Tag: GreenEnergy

విశాఖ, శ్రీకాకుళం ఖనిజాలతో భారీ ప్రాజెక్టులపై చర్చ

రాష్ట్రంలో ఉన్న అపార ఖనిజ సంపదను విలువైన పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా ...

Read moreDetails

టాటా మోటార్స్‌: విద్యుత్, హైడ్రోజన్‌ సాంకేతికతలపై పెట్టుబడులు కొనసాగింపు

టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ వాణిజ్య వాహనాల రంగంలో భవిష్యత్తు సాంకేతికతలపై సంస్థ దృష్టిని మరింత విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. కేవలం ఒకే ఇంధనంపై ఆధారపడకుండా, ...

Read moreDetails

దేశంలో కొత్త ఇంధన విప్లవం – ఈ-85 ఫ్యూయల్ ప్రారంభం

ఈ-85 ఇంధనం ప్రారంభంతో దేశంలో ఇంధన రంగంలో కొత్త దిశకు మార్గం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. పెట్రోల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే కాకుండా, పర్యావరణ హితమైన ఇంధన ...

Read moreDetails

భారత్‌లో తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్ కారు ఆవిష్కరణ… వ్యాగనార్‌ను పరిచయం చేసిన మారుతీ

చమురు దిగుమతులను తగ్గించడం, ఇథనాల్ వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ...

Read moreDetails

విశాఖలో 2 గిగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు ‘ఎయిర్ ట్రంక్’ ఆసక్తి: సీఎం చంద్రబాబు

విశాఖపట్నంలో భారీ స్థాయిలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ఎయిర్ ట్రంక్’ ఆసక్తి వ్యక్తం చేసిందని ...

Read moreDetails

రూ.95 వేల కోట్ల లాభం వచ్చినా జీతం తీసుకోని రిలయన్స్ ఛైర్మన్‌

Mukesh Ambani నేతృత్వంలోని Reliance Industries మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో టాప్ స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఆర్థిక సంవత్సరంలోనూ జీతం ...

Read moreDetails

తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్‌ రైలు సిద్ధం!

రవాణా వ్యవస్థలను హరిత ఇంధన దిశగా మార్చే క్రమంలో భారత్‌లో మరో కీలక ముందడుగు పడింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణానికి రైల్వే ...

Read moreDetails

టాటా టియాగో ఈవీ విడుదల.. ప్రారంభ ధర రూ.6.99 లక్షలు

దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో టాటా మోటార్స్‌ మరో కీలక అడుగు వేసింది. తదుపరి తరం టియాగో, టియాగో సీఎన్‌జీ, టియాగో ఈవీ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల ...

Read moreDetails

పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో కూడా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని ...

Read moreDetails

అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్

అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) మరో చారిత్రక రికార్డు సాధించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యంతో భారీ ఎనర్జీ స్టోరేజ్ ...

Read moreDetails

కడపలో 600 మెగావాట్ల ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

వైఎస్సార్‌ కడప జిల్లా కొండాపురం మండలం టి.కోడూరులో రూ.3 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్టును విద్య, ఐటీ శాఖ మంత్రి Nara Lokesh ...

Read moreDetails

రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం – కడపలో భారీ సోలార్ ప్లాంట్లు

రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో రూ.2400 కోట్ల భారీ ...

Read moreDetails

ఇంధన పొదుపుకు మంత్రి కొల్లు రవీంద్ర వినూత్న సందేశం

ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఎలక్ట్రిక్‌ సైకిల్‌పై ప్రత్యేక పర్యటన నిర్వహించారు. సాధారణ ప్రజల మధ్యకు ...

Read moreDetails

రైతులకు ఊరట.. బ్యాటరీతో నడిచే ఈ-ట్రాక్టర్లు అందుబాటులోకి

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. సన్నకారు రైతులు, మహిళా రైతులకు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, టిల్లర్లను పంజాబ్‌కు ...

Read moreDetails

రాయలసీమను టెక్నాలజీ, ఏరోస్పేస్ హబ్‌గా మారుస్తాం

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేవలం అమరావతిపైనే కాదు, విశాఖపట్నాన్ని కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ...

Read moreDetails

ఇంధన పొదుపుపై ప్రధాని కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇంధన పొదుపు అవసరమని సూచించిన ప్రధాని నరేంద్రమోదీ, ఇప్పుడు అదే సందేశాన్ని స్వయంగా ఆచరణలో పెట్టేందుకు ముందుకొచ్చారు. తన ...

Read moreDetails

మార్కెట్‌లో టాప్ 10 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. బడ్జెట్‌లోనే అద్భుత ఫీచర్లు

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌లో తక్కువ ధరలో మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లతో కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. రూ.10 లక్షలలోపు ...

Read moreDetails

తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీ..

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం ...

Read moreDetails

భారత పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మరో పెద్ద అడుగు

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో జలవిద్యుత్ రంగానికి కొత్త ఊతం లభించనుంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కీలకంగా మారుతున్నాయి. ...

Read moreDetails

విమాన ఇంధనంలో ఇథనాల్‌ మిశ్రమానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

విమాన ఇంధన (ATF) రంగంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎఫ్‌లో ఇథనాల్‌తో పాటు ఇతర సింథటిక్ మరియు మానవ తయారీ హైడ్రోకార్బన్లను కలపడానికి కేంద్ర ...

Read moreDetails

భారత్‌లోకి టెస్లా మోడల్ Y L ఎంట్రీ

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్‌లో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే మోడల్ Yను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ, ఇప్పుడు ...

Read moreDetails

తెలంగాణలో ఈవీ వాహనాల అమ్మకాల్లో భారీ పెరుగుదల

తెలంగాణలో ఈవీ (Electric Vehicle) విధానం ఊహించిన స్థాయికి మించి విజయవంతమవుతోందని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు కారణంగా ...

Read moreDetails

గంటల తరబడి వెయిటింగ్ వద్దు.. నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఇప్పుడు పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే 'ఛార్జింగ్ కావడానికి రోజంతా పడుతుంది' అనే అభిప్రాయం ఉండేది. కానీ 2026 ...

Read moreDetails

హైడ్రోజన్ హబ్‌గా ఏపీ: గ్రీన్ ఎనర్జీ దిశగా చంద్రబాబు ‘హైబ్రిడ్’ ప్లాన్!

ఐఐటి తిరుపతి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న గ్యాస్ బర్నర్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ బర్నర్ ‘పోరస్ మీడియం కంబషన్’ సాంకేతికతతో పనిచేస్తూ, సాధారణ బర్నర్లతో పోలిస్తే ...

Read moreDetails

అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, ...

Read moreDetails

గోబర్ గ్యాస్‌తో స్వయం సమృద్ధి సాధించిన గ్రామం

కర్ణాటకలోని బెళగావి తాలూకా కట్టణబావి గ్రామం పర్యావరణ హిత జీవనశైలికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో సుమారు 250 ఇళ్లు ఉండగా, అందులో 225కు పైగా ఇళ్లలో ...

Read moreDetails

5 లక్షలఇండక్షన్‌ స్టవ్‌ల సరఫరాకు కొత్త అవకాశాలు

ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (EESL) ఇప్పుడు రెండు విడతల్లో సుమారు 5 లక్షల ఇండక్షన్‌ స్టవ్‌ల సరఫరాకు కొత్త టెండర్లు పిలవడానికి ...

Read moreDetails

భవిష్యత్తులో గ్లోబల్ రేర్ ఎర్త్ మినరల్స్ హబ్!

విశాఖపట్నం ముఖచిత్రం మారబోతోంది. సముద్రతీర నగరం కొత్త పారిశ్రామిక, వాణిజ్య, మరియు సాంకేతిక అభివృద్ధి మార్గంలో పరుగులు తీస్తోంది. మంగళగిరి రామాయపట్ని ప్రాంతంలో ప్రారంభమైన AM/NS ఇండియా ...

Read moreDetails

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగాది మన జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ...

Read moreDetails

హరిత ఇంధనం వైపు ప్రపంచం అడుగులు

ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ భవిష్యత్తులో కీలక శక్తి వనరుగా మారుతోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ...

Read moreDetails

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరపున హోలీ శుభాకాంక్షలు

రంగుల పండుగ హోలీ సందర్భంగా శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తమ కస్టమర్లు, భాగస్వాములు మరియు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ ఒక ప్రత్యేక సందేశాన్ని ...

Read moreDetails

E20 యుగానికి శ్రీకారం… ఇంధన రంగంలో భారత్‌ భారీ అడుగు

భారత ఇంధన రంగంలో మరో పెద్ద మార్పు రాబోతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి అవుతుంది. అంటే ఇకపై మన వాహనాల్లో ...

Read moreDetails

మాన్యుఫ్యాక్చరింగ్‌, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లో… అభివృద్ధి దిశగా అడుగులు

తెలంగాణ అభివృద్ధి దిశగా కీలక భేటీ… మాన్యుఫ్యాక్చరింగ్‌, ఏఐపై విస్తృత చర్చలు తెలంగాణను గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ...

Read moreDetails

గ్లోబల్ వ్యాక్సిన్ హబ్‌గా హైదరాబాద్

తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy హైదరాబాద్ గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. హైటెక్స్ వేదికగా నిర్వహించిన బయో ఆసియా సదస్సులో పాల్గొని మాట్లాడిన ఆయన, ...

Read moreDetails

భారత్‌ను AI హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం.. అదానీ గ్రూప్ ప్రకటన

Adani Group ప్రకటించిన 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి భారత టెక్నాలజీ రంగానికి మలుపుతిప్పే నిర్ణయంగా భావిస్తున్నారు. AI ఆధారిత డేటా సెంటర్లు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో ...

Read moreDetails

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News