Tag: Andhra pradesh

పవన్‌ను పవర్‌ఫుల్‌గా చూపించడం నా స్వార్థం: హరీశ్ శంకర్!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి దర్శకుడు హరీశ్ శంకర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ...

Read moreDetails

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య!!

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో జరిగింది. ...

Read moreDetails

హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరకు కొత్త Amrit Bharat Express ప్రారంభం!!

భారతీయ రైల్వే హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుండి అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ కామాఖ్య పుణ్యక్షేత్రానికి Amrit Bharat Express రైలు ప్రారంభించనున్నది. ఇది మార్చి 13, 2026 ...

Read moreDetails

ప్రధాని మోడీ నేతృత్వంలో నూతన విద్యా విధానం, విద్యార్థులకు గరిష్ట ప్రయోజనం!!

నూతన జాతీయ విద్యా విధానం కేంద్రం ప్రతిపాదించిన సమూల మార్పులకు తెరుస్తుంది. ప్రాథమిక విద్య నుండి ఉన్నతస్థాయి విద్య వరకు విద్యావ్యవస్థను మరింత సరళీకరించి, పిల్లలకు ప్రీస్కూల్ ...

Read moreDetails

గిరిజనుల కోసం పరిశోధనలు చేస్తున్న విశాఖ యువకుడు!!

మారుమూల గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న యువ పరిశోధకుడు మోటూరు రాజేంద్రప్రసాద్. అతి తక్కువ ఖర్చుతో శుద్ధమైన తాగునీటిని అందించేందుకు ...

Read moreDetails

ఈటీవీ విన్‌తో ఉషాకిరణ్ మూవీస్ లక్ష్యం సాకారం: తమ్మారెడ్డి!!

మారుతున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, యువతరం ముందుకు వచ్చి పరిశ్రమకు కొత్త ఊపిరి పోస్తోందని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ...

Read moreDetails

దీపిక మృతి కేసులో కీలక మలుపు..అమర్ సహస్‌రెడ్డి అరెస్ట్!!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన అనస్తీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె సీనియర్ డాక్టర్ ...

Read moreDetails

80 ఏళ్ల వండర్ ఉమెన్: అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర !

సాధారణంగా 80 ఏళ్లు వచ్చాయంటే.. చేతిలో కర్ర పట్టుకుని, నడవడానికే ఇబ్బంది పడే వృద్ధులను మనం చూస్తుంటాం. కానీ, నెల్లూరు జిల్లా కావలికి చెందిన రామసుబ్బమ్మ గారు ...

Read moreDetails

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఎం. సునీల్‌ నాయక్ను ...

Read moreDetails

ఉప్పల్‌లో సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 ఘనంగా ప్రారంభం

చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ...

Read moreDetails

అల్‌ఖర్జ్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరని ఎంబసీ స్పష్టత

సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్‌ ప్రాంతంలో జరిగిన ప్రొజెక్టైల్‌ దాడి ఘటనపై స్పష్టత లభించింది. మొదట ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో ...

Read moreDetails

ఇంట్లో ఉంచిన తుపాకీతో ఆట.. బాలుడి ప్రాణాలు పోయాయి!!

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఆరో తరగతి విద్యార్థి మృతి ఘటనలో మిస్టరీ వీడింది. తోటి విద్యార్థి చేతిలో ఉన్న నాటు తుపాకీ పేలడంతోనే ...

Read moreDetails

వరుసగా రెండో ప్రపంచకప్.. టీమిండియాపై సినీలోకం ప్రశంసలు..!!

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన టీమిండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభిమానులు, క్రీడా ...

Read moreDetails

బళ్లారిలో దారుణం..నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి దాడి!

కర్ణాటకలోని బళ్లారిలో ఒక ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న తోటి విద్యార్థులపై ఓ విద్యార్థి చాకు, ఇనుప కడ్డీతో దాడి చేయడంతో ఒకరు ...

Read moreDetails

టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత్.. చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం..!!

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ...

Read moreDetails

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభకు గుర్తింపు: చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ...

Read moreDetails

అస్సాంలో సుఖోయ్-30 ఎంకేఐ కూలింది.. ఇద్దరు వాయుసేన పైలట్లు మృతి

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30MKI) యుద్ధవిమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన (IAF) శుక్రవారం ...

Read moreDetails

విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లో చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ యాసిడ్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ...

Read moreDetails

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. బంగారుపేటలో కార్డన్ సెర్చ్‌లో కలకలం.!

కర్నూలు నగరంలోని బంగారుపేట ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా ...

Read moreDetails

విజయవాడలో పోలీసులపై కాల్పుల యత్నం.. నిందితుడు అదుపులో!

విజయవాడ నగరంలో పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా పోలీసులు, ఈగల్‌ టీమ్‌ సంయుక్తంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ...

Read moreDetails

అనారోగ్య బాధలు తట్టుకోలేక ఘోర నిర్ణయం తీసుకున్న భర్త!!

ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి, తనను ఆత్మహత్య చేసుకోనీయడంలేదని భావించి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి, అనంతరం తానే ...

Read moreDetails

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’కు భారీ ఓటీటీ డీల్.. 20 నిమిషాల్లో ఒప్పందం!

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు సృష్టిస్తోంది. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ...

Read moreDetails

ఇరాన్ నావికులను తిరిగి పంపొద్దు… అమెరికా సూచన

ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా-75 యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచేసిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఇరాన్ నావికులను ...

Read moreDetails

నేపాల్‌ లో ప్రజల తీర్పు.. ప్రశాంతంగా ముగిసిన కీలక పోలింగ్‌..!

నేపాల్‌లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. Kathmandu: దేశంలో కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ...

Read moreDetails

జనగణన-2027కు శ్రీకారం.. ‘ప్రగతి’, ‘వికాస్’ చిహ్నాల ఆవిష్కరణ,!!

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027 కార్యక్రమానికి ముందుగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘ప్రగతి’ మరియు ‘వికాస్’ పేరుతో ...

Read moreDetails

పిల్లల పెంపకానికి ప్రభుత్వం అండ.. కొత్త పథకాలు సిద్ధం..అసెంబ్లీలో సీఎం ప్రకటన..!!

రాష్ట్రంలో జనాభా సమతుల్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా విడుదల చేస్తూ పలు ...

Read moreDetails

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ...

Read moreDetails

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించిన భారత ...

Read moreDetails

పశ్చిమాసియా, ఉక్రెయిన్ సంక్షోభాలకు ముగింపు కావాలి: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా మరియు ఉక్రెయిన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంక్షోభాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలు ...

Read moreDetails

భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?

ఇంధన కొరత వస్తుందేమో అన్న ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు అయితే వేల లీటర్ల వరకు ...

Read moreDetails

కువైట్ సమీపంలో చమురు ట్యాంకర్‌పై దాడి..సముద్రంలోకి చమురు లీక్

పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య కువైట్ సమీప జలాల్లో చమురు ట్యాంకర్‌పై దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్‌కు చెందిన మారిటైమ్‌ సెక్యూరిటీ ...

Read moreDetails

తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థులు.. సింఘ్వీ, నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు

తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించిన కాంగ్రెస్‌, ...

Read moreDetails

అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల మధ్య శ్రీలంక వైపు ఇరాన్‌ యుద్ధనౌక..

అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌక ఐరిస్‌ దేనాను అమెరికా జలాంతర్గామి ముంచేసిన ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ...

Read moreDetails

టెండూల్కర్ కుటుంబ వేడుకలో నారా దంపతుల సందడి

ముంబైలో ఘనంగా నిర్వహించిన అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక దేశవ్యాప్తంగా ప్రముఖుల సందడితో ప్రత్యేకంగా నిలిచింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడి పెళ్లిని ఎంతో ...

Read moreDetails

బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ బండారం బయటపడింది

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న ప్రైడ్ డెయిరీపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్) మరియు మసాబ్‌ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ...

Read moreDetails

సచిన్ కుమారుడి పెళ్లికి ధోనీ… చెన్నై క్యాంప్‌కు తాత్కాలిక విరామం

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్యాంప్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తాత్కాలికంగా బయటకు వెళ్లారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి ...

Read moreDetails

ఎండాకాలానికి బెస్ట్ డ్రింక్… సమ్మర్ స్పెషల్ లస్సీ!

వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండటంతో శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయాల అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిలో లస్సీ ఎంతో ప్రత్యేకమైనది. పెరుగు ప్రధానంగా ఉపయోగించి ...

Read moreDetails

యూరియా కోసం రైతుల ఆవేదన… నాగర్‌కర్నూల్‌లో ఎరువుల కోసం తిప్పలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వకుర్తి ప్రాంతంలోని ఫర్టిలైజర్ దుకాణాల వద్ద ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి తిరుగుతున్న పరిస్థితి ...

Read moreDetails

హామీ ఇచ్చాం… అమలు చేశాం : 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో గత 20 నెలల కాలంలో వివిధ రంగాల్లో కలిపి మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ...

Read moreDetails

మందలించాడని ల్యాబ్ అసిస్టెంట్‌పై టెన్త్ విద్యార్థుల దాడి

ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ హైస్కూల్‌లో ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల బాత్రూంలో సిగరెట్లు తాగుతున్నారని మందలించిన ల్యాబ్ అసిస్టెంట్‌పై ...

Read moreDetails

రఘురామకృష్ణంరాజు కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్

గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ఎస్పీ దామోదర్ ముందుకు వచ్చి ఆయన తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ కేసులో విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించిన ...

Read moreDetails

మార్చి 19న థియేటర్లలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.. అధికారిక ప్రకటన

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ...

Read moreDetails

విద్యార్థి తౌషిక్ మృతి కేసు… అసెంబ్లీ గేటు ముందు తల్లిదండ్రుల ఆందోళన

సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థి తౌషిక్ మృతిపై వివాదం కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి న్యాయం ...

Read moreDetails

యుద్ధ భయాల మధ్య – స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్.

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇటీవల వరుస నష్టాల అనంతరం ...

Read moreDetails

భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం పై డీకే స్పష్టీకరణ

దినేశ్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన ...

Read moreDetails

యుద్ధం ప్రభావం…విమాన ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు విమానయాన రంగంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలకు ఇది ...

Read moreDetails

సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త మలుపు.. సుంకాల రీఫండ్‌పై స్పష్టత

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన టారిఫ్ విధానంపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ సుంకాల కారణంగా అనేక దిగుమతిదారులు ఆర్థికంగా నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ...

Read moreDetails

పశ్చిమాసియాలో భారతీయులకు అండగా ఎంఈఏ.. కంట్రోల్‌రూం ఏర్పాటు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారతీయులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత ...

Read moreDetails

దిల్లీలో అమిత్‌షాతో సీఎం భేటీ.. పోలీసు వ్యవస్థ బలోపేతంపై చర్చ

రాష్ట్రంలో పెరుగుతున్న భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు మరిన్ని ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ...

Read moreDetails
Page 4 of 20 1 3 4 5 20

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News