Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

ఎమ్మెల్సీ ఫైలుపై గవర్నర్ సంతకం ఎప్పుడు? లోక్‌భవన్‌లో రేవంత్ కీలక భేటీ!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత కీలకమైన అంకం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో జరిపిన ప్రత్యేక...

Read moreDetails

అత్తాపూర్‌లో జీహెచ్‌ఎంసీ యాక్షన్.. ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేత

నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. అత్తాపూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. శనివారం ఉదయం నుంచే జేసీబీల సహాయంతో ఈ...

Read moreDetails

యాసంగి బియ్యం సేకరణపై కేంద్రంతో సీఎం కీలక భేటీ

యాసంగి పంటకు సంబంధించిన ఉప్పుడు బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర...

Read moreDetails

మహిళా బిల్లుపై భాజపా నాటకం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై భాజపా వైఖరిని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మహిళా బిల్లు పేరుతో రాజకీయ నాటకం ఆడిందని, దేశ ప్రజలు...

Read moreDetails

రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్ష ఐక్యత.. చారిత్రాత్మక రోజు: రేవంత్ రెడ్డి

లోక్‌సభలో రాజ్యాంగ సవరణ నల్ల బిల్లును ఓడించడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఐక్యంగా నిలిచి జాతీయ విపత్తును...

Read moreDetails

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు గృహనిర్బంధం

హైదరాబాద్‌లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన నేపథ్యంలో, దీనికి...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం..!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా మరోసారి మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ...

Read moreDetails

ఏఐ నిఘా..చలాన్ల మోత! ఎన్‌హెచ్-44లో ఇక వాహనాల వేగానికి చెక్!

సాధారణ కెమెరాలకు భిన్నంగా, ఈ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు కేవలం ఫోటోలు తీయడమే కాకుండా, వాహనదారుల ప్రతి కదలికను ఏఐ సాంకేతికతతో విశ్లేషిస్తాయి....

Read moreDetails

సంపాదన కంటే సేవ మిన్న..అంకూషావలీ మొబైల్ చలివేంద్రం చూశారా?

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్ తన ఉదార స్వభావంతో అందరి మనసు గెలుచుకుంటున్నారు. ఎండలు మండిపోతున్న వేళ, బాటసారుల దాహం తీర్చడానికి...

Read moreDetails

సోనియా ఆశీస్సులతో పార్లమెంట్‌లోకి.. తెలంగాణ ప్రయోజనాలే నా లక్ష్యం: వేం నరేందర్‌రెడ్డి!

రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేం నరేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక ఘట్టం ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి...

Read moreDetails

మీకు సొంత ఇల్లు ఉందా? రాష్ట్రంలో 1.36 కోట్ల మందికి ఇల్లు లేదట! సంచలన సర్వే వివరాలు!

తెలంగాణలో సామాజిక ఆర్థిక పరిస్థితులపై జరిగిన తాజా సర్వే నివేదిక రాష్ట్రంలోని వివిధ వర్గాల జీవన ప్రమాణాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది....

Read moreDetails

డీలిమిటేషన్ గందరగోళం: అమిత్ షా ప్రకటనపై మాజీ సభ్యుడి డౌట్స్!

డీలిమిటేషన్‌పై పునర్విభజన కమిటీ మాజీ సభ్యుడు, బిఆర్ఎస్ నాయకుడు వినోద్‌కుమార్ చేసిన విశ్లేషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మహిళా రిజర్వేషన్ల అమలు మరియు నియోజకవర్గాల...

Read moreDetails

స్కానింగ్ కోసం 400 కి.మీ ప్రయాణం.. ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి

కుమురంభీం జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ ప్రాంతాల్లో గర్భిణులు వైద్య సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కానింగ్ కోసం, గర్భధారణ సేవల...

Read moreDetails

కాళేశ్వరం నిర్వాసితుల కేసు.. హైకోర్టులో కీలక విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించింది. హైకోర్టు ధిక్కరణ పిటిషన్...

Read moreDetails

దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తే ప్రజా ఉద్యమం తప్పదు: కేటీఆర్

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే అది కేవలం రాజకీయ ప్రక్రియగా మిగలదని, పెద్ద ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు....

Read moreDetails

తనపై దుష్ప్రచారం జరుగుతోందని గాయని మంగ్లీ ఆవేదన

గాయని మంగ్లీ (సత్యవతి ముదావత్) తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేని వివాదాల్లో తన పేరును లాగడం వల్ల...

Read moreDetails

తెలంగాణ సర్వే దేశానికే మోడల్.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను...

Read moreDetails

మహిళల హక్కులను రాజకీయాల కోసం వాడుతున్నారు: కవిత

మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయంగా మహిళల హక్కులను...

Read moreDetails

హైబ్రిడ్ మోడల్ వద్దు.. రాజ్యాంగబద్ధమైన విభజనే ముద్దు: కేంద్ర మంత్రి స్పష్టీకరణ!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' (జనాభా + జిడిపి)పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై...

Read moreDetails

అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి..మరి మండలి సంగతేంటి? చట్టసభల పునర్విభజనపై కొత్త చర్చ!

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరుగుతున్నప్పటికీ, రాజ్యసభ, శాసనమండలి (MLC) స్థానాల విషయంలో మాత్రం ప్రస్తుతానికి నిశ్శబ్దం నెలకొంది. కేంద్రం ప్రతిపాదించిన...

Read moreDetails

అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారు.. కాంగ్రెస్ ‘హామీల’ గుట్టు విప్పుతాం: కేటీఆర్ హెచ్చరిక.!

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్...

Read moreDetails

తెలంగాణలో ఎంపీ సీట్ల జాతర: 17 నుంచి 27కు పెంపు?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ఊపందుకుంటోంది. ప్రస్తుతమున్న 17 స్థానాల సంఖ్య ఏకంగా 26 లేదా 27కు పెరిగే అవకాశం...

Read moreDetails

కేంద్రం ఇస్తే క్షణాల్లో అమలు చేస్తాం.. 119 అసెంబ్లీ సీట్లలో మహిళా కోటాపై సీఎం క్లారిటీ!

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ల అంశంపై...

Read moreDetails

మాట తప్పని కేసీఆర్: మహిళా రిజర్వేషన్లపై నాడు అసెంబ్లీలో..నేడు పార్లమెంటులో ఒకే మాట!

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ల బిల్లులపై భారత రాష్ట్ర సమితి (BRS) తన వైఖరిని స్పష్టం చేసింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్,...

Read moreDetails

నాడు చెప్పిందే నేడూ చెబుతున్నా..దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై కేటీఆర్ క్లారిటీ!

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తన గళాన్ని మరోసారి బలంగా వినిపించారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం...

Read moreDetails

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ దిశగా కీలక అడుగు

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, మూసీ నదిపై ఉన్న 15 వంతెనల భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

Read moreDetails

లగేజీ తనిఖీ సమయంలో ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిన ఘటన

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ బ్యాటరీ ఆకస్మికంగా పేలిన ఘటన కలకలం రేపింది.రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు....

Read moreDetails

బీదర్‌లో ప్రత్యేక ఘటన.. ఇంటి పైకప్పుపై అంబేడ్కర్‌ భారీ విగ్రహం

పేద కుటుంబంలో జన్మించి, చదువును ఆయుధంగా మలచుకుని రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన B. R. Ambedkar జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.ఆయన్ను అభిమానించే వారిలో కర్ణాటకకు చెందిన వరదన్...

Read moreDetails

మహిళా బిల్లుపై సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టిన కిషన్ రెడ్డి.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు: మోదీ సాహసోపేత నిర్ణయం: పార్లమెంట్,...

Read moreDetails

భూభారతి చట్టం రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు.. మంత్రి పొంగులేటి

పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ వ్యవస్థను బలహీనపరిచిందని ఆరోపించిన గత ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిన సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి Revanth Reddy నాయకత్వంలో రాష్ట్ర...

Read moreDetails

దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి.. సీఎం రేవంత్‌రెడ్డి ఘన నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ Duddilla Sripada Rao 27వ వర్ధంతి సందర్భంగా Revanth Reddy ఆయనకు ఘన నివాళులు అర్పించారు.జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శ్రీపాదరావు...

Read moreDetails

మోదీ సర్కార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్..’మహిళా బిల్లు’ వెనుక అసలు స్కెచ్ అదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన...

Read moreDetails

మీ కరెంటు బిల్లు ఎందుకు పెరుగుతుందో తెలుసా? సింగరేణి నిర్వహణ లోపాలే కారణం!

సింగరేణి సంస్థ దశాబ్దాల క్రితం ఉన్న అవసరాల కోసం ఏర్పాటు చేసిన పాత పద్ధతులనే ఇప్పటికీ కొనసాగిస్తోంది. బొగ్గు ఉత్పత్తి పెరగకపోయినా, కార్మికుల సంఖ్య తగ్గుతున్నా.. ఉన్నతాధికారుల...

Read moreDetails

వరి ఎండిపోతుంటే ప్రాణం పోతున్నట్లుంది: వాగులో బావులు తవ్విస్తున్న అన్నదాతల ఆక్రందన!

మహబూబాబాద్‌ జిల్లాలోని ఆకేరువాగు పరీవాహక ప్రాంత రైతుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎండుతున్న పంటలు...

Read moreDetails

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ‘స్టీరింగ్’ కమిటీ..వారంలోగా డిజైన్లు పూర్తికావాలి!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అత్యున్నత...

Read moreDetails

కేసీఆర్ పాలన కోసం ప్రజల వెయిటింగ్.. చంద్రుడిపై మబ్బులు తొలగడం ఖాయం: కేటీఆర్!

భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదివారం మంచిర్యాల పర్యటనలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు మార్పు,...

Read moreDetails

ఇంటర్ టాపర్లు ముగ్గురే.. ముగ్గురూ అమ్మాయిలే! 997 మార్కులతో చరిత్ర సృష్టించిన వనితలు!

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి అమ్మాయిలు అప్రతిహత విజయాన్ని నమోదు చేశారు. కేవలం ఉత్తీర్ణత శాతంలోనే కాకుండా, రాష్ట్ర స్థాయి టాప్ మార్కుల్లోనూ వారిదే పైచేయి కావడం...

Read moreDetails

చిన్న పరిశ్రమలకు సర్కారు పెద్ద పీట: 10 పారిశ్రామిక పార్కులు.. ఎస్సీ, ఎస్టీలకు కోటి వరకు సబ్సిడీ!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) దశదిశను మార్చేలా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నూతన పాలసీని ప్రకటించింది. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ,...

Read moreDetails

రికార్డు స్థాయిలో ఇంటర్ ఫలితాలు: మునుపెన్నడూ లేని విధంగా సెకండియర్ స్టూడెంట్స్ దూకుడు!

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండియర్ జనరల్ విభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 75.61 శాతం ఉత్తీర్ణత నమోదై...

Read moreDetails

అమీన్పూర్‌లో హైడ్రా డెమాలిషన్ చర్యలు

అమీన్పూర్ ప్రాంతంలో హైడ్రా చేపట్టిన డెమాలిషన్ చర్యలు కలకలం రేపాయి. అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడంతో పలువురు కుటుంబాలు చిన్నపిల్లలతో సహా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రత్యేకంగా శిశువులతో...

Read moreDetails

పెళ్లి ఏర్పాట్లలో బయటకు వెళ్లిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి గ్రామంలో పెళ్లి వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆనందంగా జరగాల్సిన వివాహం ఒక్కసారిగా విషాదంగా మారింది. రెండ్రోజుల్లో కుమారుడి...

Read moreDetails

డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు బ్రేక్‌థ్రూ… 23 సేవలు ఆన్‌లైన్‌లోకి

వరంగల్‌కు చెందిన వెంకటేశ్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లారు. గంటసేపు క్యూలో నిల్చొని ఫోటో తీసుకున్న...

Read moreDetails

పక్షవాతం రోగుల కోసం ఉస్మానియా వర్సిటీలో తక్కువ ఖర్చు కృత్రిమ చేయి అభివృద్ధి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బయో ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు, పరిశోధక విద్యార్థుల బృందం పక్షవాతం బాధితుల కోసం తక్కువ ఖర్చుతో కృత్రిమ చేయిని అభివృద్ధి చేసింది. చేతుల కదలికలు...

Read moreDetails

హైదరాబాద్‌లో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీకి రూపకల్పన… వివరాలు విడుదల

హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ‘సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీ’ ప్రాజెక్ట్ విశేషాలను కేంద్ర మంత్రి G. Kishan Reddy ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన...

Read moreDetails

ఓటర్ల సమగ్ర సవరణకు బ్రేక్… జూన్‌లో రీషెడ్యూల్

రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో ప్రారంభించాల్సిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేను ఎన్నికల సంఘం జూన్ నెలకు వాయిదా వేసింది. ఏప్రిల్, మే నెలల్లో...

Read moreDetails

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్… ఆక్రమణలపై కఠిన చర్యలు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటూ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెవెన్యూ,...

Read moreDetails

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపు నిర్ణయం వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించనుంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు...

Read moreDetails

హైదరాబాద్ నగరంలో డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో రౌడీషీటర్ల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత కఠిన చర్యలకు దిగుతున్నారు. నేరాలకు డ్రగ్స్ వినియోగం ఒక ప్రధాన కారణంగా గుర్తించిన పోలీసులు, రౌడీషీటర్లపై...

Read moreDetails

సింహం మాస్క్‌తో కిరాణా షాపులో దొంగతనం

అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో జరిగిన ఈ వెరైటీ దొంగతనం స్థానికంగా సంచలనం సృష్టించింది. సాధారణంగా దొంగలు ముఖం కప్పుకుని వస్తారు కానీ, సింహం మాస్క్...

Read moreDetails
Page 6 of 18 1 5 6 7 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News