Tag: EnergyNews

ప్రీమియర్‌ ఎనర్జీస్‌కు భారీ ఆర్డర్లు.. రూ.3,011 కోట్ల కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థ

సౌర విద్యుత్‌ పరికరాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ Premier Energiesకు భారీ ఆర్డర్లు లభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మొత్తం రూ.3,011 కోట్ల ...

Read moreDetails

ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

ఆగస్టులో ముడిచమురు ఉత్పత్తిని స్వల్పంగా పెంచేందుకు ఒపెక్‌+ దేశాలు అంగీకరించాయి. సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలో సమావేశమైన 7 ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు రోజువారీగా అదనంగా ...

Read moreDetails

ఎల్‌ఎన్‌జీ రవాణా పునరుద్ధరణ.. గ్యాస్ సరఫరా ఆంక్షలు ఎత్తివేత

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ముగిసి హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) రవాణా మళ్లీ ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా విధించిన అత్యవసర గ్యాస్ ...

Read moreDetails

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు

వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఊరటనిచ్చే విధంగా చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.183 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పశ్చిమాసియాలో ...

Read moreDetails

వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాపై ...

Read moreDetails

అరబ్ దేశాలు చమురు ఎగుమతులు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి

అమెరికా–ఇరాన్ ఒప్పందం అనంతరం హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) తిరిగి తెరుచుకోవడంతో అరబ్ దేశాలు చమురు ఎగుమతులు మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ...

Read moreDetails

రష్యా చమురు దిగుమతుల్లో భారత్‌ రెండో స్థానం.. సీఆర్‌ఈఏ నివేదిక

మే నెలలో రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేసిన దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచినట్లు ఐరోపా కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ...

Read moreDetails

జులై నుంచి రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు – ఒపెక్‌+ నిర్ణయం

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో, ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌+ మార్కెట్లకు ఉపశమనం కలిగించే నిర్ణయం ...

Read moreDetails

తప్పుగా వసూలు చేసిన కరెంటు బిల్లుపై 18% వడ్డీతో రీఫండ్ ఇవ్వాలి: ఈఆర్‌సీ

వినియోగానికి మించిన మొత్తంలో విద్యుత్ బిల్లులు వసూలు చేసిన సందర్భాల్లో ఆ అదనపు సొమ్మును వినియోగదారులకు 18 శాతం వార్షిక వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ...

Read moreDetails

తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్‌ రైలు సిద్ధం!

రవాణా వ్యవస్థలను హరిత ఇంధన దిశగా మార్చే క్రమంలో భారత్‌లో మరో కీలక ముందడుగు పడింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణానికి రైల్వే ...

Read moreDetails

సింగరేణిలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రారంభించాలని కిషన్‌రెడ్డి పిలుపు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. సింగరేణి సంస్థలో బొగ్గు గ్యాసిఫికేషన్ (Coal Gasification) ప్రాజెక్టును వెంటనే ...

Read moreDetails

అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్

అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) మరో చారిత్రక రికార్డు సాధించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యంతో భారీ ఎనర్జీ స్టోరేజ్ ...

Read moreDetails

నాలుగు రోజులుగా 14 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్

Andhra Pradesh విద్యుత్ గ్రిడ్ గురువారం సరికొత్త రికార్డు నమోదు చేసింది. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో రాష్ట్ర గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లకు చేరుకుని చరిత్రలోనే ...

Read moreDetails

సీఅండ్‌ఐ కనెక్ట్‌-2026లో ఆటోమేషన్ వ్యవస్థలపై ఫోకస్

Nelloreలో దక్షిణ భారతదేశపు తొలి ప్రత్యేక ‘సీఅండ్‌ఐ కనెక్ట్‌-2026’ సదస్సు విజయవంతంగా ముగిసింది. SEIL Energy India Limited ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యుత్ రంగానికి ...

Read moreDetails

భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా వెనెజువెలా

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ మార్గంలో అంతరాయాల నేపథ్యంలో భారత్ తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో చౌకగా లభిస్తున్న వెనెజువెలా క్రూడ్ ఆయిల్‌ను భారీగా ...

Read moreDetails

రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం – కడపలో భారీ సోలార్ ప్లాంట్లు

రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో రూ.2400 కోట్ల భారీ ...

Read moreDetails

సీఎన్‌జీ ధర మరోసారి పెంపు.. కిలోకు రూ.1 పెంచిన కంపెనీలు

దిల్లీలో సీఎన్‌జీ (కంప్రెస్టెడ్ నేచురల్ గ్యాస్) ధరలు మరోసారి పెరిగాయి. కిలోకు రూ.1 చొప్పున పెంపును సంస్థలు ఆదివారం ప్రకటించాయి. అంతకుముందు గత గురువారం కిలోకు రూ.2 ...

Read moreDetails

హెచ్‌పీసీఎల్‌కు రికార్డు లాభాలు.. ఒక్క ఏడాదిలో భారీ వృద్ధి

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. బలమైన రిఫైనింగ్ మార్జిన్లు, మార్కెటింగ్ పనితీరు కారణంగా కంపెనీ ...

Read moreDetails

ఒపెక్‌ నుంచి యూఏఈ ఎగ్జిట్‌.. భారత్‌కు మంచిదే!

చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్, ఒపెక్‌+ నుంచి నిష్క్రమించనున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. దీనివల్ల ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌పై ఎలాంటి ...

Read moreDetails

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను 126 శాతం పెంచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రల వాహనాలు డీజిల్, ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం అవాస్తవం

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లీటరుకు రూ.25–28 వరకు ధరలు పెరగవచ్చని వచ్చిన కొన్ని మీడియా కథనాలు ...

Read moreDetails

సీబీఎం బిడ్డింగ్‌లో రిలయన్స్, ఎస్సార్ గ్రూప్ ఆధిక్యం

Reliance Industries Limited మరియు ఎస్సార్ గ్రూప్ కోల్ బెడ్ మీథేన్ (Coal Bed Methane) క్షేత్రాల బిడ్డింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ...

Read moreDetails

ఇరాన్ చమురు ఆంక్షల సడలింపు పొడిగింపు లేదని అమెరికా స్పష్టీకరణ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ చమురుకు సంబంధించి .యునైటెడ్ స్టేట్స్ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం ప్రకటించింది. ఇరాన్‌పై ...

Read moreDetails

ఇరాన్–యూఎస్ సీజ్‌ఫైర్‌: చమురు ధరల్లో భారీ ఊరట

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా రెండు వారాల విరామాన్ని ప్రకటించడం (Trump Ceasefire) చమురు ధరలను తగ్గించడానికి కారణమైంది (Oil Prices). ...

Read moreDetails

ఖతార్‌ ఎగుమతులు ఆగడం వల్ల గ్యాస్ ట్యాంకర్లు ఖాళీగా నిలిచాయి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా విఘాతం ఏర్పడుతోంది. ఈ పరిణామంలో ఆసియా వ్యాప్తంగా దాదాపు 50 ద్రవీకృత సహజ గ్యాస్ (LNG) ట్యాంకర్లు ...

Read moreDetails

దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగా, ఆందోళన అవసరం లేదు: ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం, దేశవ్యాప్తంగా LPG సిలిండర్ల సరఫరా ప్రస్తుత పరిస్థితుల్లో సజావుగా కొనసాగుతోంది. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 5 ...

Read moreDetails

ఈ నెలలో 25.62 మిలియన్ టన్నుల బొగ్గు ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించనుంది

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన కష్టాలను తగ్గించేందుకు, కోల్ ఇండియా ఈ నెలలో ఆన్‌లైన్ వేలం ద్వారా 25.62 మిలియన్ టన్నుల బొగ్గు విక్రయించాలని భావిస్తోంది.ఈ ...

Read moreDetails

చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్‌+ దేశాలు 

ప్రపంచ చమురు మార్కెట్ ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉంది. మే నెలలో రోజుకు 2,06,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్‌+ దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ...

Read moreDetails

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం.. దేశీయ ఇంధన ధరల్లో మార్పులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 100 డాలర్లను దాటడంతో, దేశంలో విమాన ఇంధనం ...

Read moreDetails

పవర్‌గ్రిడ్‌ చైర్మన్‌గా వంశీ రామ మోహన్

ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా బుర్రా వంశీ రామ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సంస్థలో ...

Read moreDetails

వంటగ్యాస్ సరఫరా సమస్యకు “స్మార్ట్ పరిష్కారం”-త్వరలో 10 కేజీల సిలిండర్లు మార్కెట్లో!!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో వంటగ్యాస్‌ సరఫరా కొరతకు గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా, గృహ అవసరాలకు పంపిణీ అయ్యే ఎల్పీజీ ...

Read moreDetails

హర్మూజ్‌ దాటే నౌకలపై ఇరాన్‌ ఫీజు, పశ్చిమాసియా ఉత్కంఠ పెరుగుతోంది

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రతరం కావడంతో హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) పై ఇరాన్‌ పట్టు మరింత కఠినమవుతోంది. తాజాగా, తమ శత్రుదేశ నౌకలను తప్పించి మిగతా నౌకలకు ...

Read moreDetails

మేక్ ఇన్ ఇండియా – ఇన్వెస్ట్ ఇన్ ఇండియా : విద్యుత్ రంగం లో ఆవిష్కరణలకు మోదీ స్వాగతం !!

భారత విద్యుత్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పెట్టుబడిదార్లను ఆహ్వానించారు. ఈ సందేశాన్ని భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్ 2026లో కేంద్ర విద్యుత్ శాఖ ...

Read moreDetails

గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి ఆర్టీజీఎస్ కేంద్రంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. చమురు ధరలు భారీగా పెరుగుదల

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చమురు సరఫరాపై ప్రభావం ...

Read moreDetails

గ్యాస్ కొరతపై ముందస్తు చర్యలు.. మంత్రుల కమిటీ ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం క్రమంగా భారతదేశంపై కూడా పడుతోంది. ముఖ్యంగా ఇంధన రంగంపై దీని ప్రభావం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ ...

Read moreDetails

తెలంగాణలో మూడో డిస్కమ్‌.. టీజీఆర్‌పీడీసీఎల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో ...

Read moreDetails

భారత్‌కు వెనెజువెలా చమురు రవాణా..సూపర్‌ ట్యాంకర్లతో డెలివరీ

వెనెజువెలా నుంచి భారత్‌కు చమురు సరఫరాలు పెరగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. అమెరికాతో ఒప్పందం కుదిరిన తర్వాత ఆ దేశంపై ఉన్న కొన్ని ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News