Tag: Floods

నేపాల్‌లో వరద బీభత్సం.. 1,204కు చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌లో వరదలు, భారీ వర్షాలతో ఏర్పడిన విపత్కర పరిస్థితులు మరింత విషాదాన్ని నింపుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 1,204 మంది ...

Read moreDetails

నేపాల్.. నువ్వు ఒంటరివి కావు: వరద బాధితులకు సోనూ సూద్‌ అండ

కరోనా - లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న నటుడు సోనూ సూద్‌ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇటీవల నేపాల్‌లో ...

Read moreDetails

5,200 మీటర్ల ఎత్తు నుంచి విరుచుకుపడిన మంచు, రాళ్లు.. నేపాల్‌లో బీభత్సం

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు, బురద ప్రవాహానికి కారణమేంటన్న దానిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూకంపం, భారీ వర్షాలు లేదా హిమనీనదం కరిగిపోవడం వల్ల ...

Read moreDetails

నేపాల్‌లో తల్లిదండ్రులు గల్లంతు.. తీవ్ర విషాదంలోనూ నీట్‌ పరీక్ష రాసిన తన్వి

కైలాస మానసరోవర యాత్ర కోసం నేపాల్‌కు వెళ్లిన వందలాది మంది భారతీయుల ఆచూకీ వరదల కారణంగా గల్లంతైన నేపథ్యంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. యాత్రకు వెళ్లిన ...

Read moreDetails

నేపాల్‌ వరద విలయం.. శిథిలాల్లో 23 మృతదేహాలు

నేపాల్‌లో వరదలు, కొండచరియల విరిగిపడటంతో నెలకొన్న విలయంలో విషాదం మరింత పెరుగుతోంది. వేలాది మంది ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోవడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం ...

Read moreDetails

నేపాల్‌ వరదల్లో భారీ ప్రాణనష్టం.. 4,200 మందికిపైగా జాడేది?

కాఠ్‌మాండూ: జలప్రళయంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌ ఇంకా విషాదం నుంచి బయటపడలేదు. ఆరు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. మృతుల సంఖ్య ...

Read moreDetails

అమెరికాలో ఒక్కసారిగా వరద బీభత్సం.. పలువురి ఆచూకీ గల్లంతు

అమెరికాలో మెరుపు వరదలు.. 20 మందికి పైగా గల్లంతు!నేపాల్‌లో చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతున్న వేళ.. అమెరికాలోనూ ప్రకృతి ప్రకోపించింది. ఆరిజోనా రాష్ట్రంలోని గ్రాండ్‌ ...

Read moreDetails

నిన్నటి వరకు జనసందడి.. నేడు శిథిలాల దిబ్బ: త్రిశూలీ బజార్‌

నేపాల్‌: రెండ్రోజుల క్రితం వరకు వినియోగదారులు, పర్యాటకులతో సందడిగా కనిపించిన నేపాల్‌లోని త్రిశూలీ బజార్‌ ఇప్పుడు బురద, శిథిలాల దిబ్బగా మారిపోయింది. బుధవారం అకస్మాత్తుగా వచ్చిన వరదల ...

Read moreDetails

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కరశాస్త్రి కుటుంబం కైలాస మానసరోవర్‌ యాత్రకు వెళ్లి నేపాల్‌ వరదల కారణంగా చైనాలోని డార్చింగ్‌ ప్రాంతంలో చిక్కుకుంది. భారీ వరదలకు రహదారులు, ...

Read moreDetails

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మానససరోవర్‌ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. నిన్న నేపాల్‌లో వరదలు సంభవించిన ప్రాంతాన్ని దాటి ...

Read moreDetails

నేపాల్‌ జలప్రళయం నేర్పిన గుణపాఠం.. చైనా డ్యామ్‌తో భారత్‌కు ముప్పెంత?

నేపాల్‌లో ఇటీవల సంభవించిన జలప్రళయం నేపథ్యంలో చైనా తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టిబెట్‌ ప్రాంతంలో వరద పరిస్థితులపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ నేపాల్‌కు సకాలంలో హెచ్చరిక ...

Read moreDetails

యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బహ్రాయిచ్‌ జిల్లాలోని కౌడియాల నది వరద ప్రవాహంలో ...

Read moreDetails

కామారెడ్డిలో భారీ వర్షాల ప్రభావం.. పొంగిపొర్లుతున్న వాగులు

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్ద చెరువు పూర్తిగా నిండిపోవడంతో అలుగు పారుతోంది. పాల్వంచ వాగుతో పాటు బీబీపేట మండలంలోని ఎడ్లకట్ట వాగు, ...

Read moreDetails

ఆదిలాబాద్‌ జిల్లాలో కుండపోత.. పొంగుతున్న నదులు, వాగులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు మత్తడి పారుతున్నాయి. ఆదిలాబాద్‌తో పాటు ఇంద్రవెల్లి, ...

Read moreDetails

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ...

Read moreDetails

అసోంలో వరదల ఉద్ధృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద నీరు భారీగా చేరడంతో వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ ...

Read moreDetails

మహారాష్ట్రలో వరద బీభత్సం.. 3 వేల ఎల్‌పీజీ సిలిండర్లు నదిలోకి కొట్టుకుపోయాయి

మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హెచ్‌పీసీఎల్‌కు చెందిన పాతాళ్‌గంగ ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌లోకి వరద నీరు చేరడంతో అక్కడ ...

Read moreDetails

అమెరికాలో విభిన్న వాతావరణ ప్రభావం.. కార్చిచ్చు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తం

అమెరికాలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండగా, మరోవైపు వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. పశ్చిమ అమెరికాలోని ...

Read moreDetails

ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు.. నాలుగు గంటల్లోనే 100 మి.మీ.కు పైగా వర్షపాతం

ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం రాత్రి కేవలం నాలుగు గంటల్లోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ...

Read moreDetails

విజయవాడలో భారీ వర్షం – రహదారులు జలమయం

విజయవాడ నగరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు పూర్తిగా జలమయంగా మారాయి. ముఖ్యంగా బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ కూడలి ప్రాంతాల్లో భారీగా ...

Read moreDetails

ప్రార్థనామందిరంలో చిక్కుకున్న 20 మందిని పోలీసులు రక్షించారు

మార్టూరు: బాపట్ల జిల్లా పర్చూరులో మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారీ వర్షాలు మరియు వరదల కారణంగా పర్చూరులోని ఒక ప్రార్థనామందిరంలో 20 మంది ప్రజలు ...

Read moreDetails

మంతా తుఫాన్ ముప్పు: ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలెర్ట్

దూసుకువస్తున్న మంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర ముప్పు ఏర్పడింది. ఈ తుఫాన్ రాష్ట్రంలో ఏదో ఒక చోట తీరాన్ని దాటే అవకాశం ఉంది. వాతావరణ ...

Read moreDetails

ఏపీలో తుఫాన్ ముప్పు: భారీ వర్షాలు, విపత్తు సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ముప్పు గుర్తించబడింది. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News