Tag: Andhra Pradesh News

ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులతో అప్రమత్తత అవసరం

వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అదే ...

Read moreDetails

విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. లగేజ్‌ బ్యాగ్‌లో 46 జిలెటిన్‌ స్టిక్స్

విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ వద్దకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్‌ అలీ అనే ...

Read moreDetails

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కృష్ణా జిల్లా యనమలకుదురులో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. విజయవాడ సిటీ ఏఆర్‌ విభాగానికి చెందిన హెచ్‌ కానిస్టేబుల్‌ ఆర్లు రాజేశ్‌ ...

Read moreDetails

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 115 రైతు బజార్లు, మొబైల్‌ కౌంటర్ల ద్వారా కిలో ...

Read moreDetails

యూట్యూబర్‌ రమా నందనకు పోలీసుల నోటీసులు

యూట్యూబర్‌, ‘నందూస్‌ వరల్డ్‌’ ఛానల్‌ నిర్వాహకురాలు రమా నందనకు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ...

Read moreDetails

పోలీసు క్రీడాకారులకు ఇక అత్యుత్తమ శిక్షణ

రాష్ట్ర పోలీసు శాఖలోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా ‘ఏపీ పోలీస్‌ ...

Read moreDetails

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. గోదావరిలోకి దూకిన నలుగురు

అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ...

Read moreDetails

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ...

Read moreDetails

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

ఆలయంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం ఇటీవల కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ...

Read moreDetails

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపా నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశవిదేశాల నుంచి ఆంధ్రులు స్వస్థలాలకు వచ్చి ఓట్లు వేయడం వల్లే కూటమి ప్రభుత్వం ...

Read moreDetails

ఉగ్రరూపంలో కాళికాదేవి.. చంద్రగిరి కోనేరులో పురాతన విగ్రహం వెలికితీత

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ పురాతన విగ్రహం వెలుగుచూడటం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పురాతన కాళికాదేవి విగ్రహం బయటపడింది. ...

Read moreDetails

విశాఖలో అరుదైన వివాహం.. భారత సంప్రదాయానికి ఫిదా అయిన ఆస్ట్రేలియా జంట

ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట భారతీయ సంప్రదాయాలపై ఉన్న అభిమానంతో హిందూ పద్ధతిలో వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. విశాఖపట్నం ఈ ప్రత్యేక వివాహ వేడుకకు ...

Read moreDetails

రాఖీ పండుగ వేళ విషాదం.. విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొత్తవలసకు ...

Read moreDetails

గోదావరి వంతెనపై చిన్నారిని వదిలి.. దంపతుల బలవన్మరణం

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని గోదావరి వంతెనపై వదిలేసి ఓ దంపతులు నదిలోకి దూకి ఆత్మహత్యకు ...

Read moreDetails

చిలకలూరిపేటలో విషాదం.. ఒకే కుటుంబాల్లో తీరని శోకం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న 15 మంది కుటుంబ సభ్యులు ...

Read moreDetails

కాలుష్యంపై కృష్ణంపాలెం గళం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్థులు తమ ప్రాంతాన్ని కాలుష్యం నుంచి కాపాడాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి సమస్యను ...

Read moreDetails

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

మార్కాపురం జిల్లాలో మహిళ అదృశ్యం కేసు మలుపు తిరిగింది. అప్పుగా ఇచ్చిన రూ.50 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళను మరో మహిళ హత్య చేసినట్లు పోలీసులు ...

Read moreDetails

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న ...

Read moreDetails

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

బాలికను వివస్త్రను చేసి పూజలో కూర్చోబెట్టి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంపద, ఐశ్వర్యం వస్తాయంటూ మూఢనమ్మకాలను నమ్మించిన కొందరు వ్యక్తులు బాలికను ...

Read moreDetails

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతికతకు, జ్ఞానానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి భవిష్యత్‌లో దేశంలోని ప్రముఖ నాలెడ్జ్‌ హబ్‌లలో ఒకటిగా నిలుస్తుందని ...

Read moreDetails

గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులపై ప్రహరీ గోడ కూలడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండల ...

Read moreDetails

లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక లిఫ్ట్‌ నుంచి కిందపడి మృతిచెందింది. అయితే తమ కుమార్తె ...

Read moreDetails

మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని మద్యం రవాణా దందా.. కారుమూరి అరెస్టు

జగన్‌ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో నిబంధనల మార్పు, సబ్‌కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల మళ్లింపు తదితర అంశాల్లో కారుమూరి కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ...

Read moreDetails

మద్యం రవాణా కుంభకోణంలో మాజీమంత్రి కారుమూరి అరెస్టు

మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆదివారం హైదరాబాద్‌లో ...

Read moreDetails

కలెక్టర్ల తీరుపై విమర్శలు.. పరిపాలనకు ఇబ్బందులు

రాష్ట్రంలో జిల్లా పరిపాలనకు కలెక్టర్లు కీలక సారథులు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడడం, రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం, ఫిర్యాదులపై స్పందించడం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం వారి ...

Read moreDetails

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకునేందుకు ఒకేసారి 305 గ్రామాల్లో ...

Read moreDetails

విశాఖలో కలకలం.. ఫ్లాట్‌ వివాదం ప్రాణం తీసింది

విశాఖపట్నంలో ఫ్లాట్‌ వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంత ఉద్యోగి దుర్గాప్రసాద్‌ దారుణంగా మృతి చెందారు. వివరాల ప్రకారం.. ...

Read moreDetails

తాడిపత్రిలో భారీగా గోవా మద్యం పట్టివేత.. లారీ క్యాబిన్‌లో రహస్య బాక్స్‌

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా గోవా మద్యం పట్టుబడింది. గోవా నుంచి తాడిపత్రికి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి ...

Read moreDetails

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం

నరసరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ రోడ్డులోని కార్ల సర్వీసింగ్‌, రిపేరింగ్‌ గూడెంలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ...

Read moreDetails

విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం ఆశ్రమ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణంలో విద్యుదాఘాతానికి గురై 8వ తరగతి విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) మృతి ...

Read moreDetails

‘మా జీవితమే చీకటైపోయింది’.. ప్రియాంక తండ్రి ఆవేదన

రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితిని అంచనా ...

Read moreDetails

ప్రియురాలిపై కక్షతో కిరాతకం.. కత్తితో పొడిచి హత్య

పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో యువకుడు ఆమెపై కక్ష ...

Read moreDetails

తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు

తేలప్రోలు సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. ఈ ప్రమాదంలో 12 ...

Read moreDetails

కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆదాయం 36% వృద్ధి

కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన క్యూ1లో కంపెనీ రూ.37 కోట్ల ...

Read moreDetails

స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నదిని చూసేందుకు వెళ్లి.. జమ్మలమడుగు యువతి మృతి

అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడి వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్‌ సాయినాథ్‌రెడ్డి కుమార్తె సాయి చేతనరెడ్డి (20) మృతిచెందారు. ఆమె ఐఐటీ గువాహటిలో బీటెక్‌ ...

Read moreDetails

హాస్టల్‌లో విషాదం.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఇంటర్‌ విద్యార్థిని

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని కేజీబీవీ టైప్‌-4 వసతిగృహంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని వసతిగృహంలో ...

Read moreDetails

మృతిచెందారని భావించిన మహిళలో కదలిక.. అంబులెన్స్‌ కుదుపుతో ఊపిరి

ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కైకలూరు మండలం భుజబలపట్నానికి చెందిన మాజీ సర్పంచి గురజాల రామతులసి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో ...

Read moreDetails

సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ

చదువులో ప్రతిభ కనబరిచి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకున్న ముర్రం శివాని ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. మంచి భవిష్యత్తు కనిపిస్తున్న సమయంలో ఆమె ...

Read moreDetails

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ10 నిందితుడిగా ఉన్న సైఫ్‌ అహ్మద్‌ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదైన ...

Read moreDetails

శ్రీశైలం వైపు పరుగులు తీస్తున్న కృష్ణా జలాలు

కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 79,403 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. గురువారం ...

Read moreDetails

ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న రానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వినూత్న స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 30 వేల ...

Read moreDetails

ఇంద్రకీలాద్రిపై భక్తి సందడి.. వైభవంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలు

శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఆలయ పరిసరాలను ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో అందంగా అలంకరించారు. ప్రకృతి ప్రసాదించిన సంపదను ...

Read moreDetails

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శివాని ...

Read moreDetails

స్పీడ్ గవర్నెన్స్ లక్ష్యంగా అన్ని జిల్లాల్లో మెరుగైన సేవలు అందించాలని ఆదేశం

సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు సుమారు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో 80 శాతం ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా ...

Read moreDetails

పరిశ్రమలకు తగిన నైపుణ్యాలతో యువత సిద్ధం కావాలి – కోన శశిధర్

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించే నాటికి నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడం అత్యవసరమని నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ కార్యదర్శి కోన శశిధర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన ...

Read moreDetails

దివ్యాంగుల ట్రైసైకిళ్లు నిర్లక్ష్యం

దివ్యాంగులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు చక్రాల సైకిళ్లను జిల్లా కేంద్రాలకు పంపించింది. అయితే చిత్తూరు జిల్లాలో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. జిల్లా ...

Read moreDetails

ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక మలుపు

ఏపీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి, బాలాజీ ...

Read moreDetails

శాంతి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి?

విజయవాడలో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఏసీబీ దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ...

Read moreDetails

మీకు సొంత ఇల్లు ఉందా? రాష్ట్రంలో 1.36 కోట్ల మందికి ఇల్లు లేదట! సంచలన సర్వే వివరాలు!

తెలంగాణలో సామాజిక ఆర్థిక పరిస్థితులపై జరిగిన తాజా సర్వే నివేదిక రాష్ట్రంలోని వివిధ వర్గాల జీవన ప్రమాణాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. ...

Read moreDetails

అసభ్యకర పోస్టుల వెనుక ‘సజ్జల’ తనయుడు? గుడివాడ పోలీసుల విచారణలో ఏం తేలింది?

సజ్జల భార్గవ్‌రెడ్డి పోలీసు విచారణ ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News