Tag: developmentnews

అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ.2,534 కోట్ల సెంట్రల్ సెక్రటేరియట్‌కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) ప్రతిపాదించిన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ...

Read moreDetails

కొడంగల్‌ను దేశానికి మోడల్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ను దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో రూ.110 కోట్లతో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్‌నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ...

Read moreDetails

ఈ నెల 10న హైదరాబాద్‌కు మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై నగరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హెచ్‌ఐసీసీ, హైటెక్ సిటీ, పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ట్రాఫిక్ ...

Read moreDetails

2047 లక్ష్యంగా సింగపూర్ తరహా గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా ఏపీ రూపాంతరం

అమరావతి ఎకనమిక్ రీజియన్ (AER) ప్రణాళిక రాష్ట్ర అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే స్థాయిలో రూపొందుతోంది. ఈ రీజియన్ ద్వారా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ ఆధునికీకరణను ఒకే ...

Read moreDetails

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి అంచనాలు మరింత వేగం పొందాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ...

Read moreDetails

శ్రీసత్యసాయి జిల్లాలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. బెంగళూరులో విస్తరణకు అవకాశాలు తగ్గడంతో ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ ...

Read moreDetails

కొత్త మార్కెట్‌పై వారణాసి గురి!

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన సినిమాలతో పాన్‌ ఇండియా సహా... మరెన్నో సరికొత్త మార్కెట్లకి దారి వేశారు. ఆ దారి తెలుగు సినిమాలకు గత కొన్నేళ్లుగా రాచబాటగా ...

Read moreDetails

వీఈఆర్‌’ ద్వారా 2047కి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనపై ప్రణాళిక

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)ను 2047 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ ...

Read moreDetails

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

త్వరలో అమల్లోకి రానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని రైల్వే సెక్షన్లను విలీనం చేసి అందుకు అవసరమైన పాలనాపరమైన మార్పులు చేయాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ...

Read moreDetails

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...

Read moreDetails

రాజధాని రైతులకు భారీ ఊరట: కౌలు ₹40వేలకు పెంపు

రాజధాని రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఊరట కల్పించారు. ఇప్పటివరకు ఎకరానికి సంవత్సరానికి ₹30,000గా ఉన్న కౌలును ₹40,000కు పెంచేందుకు ...

Read moreDetails

104 ఎకరాల్లో మెగా ప్రాజెక్ట్… అమరావతి అసెంబ్లీ భవనం రూపకల్పన

రాజధాని అమరావతిలో రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువుగా నిలిచే నూతన అసెంబ్లీ భవనం వేగంగా రూపుదిద్దుకుంటోంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో భాగంగా ఈ భవనం ఒక ఆకర్షణీయమైన ...

Read moreDetails

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్… ఆక్రమణలపై కఠిన చర్యలు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటూ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, ...

Read moreDetails

డ్వాక్రా మహిళల స్టాల్స్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

జలధార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించి, ...

Read moreDetails

ఉద్దండరాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటన

అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రదేశాన్ని మంత్రి నారాయణ సందర్శించి, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా అమరావతి భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు ...

Read moreDetails

పెట్రోకెమికల్ రంగానికి గుడ్ న్యూస్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ ...

Read moreDetails

శాశ్వత రాజధాని అమరావతి.. అభివృద్ధికి కొత్త దిశ

తాజా చట్ట సవరణతో అమరావతి శాశ్వత రాజధాని విషయంలో ఉన్న అనిశ్చితి తగ్గుముఖం పట్టింది. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపుగా మారనుంది. లోక్‌సభలో ఈ ...

Read moreDetails

మూసీ నది తీరాన ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ప్రాంతంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ...

Read moreDetails

కాళేశ్వరం నుండి కరీంనగర్‌కు గోదావరి జలాలు

గోదావరి నది నుంచి జలాల ఎత్తిపోతలు మళ్లీ ప్రారంభం కావడంతో నీటిపారుదల వ్యవస్థలో చురుకుదనం కనిపిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్ హౌస్‌కు నీటిని ఎత్తిపోత ...

Read moreDetails

పీఎన్‌జీ ఉన్నచోట ఎల్‌పీజీ నిలిపివేతకు కేంద్రం నిర్ణయం

దేశంలో ఎల్‌పీజీ కొరత సమస్యను ఎదుర్కొనేందుకు మరియు గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ ...

Read moreDetails

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం – కీలక బిల్లులపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ లో ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, మరియు సామాజిక విధానాలపై కీలకమైన వేదికగా ఉన్నాయి. సమావేశాల్లో ముఖ్యంగా వైద్య విధాన పరిషత్ ...

Read moreDetails

పీపీపీ ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి పునాది

పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్నాయని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తోంది. ప్రభుత్వ వనరులు, ప్రైవేట్ రంగ నైపుణ్యం కలిసినప్పుడు అభివృద్ధి వేగవంతమవుతుందని అధికారులు ...

Read moreDetails

మత్స్యకారులకు మేలు చేసే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

మంత్రి నారా లోకేష్ చేపట్టిన సాగర్ డిఫెన్స్ ఏర్పాటు తీరప్రాంత మత్స్యకారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఉండబోతుందని ప్రభుత్వం పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో ...

Read moreDetails

మూసీ తీరంలో మెగా విజన్.. గాంధీ సరోవర్‌తో కొత్త చరిత్ర

మూసీ నది తీరాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ...

Read moreDetails

తెలుగు సంస్కృతికి కొత్త అడుగు… కల్చరల్ సెంటర్‌కు క్యాబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News