Tag: NationalPolitics

జూన్‌ 18న 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ

Election Commission of India జూన్‌ 18న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ...

Read moreDetails

ప్రచురితం కాని పుస్తకంపై చర్చలు సరికాదని వ్యాఖ్య… రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు

భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తన రచించిన పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఇటీవల జరుగుతున్న చర్చలపై స్పందించారు. పుస్తకం ఇంకా ...

Read moreDetails

బిల్లు ఓటమిపై సంబరాలు సరికాదు: అమిత్ షా హెచ్చరిక

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన పరిణామాల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిల్లు ఓడిపోవడాన్ని సంబరంగా జరుపుకోవడం ...

Read moreDetails

రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్ష ఐక్యత.. చారిత్రాత్మక రోజు: రేవంత్ రెడ్డి

లోక్‌సభలో రాజ్యాంగ సవరణ నల్ల బిల్లును ఓడించడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఐక్యంగా నిలిచి జాతీయ విపత్తును ...

Read moreDetails

పార్లమెంట్‌లో నంబర్ గేమ్: రాజ్యాంగ సవరణకు 360 మంది బలం దక్కేనా?

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళల ...

Read moreDetails

పార్లమెంటులో స్వల్ప మెజారిటీ సాధించిన లిబరల్స్

కెనడా పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ప్రధానమంత్రి Mark Carney నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయం సాధించింది. డోలీ బేగమ్, డానియల్ మార్టిన్, ...

Read moreDetails

మోదీ ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన సోనియా.. డీలిమిటేషన్ వెనుక అసలు రహస్యం ఇదేనా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని అభివర్ణిస్తూ, రాజకీయ ...

Read moreDetails

అజెండా ఇంకా పూర్తి కాలేదు: ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’పై మోదీ క్లారిటీ!

భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ...

Read moreDetails

ఎక్కడికీ వెళ్లినా మతం, ఆలయాలపై మాత్రమే ఫోకస్: రాహుల్‌ గాంధీ విమర్శ

ఎక్కడికీ వెళ్లినా ప్రధాని మోదీ ఆలయాలు, మతం గురించిన అంశాలపై మాత్రమే ప్రసంగిస్తారని, తాజాగా కేరళలో పాలక్కాడ్‌ ప్రసంగంలో శబరిమల బంగారం చోరీ అంశాన్ని మరిచిపోయారని కాంగ్రెస్‌ ...

Read moreDetails

జేడీయూ అధినేతగా నీతీశ్‌ ఏకగ్రీవ ఎన్నిక

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఈ నిర్ణయం ...

Read moreDetails

స్వార్థ ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం: ప్రధాని మోదీ

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షం తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఆ తీర్మానం సభలో మెజారిటీ మద్దతు పొందకపోవడంతో విఫలమైంది. ...

Read moreDetails

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందన

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని ఎప్పుడూ రాజీ పడలేదని, దేశ ప్రయోజనాల ...

Read moreDetails

రాజ్యసభకు నీతీశ్ కుమార్.. సీఎం పదవికి రాజీనామా సూచనలు

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ...

Read moreDetails

అమెరికా ఒప్పందం పై కాంగ్రెస్‌ నేతల విమర్శలు

భోపాల్‌లో నిర్వహించిన కిసాన్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ, అమెరికాతో కుదిరిన ...

Read moreDetails

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మార్చి 16న పోలిం

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్: తెలంగాణలో 2 స్థానాలకు పోటీ దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 రాష్ట్రాలకు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News