Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

మారుతీ సుజుకీ అరుదైన రికార్డు – 23.4 లక్షల కార్ల ఉత్పత్తి

మారుతీ సుజుకీ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో అరుదైన రికార్డు సాధించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే ఏడాదిలో 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి దేశంలోనే...

Read moreDetails

అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడి – రూ.2,800 కోట్ల ప్రణాళిక

అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు మెరుగుపరచడం ఈ...

Read moreDetails

ఇన్ఫోసిస్‌లో భారీ నియామకాలు – 20,000 మంది ఫ్రెషర్లకు అవకాశం

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ నియామక ప్రణాళికను ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20,000 మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్...

Read moreDetails

వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

ప్రైవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది. పెద్ద స్థాయిలో కాకుండా పరిమిత పెంపు మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం...

Read moreDetails

మారుతీ సుజుకీ ఆల్‌టైమ్ రికార్డు: 23.4 లక్షల కార్ల ఉత్పత్తి!

భారతదేశ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఒక చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి...

Read moreDetails

విమాన ఇంధనంలో ఇథనాల్‌ మిశ్రమానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

విమాన ఇంధన (ATF) రంగంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎఫ్‌లో ఇథనాల్‌తో పాటు ఇతర సింథటిక్ మరియు మానవ తయారీ హైడ్రోకార్బన్లను కలపడానికి కేంద్ర...

Read moreDetails

అమెజాన్ : 1.5 కోట్ల నకిలీ ఉత్పత్తులు స్వాధీనం!

ప్రపంచవ్యాప్తంగా నకిలీ ఉత్పత్తులపై అమెజాన్ భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. గత ఏడాదిలో 1.5 కోట్లకు పైగా నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే...

Read moreDetails

టెక్ మహీంద్రా లాభం 16% పెరుగుదల

ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ టెక్ మహీంద్రా 2025-26 ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.1,353.8 కోట్ల ఏకీకృత...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం అవాస్తవం

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లీటరుకు రూ.25–28 వరకు ధరలు పెరగవచ్చని వచ్చిన కొన్ని మీడియా కథనాలు...

Read moreDetails

నెస్లే ఇండియా లాభం రూ.1,110 కోట్లు

ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం నెస్లే ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అద్భుత ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,110.9 కోట్లకు...

Read moreDetails

యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం యాపిల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 15 సంవత్సరాలుగా కంపెనీని విజయపథంలో నడిపించిన సీఈఓ టిమ్‌ కుక్‌ తన పదవికి వీడ్కోలు...

Read moreDetails

అమెరికా టారిఫ్‌ రిఫండ్‌లపై భారత ఎగుమతిదారులకు కీలక సూచనలు

అమెరికా విధించిన ప్రతీకార సుంకాల (టారిఫ్‌ల) రద్దుతో రిఫండ్‌ ప్రక్రియ ప్రారంభమవడంతో భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) ప్రకారం,...

Read moreDetails

ఏఐ సేవలతో కంపెనీకి లాభాల వృద్ధి

ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.4,488 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో...

Read moreDetails

సీబీఎం బిడ్డింగ్‌లో రిలయన్స్, ఎస్సార్ గ్రూప్ ఆధిక్యం

Reliance Industries Limited మరియు ఎస్సార్ గ్రూప్ కోల్ బెడ్ మీథేన్ (Coal Bed Methane) క్షేత్రాల బిడ్డింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్...

Read moreDetails

భారత్‌లో భారీ విస్తరణకు ర్యాడిసన్ హోటల్ గ్రూప్ ప్రణాళిక

ర్యాడిసన్ హోటల్ గ్రూప్అనేది బెల్జియం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా హోటళ్లు, రిసార్టులు, మరియు బిజినెస్ హోటళ్లను నిర్వహిస్తుంది. భారత్ సహా...

Read moreDetails

5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మార్కెట్లోకి కొత్త డస్టర్

Renault Duster కొత్తగా భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (Bharat NCAP) కింద 5-స్టార్‌ భద్రతా రేటింగ్‌ను సాధించింది. ఈ విషయాన్ని Renault India అధికారికంగా...

Read moreDetails

యాపిల్‌లో భారీ నాయకత్వ మార్పు – టిమ్ కుక్ పదవి నుంచి వైదొలగింపు

టెక్ దిగ్గజం Apple Inc. తన నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. 15 ఏళ్లుగా సీఈవోగా ఉన్న Tim Cook పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించగా, ఆయన...

Read moreDetails

సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు భారీ రిఫండ్

అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్‌ల రిఫండ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద టారిఫ్ రిఫండ్‌గా ఇది నిలుస్తోంది. Donald Trump...

Read moreDetails

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆందోళనలు

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్‌ ధర ఇటీవల 95 డాలర్ల సమీపానికి చేరగా, కొన్ని సందర్భాల్లో 100...

Read moreDetails

“2028 కల్లా ఎయిరిండియా ఫ్లైట్స్ అన్నీ అల్ట్రా మోడరన్.. టాటా గ్రూప్ భారీ ప్లాన్”!

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన విమాన ప్రయాణ అనుభవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పునర్నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ రూట్లలో...

Read moreDetails

“దిగుమతి ఎల్‌పీజీకి చెక్: దేశీయ బొగ్గుతోనే వంటగ్యాస్ తయారీకి రంగం సిద్ధం?”

భారతదేశ ఇంధన భద్రత మరియు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక కీలకమైన నివేదిక వెలువడింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల వంటగ్యాస్ (LPG) దిగుమతులకు ఆటంకం కలుగుతున్న...

Read moreDetails

“ట్రస్టీల అర్హతలపై టాటా గ్రూప్ సంచలన నిర్ణయం”

టాటా ట్రస్ట్స్‌లో అంతర్భాగంగా ఉన్న బాయ్ హీరాబాయ్ ట్రస్ట్ (Bai Hirabai Trust) నిబంధనల చుట్టూ చెలరేగిన వివాదం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. 103...

Read moreDetails

“హర్ముజ్ దిగ్బంధనం ఎఫెక్ట్: భారత్‌కు నిలిచిపోయిన గ్యాస్ దిగుమతులు!”

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత వంటగ్యాస్ (LPG) రంగాన్ని కుదిపేస్తున్నాయి. సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాల వల్ల మార్చి నెలలో గ్యాస్ వినియోగం గణనీయంగా పడిపోయింది....

Read moreDetails

“పింఛను రంగంలో పెట్టుబడుల విప్లవం: 100% ఎఫ్‌డీఐకి కేంద్రం పచ్చజెండా!”

పింఛను రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) అనుమతించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2026 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన కీలక...

Read moreDetails

“2027 వరకు పెట్రో సెగలు తప్పవు: అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ కుండబద్దలు!”

అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ (Chris Wright) తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అమెరికాలో గ్యాసోలిన్ (పెట్రోల్) ధరలు గాలన్‌కు 3 డాలర్ల కంటే...

Read moreDetails

యుద్ధం దెబ్బ: విమానయాన రంగానికి రూ.18,000 కోట్ల కోత!

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత పర్యాటక, విమానయాన రంగాలపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు ప్రమాదకరంగా మారడం, గగనతల ఆంక్షలు అమలులోకి...

Read moreDetails

అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా అరెస్టుపై రిలయన్స్ పవర్ కీలక ప్రకటన..ఆయనతో మాకు సంబంధం లేదు!

మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడంతో రిలయన్స్ పవర్ కీలక ప్రకటన విడుదల...

Read moreDetails

అశోక్ లేలాండ్ ‘దోస్త్’ ఇప్పుడు ట్విన్ పవర్.. సీఎన్‌జీ, పెట్రోల్ ఆప్షన్లతో కొత్త వేరియంట్లు!

వాణిజ్య వాహన రంగ దిగ్గజం అశోక్ లేలాండ్, మారుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా తన పాపులర్ ఎల్‌సీవీ (LCV) విభాగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. తన...

Read moreDetails

డిజిటల్ స్కామర్లకు గూగుల్ షాక్: భారత్‌లో 48 కోట్ల తప్పుడు ప్రకటనల నిలిపివేత!

గూగుల్ తన వార్షిక 'యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్ 2025'ను విడుదల చేస్తూ, భారతదేశంలో డిజిటల్ భద్రతకు సంబంధించి విస్తుపోయే గణాంకాలను బయటపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా...

Read moreDetails

విప్రో మెగా బైబ్యాక్: రూ. 15,000 కోట్లతో షేర్ల కొనుగోలు.. ఇన్వెస్టర్లకు పండగే!

ఐటీ రంగ దిగ్గజం విప్రో తన వాటాదారులకు భారీ తీపి కబురు అందించింది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్దదైన రూ. 15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు...

Read moreDetails

విప్రో చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా విధానపరమైన మార్పులు మరియు...

Read moreDetails

ఇండియా–US వాణిజ్య చర్చలకు కొత్త దశ ప్రారంభం

భారత్–అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ముఖ్య సంధానకర్తలు ఈ నెల 20 నుంచి వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరిలో ఒప్పందం...

Read moreDetails

ఉబర్–ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. కొత్త రివార్డ్ ఆఫర్

ప్రయాణ సేవల సంస్థ ఉబర్ మరియు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా వినియోగదారులు తమ ఉబర్ మరియు ఫ్లిప్‌కార్ట్ ఖాతాలను...

Read moreDetails

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ MPV 7 విడుదల

వియత్నాం విద్యుత్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికల్ ‘VF MPV 7’ను విడుదల చేసింది. ఈ...

Read moreDetails

డిజిటల్ ప్రయాణంలో ‘విశ్వసనీయత’ మాత్రమే గెలుపు సూత్రం!

డిజిటల్ యుగంలో వ్యాపార విజయానికి 'నమ్మకం' (Trust) పునాది వంటిదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. సంస్థలు ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్న తరుణంలో కేవలం సాంకేతికతపైనే కాకుండా భద్రత, పారదర్శకత,...

Read moreDetails

దేశ ఎగుమతుల్లో 7.44% క్షీణత.. వాణిజ్య లోటు పెరుగుదల

మార్చి నెలలో దేశ వస్తు ఎగుమతులు తగ్గినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఎగుమతులు 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3.5 లక్షల...

Read moreDetails

అమెరికా వాణిజ్య ప్రతినిధితో భారత రాయబారి కీలక భేటీ

భారత్‌–అమెరికా మధ్య మరోసారి వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్‌ గ్రీర్‌తో భారత్ రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా భేటీ అయ్యారు....

Read moreDetails

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సానుకూల వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ భారీ జోష్ నింపాయి. పశ్చిమాసియాలో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని,...

Read moreDetails

స్మార్ట్ ప్లాంట్..సూపర్ ఫాస్ట్ ఉత్పత్తి: కిన్లీ నీళ్ల సీసాల తయారీలో సరికొత్త అధ్యాయం.!

తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో మైలురాయి నమోదైంది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లోని 'అవిన్యా' ప్లాంట్‌లో అత్యంత వేగవంతమైన కిన్లీ వాటర్ ప్రొడక్షన్ లైన్‌ను హిందుస్థాన్ కోకా-కోలా...

Read moreDetails

రోజుకు 1,600 కోట్ల నష్టం.. ప్రభుత్వ రంగ చమురు సంస్థల లబోదిబో!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండుతున్నా, దేశీయంగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచడం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు (OMCs) పెను భారంగా మారింది. పశ్చిమాసియా...

Read moreDetails

రికార్డుల రేసులో భారత ఆటోమొబైల్ రంగం..2025-26లో 2.83 కోట్ల వాహనాలు విక్రయం!

దేశీయ వాహన రంగం సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ అద్భుతమైన వృద్ధిని కనబరిచినట్లు భారతీయ వాహన తయారీదార్ల సమాఖ్య...

Read moreDetails

మారుతున్న శాలరీ రూల్స్: కొత్త కార్మిక చట్టాల కోసం వేతనాల్లో మార్పులు చేస్తున్న 57% కంపెనీలు.!!

దేశీయ కార్పొరేట్ రంగంలో ఉద్యోగ నియామకాలు, వేతనాల పెంపుపై జీనియస్ హెచ్‌ఆర్ టెక్ (Genius HR Tech) విడుదల చేసిన 2026-27 వార్షిక నివేదిక ఆసక్తికరమైన అంశాలను...

Read moreDetails

కార్పొరేట్ ఆదాయాల్లో 25% క్షీణత? పెరిగిన ఇంధన ధరలతో కంపెనీల బేజారు.!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి....

Read moreDetails

భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్ద టాటా గ్రూప్ సందడి.. 165 గదులతో ‘వివాంత’ హోటల్!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మరియు పర్యాటక రంగాల్లో మరో కీలక అడుగు పడింది. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చెంతనే విలాసవంతమైన బస అందుబాటులోకి...

Read moreDetails

ఇరాన్‌ సెగ తగిలినా చెదరని కోట: భారత ఆర్థిక వ్యవస్థకు ‘ఫారెక్స్‌’ అభయహస్తం!

అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారకపు నిల్వలు (Forex Reserves) ఒక బలమైన రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా...

Read moreDetails

సెన్సెక్స్ 1300 పాయింట్ల జంప్.. నిఫ్టీ 24,200 పాయింట్ల రికార్డు!

అంతర్జాతీయ రాజకీయాల్లో నెలకొన్న సానుకూల పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య త్వరలో...

Read moreDetails
Page 4 of 13 1 3 4 5 13

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News