Tag: Public Safety

అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు.. ఆస్తి, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం!

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో అర్ధరాత్రి వేళ సంభవించిన భూప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు కేవలం ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి సీజ్: రూ.14 కోట్ల డ్రగ్స్ పట్టివేత!

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు ₹14 కోట్ల విలువైన గంజాయిని కస్టమ్స్ మరియు భద్రతా ...

Read moreDetails

జాగ్రత్తగా వెళ్లండి డ్రైవర్ గారూ! అతివేగంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?

ఖమ్మం జిల్లా నాయుడుపేట సమీపంలో పదో తరగతి విద్యార్థులు ప్రయాణిస్తున్న పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తూ పెను ...

Read moreDetails

కాశీబుగ్గలో హైటెక్ దొంగతనం..వ్యాపారికి సంకెళ్లు వేసి మరీ దోచుకెళ్లిన ఎనిమిది మంది ముఠా!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలో సినిమా ఫక్కీలో జరిగిన ఈ భారీ దోపిడీ స్థానికంగా పెను కలకలం రేపింది. ఖాకీల వేషధారణలో వచ్చి, వ్యాపారికే బేడీలు వేసి ...

Read moreDetails

శిక్షణా సంస్థల్లో భద్రత ఎక్కడ? పైలట్ విద్యార్థినిపై అదే సంస్థ ఉద్యోగి దారుణం!

హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పైలట్ శిక్షణ పొందుతున్న ఒక యువతిపై అదే సంస్థలో ...

Read moreDetails

బస్సు ప్రయాణికులకు అలర్ట్! స్లీపర్ బస్సులు బంద్ కాబోతున్నాయా? మంత్రి ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు బస్సు ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రైవేటు ...

Read moreDetails

డిజిటల్ కంచె వేసిన కేంద్రం: చైనా ‘స్పయింగ్’ కెమెరాల అమ్మకాలకు ఫుల్ స్టాప్!

కేంద్ర ప్రభుత్వం కేవలం కెమెరాలనే కాదు, వాటి వెనుక ఉన్న **'సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్' ను కూడా ప్రమాదకరంగా భావిస్తోంది. మన దేశంలోని కీలక ప్రాంతాల మ్యాపింగ్, వ్యక్తుల ...

Read moreDetails

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు: బావ, బావమరుదుల విషాదాంతం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి భాజాల మోత మోగాల్సిన ఇంట్లో చావు ...

Read moreDetails

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం: పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు..భార్యాభర్తలూ బుక్కే!

హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పేరుతో నిర్వహించిన మత్తు పార్టీపై పోలీసులు ...

Read moreDetails

ఆట కాస్తా వేటయ్యింది: పాత కక్షలతో యువకుడి హత్య.. విశాఖ ఆరిలోవలో కలకలం!

విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సిమ్’ బాంబు: 198 కార్డులతో పట్టుబడ్డ కిలాడీ.. కంబోడియా ముఠా గుట్టురట్టు!

హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ గత నెల 31న కంబోడియా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తనిఖీల్లో భాగంగా అతడి బ్యాగేజీలో ఏకంగా 198 ...

Read moreDetails

అభం శుభం ఎరుగని పసిపాపపై పాశవికం.. చెరువు కట్టపై విగతజీవిగా అంగన్‌వాడీ చిన్నారి!

నారాయణపేట మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమారులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వారిలో మూడో కుమారుడి నాలుగేళ్ల కుమార్తె గ్రామంలోనే ...

Read moreDetails

హోంగార్డు బయ్యన్న ఆత్మహత్య..అధికారుల వేధింపులే కారణమా?

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బయ్యన్నకు గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస విధులు కేటాయించారు. మూడు రోజుల పాటు శిర్సనగండ్ల ...

Read moreDetails

కన్నతండ్రి అని కూడా చూడకుండా.. కళ్లలో కారం చల్లి, రాడ్డుతో కొట్టి చంపిన కుమారుడు!

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెందిన తాజుద్దీన్ (55) కొంతకాలంగా జహీరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాజుద్దీన్ పేరిట ...

Read moreDetails

అభిమానులమని నమ్మించి అటాక్: జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై అర్ధరాత్రి దారుణ దాడి!

జబర్దస్త్ ఫేమ్ కొమురక్క ఇంట్లో జరిగిన ఒక పాత బంగారం దొంగతనం చివరకు ఆమెపై హత్యాప్రయత్నం దాకా వెళ్ళింది. కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీనాథ్ గతంలో ...

Read moreDetails

బ్రేకింగ్: గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ బందోబస్తు.. సిలిండర్ల కోసం యుద్ధం!

దూరంగా ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంటలు రేపుతోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడటంతో ...

Read moreDetails

ఈఆర్‌సీ సంచలన నిర్ణయం: కరెంటు షాక్‌ మరణాలకు రూ. 8 లక్షల పరిహారం!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌లో 34 మంది మావోయిస్టులు లొంగుబాటు: 7.2 కిలోల బంగారం, రూ.2.90 కోట్ల నగదు స్వాధీనం!

ఛత్తీస్‌గఢ్: వివిధ జిల్లాల్లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సల్స్ మిషన్-2026 మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో చివరి రోజున మావోయిస్టుల ...

Read moreDetails

కాన్పూర్‌లో కిడ్నీ మాఫియా బహిర్గతం.. ఐదుగురు వైద్యులు అరెస్ట్!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అక్రమ కిడ్నీ మార్పిడి ముఠాను పోలీసులు ఛేదించారు. పలు ప్రైవేట్ ఆసుపత్రులను కేంద్రంగా చేసుకుని నడుస్తున్న ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ...

Read moreDetails

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు: ఎస్సై తో సహా నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు!

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన కలకలం రేపింది. అందిన సమాచారం ప్రకారం, పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ...

Read moreDetails

విశాఖలో దారుణ హత్య: మౌనిక మృతికి కేసు విచారణలో కీలక వివరాలు

విశాఖపట్నం ఎల్‌.వి.నగర్లో దారుణ హత్యకు గురైన మౌనిక (29) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ...

Read moreDetails

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: మహిళ మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

శనివారం రాత్రి జాతీయ రహదారి-30పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కట్టేకల్యాణ్ గ్రామానికి చెందిన 13 మంది కూలీలు, పసుపు పని కోసం పోలవరం ...

Read moreDetails

నెల్లూరు జిల్లా కోడవలూరు: జంట హత్యల కలకలం

నెల్లూరు జిల్లా కోడవలూరు మండలంలో గండవరం పొలాల్లో రెండు దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య ...

Read moreDetails

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రాణాలు బలి !!

కర్నూలు టౌన్‌లో నేషనల్ హైవే వంతెన వద్ద మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మొదట, ఒక ...

Read moreDetails

రంగారెడ్డి శోభ హత్య కేసు: నేరస్థుడి లొకేషన్ గుర్తింపు కోసం ప్రత్యేక దర్యాప్తు!!

రంగారెడ్డి జిల్లా పోలీసులు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక వివరాల ప్రకారం, శోభను హత్య చేసిన వ్యక్తి ఇప్పటికే పోలీసుల దృష్టిలో ఉన్నాడని తెలుస్తోంది. ...

Read moreDetails

బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారులపై ముఠా కన్ను..కోట్లకు చేరువైన నగల దోపిడి!!

కర్ణాటకలో భారీ నగల దొంగతనం కలకలం రేపింది. ఏపీలోని మంత్రాలయం నుంచి మంగళూరుకు వెళుతున్న స్లీపర్‌ కోచ్‌ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆభరణాల వ్యాపారుల వద్ద నుంచి ...

Read moreDetails

విజయవాడలో పోలీసులపై కాల్పుల యత్నం.. నిందితుడు అదుపులో!

విజయవాడ నగరంలో పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా పోలీసులు, ఈగల్‌ టీమ్‌ సంయుక్తంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ...

Read moreDetails

అనారోగ్య బాధలు తట్టుకోలేక ఘోర నిర్ణయం తీసుకున్న భర్త!!

ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి, తనను ఆత్మహత్య చేసుకోనీయడంలేదని భావించి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి, అనంతరం తానే ...

Read moreDetails

సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి పనుల్లో నిర్లక్ష్యం…….అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ఆగ్రహం

హైదరాబాద్ నగరంలోని Santosh Nagar పరిధిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల్లో కొంతమంది కార్మికులు కనీస భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం ప్రజల కోసం పెద్ద ప్రమాదం సృష్టిస్తోంది. ...

Read moreDetails

వాగులో పడిన ఆర్టీసీ బస్సు: పలువురికి గాయాలు!!

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్ గ్రామం సమీపంలో సోమవారం ఉదయం ఒక టీజీఎస్టీRTC ఆర్టీసీ బస్సు బ్రిడ్జి నుంచి అదుపుతప్పి వాగులోకి బోల్తా పడింది. ఇది ...

Read moreDetails

ఝార్సుగుడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసుల మృతి

భువనేశ్వర్‌: విధి నిర్వహణలో ఉన్న పోలీసులను మృత్యువు లారీ రూపంలో కబళించిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. Odisha రాష్ట్రంలోని Jharsuguda సదర్‌ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో 49వ ...

Read moreDetails

దివాన్ చెరువులో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో పెద్దపులి కలకలం రేగింది. డిల్లీ పబ్లిక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News