరగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ ...

Read moreDetails

తెలుగు నేల నుంచి ముగ్గురు గురువులకు జాతీయ గౌరవం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు ఉపాధ్యాయులు ఎంపికై అరుదైన ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ...

Read moreDetails

సర్కారు బడులకు ఆదర్శం.. చంద్రంపాలెం

సర్కారు బడులకు ఆదర్శం.. చంద్రంపాలెం విశాఖ జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న సర్కారు ...

Read moreDetails

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

పోలవరం జిల్లా చింతూరు మండలంలో విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య మూలమలుపు వద్ద ఇనుప ...

Read moreDetails

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. 7 చోట్ల సోదాలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్యకు సుపారీగా భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు ...

Read moreDetails

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్స్‌లో పావని, యజ్ఞసాయికి కాంస్యాలు

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్లు సత్తా చాటారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న పోటీల్లో పావని సరయు, ఎం.యజ్ఞసాయి కాంస్య పతకాలు సాధించారు. బాలికల అండర్‌-18 200 ...

Read moreDetails

అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఆ రూ.4 కోట్లపై ఆరా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ ...

Read moreDetails

తిరుమల కొండల్లో ఇక రోబో డాగ్‌ పహారా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి ...

Read moreDetails

హోంవర్క్‌ చేయలేదని మందలింపు.. ఆరేళ్ల బాలుడి మృతి

విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలుడి మృతి తీవ్ర కలకలం రేపింది. హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు మందలించి, చెంపపై కొట్టిన అనంతరం బాలుడు ఒక్కసారిగా ...

Read moreDetails

మార్గదర్శికి సుప్రీం ఊరట.. ఉండవల్లి పిటిషన్‌ కొట్టివేత

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారనే ఆరోపణలతో 2008లో నమోదైన క్రిమినల్‌ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ...

Read moreDetails

స్థానిక ఎన్నికల్లో జనసేనకు కొత్త వ్యూహం

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. గత శాసనసభ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా 21 ...

Read moreDetails

శ్రావణ శోభతో కళకళలాడిన తెలుగు రాష్ట్రాలు.. వరలక్ష్మీ వ్రతానికి వెల్లువెత్తిన భక్తులు

శ్రావణ మాసం చివరి శుక్రవారం, వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలు జిల్లాల్లోని ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా మారాయి. ...

Read moreDetails

ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్లు, ఛైర్మన్లకు ప్రజాబలం

మేయర్, పురపాలక ఛైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికైన వారికి ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ...

Read moreDetails

మండలిలో గంటన్నర పాటు వైకాపా హంగామా

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మండలిలో రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు గంటన్నర పాటు సభలో వైకాపా ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు ...

Read moreDetails

మోదీ పాలనలో భారత్‌ ప్రగతికి అక్షర రూపం

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ సాధిస్తున్న ప్రగతి, వివిధ రంగాల్లో దేశం సాధించిన విజయాలను అక్షర రూపంలో ఆవిష్కరించిన ‘భారత్‌ రైజింగ్‌, ఇన్‌ ది మోదీ ఎరా’ ...

Read moreDetails

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లతోనే సముచిత ప్రాధాన్యం: మంత్రి సవిత

రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీలకు మరింత సాధికారత, అభ్యున్నతి సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ...

Read moreDetails

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కోసం ముమ్మరంగా గాలింపు

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్‌ పోలీసులు, కోస్ట్‌గార్డ్‌ ...

Read moreDetails

ఐదేళ్లూ మేయర్‌.. ఛైర్మనే!

పట్టణ స్థానిక సంస్థల్లో నాయకత్వానికి స్థిరత్వం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం ...

Read moreDetails

విశాఖ జూ వద్ద ఘోర ప్రమాదం.. 10 మంది పోలీసులకు గాయాలు

విశాఖ జూపార్క్‌ సమీపంలో ఎస్కార్ట్‌ పోలీసుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 30 మంది ఎస్కార్ట్‌ పోలీసులతో కూడిన బృందం ...

Read moreDetails

గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాలపై చంద్రబాబు ఫైర్‌

ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన జవాబు పత్రాలను ప్రైవేటు వ్యక్తుల ...

Read moreDetails

ప్లాస్టిక్‌పై రాజమహేంద్రవరం యుద్ధం

గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి నగరంలో సింగిల్‌ ...

Read moreDetails

కెమెరా పట్టిన సీఎం.. ‘క్లిక్‌..క్లిక్‌’!

వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోగ్రాఫర్లతో ప్రత్యేకంగా మమేకమయ్యారు. అసెంబ్లీ వద్ద మీడియా, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లను కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ...

Read moreDetails

మహిళా సంఘాలకు బస్సు.. ఆదాయానికి బాట

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి.. వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహిళా సమాఖ్య సంఘాలకు బస్సులను సమకూర్చి ...

Read moreDetails

మున్సిపల్‌ కార్పొరేషన్లకు హైకోర్టు ఊరట

రాష్ట్రంలోని పలు మున్సిపల్‌ కార్పొరేషన్లకు హైకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. ఒప్పంద, పొరుగుసేవల కార్మికులకు ఈఎస్‌ఐ కాంట్రిబ్యూషన్‌ చెల్లింపులో జాప్యం జరిగిందన్న కారణంతో కార్పొరేషన్లపై ఈఎస్‌ఐ అధికారులు ...

Read moreDetails

30 సీట్లతో బీకాం కంప్యూటర్స్‌.. బధిరులకు బంగారు అవకాశం

రాష్ట్రంలో బధిర విద్యార్థుల కోసం తొలి డిగ్రీ కళాశాల బాపట్ల జిల్లాలో ప్రారంభమైంది. వెదుళ్లపల్లిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఉన్న తాత్కాలిక భవనాల్లో ...

Read moreDetails

ఉద్యాన పంటలకు మహా ఊతం

ఉద్యాన హబ్‌ ద్వారా కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా.. రైతుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురానున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతోపాటు సూక్ష్మసేద్యం, ...

Read moreDetails

మెగా డీఎస్సీ నిర్వహణకు దిల్లీ మంత్రి ప్రశంసలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడంపై దిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్‌ ...

Read moreDetails

డేటా సెంటర్లతో నీటి కొరత రాదు: లోకేశ్‌

విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న డేటా సెంటర్లపై వస్తున్న విమర్శలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టత ఇచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ నగరానికి ...

Read moreDetails

శ్రీశైలం, సాగర్‌కు ఇంకా 195 టీఎంసీలు అవసరం

ఆయకట్టు రైతులు పెట్టుకున్న ఆగస్టు ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఈ నెల ఆరంభంలో కనిపించిన ప్రవాహ ఉత్సాహం మూడో వారం నాటికి తగ్గుముఖం ...

Read moreDetails

గోదావరిలో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు.. ఇంజినీర్‌ కుటుంబంలో ఇద్దరి ఆచూకీపై ఉత్కంఠ

రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకిన పిఠాపురం పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ టి.నూకరాజు మృతదేహానికి పంచనామా పూర్తయింది. అయితే ఆయన భార్య మీనా, కుమార్తె ...

Read moreDetails

సముద్రాన్ని ముద్దాడిన తాబేలు

చీకట్లు తొలగి తెల్లవారుతున్న వేళ.. పాలనురగలాంటి కెరటాలు తీరాన్ని తాకుతుండగా సముద్రాన్ని తాబేలు ముద్దాడుతున్నట్లుగా కనిపించిన ఈ దృశ్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంక సమీప ...

Read moreDetails

రాజకీయాల్లోకి మళ్లీ విజయసాయిరెడ్డి.. కొత్త పార్టీకి సన్నాహాలు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక రాజకీయ ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ప్రజా పక్షంగా నిలుస్తూ.. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు, వారి ...

Read moreDetails

లక్షల మందికి నీళ్లివ్వాలంటే.. 7,321 కుటుంబాల త్యాగం

వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమలసాగర్‌ జలాశయంలోకి ఈ నెలాఖరులో నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జలాశయంలో నీరు చేరితే ప్రకాశం, నెల్లూరు, కడప ...

Read moreDetails

బీసీలకు 34% రిజర్వేషన్లు.. చరిత్రాత్మక నిర్ణయం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయానికి కసరత్తు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరుగుతున్న ఈ భేటీలో 55కు పైగా అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ...

Read moreDetails

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. శిథిలావస్థలో ఉన్న ప్రహరీ గోడ కూలడంతో పదో తరగతి విద్యార్థి అరుణ ...

Read moreDetails

హైదరాబాద్‌ నుంచి భోగాపురానికి తొలి విమానం

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తొలిరోజే సజావుగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి తొలి విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండవడంతో ప్రయాణికుల్లో ...

Read moreDetails

ఆగస్టు చివరికి వెలిగొండ, పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాళ్లు ప్రారంభం: నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల లెఫ్ట్‌ మెయిన్‌ ...

Read moreDetails

పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గ్రంథాలయాల్లో డిజిటల్‌ సేవలు

విజ్ఞానం, వివేకం, వికాసంతోపాటు ఉత్తమ భవిష్యత్తుకు పుస్తకాలు పునాది. అయితే మారుతున్న కాలంతో పాటు పుస్తక పఠనం క్రమంగా తగ్గిపోతోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో చిన్నారుల నుంచి ...

Read moreDetails

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లో పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగించి, శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 7 వేల ...

Read moreDetails

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

రాష్ట్రంలో అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులను మరింత వేగంగా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరిస్తున్నారు. ఇందులో భాగంగా 58 అధునాతన వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ...

Read moreDetails

ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం ...

Read moreDetails

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో గురువారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడివేడు సమీపంలో ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి ...

Read moreDetails

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

అమరావతి రైతులది త్యాగం మాత్రమే కాదు.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ ...

Read moreDetails

దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం

జంగారెడ్డిగూడెం పట్టణంలో దేశభక్తి స్ఫూర్తి వెల్లివిరిసింది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పట్టణంలో త్రివర్ణ పతాకాలతో ...

Read moreDetails

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతంలో కీలకమైన ఈ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ...

Read moreDetails
Page 3 of 24 1 2 3 4 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News