Tag: TransportNews

చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు పూర్తి

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక రైల్వే స్టేషన్‌లలో ఒకటైన Kacheguda Railway Station బుధవారంతో 110 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1916 జూన్ 10న అప్పటి నిజాం ...

Read moreDetails

హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. చిట్యాల మండలం పరిధిలోని పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ...

Read moreDetails

ఏపీలో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో ...

Read moreDetails

ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు, తప్పిన భారీ ప్రమాదం

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్టాండ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. ప్లాట్‌ఫాంపై నిలిపి ఉన్న గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుంచి మంటలు చెలరేగాయి. ...

Read moreDetails

స్టార్‌ ఎయిర్‌ విమాన సర్వీసులు పునఃప్రారంభం

స్టార్ ఎయిర్ హైదరాబాద్–ఝర్సుగూడ–భువనేశ్వర్ విమాన సర్వీసులు పునఃప్రారంభం, వారానికి 6 ఫ్లైట్లు స్టార్ ఎయిర్ (సంజయ్ ఘోడావత్ గ్రూప్‌కు చెందినది) హైదరాబాద్, ఝర్సుగూడ, భువనేశ్వర్ నగరాలను కలుపుతూ ...

Read moreDetails

తెలంగాణకు మరో మెగా రోడ్ ప్రాజెక్ట్ – ఆర్‌ఆర్‌ఆర్ పనులకు కేంద్రం ఆమోదం

తెలంగాణలో కీలక మౌలిక సదుపాయ ప్రాజెక్టుగా భావిస్తున్న ప్రాంతీయ వలయ రహదారి (RRR) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ ...

Read moreDetails

హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి Manohar Lal Khattar తో సమావేశమై హైదరాబాద్‌లో కొనసాగుతున్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు కేంద్రమంత్రి G. Kishan Reddy తెలిపారు.ముఖ్యంగా ...

Read moreDetails

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి అంచనాలు మరింత వేగం పొందాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ...

Read moreDetails

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను 126 శాతం పెంచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రల వాహనాలు డీజిల్, ...

Read moreDetails

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

త్వరలో అమల్లోకి రానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని రైల్వే సెక్షన్లను విలీనం చేసి అందుకు అవసరమైన పాలనాపరమైన మార్పులు చేయాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్‌ ‘ఫుల్‌ స్టాక్‌’ అంటున్నా.. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. పలు పెట్రోల్‌ బంకుల్లో “నో స్టాక్‌” బోర్డులు దర్శనమిస్తున్నాయి.కొత్తగూడెం ...

Read moreDetails

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ

తిరుపతిలో పెట్రోల్‌ కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్య ఈ ఉచిత పెట్రోల్‌ పంపిణీ కార్యక్రమం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో వాహనదారులు ...

Read moreDetails

ఇంధనంపై ప్యానిక్‌ వద్దు.. ప్రజలకు కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ...

Read moreDetails

డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా పెరగాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్యపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినప్పటికీ తగిన చర్యలు ...

Read moreDetails

మెదక్‌–హైదరాబాద్‌ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం

మెదక్‌ జిల్లా మూసాయిపేట సమీపంలో జరిగిన ట్రావెల్స్‌ బస్సు అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ రహదారిపై మెదక్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ...

Read moreDetails

ఆర్టీసీ సమ్మెకు ముగింపు… కార్మికులకు ఊరట

ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ...

Read moreDetails

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ పరిరక్షణ దృష్ట్యా కార్మికులు సహకరించాలని ఆయన ...

Read moreDetails

మెట్రో రైలు @ 5 AM.. సీఎస్ కీల ,క ఆదేశాలతో ప్రయాణికుల్లో కొత్త ఆశలు!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా రైల్వే స్టేషన్లకు వచ్చి వెళ్లే వేలాది మందికి ఊరటనిచ్చేలా మెట్రో వేళల్లో మార్పులు చేయాలని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది. ...

Read moreDetails

బస్సులో గొడవ: కండక్టర్‌పై మహిళ దాడి

విజయవాడ నుంచి విసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. టికెట్ తీసుకోవాలని అడిగిన కండక్టర్‌పై ఓ మహిళ దాడి చేసింది.బస్సులో ఎక్కిన ఇద్దరు మహిళలు, సింగ్ ...

Read moreDetails

హైదరాబాద్ మెట్రోకు సాంకేతిక బ్రేక్.. జూబ్లీహిల్స్ వద్ద నిలిచిన రైలు!

హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం కారణంగా రైలు నిలిచిపోవడం అంగీకరించదగిన ఘటనగా నిలిచింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ స్టేషన్ వద్ద రైలు దాదాపు 10 నిమిషాల ...

Read moreDetails

నోయిడా ఎయిర్‌పోర్ట్ తొలి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ప్రారంభం దేశ మౌలిక వసతుల అభివృద్ధిలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తూ, ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News