రాశి ఫలాలు – మీనం
June 9, 2026
పంచాంగం: 09 జూన్ 2026 (మంగళవారం)
June 9, 2026
రాశి ఫలాలు – మేషం
June 9, 2026
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ...
టాలీవుడ్లో ఎంతో కాలంగా అభిమానులను ఆకట్టుకుంటున్న జంట విజయ్ దేవరకొండ – రష్మిక వివాహ వేడుకలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ జంట వెడ్డింగ్ రిసెప్షన్ బుధవారం ...
ప్రపంచం వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలోకి అడుగుపెడుతోందని, ఇది కేవలం టెక్నాలజీ అప్గ్రేడ్ మాత్రమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థను మార్చే రీసెట్ అని జియో ...
జలుబు చేసినప్పుడు నిమ్మ, నారింజ వంటి పులుపు పండ్లు తింటే జలుబు మరింత పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే చాలామంది ఆ పండ్లను పూర్తిగా మానేస్తారు. ...
దేశంలో ప్రముఖ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ (NTPC) కెమికల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి ఉద్యోగావకాశాన్ని ప్రకటించింది. గ్రీన్ కెమికల్స్ విభాగంలో ఖాళీగా ...
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం వేగంగా పెరుగుతోంది. యంత్రాలు, స్మార్ట్ పరికరాల సహాయంతో రైతులు పనులను సులభతరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయంలో డ్రోన్ వినియోగం ...
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి ...
పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్ ఉత్పత్తి విధానాల్లో సౌరశక్తి (Solar Power) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో కాలుష్యం, అధిక వ్యయాలు ...
నటుడు శివాజీ, నటి లయ మరోసారి ప్రేక్షకులను నవ్వులతో అలరించేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ ...
కొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ ...
కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ వసతిగృహంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ...
నాగర్కర్నూల్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని నిన్న పరీక్ష రాసిన తర్వాత కడుపు నొప్పితో ...
పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ ప్రాంతం మొత్తం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా ...
ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ పరిధికి చెందిన ...
ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ–విశాఖపట్నం మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ ...
ఉండవల్లి నివాసంలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ...
చిన్నప్పుడు పెన్సిల్ను చెక్కుతుంటే ముల్లు విరగకుండా చూసుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అలాంటిది పెన్సిల్ను చెక్కుతూనే దానిలోనే గొలుసులా లింకులు తయారు చేయడం అంటే ఎంతో ...
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్ణయం వల్ల గల్ఫ్ ...
కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడింది. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ ...
నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో జరిగిన శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన సంప్రదాయ అగ్నిగుండం కార్యక్రమంలో భక్తులు ...
గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బెలూన్తో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి గొంతులో బెలూన్ ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా ...
భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మరో కీలక మైలురాయిని అందుకుంది. ఈ నౌకపై విజయవంతంగా ల్యాండ్ అయిన విమానాల సంఖ్య ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ...
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్పై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానంలో మార్పులు చేయాలని సూచిస్తూ ...
నార్సింగి ప్రాంతంలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ధర్నాకు దిగారు. అక్రమ నిర్మాణాలపై ...
మెగా ఫ్యామిలీలో మరో గ్రాండ్ సెలబ్రేషన్! 🎉 అల్లు శిరీష్ - నయనికల రిసెప్షన్ వేడుక హైదరాబాద్లోని అల్లు స్టూడియోస్లో (మార్చి 2, సోమవారం) అత్యంత వైభవంగా ...
హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకులు నాలుగు రోజుల పాటు మూసివేయనున్నాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెట్రోల్ బంకుల వద్ద ...
ప్రగతి నగర్ పరిధిలోని KGR కన్వెన్షన్ సమీపంలో ఈరోజు రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడి ...
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ...
ద్విచక్ర వాహన రైడింగ్ సేవలతో ప్రాచుర్యం పొందిన ర్యాపిడో సంస్థ ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ‘ఓన్లీ’ (Ownly) అనే కొత్త యాప్ను ప్రారంభించింది. ...
భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్టుబడులను వేగవంతం ...
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ కుటుంబాల వంటగదిపైనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ రవాణా వ్యవస్థలో అంతరాయాలు ...
వీఎస్ఎన్ మూర్తి (దేవి ప్రియా)పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా వేదికగా సహచర జర్నలిస్టులపై పదేపదే ...
మహిళలు నొప్పిని ఎక్కువగా అనుభవిస్తారని చాలాకాలంగా ఒక అపోహ ఉంది. భావోద్వేగాల వల్లే వారు అలా అనుకుంటారని అనేవారు. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని ...
ఏబీసీడబ్ల్యూవో గడ్డి బాల ముకుందరావుపై వచ్చిన ఫిర్యాదులు క్రమంగా తీవ్రతరమవడంతో ఏసీబీ అధికారులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వసతిగృహాల మెస్ బిల్లుల మంజూరులో అవకతవకలు ...
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురంలో హోలీ సంబరాలు విషాదంగా మారాయి. పండుగ సందర్భంగా నీటిగుంటలో ఈతకు దిగిన నలుగురు స్నేహితుల్లో ఒకరు ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు.ఇంటర్ ...
విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన హోలీ వేడుకల్లో జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. రసాయనాలు కలిగిన రంగులు కళ్లకు తగలడం వల్ల చిన్నారులు తీవ్ర ...
రాష్ట్రంలో మానవ–వన్యప్రాణి సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ‘హనుమాన్’ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పంటలను రక్షించడం ఈ ...
ఇప్పటి జీవనశైలిలో శబ్ద కాలుష్యం పెద్ద ముప్పుగా మారింది. నైట్క్లబ్బులు, పబ్బులు, డిస్కోథెక్లు, సినిమా హాళ్లు, క్రీడా స్టేడియాలు, జిమ్లు, రద్దీ రోడ్లు—ఎక్కడ చూసినా శ్రుతిమించిన శబ్దాలే. ...
గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రవాస ఆంధ్రుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సుభాష్ వీడియో కాన్ఫరెన్స్ ...
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి ...
ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...
ప్రభుత్వ రంగంలోని ప్రముఖ మహారత్న సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పలు విభాగాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 732 ...
యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లెగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన ...
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్త విధానాలు అమలు చేశారు. ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయాల్లో దేవాలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ...
బీబీఎం మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా మానవ వనరుల (HR) విభాగంలో కెరీర్ కొనసాగించాలని అనుకోవడం మంచి నిర్ణయం. ప్రతి సంస్థలో ఉద్యోగుల నియామకం, శిక్షణ, పనితీరు ...
హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్లో జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రంగుల సంబరాలు ...
మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన యువతి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సోనీ (20) తన నివాస గదిలో ఉరివేసుకుని ప్రాణాలు ...
పహల్గాం ఉగ్రదాడి కేసులో గో ప్రో కెమెరాల వినియోగం బయటపడటం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. దాడి సమయంలో ఉగ్రవాదులు తమ కదలికలను రికార్డు చేసేందుకు ఈ ...
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముంబయి నుంచి దుబాయ్కు బయలుదేరిన ఎమిరేట్స్ EK501 విమానం గల్ఫ్ ఆఫ్ ...
© 2025 ShivaSakthi.Net