Tag: DevotionalNews

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు అందుకుంటున్న హనుమంతుడి చిన్న విగ్రహం చోరీకి గురైంది. గోవిందమాల ధరించి ఆలయం వద్దకు ...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా

తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆమె అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు ...

Read moreDetails

టీటీడీ ట్రస్టులకు ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. బుధవారం నుంచి దాతల ప్రివిలేజెస్‌ (ప్రత్యేక సదుపాయాలు) విధానంలో మార్పులు ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం.. స్వామివారి సర్వదర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ...

Read moreDetails

జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు మారుస్తారు? నవకళేబర మహోత్సవం వెనుక రహస్యం ఇదే

పూరీ జగన్నాథ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు.. ఎన్నో శతాబ్దాల చరిత్ర, ఆచారాలు, రహస్య సంప్రదాయాలకు నిలయంగా పేరుగాంచింది. ఇక్కడ జరిగే ప్రతి ఆచారానికి ...

Read moreDetails

శ్రావణ మాసం ప్రారంభానికి ముందు ఈశాన్యంలో ఉంచాల్సిన 5 శుభ వస్తువులు

శ్రావణ మాసంలో చాలామంది భక్తులు ఇంటిని శుభ్రంగా ఉంచడం, పూజా స్థలాన్ని ప్రత్యేకంగా అలంకరించడం, ప్రతిరోజూ శివునికి పూజలు చేయడం వంటి ఆచారాలను పాటిస్తారు. మత విశ్వాసాల ...

Read moreDetails

తాళంచెవులకు పూజలు.. భైరూంజీ ఆశీస్సులతో వ్యాపారం ప్రారంభం

రాజస్థాన్‌లోని బికనేర్‌ నగరంలో ఉన్న తొలియాసర్‌ భైరూంజీ ఆలయం భక్తి, వ్యాపార సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపును పొందింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో పరమేశ్వరుడు కాళభైరవుడి ...

Read moreDetails

తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా కె.కన్నబాబు ప్రమాణం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా దేవాదాయశాఖ కార్యదర్శి కె.కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 ...

Read moreDetails

వచ్చే నెల 5న బాసర సరస్వతి అమ్మవారి ప్రతిష్ఠాపన

నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.354 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో బాలాలయ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభానికి అధికారులు ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 10 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం వైకుంఠం ...

Read moreDetails

కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి: దేవాదాయశాఖ కమిషనర్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు తెలిపారు. శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతీతీర్థ స్వామి ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం భక్తులకు దాదాపు 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్–2లోని ...

Read moreDetails

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ టీటీడీ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ (Tirumala Devotee) టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ...

Read moreDetails

రూ.198 కోట్లతో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం: శృంగేరి పీఠ మార్గదర్శకత్వం

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.198 కోట్ల భారీ ప్రణాళిక: రాతి కట్టడాలతో కొత్త వైభవం దిశగా అడుగులు దక్షిణ భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, త్రిలింగ ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులకు సర్వదర్శనంలో సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వర్గాలు తెలిపాయి. సోమవారం సాయంత్రం 4 గంటల ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల నిరీక్షణ!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, సర్వదర్శనం కోసం ...

Read moreDetails

కాళేశ్వర క్షేత్రంలో భారీ మార్పులు.. రూ.198 కోట్లతో పునర్నిర్మాణ పనులు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం మరోసారి భారీ అభివృద్ధి పనులకు వేదిక కానుంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.198 కోట్లతో ఆలయ ...

Read moreDetails

మహాకాళేశ్వరుడికి 320 కిలోల మల్లెపూలతో విశేష అలంకరణ

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ పవిత్ర క్షేత్రంలో స్వామివారికి ...

Read moreDetails

శిర్డీ సాయిబాబాకు రూ.92 లక్షల విలువైన స్వర్ణ కిరీటం విరాళం

శిర్డీ సాయిబాబాపై ఉన్న అపార భక్తిని చాటుతూ ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన గోవింద్ గోయల్ రూ.92 లక్షల విలువైన 782 గ్రాముల స్వర్ణ కిరీటాన్ని శిర్డీ సంస్థాన్‌కు ...

Read moreDetails

తమిళనాడులోని షోలింగర్‌ యోగ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేశ్

విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తమిళనాడులోని షోలింగర్ పట్టణంలో ఉన్న ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం షోలింగర్‌కు చేరుకున్న ...

Read moreDetails

రూ.43 కోట్లతో వేదపాఠశాల.. యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం శంకుస్థాపనలు

పవిత్ర పుణ్యక్షేత్రం Yadagirigutta Templeలో ముఖ్యమంత్రి Revanth Reddy పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి Sri Shankara Vijayendra Saraswathi Swami ...

Read moreDetails

తిరుపతి గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు- ఏ రోజు ఏ వాహన సేవ జరగనుంది?

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎత్తైన గోపురాలతో, అబ్బురపరిచే శిల్పకళా వైభవంతో ...

Read moreDetails

సర్వదర్శనానికి 24 గంటలు: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల

తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కూడా కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శ్రీవారి సేవ సదన్ భవనం వరకు ...

Read moreDetails

కుప్పం గంగమాంబ జాతరలో సీఎం చంద్రబాబు దంపతులు

N. Chandrababu Naidu చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహిస్తున్న శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌ ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం సుమారు 12 గంటల సమయం పడుతోందని సమాచారం. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని ...

Read moreDetails

ఆగస్ట్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ

తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) ఆగస్టు నెల కోటాను టీటీడీ సోమవారం ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో ...

Read moreDetails

కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరుకావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ...

Read moreDetails

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడి హైటెక్ సేవలకు రెడీ అవుతోంది. దేవస్థానం ఇప్పటివరకు టెక్నాలజీ అంటే బ్యాంకులు… ఆఫీసులు… కార్పొరేట్ కంపెనీలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు ...

Read moreDetails

గంగమ్మ జాతర విజయవంతంగా ముగిసింది: అధికారులు, భక్తుల సహకారానికి ధన్యవాదాలు

తాతయ్యగుంట గంగమ్మ జాతర అట్టహాసంగా ముగిసింది. ఈనెల 5వ తేదీన చాటింపుతో ప్రారంభమైన వేడుకలు ప్రధాన ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం, ప్రతిమ చెంప నరికే కార్యక్రమంతో ...

Read moreDetails

శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రిలయన్స్ అధికారి రూ.1.51 కోట్ల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ట్రస్టులకు భారీ విరాళం అందింది. రిలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ గురువారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 ...

Read moreDetails

మే 12 వేడుకలకు ఇంద్రకీలాద్రి సర్వసిద్ధం

Indrakeeladriపై మే 12న Hanuman Jayanti వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గగుడి అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ...

Read moreDetails

తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారం.. అమలుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారంపై వచ్చిన ఏకసభ్య కమిషన్ నివేదికను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికలోని అంశాలను సమగ్రంగా పరిశీలించి ...

Read moreDetails

పెన్నహోబిళంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారు రథంపై భక్తులకు ...

Read moreDetails

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పయ్యావుల

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం సమీపంలోని పెన్నహోబిళం ప్రాంతంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ...

Read moreDetails

విగ్రహాలు లేకపోయినా నిత్యపూజలు చేస్తారు!

ఆలయం అంటే ఎత్తయిన ప్రాకారాల మధ్య కనిపించే గర్భగుడిలో కొలువైన భగవంతుని విగ్రహాన్ని ఊహించుకుంటాం. కానీ, తమిళనాడు పుదుకోట్టయ్‌ జిల్లా, చెట్టినాడు ప్రాంతంలోని తిరుప్పెరుందురై గ్రామంలో ఉండే ...

Read moreDetails

హారతి కిందపడితే నిజంగా అపశకునమా?

హారతి ఇవ్వడం అంటే కాంతి ద్వారా భగవంతుడిని ధ్యానించడం. హారతి ఇస్తున్నప్పుడు వచ్చే వెలుగు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనసులోని చెడు ఆలోచనల్ని తొలగించి, ఆధ్యాత్మిక ...

Read moreDetails

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ...

Read moreDetails

శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం

చిత్తూరు రోడ్డులో వెలసిన శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నూతన నిర్మాణ పనులకు ఆదివారం విరాళం అందింది. పీలేరుకు చెందిన ఉపాధ్యాయ దంపతులు శెట్టి సుబ్రహ్మణ్యం, సద్దల పుష్పలత ...

Read moreDetails

అప్పన్న స్వామి చందనోత్సవం 2026.. తొలి విడత గంధ సమర్పణకు సన్నాహాలు

నిత్యం చందనంలో కొలువైన సింహాద్రినాథుడి నిజరూప దర్శనం అనంతరం తొలి విడత సమర్పణకు అవసరమైన సుగంధభరిత శ్రీగంధాన్ని సిద్ధం చేసే ప్రక్రియకు ఆలయ వైదికులు శ్రీకారం చుట్టనున్నారు.చైత్ర ...

Read moreDetails

సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభం..

విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 20న జరగనున్న చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి సమర్పించేందుకు అవసరమైన శ్రీగంధం సేకరణ కార్యక్రమానికి ...

Read moreDetails

తిరుమల దేవస్థానానికి కోట్ల విరాళం.. వర్మ స్టీల్స్ నుంచి సేవా సహాయం

తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు ఓ సంస్థ భారీ విరాళం అందించింది. హైదరాబాద్‌కు చెందిన Varma Steels Private Limited సంస్థ ప్రతినిధులు సోమవారం తితిదేకు ...

Read moreDetails

శ్రీవారి సేవా టికెట్ల కోసం ఆన్‌లైన్ డిప్ షెడ్యూల్ విడుదల

భక్తుల సౌకర్యార్థం 2026 జులై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్‌లో పేర్ల నమోదు ఏప్రిల్ 18 ఉదయం 10 గంటలకు తితిదే ...

Read moreDetails

హనుమాన్ విజయోత్సవాల్లో ప్రమాదం: కొండగట్టులో కూలిన చలువ పందిరి

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన పందిరి కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య ఒక్కసారిగా చలువ పందిరి ...

Read moreDetails

గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయానికి మహాకుంభాభిషేకం సిద్ధం

ఏర్పేడు సమీపంలోని ప్రసిద్ధి చెందిన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో దశాబ్దాల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన శివాలయాలలో ఒకటిగా ...

Read moreDetails

తిరుమలలో శ్రీవారి దర్శనం చేసిన సినీ ప్రముఖులు

తిరుమలలో శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్, దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ కొల్లి), నిర్మాత లోహిత్‌ కలిసి తిరుమల ...

Read moreDetails

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ ...

Read moreDetails

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

భావనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామకోటి 20వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ భక్తులు భారీగా హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ...

Read moreDetails

భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్ల విక్రయం

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి బంగారు, వెండి ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News