Tag: Irrigation

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు, ...

Read moreDetails

శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటిమట్టం.. 41.89 టీఎంసీలే నిల్వ

శ్రీశైలం జలాశయంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలోనే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండగా, ...

Read moreDetails

ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

రాజోలి బండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు ...

Read moreDetails

ట్రాక్టర్‌లో టన్నెల్‌ పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లాలో గోదావరి నది పరివాహకం విస్తృతంగా ఉన్నప్పటికీ, ఆ నీటి వినియోగం తక్కువగా ఉందని మంత్రి Tummala Nageswara Rao అన్నారు. భద్రాద్రి జిల్లాలోని సీతారామ ...

Read moreDetails

2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల

మంత్రి Nimmala Ramanaidu తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి Narendra Modi చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ...

Read moreDetails

జలధారను ఉద్యమంలా చేపట్టాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపు

రాష్ట్రంలో నీటి సంరక్షణను ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ‘నీరే జీవితం, నీరే సంపద’ అనే నినాదంతో జలధార కార్యక్రమాన్ని మరింత వేగంగా అమలు ...

Read moreDetails

నీరు లేనిదే అభివృద్ధి లేదు: జల సంరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పిలుపు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణపై మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో దిశానిర్దేశం చేశారు. ...

Read moreDetails

గోదావరి పుష్కరాలకల్లా పోలవరం పూర్తి: సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి ...

Read moreDetails

భూగర్భ జలాల్లో పెను మార్పు: 1.5 మీటర్ల పెంపునకు కౌంట్ డౌన్ షురూ!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మలచడమే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది. ఏప్రిల్ ...

Read moreDetails

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండలం కేసీ కెనాల్ 24వ బ్లాక్ వద్ద నీటి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News