Tag: Tirupati

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమ సంప్రదాయాలను అనుసరించి ...

Read moreDetails

సెల్‌ఫోన్‌ కోసం బావిలోకి దిగాడు.. కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తితో సహా ఇద్దరి మృతి

తిరుపతిలో సెల్‌ఫోన్‌ తీసేందుకు బావిలోకి దిగిన ఓ కార్మికుడు మృతి చెందగా.. అతన్ని రక్షించేందుకు వెళ్లిన మరో కార్మికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కపిలతీర్థం సమీపంలోని పాపయ్య ...

Read moreDetails

తిరుపతి జిల్లాలో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓజిలి మండలం రాజుపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. బాపట్ల నుంచి బెంగళూరుకు 19 ...

Read moreDetails

విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభం

తిరుపతి-విజయవాడ మధ్య ప్రయాణికుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఫ్లై-91 విమానయాన సంస్థ ఈ మార్గంలో సర్వీసులను గురువారం నుంచి ...

Read moreDetails

ఏపీ రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. 3, 4వ లైన్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రేణిగుంట–అరక్కోణం రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి ...

Read moreDetails

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తిరుమలలోనే కాకుండా తిరుపతి నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచే భక్తులకు ...

Read moreDetails

గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌లో కీలక అడుగు పడింది. ఉప్సీ ప్రాంతంలో భారత్‌ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. ...

Read moreDetails

మంగంపేట ముగ్గురాయి టెండర్లు రద్దు చేయాలి: నిజనిర్ధారణ కమిటీ

అరుదైన ఖనిజంగా గుర్తింపు పొందిన మంగంపేట ముగ్గురాయిని విదేశాలకు తరలించే ప్రక్రియతో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆందోళన ...

Read moreDetails

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ...

Read moreDetails

తిరుపతిలో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీకి బ్రేక్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపివేశారు. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో భక్తులకు అందించే టోకెన్లను నేడు జారీ చేయబోమని టీటీడీ ...

Read moreDetails

రాష్ట్రంలో 5వేల ఆలయాల నిర్మాణం వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఐదు వేల ఆలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను త్వరితగతిన ...

Read moreDetails

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ...

Read moreDetails

బుల్లెట్లు కాదు.. వలలు విసిరే గన్‌! ఇదే ‘నెట్‌గన్‌’ ప్రత్యేకత

గన్‌ అంటే సాధారణంగా బుల్లెట్లు, కాల్పులే గుర్తుకొస్తాయి. కానీ ఈ గన్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్‌ పేలదు.. దానికి అమర్చిన వల ...

Read moreDetails

ఉగ్రరూపంలో కాళికాదేవి.. చంద్రగిరి కోనేరులో పురాతన విగ్రహం వెలికితీత

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ పురాతన విగ్రహం వెలుగుచూడటం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పురాతన కాళికాదేవి విగ్రహం బయటపడింది. ...

Read moreDetails

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 16 మందికి గాయాలు

తిరుపతి జిల్లాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లకూరు మండలం చెంబడిపాళెం సమీపంలో 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ...

Read moreDetails

తమన్‌ కోసం శ్రీవారిని వేడుకున్నా.. తిరుమలలో డ్రమ్స్‌ శివమణి

ప్రముఖ డ్రమ్స్‌ కళాకారుడు శివమణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తన తల్లితో కలిసి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం ...

Read moreDetails

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ...

Read moreDetails

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న ...

Read moreDetails

తిరుపతి నుంచి వారణాసి వరకు.. 11 విమానాశ్రయాల నిర్వహణ ప్రైవేటుకు

దేశంలోని విమానాశ్రయాల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. తిరుపతి, వారణాసి సహా 11 విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం ...

Read moreDetails

తిరుపతిలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఘనంగా శ్రీకారం

తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి ...

Read moreDetails

తిరుమలలో పవిత్రోత్సవాల సందడి.. వైదిక కార్యక్రమాలతో ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని ...

Read moreDetails

తిరుమల అన్నప్రసాదానికి భక్తి విరాళం.. రూ.10 లక్షలు

శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించే పవిత్ర సేవకు హైదరాబాద్‌కు చెందిన బండి సత్యనారాయణ తన వంతు సహకారం అందించారు. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల ...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నందమూరి కుటుంబసభ్యులు

తిరుమల శ్రీవారిని దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ కుటుంబసభ్యులు స్వామివారి ...

Read moreDetails

తిరుమల కొండల్లో ఇక రోబో డాగ్‌ పహారా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి ...

Read moreDetails

వీఐపీ బ్రేక్‌ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న సుధామూర్తి దంపతులు

తిరుమల శ్రీవారిని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి దంపతులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో ...

Read moreDetails

తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో భూమన.. ప్రశ్నిస్తున్న పోలీసులు

భూ ఆక్రమణల ఆరోపణలపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు ఆయన గురువారం తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ...

Read moreDetails

శ్రీవారి సేవలో బండ్ల గణేశ్‌.. కుమార్తె, అల్లుడితో కలిసి దర్శనం

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తన కుమార్తె, నూతన అల్లుడితో కలిసి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో ...

Read moreDetails

రాజకీయాల్లోకి మళ్లీ విజయసాయిరెడ్డి.. కొత్త పార్టీకి సన్నాహాలు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక రాజకీయ ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ప్రజా పక్షంగా నిలుస్తూ.. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు, వారి ...

Read moreDetails

శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు సాయిదుర్గా తేజ్‌, క్రికెటర్‌ తిలక్‌ వర్మ

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున క్రికెటర్‌ తిలక్‌ వర్మ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటుడు సాయిదుర్గా తేజ్‌ ...

Read moreDetails

టోకెన్లు లేకున్నా సర్వదర్శనం.. తితిదే ప్రయోగాత్మక విధానం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తితిదే కీలక సమాచారం వెల్లడించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద బుధవారం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని ...

Read moreDetails

మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు తితిదే వెల్లడించింది. ఈ ఉత్సవాలకు ఆగస్టు 22న అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు. ఆలయంలో ...

Read moreDetails

తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. సర్వర్లు పనిచేయక అవస్థలు

విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయకపోవడంతో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం పాస్‌పోర్టు సేవల కోసం ముందుగా స్లాట్లు కేటాయించుకుని కార్యాలయాలకు చేరుకున్న ...

Read moreDetails

తిరుపతి జిల్లాలో లారీ బోల్తా.. రోడ్డుపై పడిన కోళ్ల కోసం ఎగబడిన జనం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో కోళ్లను తరలిస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. పీలేరు నుంచి తిరుపతి వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ భాకరాపేట కనుమ రహదారిలోని ...

Read moreDetails

సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకున్న నాగవంశీ

తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మంగళవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...

Read moreDetails

తితిదేకు రూ.2 కోట్ల భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్‌ సంస్థ శ్రీవారి సేవా కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల విరాళాన్ని ...

Read moreDetails

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించేందుకు తితిదీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల ...

Read moreDetails

శ్రీవారి ఖాతాలకు కొత్త రూపు.. తితిదే అకౌంటింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. శ్రీవారి ఖాతాలను మరింత పారదర్శకంగా, పటిష్ఠంగా, ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ...

Read moreDetails

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తులు కృష్ణతేజ గెస్ట్‌హౌస్‌ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల ...

Read moreDetails

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు అందుకుంటున్న హనుమంతుడి చిన్న విగ్రహం చోరీకి గురైంది. గోవిందమాల ధరించి ఆలయం వద్దకు ...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా

తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆమె అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు ...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 ...

Read moreDetails

టీటీడీ ట్రస్టులకు ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. బుధవారం నుంచి దాతల ప్రివిలేజెస్‌ (ప్రత్యేక సదుపాయాలు) విధానంలో మార్పులు ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం.. స్వామివారి సర్వదర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ...

Read moreDetails

అక్టోబర్ శ్రీవారి సేవల టికెట్లు: జూలై 18న ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభం

తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) షెడ్యూల్‌ను ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు ...

Read moreDetails

దక్షిణ కొరియాతో ఏపీ బంధం మరింత బలోపేతం.. కొరియా డెస్క్ ఏర్పాటు: లోకేశ్

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆటో ఇండస్ట్రీస్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ ఛైర్మన్‌ టేక్‌ సుంగ్‌లీ నేతృత్వంలోని ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ...

Read moreDetails

బ్రహ్మోత్సవ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలపై కీలక నిర్ణయాలు

ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విస్తృత ఏర్పాట్లు ...

Read moreDetails

కల్యాణీ డ్యాంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు

తిరుమల శ్రీవారి భక్తులు, తిరుపతి నగరవాసుల తాగునీటి అవసరాలను తీర్చే కీలక జల వనరు కల్యాణీ డ్యాంలో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ...

Read moreDetails

ఈ నెల 11న అదనపు పాస్‌పోర్ట్‌ స్లాట్లు.. విజయవాడలో 900, తిరుపతిలో 500

పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ నెల 11న అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి తెలిపారు. పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో ...

Read moreDetails

తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా కె.కన్నబాబు ప్రమాణం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా దేవాదాయశాఖ కార్యదర్శి కె.కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News