Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

రాజోలి బండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు...

Read moreDetails

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో భావోద్వేగ ఘటన.. 13 ఏళ్ల చిన్నారి కావేరి

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. ప్రధానోపాధ్యాయుడి గది వద్ద తండ్రితో కలిసి ఎదురుచూస్తున్న చిన్నారి కావేరిని మొదట...

Read moreDetails

గుడిమల్కాపూర్‌లో ఫర్నిచర్‌ కార్ఖానాలో భారీ అగ్నిప్రమాదం

గుడిమల్కాపూర్‌లోని వింటేజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న ఫర్నిచర్ తయారీ కార్ఖానాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి, పక్కనే ఉన్న మరో...

Read moreDetails

సీఎం రేవంత్‌రెడ్డి – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ

హస్తిన పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించారు....

Read moreDetails

సోమవారం నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాల అవకాశం

వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం రాష్ట్రంలో సోమవారం నుంచి 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో కొన్ని...

Read moreDetails

రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌పై ఎలాంటి కుట్ర జరగలేదు – మీనాక్షి నటరాజన్

రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణకు సంబంధించి కాంగ్రెస్‌లో ఎలాంటి కుట్ర జరగలేదని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. పార్టీలో తనపై కుట్ర...

Read moreDetails

టికెట్ లేకుండా ప్రయాణానికి రూ.500 అదనపు ఛార్జీ – కొత్త రైల్వే నియమాలు

రైళ్లు, రైల్వే స్టేషన్లలో క్రమశిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో 1989 రైల్వే చట్టంలో...

Read moreDetails

సంధ్య థియేటర్ కేసు – కోర్టుకు హాజరుకాని సినీనటుడు అల్లు అర్జున్

సంధ్య థియేటర్‌ కేసులో సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరినట్లు...

Read moreDetails

రాయదుర్గం భూమి కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని 5.09 ఎకరాల భూమి వివాదం మరింత జటిలంగా మారింది. ఆ...

Read moreDetails

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు Allu Arjunకు నాంపల్లి కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ (సోమవారం) విచారణకు...

Read moreDetails

అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

అసాధారణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఉక్కపోతకు లోనవుతోంది. శుక్రవారం రోజున వేడి, ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ...

Read moreDetails

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం

మూసీ నది అభివృద్ధి పనుల్లో కీలక మైలురాయి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ 83 ఎకరాల భూములు కేటాయించేందుకు...

Read moreDetails

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఘనంగా సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల...

Read moreDetails

వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు

ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి దాఖలు చేసిన మధ్యంతర...

Read moreDetails

జీరామ్‌జీ పథకంపై ఝార్ఖండ్ ప్రభుత్వ విధానంపై ఆరా తీసిన మంత్రి సీతక్క

కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న జీరామ్‌జీ పథకంపై ఝార్ఖండ్ ప్రభుత్వం అనుసరించనున్న విధానంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. ఈ విషయంపై ఆమె...

Read moreDetails

ఈ నెలాఖరులో జరగనున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ ఆహ్వానం

ఈ నెలాఖరులో జరగనున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరుకావాలని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆహ్వానించారు. ఈ మేరకు...

Read moreDetails

26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్‌ సేవలకు విరామం

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలకు...

Read moreDetails

ఫిన్‌లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మణిదీప్ రెడ్డి అదృశ్యం

తెలంగాణకు చెందిన బీటెక్ విద్యార్థి మణిదీప్ రెడ్డి ఫిన్‌లాండ్‌లో అదృశ్యమై 45 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....

Read moreDetails

టీజీఎంఎస్‌ఐడీసీ సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు 15 శాశ్వత భవనాల ప్రతిపాదనలకు మంత్రి ఆదేశం

తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్ కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణానికి సంబంధించి...

Read moreDetails

గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అధునాతన పల్స్డ్ ఫీల్డ్ అబ్లేషన్ విధానం విజయవంతం

గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో గుండె లయ సమస్య అయిన ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’కు సంబంధించి సరికొత్త ఆధునిక చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. జీవనశైలి మార్పులు, ఒత్తిడి...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపణ

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ నేతలతో...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఆరుట్లలో జరిగిన పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనపై సీఎం చేసిన వ్యాఖ్యలను...

Read moreDetails

రాష్ట్రంలో బీటెక్ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం

రాష్ట్రంలో బీటెక్ సీట్ల సంఖ్య ఈసారి కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కోర్సులు, ఇప్పటికే ఉన్న కోర్సుల్లో అదనపు సీట్ల...

Read moreDetails

వరంగల్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారి...

Read moreDetails

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తోందని మంత్రి అజహరుద్దీన్

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తోందని మంత్రి అజహరుద్దీన్ అన్నారు. గాంధీభవన్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ సమస్యలతో...

Read moreDetails

ఆరుట్లలో కొత్త తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ...

Read moreDetails

కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి: దేవాదాయశాఖ కమిషనర్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు తెలిపారు. శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతీతీర్థ స్వామి...

Read moreDetails

హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి దోహదపడేలా ప్రతిపాదిత బుల్లెట్‌ (హైస్పీడ్‌) రైలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల అమలులో నేషనల్‌ హైస్పీడ్‌ రైలు...

Read moreDetails

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం పూర్తి సహకారం – కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సాంకేతిక, ఆర్థిక...

Read moreDetails

మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష.. కేంద్రాన్ని నిలదీసిన మంత్రి

కనీస మద్దతు ధర (MSP)కు పంటలు కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం హామీ అమలు కావడం లేదని Tummala Nageswara Rao ప్రశ్నించారు. రైతులు ఆశతో సాగు...

Read moreDetails

18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఈ నెల 18వ తేదీ నుంచి తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ...

Read moreDetails

తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు.. కొత్త విద్యా సంవత్సరానికి ప్రారంభం

తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కొత్త పుస్తకాలు, యూనిఫామ్‌లతో చిన్నారులు ఉత్సాహంగా బడులకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం...

Read moreDetails

వారసత్వ ఉద్యోగాల్లో అన్యాయం.. సింగరేణి కార్మికులపై కవిత ఆగ్రహం

మందమర్రిలోని కాసిపేట గనిపై నిర్వహించిన ‘బొగ్గుబాయి బాట’ కార్యక్రమంలో తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు Kavitha ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో సింగరేణి కార్మికులకు...

Read moreDetails

ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం ప్రారంభం.. లక్షలాది విద్యార్థులకు లాభం

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రి Ponnam Prabhakar...

Read moreDetails

చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు పూర్తి

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక రైల్వే స్టేషన్‌లలో ఒకటైన Kacheguda Railway Station బుధవారంతో 110 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1916 జూన్ 10న అప్పటి నిజాం...

Read moreDetails

ఏఐతో రాసిన పీహెచ్‌డీ థీసిస్‌లకు చెక్ – ఉస్మానియా వర్సిటీ కఠిన చర్యలు

కృత్రిమ మేధ (AI) సాధనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పీహెచ్‌డీ పరిశోధనల్లో నకలు (Plagiarism) సమస్యపై ఉస్మానియా విశ్వవిద్యాలయం కఠిన చర్యలు చేపడుతోంది. Osmania University అధికారులు...

Read moreDetails

రాజకీయ లాభాల కోసమే ప్రతిపక్షాల విమర్శలు: రామచందర్‌రావు

ఓటర్ల జాబితా శుద్ధీకరణ (SIR) అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Ramachander Rao వ్యాఖ్యానించారు. గతంలో ఎస్‌ఐఆర్...

Read moreDetails

మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ వ్యాఖ్య

దేశంలో ఆహార భద్రత, వ్యవసాయ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మామిడికాయ తినాలంటే కూడా...

Read moreDetails

ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దిశగా నిలిచే భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే ఆదర్శవంతమైన, అత్యాధునిక నగరంగా అవతరించబోతోందని ముఖ్యమంత్రి Revanth Reddy స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా...

Read moreDetails

చరిత్ర సృష్టించిన మోదీ.. 4,399 రోజుల సేవలకు రామచందర్‌రావు అభినందనలు

ఎన్నికైన భారత ప్రధాన మంత్రిగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు...

Read moreDetails

సాతర్ల గ్రామంలో అంతుచిక్కని కిడ్నీ వ్యాధులు.. ఆందోళనలో గ్రామస్తులు

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుమారు 600 కుటుంబాలు, 2300 మందికి పైగా...

Read moreDetails

భావినగరానికి శుభారంభం.. గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు పొందిన ఎఫ్‌సీడీఏ కార్యాలయం

భవిష్యత్ తెలంగాణకు ప్రతీకగా నిలిచే భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయం ప్రారంభానికి ముందే అరుదైన గౌరవాన్ని అందుకుంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి...

Read moreDetails

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నాం: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం...

Read moreDetails

‘మినరల్ పవర్’గా భారత్ అభివృద్ధి లక్ష్యం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారత్‌ను క్రిటికల్ మినరల్స్ రంగంలో ప్రపంచ శక్తిగా (‘మినరల్ పవర్’) అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి...

Read moreDetails

అసెంబ్లీకి రండి.. ఎవరు ఏమి చేశారో చర్చిద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌

సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం, ప్రతిపక్ష నేతలకు తీవ్ర సవాల్‌ విసిరారు. ‘‘ఎవరేం చేశారో అసెంబ్లీకి వచ్చి చర్చిద్దాం’’ అని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు సీఎం‌గా ఉన్న...

Read moreDetails

విదేశీ బొగ్గు దిగుమతులు తగ్గిస్తాం: కిషన్‌రెడ్డి

నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై...

Read moreDetails

భద్రగిరి మార్ట్‌ సూపర్ హిట్‌.. గిరిజన మహిళల కృషికి మార్కెట్‌లో భారీ ఆదరణ

భద్రాచలంలో గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్న భద్రగిరి మార్ట్‌ అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. ఐటీడీఏ సహకారంతో పూర్తిగా మహిళల నిర్వహణలో కొనసాగుతున్న ఈ...

Read moreDetails

120 టన్నుల చికెన్‌ వ్యర్థాలు స్వాధీనం

ఆహార భద్రత, ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అక్రమ కార్యకలాపాలపై పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. నగరంలోని హెచ్‌ ఫాస్ట్‌ పోలీసుల బృందం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో చికెన్‌...

Read moreDetails

తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగించే శుభవార్త అందింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి అధికారికంగా ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత కార్యకలాపాలు...

Read moreDetails

రామోజీరావు ద్వితీయ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన కుటుంబసభ్యులు

రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు, మీడియా రంగంలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు రామోజీరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో...

Read moreDetails
Page 7 of 24 1 6 7 8 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News