Devotional News

భక్తి వార్తలు, పూజా విధానాలు, రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు. - Devotional News

మే 12 వేడుకలకు ఇంద్రకీలాద్రి సర్వసిద్ధం

Indrakeeladriపై మే 12న Hanuman Jayanti వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గగుడి అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు....

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం పరిస్థితి ఈ...

Read moreDetails

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో మూడు రోజుల్లో 400కు పైగా వివాహాలు

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో రానున్న మూడు రోజుల్లో 400కు పైగా వివాహాలు జరగనున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం, రాత్రి పలు ముహూర్తాలు ఉండటంతో ఆలయ పరిసరాలు...

Read moreDetails

పెన్నహోబిళంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారు రథంపై భక్తులకు...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు తితిదే వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం వైకుంఠం...

Read moreDetails

తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2.50 కోట్ల విరాళం

కోల్‌కతాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్‌ తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది. బుధవారం తిరుమలలోని తితిదే ఛైర్మన్‌ క్యాంపు కార్యాలయంలో ఈ విరాళం...

Read moreDetails

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పయ్యావుల

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం సమీపంలోని పెన్నహోబిళం ప్రాంతంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో...

Read moreDetails

పల్నాడు జిల్లాలోని ఇనుమెళ్లలో పురాతన ఆలయంలో 7 విగ్రహాలు వెలుగులోకి

పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలోని పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో బయటపడిన విగ్రహాల ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆలయ పునర్నిర్మాణ పనుల...

Read moreDetails

తితిదేకు కోటి రూపాయల విరాళం అందజేసిన అజ్ఞాత భక్తుడు

శ్రీవారి సేవలో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు విశేష దాతృత్వాన్ని చూపించారు. ఆయన మొత్తం రూ.1,00,10,116 విరాళంగా సమర్పించారు. సోమవారం...

Read moreDetails

తిరుమలలో వేసవికి భక్తుల దర్శనం వేగవంతం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వేసవి సెలవుల నేపథ్యంలో పెరిగిన భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ఒకప్పుడు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో గంటల...

Read moreDetails

విగ్రహాలు లేకపోయినా నిత్యపూజలు చేస్తారు!

ఆలయం అంటే ఎత్తయిన ప్రాకారాల మధ్య కనిపించే గర్భగుడిలో కొలువైన భగవంతుని విగ్రహాన్ని ఊహించుకుంటాం. కానీ, తమిళనాడు పుదుకోట్టయ్‌ జిల్లా, చెట్టినాడు ప్రాంతంలోని తిరుప్పెరుందురై గ్రామంలో ఉండే...

Read moreDetails

హారతి కిందపడితే నిజంగా అపశకునమా?

హారతి ఇవ్వడం అంటే కాంతి ద్వారా భగవంతుడిని ధ్యానించడం. హారతి ఇస్తున్నప్పుడు వచ్చే వెలుగు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనసులోని చెడు ఆలోచనల్ని తొలగించి, ఆధ్యాత్మిక...

Read moreDetails

దేశం నాలుగు మూలలా నాలుగు మఠాల ఏర్పాటు – జగద్గురు శంకరాచార్యులు

మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం....

Read moreDetails

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌...

Read moreDetails

కళలన్నీ కుమ్మరించి.. కళ్ల ముందుంచి

తిరుమలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తలపెట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం పనులు తుదిదశకు చేరుతున్నాయి. టీసీఎస్‌ సౌజన్యంతో అత్యాధునిక 3డీ, 7డీ సాంకేతితతో సుమారు 1.25 లక్షల చదరపు...

Read moreDetails

శ్రీ వేంకటేశ్వర స్వామి సేవకు రూ.20 లక్షల విరాళం

తితిదే శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు సమక్షంలో ఆయన కుమార్తె ఆముక్త, కుమారుడు అవనీష్‌లు.. రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల...

Read moreDetails

శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ...

Read moreDetails

తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.

వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ నుంచే తిరుమల కొండకు నడిచి వెళ్తుంటారు. ఇలాంటి...

Read moreDetails

మన ధర్మపురి…

తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది నృసింహ క్షేత్రాల్లో ఒకటిగా పూజలందుకుంటున్న ధర్మపురి గోదావరి తీరంలోనే ఉంది. రాముడు అరణ్యవాసానికి వెళ్లే సందర్భంలో ఇక్కడి నుంచి వెళ్తూ సైకత లింగాన్ని...

Read moreDetails

తిరుమలలో స్వామివారికి కిలో బంగారం సమర్పించిన శశిధర్ దంపతులు.

తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు....

Read moreDetails

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే పోటెత్తిన భక్తులు

చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం తెరుచుకున్నాయి. గఢ్‌వాల్ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఈ ఆలయానికి తొలి రోజే భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు...

Read moreDetails

శ్రీమహావిష్ణువుకు తులసి.. గణపతికి నిషేధం

శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణపరమాత్ముడు, త్రైలోక్య కుటుంబిని శ్రీమాతలను తులసీదళాలతో పూజించాలని ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. అయితే శుక్రవారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో తులసి దళాల్ని కోయకూడదంటారు కాబట్టి ఆ...

Read moreDetails

తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

శ్రీవేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలిదైవం శ్వేతవరాహస్వామి. అందువల్లే ఈ పుణ్యస్థలికి ఆదివరాహ, శ్వేతవరాహ క్షేత్రాలని పేర్లు. శ్రీమహావిష్ణువు శ్వేతవరాహస్వామిగా అవతరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించి ఇక్కడే వెలిశాడు. కొంతకాలానికి...

Read moreDetails

కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కేదార్‌నాథ్ అంటే పాండవుల కథేనా..సాధారణంగా కేదార్‌నాథ్ అనగానే మనకు పాండవుల కథ గుర్తుకు వస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు శివుని దర్శనం కోసం ఇక్కడికి వచ్చారని,...

Read moreDetails

చార్‌ధామ్ యాత్రలో డిజిటల్ ఉపవాసం పాటించండి

చార్‌ధామ్ యాత్ర భారతీయుల విశ్వాసం, ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని ప్రధానమంత్రి Narendra Modi పేర్కొన్నారు. కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్న సందర్భంగా ఆయన భక్తులకు...

Read moreDetails

ఘనంగా కేదార్‌నాథ్ ఆలయం  ప్రారంభోత్సవం

సుప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం శీతాకాల విరామం అనంతరం బుధవారం ఉదయం ఘనంగా తెరుచుకుంది. చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన ఈ ఆలయ ద్వారాలు పండితులు, ప్రధాన...

Read moreDetails

జగన్నాథుడి లీలలు.. భక్తి ముందు రాజ్యం కూడా చిన్నదేనా?

ఒకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు సంపద, సైన్యం, రాజ్యం అన్నీ ఉన్నా, మనసులో మాత్రం భగవంతుడిపై అపారమైన భక్తి ఉండేది. ఆ భక్తి వల్ల ఆయన...

Read moreDetails

నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ.

పట్టణంలోని నూకాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కళకళలాడింది. అమ్మవారిని దర్శించుకోవడానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణాన్ని నింపేశారు. ఉదయం...

Read moreDetails

సింహాచలం చందనోత్సవం: నిజరూప దర్శనానికి భక్తుల వెల్లువ

సింహాచలం అప్పన్న స్వామి నిజరూపాన్ని వర్ణించే ప్రసిద్ధ శ్లోకం “కుందాబ సుందర తనుః…” భక్తుల్లో ప్రత్యేక భక్తి భావాన్ని రేకెత్తిస్తోంది. కుంద పుష్పంలాంటి శుభ్రమైన కాంతి, చంద్రబింబాన్ని...

Read moreDetails

సింహాద్రిలో చందనోత్సవ వేడుకలు: భక్తులకు ప్రత్యేక సదుపాయాలు

సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం, దేవస్థానం కలిసి పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ప్రతి భక్తుడికి...

Read moreDetails

సింహాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి: ఘనంగా చందనోత్సవం

సింహాద్రి అప్పన్నస్వామి వార్షిక చందనోత్సవం వైభవంగా కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తూ ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, గోవా...

Read moreDetails

శ్రీవారి ఆలయ పరిసరాల్లో పొగమంచు సందడి

ఎండలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో తిరుమలలో అప్రత్యక్షంగా పొగమంచు కమ్ముకోవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయ పరిసరాలు మబ్బులతో కప్పుకుపోయి చల్లని...

Read moreDetails

పంచప్రాణాల రహస్యం.. ఆయుర్వేదంలో వాటి ప్రాముఖ్యత

శిష్యుడు:- పూజ్య గురుదేవులకు నమస్కారములు. పంచ ప్రాణములు అంటారు. అవి ఏమిటో వివరించ ప్రార్థన. పూజ్య గురుదేవుల సమాధానం:- శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా...

Read moreDetails

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే పాటించాల్సిన నియమాలు

శ్రీ మూకశంకర విరచితమూక పంచశతిపాదారవింద శతకం - 2 శ్లోకము - 26 మనోగేహే మోహోద్భవతిమిరపూర్ణే మమ ముహుఃదరిద్రాణీకుర్వందినకరసహస్రాణి కిరణైః ।విధత్తాం కామాక్షి ప్రసృమరతమోవంచనచణఃక్షణార్ధం సాన్నిధ్యం చరణమణిదీపో...

Read moreDetails

గదులు, దర్శనాల పేరుతో మోసాలు.. తితిదే కఠిన చర్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దర్శనాలు, గదుల పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తితిదే విజిలెన్స్, పోలీసులు...

Read moreDetails

చంద్రబాబుకు తితిదే ప్రత్యేక ఆహ్వానం

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును తితిదే ప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు. తితిదే ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వై....

Read moreDetails

తిరుమలలో సినీ, క్రీడా ప్రముఖుల ప్రత్యేక శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం వేకువజామున భక్తి వాతావరణం నెలకొంది. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా...

Read moreDetails

తమిళనాడులో ‘పుత్తాండు’ వేడుకలు.. మధురైలో జాతర సందడి

తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది సందర్భంగా ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించి, పూజలు నిర్వహించి, షడ్రుచులతో ప్రత్యేకమైన ఉగాది పచ్చడి తయారు చేసుకొని భక్తి శ్రద్ధలతో...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్లీ సీఎం రేఖా గుప్తా.

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బుధవారం వేకువజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి జరిగిన తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా...

Read moreDetails

కామాక్షి పాదాల అన్వేషణలో భక్తుని ఆర్తి.

శ్రీ మూకశంకర విరచితమూక పంచశతిపాదారవింద శతకం - 2 శ్లోకము - 25 కృతస్నానం శాస్త్రామృతసరసి కామాక్షి నితరాందధానం వైశద్యం కలితరసమానందసుధయా ।అలంకారం భూమేర్మునిజనమనశ్చిన్మయమహా-పయోధేరంతస్స్థం తవ చరణరత్నం...

Read moreDetails

రామకథ వినబడే చోట బాష్పనయనాలతో కొలువై ఉండే ఆంజనేయుడికి ప్రణామం!

శ్రీ హనుమత్పంచచామరం నమోzస్తు తే హనూమతే దయావతే మనోగతే సువర్ణపర్వతాకృతే నభస్స్వతః సుతాయ తే | న చాంజనేయ తే సమో జగత్తయే మహామతే పరాక్రమే వచఃక్రమే...

Read moreDetails

వేసవి రద్దీకి సిద్ధమవుతున్న తిరుమల.. కీలక నిర్ణయాల దిశగా టీటీడీ

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగనున్నందున Tirumala నిర్వహణ బాధ్యతలు చూస్తున్న Tirumala Tirupati Devasthanams ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మే...

Read moreDetails

శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం

చిత్తూరు రోడ్డులో వెలసిన శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నూతన నిర్మాణ పనులకు ఆదివారం విరాళం అందింది. పీలేరుకు చెందిన ఉపాధ్యాయ దంపతులు శెట్టి సుబ్రహ్మణ్యం, సద్దల పుష్పలత...

Read moreDetails

అప్పన్న స్వామి చందనోత్సవం 2026.. తొలి విడత గంధ సమర్పణకు సన్నాహాలు

నిత్యం చందనంలో కొలువైన సింహాద్రినాథుడి నిజరూప దర్శనం అనంతరం తొలి విడత సమర్పణకు అవసరమైన సుగంధభరిత శ్రీగంధాన్ని సిద్ధం చేసే ప్రక్రియకు ఆలయ వైదికులు శ్రీకారం చుట్టనున్నారు.చైత్ర...

Read moreDetails

సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభం..

విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 20న జరగనున్న చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి సమర్పించేందుకు అవసరమైన శ్రీగంధం సేకరణ కార్యక్రమానికి...

Read moreDetails

తిరుమల దేవస్థానానికి కోట్ల విరాళం.. వర్మ స్టీల్స్ నుంచి సేవా సహాయం

తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు ఓ సంస్థ భారీ విరాళం అందించింది. హైదరాబాద్‌కు చెందిన Varma Steels Private Limited సంస్థ ప్రతినిధులు సోమవారం తితిదేకు...

Read moreDetails
Page 3 of 9 1 2 3 4 9

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News