Tag: Government

అమ్మ పుట్టినరోజున రెండు జిరాఫీల దత్తత.. జంతు సంరక్షణకు పవన్ కల్యాణ్ ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను ...

Read moreDetails

అమరావతిలో దేశ తొలి ఏఐ యూనివర్శిటీ.. వచ్చే నెల 19న ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని కేంద్రంగా దేశంలోనే తొలి ప్రత్యేక ఏఐ ...

Read moreDetails

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కీలక మార్పు.. ఫిబ్రవరి 3 నుంచి చెన్నై బీచ్ వరకే రైలు

తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని విడుదల చేసింది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (12759/12760) ప్రయాణ ...

Read moreDetails

ఎన్నికల కోడ్ అమల్లో.. కేటీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు ...

Read moreDetails

హెచ్‌సీఎల్‌లో ఎలక్ట్రీషియన్‌, చార్జ్‌మ్యాన్‌ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (HCL), రాజస్థాన్‌లో చార్జ్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌), ఎలక్ట్రీషియన్‌, డబ్ల్యూఈడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ, ...

Read moreDetails

ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం.. ఏపీ, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక ప్రస్తావన

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల, ...

Read moreDetails

ఏపీకి రైల్వే శాఖ శుభవార్త.. అమరావతికి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల ...

Read moreDetails

కొనుగోలుదారుల్లా వచ్చి జ్యువెలరీ షాపులో చోరీ

నంద్యాల పట్టణంలో జ్యువెలరీ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. కొనుగోలుదారుల్లా నటిస్తూ షాపుకు వచ్చిన ఓ పురుషుడు, మహిళ కలిసి ఈ చోరీకి పాల్పడ్డారు. ...

Read moreDetails

పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతా వివరాలు.. డేటా గోప్యతపై ఆందోళన

రోడ్డుపక్కన తినుబండారాలు అమ్మే పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతాకు సంబంధించిన వివరాలు కనిపించడం నెట్టింట కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో ఈ ...

Read moreDetails

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్‌లోని ...

Read moreDetails

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు.. 2008 కంటే తీవ్రమైన పరిస్థితుల హెచ్చరిక

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ ...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టులు మృతి అనుమానం

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా దక్షిణ ప్రాంతం, పామెడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ...

Read moreDetails

జంక్‌ఫుడ్‌ ప్రకటనలపై నిషేధం అవసరం.. ఆర్థిక సర్వే సూచన

అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన అత్యంత ప్రాసెస్‌ చేసిన జంక్‌ఫుడ్‌ వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. ఉదయం ...

Read moreDetails

ఖర్గే, రాహుల్‌లతో శశిథరూర్‌ భేటీ.. కీలక రాజకీయ పరిణామం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీలతో శశిథరూర్‌ ...

Read moreDetails

యూజీసీ ‘సమానత్వ’ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే.. సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా?

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను పూర్తిగా తొలగించి సమానత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ...

Read moreDetails

‘మహా పాపం నిజం’ అంటూ ఫ్లెక్సీలు.. పిడుగురాళ్లలో కలకలం

వైకాపా పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం నిర్ధారణ కావడంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ...

Read moreDetails

లోక్‌సభలో ఆర్థిక సర్వే 2025–26 ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు ...

Read moreDetails

అజిత్‌ పవార్‌కు అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో నిర్వహించిన అంతిమ ...

Read moreDetails

ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల పుస్తకాలు.. ఎమెస్కో ముందడుగు

రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎమెస్కో ప్రతినిధి విజయకుమార్‌ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ...

Read moreDetails

ఐజీఓటీ వేదికపై ఏపీ సరికొత్త రికార్డు.. 80 లక్షల కోర్సులు పూర్తిచేసిన తొలి రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కమిషన్‌ కర్మ యోగి’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ...

Read moreDetails

అమెరికా ప్రభుత్వ రహస్యాలు చాట్‌జీపీటీలో అప్‌లోడ్? భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలపై విచారణ!

అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన ...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: ఇది దేశ ఆర్థికాభివృద్ధికి శుభసూచిక.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ధీమా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ...

Read moreDetails

చిన్నారులకు సోషల్‌ మీడియా దూరం.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు: మంత్రి లోకేశ్‌.

నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే దిశగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నేతల శిక్షణా తరగతులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్థాయి నేతల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నేతల ప్రసంగాలు, చర్చలను ...

Read moreDetails

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు పనులు ప్రారంభం.

గుంటూరు నగరంలోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జిని ముక్కలుగా కట్ చేసి భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాత బ్రిడ్జి తొలగింపు ...

Read moreDetails

జీజీహెచ్‌లో ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్.

ఈ నెల 30న జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ ...

Read moreDetails

ఏపీ కేబినెట్ భేటీ ముగింపు.. 35 కీలక నిర్ణయాలకు ఆమోదం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం 35 అజెండా ...

Read moreDetails

భారత్–ఈయూ FTA ఒప్పందం పూర్తైంది.. రూ.6.9 లక్షల కోట్ల లాభం, 90% ఉత్పత్తులకు సుంకం లేదు.

ఎఫ్‌టీఏ అంటే ఏమిటి? భారత్‌–ఐరోపా సమాఖ్య (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. 27 దేశాల సమాఖ్య అయిన ఈయూకు మన ...

Read moreDetails

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

అమరావతి – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్–2 పరీక్షల తుది ఎంపిక జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 891 ...

Read moreDetails

దేశ రాజకీయాల్లో ‘యువగళం’ పాదయాత్ర పెను సంచలనం: ఎంపీ వేమిరెడ్డి.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా నిలిచిందని ఆ పార్టీ ...

Read moreDetails

మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులకు శ్రీకారం.

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ...

Read moreDetails

ఏపీ లోక్‌భవన్ ఎట్ హోం: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్, సీఎం, పవన్ కల్యాణ్ పాల్గొనడం

ఆంధ్రప్రదేశ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏపీ లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం విజయవంతంగా ...

Read moreDetails

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులు అన్యాయం: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ...

Read moreDetails

‘నగర్ వన్యోజన’ కింద తెలంగాణలో ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు

హైదరాబాద్, 21 జనవరి 2026 – కేంద్ర ప్రభుత్వ నగర్ వన్యోజన కింద, తెలంగాణ ప్రభుత్వం ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు గ్రీన్ ...

Read moreDetails

హెల్మెట్‌ వినియోగంపై వినూత్న అవగాహన కల్పించిన ‘రోడ్డుపై యముడు’ కార్యక్రమం

జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ...

Read moreDetails

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో చంద్రబాబు వేట: జ్యూరిచ్‌లో సీఎంకు ఘనస్వాగతం!

జనవరి 19 నుండి 22, 2026 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.జ్యూరిచ్‌లోని హిల్టన్ ...

Read moreDetails

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నీస్ రికార్డులు సాధించినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉమ్మడి విజయాన్ని మంత్రులు, కార్యదర్శులు, జిల్లా ...

Read moreDetails

ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు – హడ్కో రుణం ముందస్తు చెల్లింపుకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (హడ్కో) నుండి తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు ...

Read moreDetails

సోమశిల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం – అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ ఆదేశం

నెల్లూరు, అక్టోబర్ 31: సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ...

Read moreDetails

మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

అనంతపురం: మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. తుఫాన్ పరిస్థితులపై ప్రధాని స్వయంగా ...

Read moreDetails

చంద్రబాబు: ముందస్తు చర్యల వల్లే తుపానులో నష్టాన్ని తగ్గించగలిగాం

అమరావతి: సీఎం చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు సమర్థంగా అందించాలని ఆదేశించారు. ఆయన కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ...

Read moreDetails

పవన్ కళ్యాణ్: యుద్ధ స్థాయిలో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి – తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సమీక్ష

అమరావతి: మొంథా తుపాను ప్రభావంతో విరిగిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తుపాను ప్రభావిత ...

Read moreDetails

సినీ కార్మికులకు ప్రభుత్వం త్వరలో ఇళ్ల స్థలాలు కల్పిస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

హైదరాబాద్‌ను ప్రపంచ సినీ పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వంత్‌రెడ్డి ముందున్నారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సన్మాన ...

Read moreDetails

చంద్రబాబు: మొంథా తుపాను సమయంలో ప్రజలకు కూటమి నేతలంతా అండగా ఉండాలి

అమరావతి: మొంథా తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం ప్రజలకు తుపానుతో సాహాయం అందించడానికి కూటమి ...

Read moreDetails

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష – ప్రజల భద్రతకు ప్రభుత్వం సిద్ధం

రియల్ టైమ్‌ బులిటెన్లు, శాటిలైట్‌ ఫోన్లు, పునరావాస చర్యలు వేగవంతం అమరావతి, అక్టోబర్ 27:రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్న మొంథా తుఫాన్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష ...

Read moreDetails

తుఫాన్‌పై మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు – ప్రజల భద్రతే ప్రాధాన్యం

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. తుఫాన్ తీవ్రంగా ...

Read moreDetails

వైసీపీ దుష్ప్రచారంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైర్‌ – “శవ రాజకీయాలు వైసీపీ పద్ధతి”

మంగళగిరి, అక్టోబర్ 27:కర్నూలు బస్సు ప్రమాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ పద్ధతిగా మారిందని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని ...

Read moreDetails

‘మొంథా’ తుఫాన్‌పై సమీక్ష – అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులు, కలెక్టర్లతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, ఎస్పీలతో ...

Read moreDetails

విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌ – ఏపీ అభివృద్ధి బాటలో మరో మైలురాయి: మంత్రి నారా లోకేష్‌

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌పై నీతిఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ చేసిన అభినందనలకు మంత్రి నారా లోకేష్ స్పందించారు.ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ...

Read moreDetails

విశాఖలో వీఆర్ఓలపై దాడి – అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత

విశాఖపట్నం: పెందుర్తి మండలంలో ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి వెళ్లిన వీఆర్ఓలపై దాడి జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని నిర్మాణాలను తొలగించే ...

Read moreDetails
Page 10 of 11 1 9 10 11

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News