Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే వస్తాయి: బండి సంజయ్ వ్యాఖ్యలు

ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్రం హోం శాఖ...

Read moreDetails

అకాల వర్షం, పిడుగులు, ఈదురుగాలులతో పంటలు నాశనం

రాష్ట్రంలో ఆదివారం ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం, ఈదురుగాలులు, పిడుగులతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. రైతులు ఆరుగాలం శ్రమించి పెంచిన పంట కళ్లముందే నీటిపాలవడంతో...

Read moreDetails

నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 అమలు

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌-యూజీ 2026 పరీక్షకు దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 3న జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష నేపథ్యంలో...

Read moreDetails

పేదలకు అండగా ఉచిత వైద్య సేవలు: కవిత హామీ

తెలంగాణ రక్షణసేన ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా.. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. బషీర్‌బాగ్‌లో...

Read moreDetails

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో...

Read moreDetails

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని...

Read moreDetails

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీపై ఆసక్తి పెరుగుతోంది

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ పేరుగా ‘తెలంగాణ రక్షణ సేన’ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పరిగణనలోకి తీసుకుంది. కవిత తమ...

Read moreDetails

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు....

Read moreDetails

రాష్ట్రంలో పెరుగుతున్న తాగునీటి సంక్షోభం

రాష్ట్రంలో ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభం మరింత పెరిగింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు...

Read moreDetails

విద్యార్థుల సామగ్రి నాణ్యతపై రాజీ లేదు – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అందజేసే అన్ని సామగ్రి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు,...

Read moreDetails

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను 126 శాతం పెంచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రల వాహనాలు డీజిల్,...

Read moreDetails

అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?”

హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసగించిందన్న ఆరోపణలతో సీసీఎస్‌లో సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఆమె పేరిట వాయిస్‌ రికార్డు ఒకటి...

Read moreDetails

లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెరువు కట్ట సమీపంలో రూ.500 నోట్లు చిందరవందరగా పడేసి ఉండటం కలకలం రేపింది....

Read moreDetails

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో...

Read moreDetails

రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించి స్పష్టత వచ్చింది. ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపిన ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు...

Read moreDetails

‘స్పందన’ ఆల్‌ ఉమెన్‌ ఫస్ట్‌ రెస్పాండర్‌ సిస్టమ్ ప్రారంభం

డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటి ప్రముఖులైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాల్లో ఎక్కువ శాతం మత్తుకు బానిసలైనవారే ఉంటున్నారని...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్‌ ‘ఫుల్‌ స్టాక్‌’ అంటున్నా.. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. పలు పెట్రోల్‌ బంకుల్లో “నో స్టాక్‌” బోర్డులు దర్శనమిస్తున్నాయి.కొత్తగూడెం...

Read moreDetails

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురవేత...

Read moreDetails

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర మండలిలో కొత్త ఎమ్మెల్సీలుగా కోదండరాం మరియు మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఈ...

Read moreDetails

సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ గొప్ప ప్రయాణం గుర్తుచేసిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక జాతి ఆవేశంతో ఎగరేసిన జెండా 25 ఏళ్ల విజయవంతమైన...

Read moreDetails

తెలంగాణలో ప్రతి ఇంటి లెక్కింపు… జనగణనపై కీలక ప్రకటన

తెలంగాణ భౌగోళిక పరిధిలోని ప్రతి ఇంటిని లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి తెలిపారు. జనగణన సేకరణ విధానంపై ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆసుపత్రులు,...

Read moreDetails

హెచ్‌సీఏ అవకతవకలపై సిట్ దర్యాప్తు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన ఆర్థిక మరియు పరిపాలన అవకతవకలపై సీబీసీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది....

Read moreDetails

ఆర్టీసీ సమ్మెకు ముగింపు… కార్మికులకు ఊరట

ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు....

Read moreDetails

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ రాష్ట్ర తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా...

Read moreDetails

తెలంగాణలో కొత్త పార్టీ… ‘తెలంగాణ రాష్ట్ర సేన’తో కవిత ఎంట్రీ

తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో...

Read moreDetails

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ కీలక నిర్ణయం

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం పెద్ద...

Read moreDetails

మెట్రో టేకోవర్‌కు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ మొదటి దశలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) దాదాపు రూ.13,615 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించడంతో,...

Read moreDetails

ముత్తోజిపేటలో ఉద్రిక్తత – ఆర్టీసీ డ్రైవర్‌ మృతదేహంపై కార్మికుల ఆందోళన

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లి నివాళులు అర్పించాలని...

Read moreDetails

ఆర్టీసీ సమ్మెలో విషాదం: డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కన్నుమూత

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (55) మృతదేహం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చేరుకుంది. ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన...

Read moreDetails

ఆర్టీసీ బంద్‌ ప్రభావం – కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగే పరీక్షలు రెండు రోజుల పాటు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్‌ కారణంగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంలో ఇబ్బందులు...

Read moreDetails

సరస్వతి, గోదావరి పుష్కరాలకు గవర్నర్‌కు ఆహ్వానం

రానున్న సరస్వతి అంత్య పుష్కరాలు, గోదావరి పుష్కరాలకు హాజరుకావాలని గవర్నర్ Shiv Pratap Shuklaను దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా...

Read moreDetails

రాష్ట్రంలో స్మార్ట్‌ మార్కెట్‌యార్డులు: డిజిటలీకరణకు శ్రీకారం

రాష్ట్రంలోని మార్కెట్‌యార్డుల్లో పారదర్శకతను పెంచి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 198 మార్కెట్‌యార్డులను పూర్తిగా డిజిటలీకరించి “స్మార్ట్‌ మార్కెట్‌యార్డులు”గా మార్పు చేయాలని...

Read moreDetails

ఫ్యూచర్ సిటీపై దృష్టి: పెట్టుబడుల పర్యవేక్షణకు డ్యాష్‌బోర్డ్

తెలంగాణలో పెట్టుబడులను వేగంగా అమల్లోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి Revanth Reddy కీలక ఆదేశాలు జారీ చేశారు. దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వంటి వేదికలపై ప్రముఖ...

Read moreDetails

పెళ్లి పత్రికతో సైబర్‌ భద్రత సందేశం

ఖమ్మం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ బోనగిరి నాగేశ్వరరావు తన కుమార్తె పెళ్లి పత్రికను సమాజానికి ఉపయోగపడేలా వినూత్నంగా తీర్చిదిద్దారు. సాధారణంగా పెళ్లి శుభలేఖలు ఆహ్వానానికి...

Read moreDetails

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో...

Read moreDetails

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ పరిరక్షణ దృష్ట్యా కార్మికులు సహకరించాలని ఆయన...

Read moreDetails

మెడికల్ డివైజెస్ పార్క్‌తో పెట్టుబడులకు ఆహ్వానం

అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణ రాష్ట్రం అనువైన వేదికగా నిలుస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్...

Read moreDetails

మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌కు అనుకూల తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సంబంధించిన పిటిషన్‌లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో...

Read moreDetails

అద్దె బస్సులతో సేవలు కొనసాగిస్తున్న ఆర్టీసీ

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. బస్సులన్నీ డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు...

Read moreDetails

తెలంగాణలో ఈవీ వాహనాల అమ్మకాల్లో భారీ పెరుగుదల

తెలంగాణలో ఈవీ (Electric Vehicle) విధానం ఊహించిన స్థాయికి మించి విజయవంతమవుతోందని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు కారణంగా...

Read moreDetails

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టోల్ వసూళ్లు ప్రారంభం

ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై టోల్ వసూళ్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వైరా సమీపంలోని సోమవరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన టోల్...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పునరుద్ధరణపై కీలక ఆదేశాలు

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ముఖ్యమంత్రి A. Revanth Reddy క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, ఇంజినీర్లు మరియు నిపుణులకు కీలక సూచనలు చేశారు. ప్రతి పరీక్షను పూర్తిగా...

Read moreDetails

వైకల్యాన్ని అధిగమించి విజయ శిఖరాలు చేరిన వెంకటరమణ

ఆదిలాబాద్‌కు చెందిన వెంకటరమణ పుట్టుకతోనే తీవ్రమైన ఎముకల వ్యాధితో బాధపడుతున్నాడు. సొంతంగా ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉన్నా, తల్లిదండ్రుల సహాయంతో తన దైనందిన జీవితాన్ని...

Read moreDetails

నస్తూర్‌పల్లి సభలో రేవంత్ ఫైర్ – బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో A. Revanth Reddy ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష...

Read moreDetails

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని కేసీఆర్ వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ అధినేత K. Chandrashekar Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉన్నారని, కానీ ప్రస్తుత...

Read moreDetails

“గోదావరి నీళ్లు ఏపీకి మళ్లించేందుకే కేంద్రమంత్రితో అల్పాహార విందు: హరీశ్‌రావు”

ఖమ్మంలో జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల విస్మరణ -...

Read moreDetails

ఏడాది తర్వాత మైక్ పట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై గురిపెట్టబోయే అస్త్రాలు ఏవి?

ఏడాది తర్వాత మైక్ పట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై గురిపెట్టబోయే అస్త్రాలు ఏవి? భారత రాష్ట్ర సమితి (BRS) నేడు జగిత్యాలలో నిర్వహిస్తున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’...

Read moreDetails

నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌రెడ్డి.. పునరుద్ధరణ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు (ఏప్రిల్ 20, 2026) జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల పరిశీలనతో పాటు రైతులకు లబ్ధి...

Read moreDetails

మెట్రో రైలు @ 5 AM.. సీఎస్ కీల ,క ఆదేశాలతో ప్రయాణికుల్లో కొత్త ఆశలు!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా రైల్వే స్టేషన్లకు వచ్చి వెళ్లే వేలాది మందికి ఊరటనిచ్చేలా మెట్రో వేళల్లో మార్పులు చేయాలని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది....

Read moreDetails
Page 5 of 18 1 4 5 6 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News