News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

యాపిల్ తిన్న తర్వాత వీటికి దూరంగా ఉండాలా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

యాపిల్‌ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఒకటి. ఇందులో పీచు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్‌ను తొక్కతో సహా తినడం వల్ల...

Read moreDetails

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారా..? అసలు నిజం ఇదే!

మన శరీరానికి నీరు అత్యంత అవసరమైన పోషకం. శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేయడానికి తగినంత నీరు అవసరం. అందుకే రోజంతా సరిపడా నీరు తాగడం ఆరోగ్యకరమైన...

Read moreDetails

గంజి నీళ్లతో బరువు తగ్గొచ్చా..? ఇలా తాగితే ప్రయోజనాలెన్నో!

బరువు తగ్గాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతో పాటు తగినంత వ్యాయామం చేయడం కూడా అవసరం. అయితే బరువు తగ్గేందుకు సహాయపడే కొన్ని సంప్రదాయ ఆహారాలు, పానీయాలపై...

Read moreDetails

వరుసగా మూడో రోజు నష్టాలే.. 374 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, అమెరికా వడ్డీ రేట్లపై నెలకొన్న ఆందోళనలు...

Read moreDetails

‘ఓట్జెంపిక్’ డ్రింక్‌తో 2 నెలల్లో 20 కేజీలు తగ్గొచ్చా? అసలు నిజమేంటి?

బరువు తగ్గాలని కోరుకునేవారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. సోషల్ మీడియాలో కొత్త కొత్త డైట్‌ ట్రెండ్లు పుట్టుకొస్తున్నాయి. తక్కువ కేలరీల ఆహారం, షేక్స్‌ నుంచి బరువు తగ్గించే...

Read moreDetails

కోహ్లీ, వార్నర్‌ సరసన చేరిన డికాక్‌.. టీ20ల్లో మరో రికార్డు

సౌతాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. తన విధ్వంసక బ్యాటింగ్‌తో కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2026లో అదరగొడుతున్న డికాక్‌.. టీమిండియా...

Read moreDetails

మీ శరీరానికి ఏ ఆహారం సరిపోతుందో చెప్పే కొత్త సైన్స్‌

వ్యక్తి జన్యు నిర్మాణాన్ని పరిశీలించి, అతని శరీరానికి ఏ రకమైన పోషకాలు ఎక్కువగా అవసరమో అంచనా వేసే న్యూట్రి-జినోమిక్స్‌ విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. జన్యువులు, ఆహారం,...

Read moreDetails

బావిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్‌ వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు...

Read moreDetails

పవన్‌కు అన్నా కొణిదెల బర్త్‌డే విషెస్‌.. భావోద్వేగ సందేశం వైరల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు అభిమానులు, జనసేన...

Read moreDetails

టైగర్‌ మళ్లీ వస్తున్నాడు.. ‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌ ఖరారు!

‘జైలర్‌’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇప్పుడు దాని సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్‌ 2’పై అభిమానుల్లో...

Read moreDetails

ముంబయి కెప్టెన్సీ రేసులో తిలక్‌ వర్మ.. బుమ్రా కూడా!

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీల్లో ఒకటైన ముంబయి ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వచ్చే సీజన్‌కు జట్టు పగ్గాలు ఎవరి చేతుల్లో పెట్టాలన్న దానిపై...

Read moreDetails

ఓటీటీలోకి జి.డి.నాయుడు బయోపిక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే?

ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జి.డి.నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘జి.డి.ఎన్‌’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్‌...

Read moreDetails

100 కాదు.. 200 శాతం ఫిట్‌నెస్‌ కావాల్సిందే! బీసీసీఐ సంచలన నిర్ణయం

ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్‌ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఆటగాళ్లను జట్టులోకి...

Read moreDetails

వెండితెరపైకి విజయనగర చక్రవర్తి.. శ్రీకృష్ణ దేవరాయలుగా కిచ్చా సుదీప్‌

విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మహా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ ప్రధాన పాత్రలో...

Read moreDetails

నేపాల్.. నువ్వు ఒంటరివి కావు: వరద బాధితులకు సోనూ సూద్‌ అండ

కరోనా - లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న నటుడు సోనూ సూద్‌ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇటీవల నేపాల్‌లో...

Read moreDetails

నార్త్‌ జోన్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు.. ఫైనల్‌కు సౌత్‌ జోన్‌

దులీప్‌ ట్రోఫీలో సౌత్‌ జోన్‌ తుదిపోరుకు దూసుకెళ్లింది. నార్త్‌ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో సౌత్‌ జోన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో...

Read moreDetails

సిక్కింలో హై అలర్ట్‌.. 40 ప్రమాదకర హిమానీనద సరస్సుల గుర్తింపు

నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విపత్తు నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రం సిక్కిం అప్రమత్తమైంది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర హిమానీనద సరస్సులు ఉన్నట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ...

Read moreDetails

చక్కెర నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు

దేశంలో చక్కెర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర నిల్వల గరిష్ఠ పరిమితిని 4 వేల క్వింటాళ్ల నుంచి 2 వేల...

Read moreDetails

‘బీమా’కు డిజిటల్‌ బలం.. పీఐఆర్‌కు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు

పబ్లిక్‌ ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రీ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా బీమా సేవల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వివిధ బీమా సంస్థల్లో ఉన్న పాలసీల వివరాలను...

Read moreDetails

‘లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌’.. మాతృత్వానికి అద్భుత నివాళిగా నిలిచిన గౌను

ర్యాంప్‌పై మెరిసిన ఈ గౌను తొలిచూపులో ఓ ఫ్యాషన్‌ డ్రెస్‌లానే కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న కథ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఓ తల్లి గర్భధారణ...

Read moreDetails

ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఏర్పాటుపై సుభాష్‌ చంద్ర అభ్యంతరం

ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియ మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఐదుగురు సభ్యులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు...

Read moreDetails

కుమార్తె కోసం రెండు శతాబ్దాల నిరీక్షణ.. గార్గికి ఘన స్వాగతం

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఓ కుటుంబానికి సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించింది. నాలుగు తరాల అనంతరం తమ కుటుంబంలోకి కుమార్తె అడుగుపెట్టడంతో దహిఫాలే కుటుంబ...

Read moreDetails

యాపిల్‌ కొత్త సీఈఓకు కళ్లు చెదిరే ప్యాకేజీ.. రూ.551 కోట్లు

యాపిల్‌ సంస్థకు కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన జాన్‌ టెర్నస్‌కు భారీ వేతన ప్యాకేజీ లభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆయనకు జీతం, షేర్‌ అవార్డులు, ఇతర...

Read moreDetails

ఫిలిప్స్‌ నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర రూ.20,499

ఫిలిప్స్‌ S7221 5Gలో 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో యూనిసాక్‌ T765 ప్రాసెసర్‌ను...

Read moreDetails

ట్రేడ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఎస్‌బీఐ ఉద్యోగాలు.. అర్హతలివే

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరో అవకాశం కల్పిస్తోంది. రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌...

Read moreDetails

సీపీఎస్‌ రద్దు చేయాలి.. ఓపీఎస్‌ అమలు చేయాలి

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగాయి. సెప్టెంబరు 1ని ‘పెన్షన్‌ విద్రోహ దినం’గా పాటించిన ఉద్యోగులు...

Read moreDetails

డిగ్రీ, సీఏ, ఎంబీఏ అర్హతలతో బ్యాంకు కొలువులు.. 13,706 పోస్టులు

గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌).. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-ఆర్‌ఆర్‌బీ XV (CRP RRBs XV)...

Read moreDetails

బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన ఘటనతో అక్కడి భద్రతా వ్యవస్థపైనా అధికారులు దృష్టి సారించారు. ఆయుధాల గది వద్ద విధుల్లో ఉన్న...

Read moreDetails

ఐవోబీలో భారీ ఉద్యోగ నియామకాలు.. 291 పోస్టులకు దరఖాస్తులు

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐవోబీ) రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనుంది. మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌,...

Read moreDetails

గేట్‌ స్కోరుతో ఎంటెక్‌ మాత్రమే కాదు.. ఈ కోర్సుల్లోనూ ప్రవేశం!

గేట్‌ అంటే ఎంటెక్‌.. ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులకే ఉపయోగపడుతుంది అనుకోవడం సహజం. కానీ ప్రస్తుతం గేట్‌ పరిధి అంతకుమించి విస్తరించింది. ఇంజినీరింగ్‌తో పాటు కొన్ని పబ్లిక్‌ పాలసీ,...

Read moreDetails

తెలంగాణలో వానాకాలం వెలవెల.. ఆగస్టులోనూ వర్షాభావమే

తెలంగాణలో వానాకాలం సీజన్‌ రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. వరుసగా మూడో నెలా వర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. ఆగస్టులో సాధారణంగా 215.8 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి...

Read moreDetails

అమెరికా పౌరసత్వ నిబంధనల్లో మరో కీలక మార్పు? పాస్‌పోర్ట్‌కు పేరెంట్స్‌ పత్రాలు

అమెరికాలో జన్మతః లభించే పౌరసత్వాన్ని పరిమితం చేసే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇకపై అమెరికాలో జన్మించిన...

Read moreDetails

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన కాదు.. పీడన: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ...

Read moreDetails

అయోధ్య రామాలయ నిర్వహణలో కీలక మార్పులు.. నేడు కొత్త సీఈవో పేరు వెల్లడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి తొలి సీఈవో ఎవరనేది బుధవారం తేలనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌ నివాసంలో మధ్యాహ్నం నుంచి జరిగే సమావేశంలో...

Read moreDetails

డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్టుకు ఉచితంగా భూమి ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ముఖ్యంగా...

Read moreDetails

హిమాచల్‌లో ఉత్కంఠ.. నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్‌తో రక్షించిన ఆర్మీ

హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్‌మౌర్‌ జిల్లాలో రూన్‌ నది అకస్మాత్తుగా ఉద్ధృతంగా మారడంతో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వర్మా పాపడీ గ్రామానికి చెందిన బనారసి దాస్‌ (65) మంగళవారం మధ్యాహ్నం...

Read moreDetails

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టడం చూశా: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నేతల మధ్య గతంలో చోటుచేసుకున్న ఓ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి కాలర్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి పట్టుకుని...

Read moreDetails

2027 సెప్టెంబరుకు ఏపీలో 100% అక్షరాస్యత లక్ష్యం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన...

Read moreDetails

తిరుపతిలో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీకి బ్రేక్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపివేశారు. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో భక్తులకు అందించే టోకెన్లను నేడు జారీ చేయబోమని టీటీడీ...

Read moreDetails

మంత్రి సత్యకుమార్‌కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను...

Read moreDetails

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. మంగళగిరిలో ఉపాధ్యాయుల ధర్నా

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళగిరిలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు...

Read moreDetails

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. లోగో ఆవిష్కరణ

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన సభలో పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను మంత్రి నాదెండ్ల...

Read moreDetails

రిసార్టులో బర్త్‌డే పార్టీ.. మద్యం మత్తులో యువతీయువకుల వీరంగం

విశాఖలో బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం పంచాయతీ పరిధిలోని ఓ రిసార్టులో సోమవారం రాత్రి యువతీయువకులు పుట్టినరోజు...

Read moreDetails

టోల్‌ప్లాజా వద్ద టాటా ఏస్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

రహదారి మరమ్మతు పనులకు కూలీలను తీసుకెళ్తుండగా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశాడు. అందులో ఉన్న కూలీలను ఒక్కొక్కరినీ...

Read moreDetails

డీజే సౌండ్‌కు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన ఇంటర్‌ విద్యార్థి.. మృతి

నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు వెళ్లిన ఓ ఇంటర్‌ విద్యార్థి డీజే పాటలకు డ్యాన్స్‌ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి...

Read moreDetails

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడి కాలిపై సీఐ కాల్పులు

దేవరపల్లి ఘటనలో పోలీసులపై దాడి చేసి పరారైన గంజాయి స్మగ్లింగ్‌ నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా.. వారిలో ఒకడైన అక్కిదాసరి అవినాథ్‌ కంకిపాడు పరిధిలో పోలీసులకు...

Read moreDetails

నెలరోజుల్లోపే ఓటీటీలోకి ‘పళ్లబురుసు’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్‌

సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పళ్లబురుసు’. ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఇటీవల...

Read moreDetails

పవన్‌ అంటే పేరు కాదు.. ఓ ప్రభంజనం! పవర్‌స్టార్‌ బర్త్‌డే స్పెషల్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పేరు వినగానే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. తెరపై ఆయన కనిపిస్తే చాలు.. థియేటర్లు అభిమానుల నినాదాలతో దద్దరిల్లుతాయి. ‘పవన్‌ అంటే...

Read moreDetails

తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో మమితా బైజు.. ఆస్ట్రేలియా పర్యటన రద్దు

మలయాళ నటి మమితా బైజు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ప్రయాణాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు....

Read moreDetails

తమ్ముడి ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలి: చిరంజీవి

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన పలువురు...

Read moreDetails
Page 7 of 172 1 6 7 8 172

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News