Tag: BreakingNews

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఎం. సునీల్‌ నాయక్ను ...

Read moreDetails

ఉప్పల్‌లో సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 ఘనంగా ప్రారంభం

చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ...

Read moreDetails

అల్‌ఖర్జ్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరని ఎంబసీ స్పష్టత

సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్‌ ప్రాంతంలో జరిగిన ప్రొజెక్టైల్‌ దాడి ఘటనపై స్పష్టత లభించింది. మొదట ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో ...

Read moreDetails

వెనెజువెలా గోల్డ్ డీల్.. అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం

అమెరికాకు వెనెజువెలా నుంచి భారీగా బంగారం చేరింది. దాదాపు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.923 కోట్లు) విలువైన బంగారం యూఎస్‌కు చేరిందని అమెరికా హోం మంత్రి ...

Read moreDetails

తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలో వరద ముప్పును తగ్గించే దిశగా కీలకమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా నది వరదల ప్రభావాన్ని ...

Read moreDetails

రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ లోపం.. బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నలు

పశ్చిమ బెంగాల్ పర్యటనలో చోటుచేసుకున్న ప్రొటోకాల్‌ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

278 అంతర్జాతీయ విమానాలు రద్దు.. ప్రయాణికులు ఇబ్బందులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి నడిచే దాదాపు 278కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ...

Read moreDetails

మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ...

Read moreDetails

అస్సాంలో సుఖోయ్-30 ఎంకేఐ కూలింది.. ఇద్దరు వాయుసేన పైలట్లు మృతి

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30MKI) యుద్ధవిమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన (IAF) శుక్రవారం ...

Read moreDetails

గల్ఫ్‌పై దాడులు ఇక లేవు.. ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన

అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ ...

Read moreDetails
Page 86 of 129 1 85 86 87 129

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist