Tag: TeluguNews

ఈరోజు బంగారం – వెండి ధరలు(07-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

వడదెబ్బతో అన్నదాత మృతి.. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పండించిన పంటను అమ్ముకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతు వడదెబ్బకు గురై అక్కడికక్కడే ...

Read moreDetails

కొడుకుతో కలిసి ప్రియుడిని హత్య చేసిన మహిళ

హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతల్‌ అంబేడ్కర్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన 19 ఏళ్ల కుమారుడితో కలిసి తన ప్రియుడిని హత్య ...

Read moreDetails

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

హైదరాబాద్‌లోని బోరబండ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అవినీతి కేసు బయటపడింది. జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా ...

Read moreDetails

ఎవరు దొంగ

సుబ్బయ్య ఇంట్లో మంగయ్య పని చేస్తున్నాడు. అతనికి కాస్త మతిమరుపు.. దాంతో అప్పుడప్పుడు కొన్ని పనులు మర్చిపోయేవాడు. సుబ్బయ్యేమో పిసినారి. పనిచేసే వారికి కూలి ఇవ్వడానికి కూడా ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(04-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

ఒమన్‌లో చిక్కుకున్న….తెలుగు మహిళకు ఏపీ ప్రభుత్వ అండ

ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లాకు చెందిన దూదేకుల షహ్నాజ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఉద్యోగం కోసం గతేడాది నవంబర్‌లో Muscat వెళ్లిన ఆమెకు అక్కడ పరిస్థితులు ...

Read moreDetails

స్వచ్ఛరథాలపై నాని వీడియో.. పవన్ కల్యాణ్ ధన్యవాదాలు

 గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని గుర్తుచేసుకున్నారు. ...

Read moreDetails

పేదలకు అండగా ఉచిత వైద్య సేవలు: కవిత హామీ

తెలంగాణ రక్షణసేన ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా.. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. బషీర్‌బాగ్‌లో ...

Read moreDetails

ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. అమెరికా వెళ్తున్న ప్రవాసాంధ్రుడు జయరాం మృతి

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.  ఆగి ఉన్న టిప్పర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ప్రవాసాంధ్రుడు జయరాం (27) ...

Read moreDetails

కూకట్‌పల్లిలో నవ దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త కార్తీక్‌ ఉరివేసుకోగా, భార్య మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. రెండు నెలల కిందటే ...

Read moreDetails

నెల్లూరులో మహానాడు ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లాలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మహానాడు స్థల ...

Read moreDetails

ఓఆర్‌ఆర్‌పై మరో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-14 వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ...

Read moreDetails

ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం

తనకు ప్రియుడే కావాలంటూ ఓ వివాహిత సెల్‌ టవర్‌ ఎక్కి హంగామా సృష్టించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ లోని హాథ్రస్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  ...

Read moreDetails

నేను ఇంకా చాలా చిన్నవాడినే.. వైభవ్‌తో ఓపెనింగ్‌పై యశస్వి

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో ఓపెనర్లు యశస్వి జయస్‌వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) కీలక పాత్ర పోషించారు. తాజా ఇన్నింగ్స్‌తో ఈ ...

Read moreDetails

అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?”

హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసగించిందన్న ఆరోపణలతో సీసీఎస్‌లో సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఆమె పేరిట వాయిస్‌ రికార్డు ఒకటి ...

Read moreDetails

లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెరువు కట్ట సమీపంలో రూ.500 నోట్లు చిందరవందరగా పడేసి ఉండటం కలకలం రేపింది. ...

Read moreDetails

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ...

Read moreDetails

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

త్వరలో అమల్లోకి రానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని రైల్వే సెక్షన్లను విలీనం చేసి అందుకు అవసరమైన పాలనాపరమైన మార్పులు చేయాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ...

Read moreDetails

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ...

Read moreDetails

రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ఈ ఫలితాలను ఉదయం ...

Read moreDetails

మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్

వైకాపా మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిగా (సీపీఆర్‌వో) పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. ...

Read moreDetails

తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ ప్రమాణస్వీకారం

తెదేపా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ...

Read moreDetails

సంగారెడ్డి జిల్లాలో దారుణం… భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సిద్ధాపూర్ కాలనీలో నివసిస్తున్న జీవరత్నం తన భార్య రాణిపై అనుమానం పెంచుకుని తరచూ ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(25-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

ఏపీ ఇంటర్ ఫలితాలు 2026: ఇలా చెక్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP Inter Results) విడుదల కావడంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Nara Lokesh ఫలితాలను అధికారికంగా ...

Read moreDetails

అమరావతిలో డీ-రెగ్యులేషన్ ఫేజ్-2పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో కీలక సమీక్ష నిర్వహించారు. డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాల అమలు, పరిశ్రమల ...

Read moreDetails

“నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” పేరుతో ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరణ!

రాష్ట్రంలో నీటి భద్రతను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపడుతున్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా “నీటి భద్రత - ...

Read moreDetails

చలి మంటలు – శిష్యుల తెలివితేటలు

ఒకసారి చలికాలంలో పరమానందయ్య గారు తన శిష్యులతో కలిసి వేరే ఊరికి ప్రయాణమయ్యారు. దారిలో ఒకచోట చీకటి పడటంతో, అక్కడ ఒక సత్రంలో ఆగారు. ఆ రాత్రి ...

Read moreDetails

నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్:సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన “జలధార - నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ ...

Read moreDetails

బస్సు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు

ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు లేదా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి అనే ...

Read moreDetails

డ్వాక్రా మహిళల స్టాల్స్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

జలధార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించి, ...

Read moreDetails

అనంతపురం జిల్లాలో సాగునీటి భద్రతకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించనున్న “జలధార - నీటి భద్రత” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నీటి వనరుల ...

Read moreDetails

నవ దంపతులకు ఆశీర్వాదాలు అందించిన మంత్రి లోకేష్

మంగళగిరిలో ప్రముఖుల సమక్షంలో ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ, ఛైర్మన్ డాక్టర్ మాదాల నరేంద్ర కుమార్ గారి ...

Read moreDetails

మహానేత వేసిన మార్గాన్ని ఎవరూ మార్చలేరు…నారా లోకేష్

మహానేత ఎన్టీఆర్ చూపించిన మార్గాన్ని ఎవరూ మార్చలేరని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టిన విలువలు, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఇప్పటికీ ...

Read moreDetails

సింధనూరులో ఘనంగా విగ్రహావిష్కరణ చేసిన మంత్రి నారా లోకేష్

సింధనూరులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటకతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు. ...

Read moreDetails

మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS యాక్ట్ అమలు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలు కాపాడేందుకు ముందస్తు చర్యగా 163 BNSS ...

Read moreDetails

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

ఈ పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ జీవితాన్ని శాంతి, సంతోషం, విజయాలతో నింపాలని కోరుకుంటున్నాం. ఆయన అపారమైన భక్తి, అచంచలమైన ...

Read moreDetails

తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టపరమైన అస్త్రం!

తెలంగాణ అసెంబ్లీలో తల్లిదండ్రుల సంరక్షణపై జరిగిన చర్చ సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కుటుంబ విలువలను గుర్తు చేస్తూ గట్టిగా ...

Read moreDetails

కార్యకర్త అర్జున్ కుటుంబానికి మంత్రి లోకేష్ భరోసా

మంత్రి నారా లోకేష్ చర్యలు రాజకీయ నాయకత్వంలో మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచాయి. ఒక కార్యకర్త కుటుంబం ఎదుర్కొన్న విషాద సమయంలో వారికి అండగా నిలవడం ద్వారా ...

Read moreDetails

60 శాతం పెరిగిన సహజ వాయువు ధరలు!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో, ఎరువుల తయారీకి కీలకమైన ...

Read moreDetails

జగిత్యాల ఎస్టీ హాస్టల్ : మద్యం మత్తులో విద్యార్థులపై దాడి

జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో జరిగిన ఘోర ఘటన స్థానిక సామాజిక వర్గాలను షాక్‌లో ఉంచింది. శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు నెలలుగా హాస్టల్‌లో విద్యార్థులను భయపెట్టడం, మానసిక ...

Read moreDetails

కృష్ణా జిల్లా పామర్రులో రోడ్డు ప్రమాదం 14 ఏళ్ల బాలుడు మృతి

కృష్ణా జిల్లా పామర్రు-గుడివాడ రోడ్డుపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా తెలిసిన వివరాల ప్రకారం, లారీ–బైక్ ఢీకొన్న ప్రమాదంలో బి. జగదీశ్ (14) ...

Read moreDetails

పెరంబూరుతో పాటు తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల విజయ్ దళపతి పోటీ

నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ఈ ఎన్నికల సీజన్‌లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు – పెరంబూరు మరియు తిరుచ్చి ఈస్ట్. రెండు నియోజకవర్గాలలో నేరుగా ...

Read moreDetails

నాతవలసలో నూతన పంచాయతీ భవనం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

నెల్లిమర్ల నియోజకవర్గం, డెంకాడ మండలంలోని నాతవలస గ్రామంలో కొత్త పంచాయతీ భవనం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించబడింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ...

Read moreDetails

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏప్రిల్ మొదటి వారంలో వరుస సెలవులు

ఏప్రిల్ 1 మరియు 2 తేదీలను నాన్-బ్యాంకింగ్ హాలిడేస్ గా ప్రకటించారు. ఈ రోజుల్లో బ్యాంకులు ఓపెన్ అయినప్పటికీ, ఏవైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగవు. కాబట్టి, నగదు ...

Read moreDetails
Page 5 of 11 1 4 5 6 11

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News