Tag: FinanceNews

ఈటీఎఫ్‌లకు సెబీ కొత్త నియమాలు.. ధరల నిర్ణయ విధానంలో కీలక మార్పులు

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌ల) కోసం సవరించిన నియమావళిని ప్రవేశపెట్టింది. ధరల నిర్ణయ విధానాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంతో పాటు ...

Read moreDetails

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యలు తొలి అడుగు మాత్రమే: నిర్మలా సీతారామన్

విదేశీ మూలధన పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు కేవలం తొలి అడుగేనని ఆర్థిక మంత్రి నిర్మలా ...

Read moreDetails

సెబీకి 300–400 జీబీ పత్రాలు సమర్పించినట్లు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ వెల్లడి

మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీకి ఇప్పటికే 300–400 గిగాబైట్ల (GB) మేర పత్రాలు సమర్పించినట్లు బంగారం శుద్ధి, ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ తెలిపింది. అయితే ...

Read moreDetails

మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలోకి ఆల్ఫాగ్రెప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశం

మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలోకి ఆల్ఫాగ్రెప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశించడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో సంస్థ తన తొలి న్యూ ఫండ్‌ ఆఫర్‌ (NFO)ను విడుదల చేయనుంది. రాబోయే ...

Read moreDetails

క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో రూ.10,000 కోట్ల ఐపీఓకు సన్నాహాలు

క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో తన తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) దిశగా కీలక దశను చేరుకుంది. సవరించిన ముసాయిదా పత్రాలను ఈ వారంలోనే మార్కెట్ల నియంత్రణాధికార ...

Read moreDetails

2026–27లో రూ.3,500 కోట్ల మొండి బకాయిల రికవరీ లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్

2026–27 ఆర్థిక సంవత్సరంలో బ్యాలెన్స్ షీట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా మొండి ...

Read moreDetails

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం… వడ్డీ రేట్లపై ఉత్కంఠ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండగా, ...

Read moreDetails

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!

పశ్చిమాసియాలో మళ్లీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల శాంతి ఒప్పందం ...

Read moreDetails

మేలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు

గత నెలలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.1,94,184 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే కేవలం 3.2 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. అయితే ...

Read moreDetails

ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు విరామం

ఈరోజు భారత స్టాక్ మార్కెట్ పూర్తిగా మూసివేయబడింది. NSE మరియు BSEలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ కదలికలను గమనించలేకపోయారు. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి ...

Read moreDetails

నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 142 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుధవారం ఒడిదుడుకులు కొనసాగాయి. ప్రారంభం నుంచే జాగ్రత్త ధోరణి కనిపించగా, చివరికి ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ ...

Read moreDetails

కీలక నిర్ణయాలు తీసుకున్న ఐఆర్‌డీఏఐ.. కంపెనీల పనితీరు అంచనాల్లో కొత్త నిబంధనలు

బీమా రంగంపై పాలసీదారుల నమ్మకాన్ని పెంచేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక నిర్ణయాలు తీసుకుంది. బీమా కంపెనీల ముఖ్య నిర్వహణ అధికారుల ...

Read moreDetails

LICలో 2% వాటా అమ్మకానికి కేంద్రం ప్లాన్.. జూన్ లేదా జులైలో ప్రక్రియ

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో మరోసారి వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు 2 శాతం వాటా అమ్మకం ద్వారా సుమారు రూ.10 ...

Read moreDetails

దేశీయ మార్కెట్లలో భారీ ర్యాలీ.. సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడం సూచీలకు బలాన్ని ఇచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ ...

Read moreDetails

దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభం

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయన్న వార్తలు, అలాగే ముడి చమురు ...

Read moreDetails

గ్రీన్‌లో ముగిసిన మార్కెట్ సెషన్

ఒక రోజు విరామం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు బలపడటం, అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు సూచీల ...

Read moreDetails

గెయిల్‌ లాభం రూ.1,262 కోట్లు

ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ ఇండియా 2025 మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,262.18 కోట్లుగా నమోదైంది. ...

Read moreDetails

శాంతి ఒప్పందంపై ఆశలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై వచ్చిన అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని ...

Read moreDetails

భారీ నష్టాల తర్వాత పుంజుకున్న దేశీయ సూచీలు – స్వల్ప లాభాలతో ముగింపు

ఆరంభంలో భారీ నష్టాల్లోకి జారిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, తర్వాత బలంగా కోలుకుని చివరకు స్వల్ప లాభాలతో సెషన్‌ను ముగించాయి. ఐటీ రంగం, కొన్ని బ్లూచిప్ షేర్లలో ...

Read moreDetails

సెన్సెక్స్‌ 160 పాయింట్లు నష్టంతో ముగింపు – నిఫ్టీ కూడా డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ చివరకు నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ఠ స్థాయి అయిన 96కు పడిపోవడం, అలాగే ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టం – రెండ్రోజుల లాభాలకు బ్రేక్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలరుతో రూపాయి ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి: సెన్సెక్స్ 800 పాయింట్ల ర్యాలీ

దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. కనిష్ఠ స్థాయిల వద్ద జరిగిన కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు సూచీలకు బలాన్ని ఇచ్చాయి. ...

Read moreDetails

హెచ్‌పీసీఎల్‌కు రికార్డు లాభాలు.. ఒక్క ఏడాదిలో భారీ వృద్ధి

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. బలమైన రిఫైనింగ్ మార్జిన్లు, మార్కెటింగ్ పనితీరు కారణంగా కంపెనీ ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల వరుస నష్టాలకు చివరికి బ్రేక్ పడింది. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. మెటల్, ఎనర్జీ, ...

Read moreDetails

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు – నిఫ్టీ 23,400 ఎగువన స్థిరం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆరంభ నష్టాల నుంచి కోలుకుని చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి. మెటల్‌, ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజు భారీ నష్టాల్లో ముగింపు

వరుసగా నాలుగో ట్రేడింగ్‌ రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం వంటి ...

Read moreDetails

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కలసి మార్కెట్‌ను ...

Read moreDetails

పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు – జువెలర్స్ ఫెడరేషన్ హెచ్చరిక

దేశీయంగా పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే దాదాపు 3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ఆందోళన వ్యక్తం ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు ...

Read moreDetails

ప్రైవేటు పెట్టుబడుల్లో భారీ జంప్.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయాలు

దేశంలో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 2025 సెప్టెంబర్ నాటికి భారీగా పెరిగాయి. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ప్రకారం, ఈ పెట్టుబడులు 67% పెరిగి రూ.7.7 ...

Read moreDetails

సూచీలకు ఉద్రిక్తతల నష్టాలు

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ఇంధన సరఫరాపై ఆందోళనలు తలెత్తాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ...

Read moreDetails

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ ఒత్తిడిని ఎదుర్కొని నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపగా, అదే ప్రభావం ...

Read moreDetails

ఈసీఎల్‌జీఎస్‌ 5.0తో భారీ రుణాల లక్ష్యం.. ఎస్‌బీఐ ప్రకటన

దేశవ్యాప్తంగా వ్యాపార రంగానికి భారీ ఊరట కలిగించే కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ (ఈసీఎల్‌జీఎస్‌) 5.0 కింద ...

Read moreDetails

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభం రూ.5,260 కోట్లు

వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.5,259.91 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ...

Read moreDetails

ఆఖర్లో దూసుకెళ్లిన సూచీలు.. 24,300 పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలతో ముగియడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం మార్కెట్‌కు ప్రధానంగా తోడ్పడింది. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య ...

Read moreDetails

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మరోసారి ఒత్తిడిలో పడ్డాయి. ప్రామాణిక ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లలో జాగ్రత్త వాతావరణం కనిపించింది. ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి ...

Read moreDetails

ఎలాన్ మస్క్‌కు టెస్లా భారీ వేతన ప్యాకేజీ – రూ.15 లక్షల కోట్ల విలువ

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయనకు సుమారు 158 బిలియన్ డాలర్ల (భారత ...

Read moreDetails

ఏప్రిల్‌లో ₹60,847 కోట్ల విలువైన ఈక్విటీలు అమ్మిన విదేశీ మదుపర్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు భారీగా నిధులను ఉపసంహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా ప్రకారం, ఏప్రిల్ నెలలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (FPI) సుమారు ₹60,847 ...

Read moreDetails

ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు – రూ.2.43 లక్షల కోట్లు

దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెలలో మొత్తం రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు ...

Read moreDetails

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 900+

దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి . ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడం కలిసివచ్చింది. దాంతో సెన్సెక్స్ ఒక ...

Read moreDetails

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 600 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఓ దశలో వెయ్యికి పైగా పాయింట్లు లాభపడిన ...

Read moreDetails

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . చమురు భగభగలు, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో మన సూచీలు నష్టాల్లో కదలాడాయి. దాంతో సెన్సెక్స్ 400 పాయింట్ల ...

Read moreDetails

3 రోజుల తర్వాత మళ్లీ లాభాలు

వరుసగా 3 రోజుల నష్టాల తర్వాత, సోమవారం దేశీయ సూచీలు మళ్లీ బలంగా పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా షేర్లు పరుగులు తీయడం ...

Read moreDetails

స్టాక్ మార్కెట్: 3 రోజుల్లో భారీ నష్టం

వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు నష్టాలు చవిచూశాయి. ముడిచమురు ధరలు దూసుకెళ్లడం, ఐటీ షేర్లలో భారీగా అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ...

Read moreDetails

జాతీయ బ్యాంకుల్లో ఈడీ పోస్టులకు ప్రైవేట్ రంగ అభ్యర్థులకు అవకాశం

ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి బాధ్యత వహించే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక ...

Read moreDetails

అమెరికా టారిఫ్‌ రిఫండ్‌లపై భారత ఎగుమతిదారులకు కీలక సూచనలు

అమెరికా విధించిన ప్రతీకార సుంకాల (టారిఫ్‌ల) రద్దుతో రిఫండ్‌ ప్రక్రియ ప్రారంభమవడంతో భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) ప్రకారం, ...

Read moreDetails

సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు భారీ రిఫండ్

అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్‌ల రిఫండ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద టారిఫ్ రిఫండ్‌గా ఇది నిలుస్తోంది. Donald Trump ...

Read moreDetails

ఐసీఐసీఐ రికార్డు స్థాయిలో రూ. 5,764 కోట్ల వార్షిక ఆదాయం.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ICICI Prudential Asset Management Company) 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.ఈ త్రైమాసికంలో సంస్థ రూ.763.4 ...

Read moreDetails

ఎల్‌ఐసీ షాక్ నిర్ణయం.. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం

భారత జీవిత బీమా సంస్థ (Life Insurance Corporation of India) బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది.2025 డిసెంబర్ 31 నాటికి ...

Read moreDetails

ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 931 పాయింట్లు డౌన్

అంతర్జాతీయ పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై స్పష్టత లేకపోవడం మదుపర్లలో ఆందోళన ...

Read moreDetails
Page 2 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News