Tag: LordVenkateswara

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులకు సర్వదర్శనంలో సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వర్గాలు తెలిపాయి. సోమవారం సాయంత్రం 4 గంటల ...

Read moreDetails

తిరుమల శ్రీవారి అభిషేకంలో పునుగుపిల్లి తైలం ప్రాధాన్యతపై విశేష కథనం

తిరుమల ఆలయ సంప్రదాయాల్లో ఆగమ శాస్త్ర ప్రాముఖ్యతతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రతి సేవ, ప్రతి ఆచారం శ్రీవైఖానస ఆగమ శాస్త్రం ఆధారంగా నిర్వహించబడుతుంది. ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల నిరీక్షణ!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, సర్వదర్శనం కోసం ...

Read moreDetails

మేలో శ్రీవారి దర్శనానికి రికార్డు స్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి మే నెలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ కనిపించింది. మొత్తం 25,46,168 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 16 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం తిరుమలలో ...

Read moreDetails

జూన్‌ 26 నుంచి శ్రీవారి జ్యేష్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే వార్షిక ఉత్సవాల్లో ఒకటైన సాలకట్ల జ్యేష్టాభిషేకం జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ఈ మూడు ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ రికార్డు స్థాయికి.. ఒక్కరోజే 98,058 మంది శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. టీటీడీ చరిత్రలోనే హెడ్‌కౌంట్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధికంగా ఆదివారం ఒక్కరోజే 98,058 ...

Read moreDetails

తిరుమలలో భక్తుల ప్రభంజనం.. రికార్డు స్థాయిలో 98 వేల మందికి దర్శనం

వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల తిరుపతి లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభం కానుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి శ్రీవారిని ...

Read moreDetails

సర్వదర్శనానికి 24 గంటలు: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల

తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కూడా కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శ్రీవారి సేవ సదన్ భవనం వరకు ...

Read moreDetails

తిరుమలలో టీటీడీకి రూ.1.03 కోట్లు డొనేషన్ అందజేసిన భక్తుడు

ముంబైకి చెందిన విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు (Pranadana Trust) రూ.1.03 కోట్లు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల – దర్శనానికి 14 గంటల సమయం

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శన టోకెన్లు ...

Read moreDetails

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గడం, సాధారణ భక్తులకు సులభ దర్శనం లభించడం వల్ల ఊరట లభిస్తోంది తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వారాంతాల్లో ...

Read moreDetails

శ్రీ వేంకటేశ్వర స్వామి సేవకు రూ.20 లక్షల విరాళం

తితిదే శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు సమక్షంలో ఆయన కుమార్తె ఆముక్త, కుమారుడు అవనీష్‌లు.. రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల ...

Read moreDetails

శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ...

Read moreDetails

తిరుమలలో స్వామివారికి కిలో బంగారం సమర్పించిన శశిధర్ దంపతులు.

తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. ...

Read moreDetails

గదులు, దర్శనాల పేరుతో మోసాలు.. తితిదే కఠిన చర్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దర్శనాలు, గదుల పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తితిదే విజిలెన్స్, పోలీసులు ...

Read moreDetails

చంద్రబాబుకు తితిదే ప్రత్యేక ఆహ్వానం

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును తితిదే ప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు. తితిదే ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వై. ...

Read moreDetails

తిరుమలలో సినీ, క్రీడా ప్రముఖుల ప్రత్యేక శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం వేకువజామున భక్తి వాతావరణం నెలకొంది. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్లీ సీఎం రేఖా గుప్తా.

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బుధవారం వేకువజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి జరిగిన తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ...

Read moreDetails

తిరుమల దేవస్థానానికి కోట్ల విరాళం.. వర్మ స్టీల్స్ నుంచి సేవా సహాయం

తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు ఓ సంస్థ భారీ విరాళం అందించింది. హైదరాబాద్‌కు చెందిన Varma Steels Private Limited సంస్థ ప్రతినిధులు సోమవారం తితిదేకు ...

Read moreDetails

శ్రీవారి సేవా టికెట్ల కోసం ఆన్‌లైన్ డిప్ షెడ్యూల్ విడుదల

భక్తుల సౌకర్యార్థం 2026 జులై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్‌లో పేర్ల నమోదు ఏప్రిల్ 18 ఉదయం 10 గంటలకు తితిదే ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన ...

Read moreDetails

శ్రీవారి చెంత ఆర్‌సీబీ వీరులు: సీఎస్‌కేతో బిగ్ ఫైట్‌కు ముందు రజత్, జితేష్ ప్రత్యేక పూజలు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ మరియు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ శనివారం ఉదయం ...

Read moreDetails

తిరుమలలో శ్రీవారి దర్శనం చేసిన సినీ ప్రముఖులు

తిరుమలలో శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్, దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ కొల్లి), నిర్మాత లోహిత్‌ కలిసి తిరుమల ...

Read moreDetails

భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్ల విక్రయం

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి బంగారు, వెండి ...

Read moreDetails

తిరుమల చేరి స్వామివారిని దర్శించుకున్న బండ్ల గణేష్

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. మంగళవారం జరిగిన వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ...

Read moreDetails

శ్రీవారి ఆశీస్సులు పొందిన ‘బ్యాండ్ మేళం’ టీమ్

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ‘బ్యాండ్ మేళం’ చిత్రబృందం భక్తిశ్రద్ధలతో దర్శించుకుంది. బుధవారం జరిగిన వీఐపీ ప్రారంభ విరామ దర్శనం సమయంలో చిత్ర నిర్మాత కోన వెంకట్, నటులు హర్ష ...

Read moreDetails

శ్రీవారి లడ్డూలకు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: తితిదే

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్పష్టం చేసింది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తితిదే వద్ద ...

Read moreDetails

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం పలువురు సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు నటుడు తేజ సజ్జా , నటి ...

Read moreDetails

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున ఆమె శ్రీవారి అభిషేక సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి దర్శనం ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News