Tag: LatestNews

గ్యాస్‌ కొరత షాక్‌.. మళ్లీ కిరోసిన్‌ కాలం మొదలైందా..?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో రవాణా అంతరాయం ఏర్పడడంతో భారత్‌లో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాసేవే లక్ష్యంగా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దూరదృష్టితో స్థాపించబడిన ఈ పార్టీ, గత ...

Read moreDetails

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు హాజరు

ధూళిపాళ్ల నరేంద్ర గారి కుటుంబంలో జరిగిన ఈ వివాహ వేడుక రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాకతో వేడుకకు ...

Read moreDetails

హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్ సంచలన నిర్ణయం: నౌకలపై ‘టోల్‌ ఫీజుల’ వసూలు!

పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ నౌకల నుంచి టోల్‌ ఫీజులు వసూలు చేస్తున్నట్టు సంచలన సమాచారం బయటకు వచ్చింది. షిప్పింగ్‌ రంగానికి ...

Read moreDetails

పెద్ద కోటమకనపల్లి మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి

పెద్ద కోటమకనపల్లి గ్రామంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొని మహిళలతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆమె ...

Read moreDetails

యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌కు రష్యా మద్దతు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌కు రష్యా సహాయం అందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఉన్న ఇరాన్‌కు రష్యా ...

Read moreDetails

“హ్యాట్రిక్ కోసం కాదు.. ప్రజల కోసమే”: పినరయి విజయన్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తమ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనే పిలుపు వ్యక్తిగత కీర్తి కోసం కాదని, ప్రజల సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు. ...

Read moreDetails

సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడి

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావంతో కొంత అస్వస్థతకు గురైన ఆమెను ...

Read moreDetails

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం… కోట్ల నష్టం

అమరావతి రాయపూడి సమీపంలో మేఘా సంస్థ క్యాంపుసైటులో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.రాత్రి 10.30 ...

Read moreDetails

విజయవాడలో ఉగ్ర కుట్ర వెలుగులోకి!

సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది. ...

Read moreDetails
Page 7 of 11 1 6 7 8 11

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist