Tag: SpiritualIndia

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం- 84 వేల మంది ఋషులు తపస్సు చేసిన దేవభూమి ఇదే!

నైమిశారణ్యం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతి, వేదపురాణ సంప్రదాయాలకు జీవంత ఉదాహరణగా నిలుస్తుంది. ప్రతి అడుగులోనూ పురాణ ఘట్టాల జ్ఞాపకాలు ప్రతిధ్వనించే ఈ ...

Read moreDetails

ఒక్క ఘడియలో కోరికలు తీర్చే దివ్యక్షేత్రం – 1305 మెట్లు ఎక్కితే యోగ నరసింహుడి అనుగ్రహం!

షోలింగర్ యోగ నరసింహ స్వామి క్షేత్రం (ఘటికాచలం) భక్తుల ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైన పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో వెలసిన ...

Read moreDetails

బెల్లంకొండలోని గౌతమేశ్వర నాగేశ్వర ఆలయం మహిమలు తెలుసా?

గౌతమేశ్వర నాగేశ్వర ఆలయ మహిమలు గురించి మరిన్ని వివరాలు బెల్లంకొండలో వెలసిన ఈ పవిత్ర శైవక్షేత్రం కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా చారిత్రకంగా కూడా ఎంతో ప్రత్యేకతను ...

Read moreDetails

మహాకాళేశ్వరుడికి 320 కిలోల మల్లెపూలతో విశేష అలంకరణ

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ పవిత్ర క్షేత్రంలో స్వామివారికి ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 ...

Read moreDetails

నల్లమల అడవిలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి- ఒక్కసారి దర్శిస్తే వివాహం ఖాయం!

దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మికానుభూతిని కలిగించే విశిష్ట క్షేత్రంగా పేరుగాంచింది. స్వయంభువుగా వెలసిన శ్రీరంగనాథ ...

Read moreDetails

గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం

గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం కేరళ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. భగవాన్ శ్రీకృష్ణుడి భక్తి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాన్ని “భూలోక వైకుంఠం”గా ...

Read moreDetails

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గడం, సాధారణ భక్తులకు సులభ దర్శనం లభించడం వల్ల ఊరట లభిస్తోంది తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వారాంతాల్లో ...

Read moreDetails

రైతుల కోసం దిగివచ్చిన “లక్ష్మీనృసింహుడు” – తొలి పంటంతా ఆ స్వామికే!

దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగిన క్షేత్రం వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ...

Read moreDetails

దేశం నాలుగు మూలలా నాలుగు మఠాల ఏర్పాటు – జగద్గురు శంకరాచార్యులు

మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. ...

Read moreDetails

సింహాద్రిలో చందనోత్సవ వేడుకలు: భక్తులకు ప్రత్యేక సదుపాయాలు

సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం, దేవస్థానం కలిసి పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ప్రతి భక్తుడికి ...

Read moreDetails

చంద్రబాబుకు తితిదే ప్రత్యేక ఆహ్వానం

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును తితిదే ప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు. తితిదే ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వై. ...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్లీ సీఎం రేఖా గుప్తా.

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బుధవారం వేకువజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి జరిగిన తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ...

Read moreDetails

శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం

చిత్తూరు రోడ్డులో వెలసిన శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నూతన నిర్మాణ పనులకు ఆదివారం విరాళం అందింది. పీలేరుకు చెందిన ఉపాధ్యాయ దంపతులు శెట్టి సుబ్రహ్మణ్యం, సద్దల పుష్పలత ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన ...

Read moreDetails

బాసరలో మనవడి విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ...

Read moreDetails

ముగిసిన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు: రామయ్య పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం!

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నాటి చక్రస్నానం (Chakrasnanam) ఘట్టంతో అత్యంత వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు: గత తొమ్మిది రోజులుగా ఏకధాటిగా సాగిన ...

Read moreDetails

ఒంటిమిట్టలో ఘనంగా సీతారాముల కళ్యాణం..

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన ...

Read moreDetails

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. జై హనుమాన్

రామ నామ స్మరణలో నిత్యం లీనమై ఉండే ఆంజనేయుడు భక్తి, శక్తి, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తాడు. ఆయనను విశ్వసించే వారికి ఎలాంటి ఆపదలు వచ్చినా రక్షణగా ...

Read moreDetails

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా మహావీర్ జయంతి: పాల్గొన్న హరీష్ రావు, తలసాని!

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహావీర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు, తలసాని ...

Read moreDetails

శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు!

శ్రీరామ నవమి పర్వదినం ప్రతి భక్తుని జీవితంలో ప్రత్యేకమైన స్థానం కలిగినది. ఈ రోజు శ్రీరాముడి జన్మదినాన్ని స్మరించుకుంటూ భక్తులు ఉపవాసాలు, పూజలు నిర్వహిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక ...

Read moreDetails

గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయానికి మహాకుంభాభిషేకం సిద్ధం

ఏర్పేడు సమీపంలోని ప్రసిద్ధి చెందిన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో దశాబ్దాల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన శివాలయాలలో ఒకటిగా ...

Read moreDetails

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

భావనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామకోటి 20వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ భక్తులు భారీగా హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ...

Read moreDetails

భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్ల విక్రయం

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి బంగారు, వెండి ...

Read moreDetails

చంద్రగ్రహణం వేళ శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్త విధానాలు అమలు చేశారు. ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయాల్లో దేవాలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ...

Read moreDetails

వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం

మంగళగిరిలోని ప్రాచీన ప్రసిద్ధ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా నిర్వహించిన శ్రీవారి ...

Read moreDetails

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఘన సన్నాహాలు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 5 వరకు మంగళగిరిలో జరిగే శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ...

Read moreDetails

శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలకు సన్నాహాలు.. నారా లోకేష్‌కు ప్రత్యేక ఆహ్వానం

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న మహా ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News