Tag: Andhra pradesh

ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో వేధింపులు.. ఉయ్యూరులో నిందితుడి అరెస్ట్‌

కృష్ణా జిల్లా ఉయ్యూరులో మహిళను సోషల్‌ మీడియా ద్వారా వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు స్థానికంగా బ్యూటీషియన్‌గా పనిచేస్తూ, తన సేవలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ...

Read moreDetails

గంజాయి తరలిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్‌.. 60 కేజీల సరుకు స్వాధీనం

సామర్లకోట రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ప్రయాణికులపై నిఘా పెట్టి తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సుమారు 60 కేజీల గంజాయిని ...

Read moreDetails

ప్రేమించిన యువకుడికి మరో పెళ్లి.. బెంగళూరులో యువతి ఆత్మహత్య

ఎనిమిదేళ్లుగా ప్రేమించిన యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ...

Read moreDetails

గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం.. రూ.36 లక్షలతో హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ మండలం ...

Read moreDetails

ఆగిన పనులకు మళ్లీ ఊపిరి.. అమరావతిలో నిర్మాణ జోరు

రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరోసారి వేగం కనిపిస్తోంది. గతంలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ముందుకు సాగుతున్నాయి. ఇందుకు అమరావతిలో ...

Read moreDetails

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పలు ...

Read moreDetails

తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. సర్వర్లు పనిచేయక అవస్థలు

విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయకపోవడంతో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం పాస్‌పోర్టు సేవల కోసం ముందుగా స్లాట్లు కేటాయించుకుని కార్యాలయాలకు చేరుకున్న ...

Read moreDetails

ఆక్వా రైతులకు భారీ ఊరట.. రూ.1.50కే విద్యుత్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

జులైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. ఈ విభాగంలోకి రూ.24,697 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో నమోదైన రూ.28,973 కోట్లతో పోలిస్తే ఇది 15 ...

Read moreDetails

తిరుపతి జిల్లాలో లారీ బోల్తా.. రోడ్డుపై పడిన కోళ్ల కోసం ఎగబడిన జనం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో కోళ్లను తరలిస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. పీలేరు నుంచి తిరుపతి వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ భాకరాపేట కనుమ రహదారిలోని ...

Read moreDetails

నిందితులకు కఠిన శిక్షే లక్ష్యం.. ప్రియాంక కేసుపై సీఎం స్పష్టమైన ఆదేశాలు

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు ...

Read moreDetails

పీపీపీ ప్రాజెక్టులపై స్పష్టమైన విధానం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పాలసీ-2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ...

Read moreDetails

నీటి ఆదాకు సరికొత్త ప్రయోగం.. రైతులకు ఆధునిక సాగునీటి సౌకర్యం

కాలువల ద్వారా సాగునీటిని తరలించే సంప్రదాయ విధానానికి ప్రత్యామ్నాయంగా భూగర్భ పైపులైన్లతో పొలాలకు నీటిని అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా పెద్దగడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువ ఆయకట్టులో ...

Read moreDetails

విజయవాడ నుంచి జిల్లాలకు 300 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు

మాతాశిశు సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా అందించేందుకు మొత్తం ...

Read moreDetails

ఒక చెక్క కోతి.. ఒక నిజమైన కోతి.. ఓ మరపురాని సరదా కథ!

అనగా అనగా ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి సరిహద్దుల్లో రవి అనే ఒక శిల్పి నివసించేవాడు. అతడు కొండపల్లి చెక్క బొమ్మల తయారీలో చాలా నేర్పరి. తరతరాలుగా అతని ...

Read moreDetails

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (SIRD) అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ...

Read moreDetails

ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తాం: సీఎం

అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే రాజధానికి సంబంధించి రెండు కీలక ప్రారంభాలు జరగనున్నాయని వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర ...

Read moreDetails

ఫీజు విషయంలో మనస్తాపం.. కాకినాడలో విద్యార్థి మృతి

కాకినాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగన్నాథపురంలోని జె.రామారావుపేట సమ్మెటవారి వీధికి చెందిన ...

Read moreDetails

చీరాల పర్యటనలో ప్రత్యేక ఆకర్షణ.. మగ్గంపై చీర నేసిన సీఎం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాలలో పర్యటించారు. బాపట్ల జిల్లా చీరాల కొత్తపేటలో ‘నేతన్నల సేవలో’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం జాండ్రపేటలోని ఓ ...

Read moreDetails

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు ...

Read moreDetails

చేనేత రంగానికి ఏపీ ప్రత్యేక గుర్తింపు.. మంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్‌ చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేటలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ...

Read moreDetails

చేనేత కళాకారులకు మోదీ అభినందనలు.. ఏపీ కార్యక్రమాలపై ప్రశంసలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ప్రాంతానికి చెందిన చేనేత కార్మికులు ...

Read moreDetails

స్కూల్‌కు వెళ్లే ముందు ఇంట్లో హత్యలు.. అనంతరం పాఠశాలలో కాల్పులు

థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నొంతబురి ప్రావిన్స్‌ బాంగ్‌ క్రువాయ్‌ జిల్లాలోని డెబ్సిరిన్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ...

Read moreDetails

రెండు కిలోమీటర్ల కాలువను శుభ్రం చేసిన రైతులు

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కంబరవలస రైతులు సాగునీటి సమస్య పరిష్కారానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. నాగావళీ మొదటి బ్రాంచి పరిధిలోని డిస్ట్రిబ్యూటర్‌లో గుర్రపు డెక్క, పిట్ట ...

Read moreDetails

నేతన్నల కళాత్మకతకు నిదర్శనం.. మగ్గంపై చంద్రబాబు చిత్రం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన చేనేత దంపతులు తమ కళానైపుణ్యంతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు గ్రామంలోని పెద్ద వీధికి చెందిన ...

Read moreDetails

చీరాల వేదికగా నేతన్నలకు శుభవార్త.. ‘నేతన్న సేవలో’ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటిస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల సంక్షేమాన్ని లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న సేవలో’ ...

Read moreDetails

తలుపులమ్మ అమ్మవారికి సారె సమర్పించిన హోంమంత్రి అనిత

కాకినాడ జిల్లా తుని మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలోవలో హోంమంత్రి అనిత అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు ...

Read moreDetails

పల్నాడులో కలకలం.. ప్రేమించిన యువతినే హతమార్చిన విద్యార్థి

పల్నాడు జిల్లాలో ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. గుంటూరులోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న బాల సైదులు.. అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ...

Read moreDetails

ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

ప్రవాసాంధ్రుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్ఆర్టీ (APNRT) ఆధ్వర్యంలో రెండో విడత కోఆర్డినేటర్ల నియామకాలను చేపట్టింది. ...

Read moreDetails

ఏపీని ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ ...

Read moreDetails

ఏపీసీఓబీ వార్షికోత్సవంలో ఆనందపురం పీఏసీఎస్‌కు ఘన సత్కారం

ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) రాష్ట్రస్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఏపీసీఓబీ) నిర్వహించిన 63వ వార్షికోత్సవ వేడుకల్లో ...

Read moreDetails

నారా లోకేశ్ చేతుల మీదుగా పీవీ సింధు క్రీడా కేంద్రానికి భూమిపూజ

విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న 'పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్' నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ...

Read moreDetails

తితిదేకు రూ.2 కోట్ల భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్‌ సంస్థ శ్రీవారి సేవా కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల విరాళాన్ని ...

Read moreDetails

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 556 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ ...

Read moreDetails

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు సదరం సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సదరం సేవలను పొందే ...

Read moreDetails

మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు ...

Read moreDetails

పేదరికం లేని సమాజం చూడాలనేది నా కల: చంద్రబాబు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా ...

Read moreDetails

2029లో టీడీపీ విజయమే లక్ష్యం.. జర్మనీలో ఎన్ఆర్ఐ నేతల సంకల్పం

2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని జర్మనీలోని ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ...

Read moreDetails

సీఆర్డీఏ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

అమరావతి: అమరావతిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఆర్డీఏ ఇంజినీర్లు, కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులు ...

Read moreDetails

రూ.50కే సన్నబియ్యం.. రూ.52కే స్టీమ్‌ రైస్‌

గుంటూరు నగరంలోని పేదలు, సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. చుట్టిగుంట రైతు ...

Read moreDetails

భారీ వర్షానికి నిడదవోలు బస్టాండ్‌ మునక

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణం పూర్తిగా నీటమునిగింది. బస్టాండ్‌ మొత్తం వరద నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ...

Read moreDetails

భోగాపురం సభలో అభివృద్ధి పండుగ.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ ప్రారంభం

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను అందించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు, వివిధ రంగాలకు ...

Read moreDetails

స్వర్ణాంధ్ర విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్టు కీలక మైలురాయి: మోదీ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌కు ఇది శుభదినమని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ...

Read moreDetails

2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌.. ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని జాతికి అంకితం ...

Read moreDetails

ఈపీఎఫ్‌వో సాఫ్ట్‌వేర్‌ మార్పులతో పింఛన్ల చెల్లింపులకు ఆలస్యం

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నుంచి ప్రతి నెలా అందే పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడింది. సాధారణంగా నెల 27న బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన జులై ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు మరో కీలక మైలురాయి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ...

Read moreDetails

తాజా కూరగాయలతో అమ్మవారికి విశేష అలంకరణ

ఆదోని పట్టణంలోని గౌలిపేటలో వెలసిన శ్రీ అంబా భవాని మాత ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు శాకాంబరీ దేవి ...

Read moreDetails

ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడాలి: మంత్రి నిమ్మల రామానాయుడు

కాకినాడ జిల్లాలో ఏలేరు ఆయకట్టు పరిధిలో సాగునీటి పరిస్థితులను మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పరిశీలించారు. పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని ఏలేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ...

Read moreDetails

ఆగస్టు 1న ఏపీకి ప్రధాని మోదీ.. కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్వహించే కార్యక్రమంలో రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ...

Read moreDetails

కొత్త ఫోన్‌ కోసం చూస్తున్నారా?.. ఆగస్టులో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే

కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని చూస్తున్న టెక్‌ ప్రియులకు ఆగస్టు నెల ఆసక్తికరంగా మారనుంది. పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ...

Read moreDetails
Page 4 of 24 1 3 4 5 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News