Tag: CleanEnergy

ఆర్టీసీలో భారీ మార్పు.. 5,500 ఈ-బస్సులు, 500 సీఎన్‌జీ బస్సులు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ (ఆర్టీసీ) తన పాత, ఎక్కువ కిలోమీటర్లు నడిచిన బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ...

Read moreDetails

ఏపీలో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో ...

Read moreDetails

రూ.95 వేల కోట్ల లాభం వచ్చినా జీతం తీసుకోని రిలయన్స్ ఛైర్మన్‌

Mukesh Ambani నేతృత్వంలోని Reliance Industries మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో టాప్ స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఆర్థిక సంవత్సరంలోనూ జీతం ...

Read moreDetails

రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే జల సమస్యలకు శాశ్వత పరిష్కారం

అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్‌, ...

Read moreDetails

పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో కూడా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని ...

Read moreDetails

అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్

అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) మరో చారిత్రక రికార్డు సాధించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యంతో భారీ ఎనర్జీ స్టోరేజ్ ...

Read moreDetails

కడపలో 600 మెగావాట్ల ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

వైఎస్సార్‌ కడప జిల్లా కొండాపురం మండలం టి.కోడూరులో రూ.3 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్టును విద్య, ఐటీ శాఖ మంత్రి Nara Lokesh ...

Read moreDetails

రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం – కడపలో భారీ సోలార్ ప్లాంట్లు

రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో రూ.2400 కోట్ల భారీ ...

Read moreDetails

రైతులకు ఊరట.. బ్యాటరీతో నడిచే ఈ-ట్రాక్టర్లు అందుబాటులోకి

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. సన్నకారు రైతులు, మహిళా రైతులకు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, టిల్లర్లను పంజాబ్‌కు ...

Read moreDetails

ఈవీ వైపు భారీ మలుపు.. దిల్లీ కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ

దేశ రాజధాని దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2026–30 ...

Read moreDetails

బ్యాటరీ టెక్నాలజీలో స్వయం సమృద్ధి లక్ష్యం..

విద్యుత్‌ వాహనాలు (EV), బ్యాటరీ సాంకేతికత రంగాల్లో భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చే దిశగా టాటా గ్రూప్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లు భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఈ రెండు ...

Read moreDetails

భారత పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మరో పెద్ద అడుగు

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో జలవిద్యుత్ రంగానికి కొత్త ఊతం లభించనుంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కీలకంగా మారుతున్నాయి. ...

Read moreDetails

విమాన ఇంధనంలో ఇథనాల్‌ మిశ్రమానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

విమాన ఇంధన (ATF) రంగంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎఫ్‌లో ఇథనాల్‌తో పాటు ఇతర సింథటిక్ మరియు మానవ తయారీ హైడ్రోకార్బన్లను కలపడానికి కేంద్ర ...

Read moreDetails

సీబీఎం బిడ్డింగ్‌లో రిలయన్స్, ఎస్సార్ గ్రూప్ ఆధిక్యం

Reliance Industries Limited మరియు ఎస్సార్ గ్రూప్ కోల్ బెడ్ మీథేన్ (Coal Bed Methane) క్షేత్రాల బిడ్డింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ...

Read moreDetails

తెలంగాణలో ఈవీ వాహనాల అమ్మకాల్లో భారీ పెరుగుదల

తెలంగాణలో ఈవీ (Electric Vehicle) విధానం ఊహించిన స్థాయికి మించి విజయవంతమవుతోందని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు కారణంగా ...

Read moreDetails

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ MPV 7 విడుదల

వియత్నాం విద్యుత్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికల్ ‘VF MPV 7’ను విడుదల చేసింది. ఈ ...

Read moreDetails

గంటల తరబడి వెయిటింగ్ వద్దు.. నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఇప్పుడు పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే 'ఛార్జింగ్ కావడానికి రోజంతా పడుతుంది' అనే అభిప్రాయం ఉండేది. కానీ 2026 ...

Read moreDetails

గురుకులాల్లో సౌర గీజర్లు – విద్యార్థులకు చల్లని నీటి సమస్యకు చెక్

రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థులకు ఇకపై చల్లని నీటితో స్నానం చేసే ఇబ్బందులు తప్పనున్నాయి. కూటమి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs), ట్రైబల్ గురుకులాల్లో సౌర ...

Read moreDetails

విద్యుత్ వాహనాల రిటైల్ విక్రయాలు 24.52 లక్షలకు చేరిక: 24.6% వృద్ధి

ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం స్థాయి వాహన విక్రయాల తాజా గణాంకాల సమీక్ష: మొత్తం విద్యుత్ వాహనాల రిటైల్ విక్రయాలు: 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 24.52 ...

Read moreDetails

దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగా, ఆందోళన అవసరం లేదు: ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం, దేశవ్యాప్తంగా LPG సిలిండర్ల సరఫరా ప్రస్తుత పరిస్థితుల్లో సజావుగా కొనసాగుతోంది. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 5 ...

Read moreDetails

గోబర్ గ్యాస్‌తో స్వయం సమృద్ధి సాధించిన గ్రామం

కర్ణాటకలోని బెళగావి తాలూకా కట్టణబావి గ్రామం పర్యావరణ హిత జీవనశైలికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో సుమారు 250 ఇళ్లు ఉండగా, అందులో 225కు పైగా ఇళ్లలో ...

Read moreDetails

5 లక్షలఇండక్షన్‌ స్టవ్‌ల సరఫరాకు కొత్త అవకాశాలు

ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (EESL) ఇప్పుడు రెండు విడతల్లో సుమారు 5 లక్షల ఇండక్షన్‌ స్టవ్‌ల సరఫరాకు కొత్త టెండర్లు పిలవడానికి ...

Read moreDetails

సౌరశక్తి, పవనశక్తి పై వేగంగా దృష్టి – పునరుత్పాదక శక్తి విస్తరణ

భారత దేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ, అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద శక్తి వినియోగదారు. దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణ కోసం ...

Read moreDetails

నాబ్ తిప్పితే చాలు… ఇంటికే గ్యాస్ సరఫరా!

పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వినియోగం నగరాల్లో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇది గృహ వినియోగానికి ఒక స్మార్ట్ ప్రత్యామ్నాయంగా మారుతోంది. ముఖ్యంగా రోజువారీ జీవనంలో సౌలభ్యం ...

Read moreDetails

మేక్ ఇన్ ఇండియా – ఇన్వెస్ట్ ఇన్ ఇండియా : విద్యుత్ రంగం లో ఆవిష్కరణలకు మోదీ స్వాగతం !!

భారత విద్యుత్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పెట్టుబడిదార్లను ఆహ్వానించారు. ఈ సందేశాన్ని భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్ 2026లో కేంద్ర విద్యుత్ శాఖ ...

Read moreDetails

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగాది మన జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ...

Read moreDetails

హరిత ఇంధనం వైపు ప్రపంచం అడుగులు

ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ భవిష్యత్తులో కీలక శక్తి వనరుగా మారుతోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ...

Read moreDetails

ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 44% వృద్ధి: ఫాడా నివేదిక

దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) వెల్లడించింది.గత ...

Read moreDetails

బీఎస్సీ విద్యార్థులకు వరం: ‘ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌’తో గ్లోబల్ కెరీర్.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం వంటి సమస్యలు మానవ సమాజానికి పెద్ద సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అపార ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News