Tag: News

మండిపోతున్న భానుడు: వడదెబ్బతో ఇద్దరు రైతుల దుర్మరణం!

తెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలను బలిగొంటోంది. బుధవారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఘటనల వివరాలు: మహబూబాబాద్ జిల్లా: ...

Read moreDetails

కాకినాడ పోర్టులో రేషన్ షాక్: రూ. 2.54 కోట్ల పేదల బియ్యం సీజ్!

కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పౌరసరఫరాల శాఖ అధికారులు భారీ బ్రేక్ వేశారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్ ...

Read moreDetails

ఇంట్లోనే ‘బాంబుల’ నిల్వ: వెంకన్న నిర్లక్ష్యానికి నలుగురు బలి.. 25 మందికి గాయాలు!

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఆపదలో ఉన్న ఇరుగుపొరుగు వారిని కాపాడదామని వెళ్లిన ప్రాణాలు, పేలుడు ధాటికి గాలిలో కలిసిపోయాయి. ...

Read moreDetails

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సానుకూల వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ భారీ జోష్ నింపాయి. పశ్చిమాసియాలో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, ...

Read moreDetails

స్కానింగ్ కోసం 400 కి.మీ ప్రయాణం.. ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి

కుమురంభీం జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ ప్రాంతాల్లో గర్భిణులు వైద్య సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కానింగ్ కోసం, గర్భధారణ సేవల ...

Read moreDetails

కాళేశ్వరం నిర్వాసితుల కేసు.. హైకోర్టులో కీలక విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించింది. హైకోర్టు ధిక్కరణ పిటిషన్ ...

Read moreDetails

దంపతుల గొడవ ఆపబోతే మధ్యవర్తిపై ప్రాణాంతక దాడి!

భార్యాభర్తల మధ్య గొడవను సద్దుమణిగించడానికి వెళ్లిన ఓ మధ్యవర్తిపై ప్రాణాంతక దాడి జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో కలకలం రేపింది. అయితే, ఈ కేసులో నిందితుడిని ...

Read moreDetails

మంత్రాలయం వెళ్తుండగా మృత్యుఘోష: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులను మృత్యువు ...

Read moreDetails

దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తే ప్రజా ఉద్యమం తప్పదు: కేటీఆర్

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే అది కేవలం రాజకీయ ప్రక్రియగా మిగలదని, పెద్ద ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ...

Read moreDetails

యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ కొత్త ‘EES’ రూల్స్ తెలియకపోతే ఫ్లైట్ మిస్సే!

ఐరోపా విమానాశ్రయాల్లో అమల్లోకి వచ్చిన కొత్త సరిహద్దు నియంత్రణ నిబంధనలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. సాంకేతిక మార్పుల కారణంగా తనిఖీల్లో విపరీతమైన ఆలస్యం జరిగి, ఏకంగా 120 ...

Read moreDetails
Page 31 of 261 1 30 31 32 261

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist