Tag: Karnataka

యూకో బ్యాంకు మోసం కేసులో సీబీఐ రంగంలోకి.. హైదరాబాద్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం పొంది తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా బుధవారం నాలుగు రాష్ట్రాల్లో ...

Read moreDetails

భారత్‌లో దైకి యాక్సిస్‌ మూడో ప్లాంట్‌.. రూ.200 కోట్ల పెట్టుబడి

జపాన్‌కు చెందిన నీటి శుద్ధి పరిష్కారాల సంస్థ దైకి యాక్సిస్‌ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో ఏర్పాటు చేయనున్న మూడో ప్లాంట్‌ కోసం ...

Read moreDetails

మాస్క్‌ ధరించి ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి బైరతి సురేష్‌

కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌ బెంగళూరు నగరంలో ఆర్టీసీ బస్సు సేవల పనితీరును స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలు, సిబ్బంది వ్యవహారశైలిని తెలుసుకునేందుకు ...

Read moreDetails

ప్రారంభానికే షాక్.. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే కుంగింది!

తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానించే ప్రతిష్ఠాత్మక బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్మాణ లోపాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ.17 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో చిత్తూరు జిల్లా ...

Read moreDetails

బెంగళూరులో ఓటర్‌ జాబితా సవరణ ఫారాలను నింపిన సీఎం డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని హైలైట్ చేశారు. ఉత్తమ భవన నిర్మాణానికి పటిష్టమైన పునాది ఎంత ముఖ్యమో, అదే విధంగా దేశ ...

Read moreDetails

తుంగభద్ర డ్యామ్ స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వెళ్లనున్నారు. 2024 ఆగస్టులో సంభవించిన భారీ వరదల ...

Read moreDetails

ఆర్‌టీ నగరలో ఫాక్స్ జెన్ పబ్‌లో మంటలు.. ఇద్దరు కార్మికులు మృతి

కర్ణాటక రాష్ట్రం మైసూరులోని ఆర్‌టీనగరలో ఉన్న ‘ఫాక్స్ జెన్ పబ్’లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. క్షణాల్లోనే మంటలు పబ్ అంతటా వ్యాపించడంతో ...

Read moreDetails

ఆన్‌లైన్ గేమ్ వివాదం: కర్ణాటకలో తండ్రి–కుమార్తె మృతి

కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకా హొస అయోధ్య గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న ...

Read moreDetails

కారు డిక్కీలో చిక్కుకుని మూడున్నరేళ్ల బాలుడు మృతి

కారు డిక్కీలో చిక్కుకుని ఊపిరి ఆడక మూడున్నరేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తోనసహళ్లి (ఎస్‌) గ్రామానికి చెందిన ...

Read moreDetails

కర్ణాటక కొత్త సీఎం‌గా డీకే శివకుమార్.. 4:05 గంటలకు ప్రమాణం

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో సాయంత్రం 4:05 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుతో ...

Read moreDetails

కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల?

కర్ణాటక నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసింది. జూన్‌ 18న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో టికెట్‌ ఆశిస్తున్న నేతలు ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని ఐదుగురు మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బళ్లారి–బెంగళూరు జాతీయ రహదారిపై మొలకాల్మూరు తాలూకా తుమకుర్లహళ్లి సమీపంలో ఈ ప్రమాదం ...

Read moreDetails

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ పేరు ఖరారు?

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సీఎం పదవి ...

Read moreDetails

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా: కొత్త నాయకత్వంపై కాంగ్రెస్ నిర్ణయం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారవడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరులో తన నివాసంలో ...

Read moreDetails

బెంగళూరులో ఎబోలా అలర్ట్‌.. వైద్యుల పర్యవేక్షణలో విదేశీ మహిళ

ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా తరహా లక్షణాలు ...

Read moreDetails

సీఅండ్‌ఐ కనెక్ట్‌-2026లో ఆటోమేషన్ వ్యవస్థలపై ఫోకస్

Nelloreలో దక్షిణ భారతదేశపు తొలి ప్రత్యేక ‘సీఅండ్‌ఐ కనెక్ట్‌-2026’ సదస్సు విజయవంతంగా ముగిసింది. SEIL Energy India Limited ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యుత్ రంగానికి ...

Read moreDetails

కర్ణాటకలో కలకలం.. అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్న ఘటన

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో రక్త సంబంధాన్ని మరచి అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్న ఘటన కలకలం రేపింది. శశికళ, ప్రవీణ్‌ అనే ఇద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి తల్లులు సొంత ...

Read moreDetails

విజయనగర జిల్లాలో లారీ బీభత్సం – ఆరు వాహనాలు ఢీకొన్న ఘటన

Vijayanagara districtలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్లిన truck అదుపుతప్పి ముందున్న ఆరు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ...

Read moreDetails

మంత్రాలయం వెళ్తుండగా మృత్యుఘోష: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులను మృత్యువు ...

Read moreDetails

ఆధ్యాత్మికత అంటే సమాజ సేవ: ఆదిచుంచనగిరిలో మోదీ ప్రత్యేక పూజలు!

కర్ణాటకలోని ఆధ్యాత్మిక చైతన్య కేంద్రం ఆదిచుంచనగిరి సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ సంస్కృతి, సేవా దృక్పథంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహానుభావుల ఆధ్యాత్మిక చింతన కేవలం ...

Read moreDetails

కర్నాటకలో కల్తీ పాలు తయారీ ముఠా బండారం వెలుగులోకి ఐదుగురు అరెస్ట్..

కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో భారీ స్థాయిలో కల్తీ పాలు తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా బట్టబయలు చేశారు. కాలం చెల్లిన ...

Read moreDetails

రేణుకాచార్య హత్య కేసు – మరణశిక్ష విధించినా సమ్మతమేనని దర్శన్‌ తరఫు న్యాయవాది వాదనలు

బెంగళూరు (మల్లేశ్వరం):చిత్రదుర్గకు చెందిన రేణుకాచార్య హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది సునీల్‌ ఉన్నత ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News