Tag: PublicTransport

ఆర్టీసీలో భారీ మార్పు.. 5,500 ఈ-బస్సులు, 500 సీఎన్‌జీ బస్సులు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ (ఆర్టీసీ) తన పాత, ఎక్కువ కిలోమీటర్లు నడిచిన బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ...

Read moreDetails

న్యూయార్క్‌ కంటే బాగుంది.. హైదరాబాద్ మెట్రోపై బ్రిటన్‌ వ్లాగర్‌ ప్రశంసలు

భాగ్యనగర మెట్రో సేవలు న్యూయార్క్ మెట్రో కంటే మెరుగ్గా ఉన్నాయంటూ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ ప్రశంసించారు. ఆయన చేసిన వీడియో గత ...

Read moreDetails

ఏపీలో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో ...

Read moreDetails

రూ.13,600 కోట్ల రుణ రీఫైనాన్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కల్పించే కీలక ఒప్పందం కుదిరింది. రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్‌ చేసేందుకు Indian Railway Finance Corporationతో హైదరాబాద్‌ ...

Read moreDetails

‘నో వెహికల్ డే’లో భాగంగా సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి చేరుకున్న నిమ్మల

జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన ప్రత్యేక ప్రయాణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం ...

Read moreDetails

హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి Manohar Lal Khattar తో సమావేశమై హైదరాబాద్‌లో కొనసాగుతున్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు కేంద్రమంత్రి G. Kishan Reddy తెలిపారు.ముఖ్యంగా ...

Read moreDetails

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమైతే ...

Read moreDetails

కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి.. మెట్రో విస్తరణపై వినతి

హైదరాబాద్ నగర అభివృద్ధి, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ మరియు భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్ విస్తరణ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ...

Read moreDetails

మెట్రో ఫేజ్‌-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ అనుమతులపై చర్చల కోసం ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కలవనున్నారు. సాయంత్రం ...

Read moreDetails

ఆర్టీసీ సమ్మెకు ముగింపు… కార్మికులకు ఊరట

ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ...

Read moreDetails

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి

కృష్ణా జిల్లా మోపిదేవిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై మహిళ దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. పులిగడ్డ నాలుగు రోడ్ల సెంటర్ వద్ద విజయవాడ కరకట్ట బస్సు ...

Read moreDetails

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో ...

Read moreDetails

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ పరిరక్షణ దృష్ట్యా కార్మికులు సహకరించాలని ఆయన ...

Read moreDetails

అద్దె బస్సులతో సేవలు కొనసాగిస్తున్న ఆర్టీసీ

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. బస్సులన్నీ డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ...

Read moreDetails

మెట్రో రైలు @ 5 AM.. సీఎస్ కీల ,క ఆదేశాలతో ప్రయాణికుల్లో కొత్త ఆశలు!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా రైల్వే స్టేషన్లకు వచ్చి వెళ్లే వేలాది మందికి ఊరటనిచ్చేలా మెట్రో వేళల్లో మార్పులు చేయాలని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది. ...

Read moreDetails

పోర్ట్ కనెక్టివిటీపై సీఎం ఫోకస్ – హైవేల విస్తరణకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా హైవేలు, రాష్ట్ర రహదారుల నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోర్టులు, ప్రధాన నగరాలు, ఇతర రాష్ట్రాలతో మెరుగైన అనుసంధానం ...

Read moreDetails

బస్సులో గొడవ: కండక్టర్‌పై మహిళ దాడి

విజయవాడ నుంచి విసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. టికెట్ తీసుకోవాలని అడిగిన కండక్టర్‌పై ఓ మహిళ దాడి చేసింది.బస్సులో ఎక్కిన ఇద్దరు మహిళలు, సింగ్ ...

Read moreDetails

హైదరాబాద్ మెట్రోకు సాంకేతిక బ్రేక్.. జూబ్లీహిల్స్ వద్ద నిలిచిన రైలు!

హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం కారణంగా రైలు నిలిచిపోవడం అంగీకరించదగిన ఘటనగా నిలిచింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ స్టేషన్ వద్ద రైలు దాదాపు 10 నిమిషాల ...

Read moreDetails

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకే సిటీ బస్సుల పరిమితి

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సేవల నిర్వహణలో పెద్ద మార్పులకు రంగం సిద్ధమవుతోంది. ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీ కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది.ఈ ప్రణాళిక ప్రకారం, ఇకపై హైదరాబాద్ ...

Read moreDetails

కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం : అమరావతికి కనెక్టివిటీ

మంత్రి నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ఉండవల్లి వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ఈ బ్రిడ్జి ప్రజారాజధాని ...

Read moreDetails

మంగళగిరిలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం

మంగళగిరిలో దివ్యాంగుల సంక్షేమానికి మరో ముఖ్యమైన అడుగుగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18-03-2026 ఉదయం 10 గంటలకు మంగళగిరి కొత్త బస్టాండ్ ...

Read moreDetails

రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు..పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు రోజువారీగా భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాల కోసం రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతమైన మార్గంగా ...

Read moreDetails

ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన

ఆర్టీసీ డ్రైవర్లు ఎదుర్కొనే పని ఒత్తిడి, సమయ పరిమితులను ప్రతిబింబించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటల తరబడి బస్సు నడిపిన ఓ ...

Read moreDetails

చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం… 10 మందికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది ...

Read moreDetails

అమరావతిలో రవాణా వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

అమరావతిలో జరగనున్న ఈ సమీక్షా సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ...

Read moreDetails

‘మీ టికెట్‌’ యాప్‌తో డిజిటల్‌ బస్‌ ప్రయాణానికి శ్రీకారం

‘మీ టికెట్‌’ యాప్‌ ద్వారా తెలంగాణ ఆర్టీసీ సేవలు పూర్తిగా డిజిటల్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రయాణికులు ఇకపై బస్‌ టికెట్‌ కోసం కౌంటర్‌ల వద్ద క్యూలలో ...

Read moreDetails

తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

మార్చి 16నుంచి తిరుపతి-పూరి మధ్య సరికొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు (ఎరుపురంగు) ప్రారంభం కానున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా ...

Read moreDetails

విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి

విశాఖపట్నం నగర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం విశేషంగా మారింది. ఢిల్లీలో జరిగిన అధికారిక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News