Tag: BRS

నాజీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న భారాస: కాంగ్రెస్‌ మంత్రులు

తెలంగాణలో దళితులు, మహిళల భద్రత, ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా భారాస నేతలు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ మంత్రులు ఆరోపించారు. శాసనసభ ప్రాంగణంలో, వెలుపల చోటుచేసుకున్న ఘటనలపై కఠిన చర్యలు ...

Read moreDetails

ప్రజా సమస్యలపై గొంతెత్తినందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారు: హరీశ్‌రావు

భారాస ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఆ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ టి.హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఇది భారాస ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్య కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ ...

Read moreDetails

చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి

చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరిస్తూ, తమను ఎన్నుకున్న ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీల ...

Read moreDetails

సభా సమయాన్ని వృథా చేస్తున్నారు.. ఆ రెండు పార్టీలపై ఆది శ్రీనివాస్‌ ఫైర్‌

బయట బీఆర్‌ఎస్‌, శాసనసభ లోపల భాజపా గందరగోళం సృష్టిస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ...

Read moreDetails

కేసీఆర్‌ ఇంటిపైకి కాంగ్రెస్‌ గూండాలను పంపారు: కేటీఆర్‌

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద భారాస, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లికి వెళ్తున్న ...

Read moreDetails

ఎస్సీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా?: మంత్రి అడ్లూరి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన వెంటనే ఎర్రవల్లి ఘటనపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్సీలు నిరసన తెలిపిన ప్రాంతాన్ని ...

Read moreDetails

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న ఘటనపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యేల పట్ల అదే పార్టీకి చెందిన పురుష ఎమ్మెల్యేలు అనుచితంగా, ...

Read moreDetails

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌

తెలంగాణ అసెంబ్లీలో మూడో రోజు ప్రారంభమైన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్‌ సభ్యులు ‘వియ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. ...

Read moreDetails

పోలీసులపై కేటీఆర్‌ దాడి చేశారు: శ్రీధర్‌బాబు

తెలంగాణ శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం, భారాస మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. భారాస నేతల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌ స్వయంగా ...

Read moreDetails

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే రాజకీయ వేడి రాజుకుంది. సభ ప్రారంభానికి ముందే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ...

Read moreDetails

స్పీకర్‌పై వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. న్యూ ...

Read moreDetails

ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి: హరీశ్‌రావుపై స్పీకర్‌ ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు కూడా నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్‌ ...

Read moreDetails

22ఏ భూములపై భారీ ఆరోపణలు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భూముల ...

Read moreDetails

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం

కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ...

Read moreDetails

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

కరీంనగర్‌లోని డా. బి.ఆర్. అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించిన యువ సమరభేరీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పోరాడిన మాజీ సీఎం కేసీఆర్‌ ...

Read moreDetails

కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు: పొంగులేటి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనకు పెద్దపీట వేస్తూ సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ...

Read moreDetails

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన కాదు.. పీడన: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ ...

Read moreDetails

కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు ...

Read moreDetails

తెలంగాణ నీటి వాటాను ఏపీ తరలిస్తోంది.. రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనం: హరీశ్‌రావు

నీటి కేటాయింపులు లేకపోయినా, వరద జలాలు రాకపోయినా ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను బేసిన్‌ దాటి తరలిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ...

Read moreDetails

రాష్ట్ర సుభిక్షం కోసం భీమేశ్వరుడిని వేడుకున్న మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు ...

Read moreDetails

ఏపీలో విఫలమైన విధానం.. తెలంగాణలో ఎందుకు అమలు?

తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్స్‌ వర్సిటీలో విలీనం చేయడంపై భారాస శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్‌ల ...

Read moreDetails

హనుమకొండలో ఉద్రిక్తత.. హరీశ్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు

హనుమకొండ కలెక్టరేట్‌ వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎన్జీవోలు నిర్వహించిన ధర్నాకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ...

Read moreDetails

22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

22ఏ జాబితా అంశంపై భారాస నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీలో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజలు ఏళ్ల క్రితం ...

Read moreDetails

ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో 22ఏ నిషేధిత భూముల ...

Read moreDetails

భారాసకు రాజీనామా చేయలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

దానం నాగేందర్‌ పార్టీ మార్పుపై కొనసాగుతున్న వివాదం ఫొటోలు, మీడియా కథనాల ఆధారంగా అనర్హత నిర్ణయంపై అభ్యంతరం కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం, పార్టీ సభ్యత్వం తీసుకోవడం మధ్య ...

Read moreDetails

హరీశ్‌రావు హౌస్‌ అరెస్ట్‌.. కోకాపేటలో ఉద్రిక్తత

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించేందుకు బయలుదేరిన ఆయనను అనుమతి లేదంటూ బుధవారం ఉదయం కోకాపేటలోని ...

Read moreDetails

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారు.. 16 నియోజకవర్గాల్లో ‘ఇందిరమ్మ టవర్స్‌’

గత భారాస ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను ...

Read moreDetails

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై సంపత్‌కుమార్ ఆరోపణలు.. రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ విమర్శ

భారాస ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. ఓటరు జాబితాలో అక్రమాలపై ప్రవీణ్‌కుమార్ చేసిన ...

Read moreDetails

కృష్ణా జలాల్లో తెలంగాణకు 588 టీఎంసీలు కావాలి.. సీఎం రేవంత్‌కు నిరంజన్‌రెడ్డి డిమాండ్

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. కృష్ణా జలాల్లో ...

Read moreDetails

కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం.. ప్రజాపాలనకు ఇదే తేడా: పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి పదేళ్లు ...

Read moreDetails

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో కేటీఆర్‌.. కుటుంబంతో కలిసి వివరాల నమోదు

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా తన ఓటు వివరాలను నమోదు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్యూమరేషన్‌ ...

Read moreDetails

మనవడు హిమాన్షుకు కేసీఆర్‌ దంపతుల జన్మదిన ఆశీస్సులు

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మనవడు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు 21వ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. ఆదివారం ...

Read moreDetails

నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు భారాసలోకి వెళ్లను: కవిత

తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తాను తిరిగి భారాసలో చేరబోతున్నానంటూ జరుగుతున్న ...

Read moreDetails

జిమ్‌లో గాయపడిన హిమాన్షు.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కేసీఆర్‌

జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ గాయపడిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తనయుడు హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా తెలుసుకున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ...

Read moreDetails

సర్‌ ప్రక్రియ గడువు పొడిగించాలి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన కేటీఆర్‌

ఎన్నికల కమిషన్‌ చేపట్టిన సర్‌ (SIR) ప్రక్రియపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ...

Read moreDetails

టీఆర్‌ఎస్‌ పార్టీ పేరుపై అభ్యంతరాలు: ఈసీకి ఫిర్యాదులు

కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు, ఫిర్యాదులు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ...

Read moreDetails

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనపై బండి సంజయ్ విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనను బిగ్‌బాస్ షోను తలపించేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రెండు పార్టీల నాయకులు ప్రజలను ...

Read moreDetails

20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ...

Read moreDetails

కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఆరోపించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ...

Read moreDetails

భారాస హయాంలో రూ.7.30 లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి జూపల్లి ఆరోపణ

భారాస (BRS) పదేళ్ల పాలనలో రూ.7.30 లక్షల కోట్ల అప్పు చేశారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఈ అప్పుల భారాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ...

Read moreDetails

రైతుభరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని కేటీఆర్‌ విమర్శ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రైతుభరోసా పథకం అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుభరోసా నిధులను విడుదల చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా బహిరంగ సభగా నిర్వహించడం ...

Read moreDetails

రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని కేటీఆర్ విమర్శ

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయనను “రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం” అని వ్యాఖ్యానిస్తూ, ఇప్పటివరకు 72 ...

Read moreDetails

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

సింగరేణి ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ...

Read moreDetails

పెళ్లి ఖర్చులు తగ్గించి విద్యార్థులకు రూ.50 లక్షల విరాళం: బీఆర్‌ఎస్ నేత అబ్దుల్ ముఖీత్ చందా

తన పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులను తగ్గించుకుని, ఆ మొత్తాన్ని అనాథ మరియు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుల కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకున్న బీఆర్‌ఎస్ ...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఆరుట్లలో జరిగిన పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనపై సీఎం చేసిన వ్యాఖ్యలను ...

Read moreDetails

నేను చెప్పినవన్నీ తప్పు అని నిరూపిస్తే.. రాజకీయాలు వదిలేస్తా: కేటీఆర్‌

తెలంగాణ ఏర్పాటైన తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో బెంగళూరును అధిగమించినట్లు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ ...

Read moreDetails

170 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందన్న హరీశ్‌రావు

శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ గ్రామంలో సుమారు రూ.1,000 కోట్ల విలువైన 170 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని భారాస పక్ష ఉపనేత టి.హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ...

Read moreDetails

చిన్న తండాలను పంచాయతీలుగా మార్చింది బీఆర్‌ఎస్‌: హరీశ్‌రావు

T. Harish Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత రెండున్నరేళ్లుగా ఎస్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. Hyderabad లో లంబాడీ హక్కుల ...

Read moreDetails

రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్‌రావు

రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి T. Harish Rao ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News