Tag: news24

భారాస హయాం అక్రమాలపై సీబీఐ దర్యాప్తు.. కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ...

Read moreDetails

టీవీకే విజయం పై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఓటర్లు తమ నిర్ణయంతో పాలనపై స్పష్టమైన సందేశాన్ని ...

Read moreDetails

ఏపీ పాలిసెట్‌ 2026 రిజల్ట్స్‌ రిలీజ్‌

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కీలకమైన పాలిసెట్‌-2026 ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం ఈ ఫలితాలను అధికారికంగా ...

Read moreDetails

ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు..మంత్రి అనిత

విద్యారంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్థిరమైన ఫలితాలను ఇస్తున్నాయని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. గతంలో ఎదురైన లోపాలను సరిదిద్దుతూ, విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ...

Read moreDetails

ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు – రూ.2.43 లక్షల కోట్లు

దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెలలో మొత్తం రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు ...

Read moreDetails

ఇరాన్‌పై మరోసారి దాడులకు సిద్ధమవుతున్న అమెరికా?

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో సైనిక సామగ్రి చేరడం ...

Read moreDetails

అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలింపు

మయన్మార్ మాజీ నేత అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ తెలిపింది. సుమారు 80 ఏళ్ల వయస్సున్న సూకీ ...

Read moreDetails

నోబెల్ శాంతి బహుమతి 2026 నామినేషన్లు ముగింపు

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి-2026 నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈసారి నోబెల్ ...

Read moreDetails

ట్రంప్ హత్యాయత్నం కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ బయటకు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో అమెరికా న్యాయశాఖ కీలక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఎలా ...

Read moreDetails

ఐదుగురి పెళ్లిళ్లు ఒకేసారి – ఉత్తరాఖండ్‌లో ‘జోజోడా’ సంప్రదాయం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జౌన్సార్ బావర్ గిరిజన ప్రాంతంలో ‘జోజోడా’ అనే పురాతన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లిళ్లలో అయ్యే భారీ ఖర్చులను తగ్గించేందుకు ఈ ప్రత్యేక విధానం ...

Read moreDetails

రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ పోలీసుల కొత్త QR కోడ్ వ్యవస్థ

రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ రేంజ్ పోలీసులు సరికొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో తొలిసారిగా బ్లాక్ స్పాట్స్ (ప్రమాద కేంద్రాలు) వద్ద QR కోడ్ వ్యవస్థను ...

Read moreDetails

పైలట్ల భద్రతపై డీజీసీఏకు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ లేఖ

పైలట్ల భద్రతపై ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు లేఖ రాసింది. పైలట్లకు తప్పనిసరిగా విశ్రాంతి కల్పించేందుకు రూపొందించిన ...

Read moreDetails

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు ముందస్తు ...

Read moreDetails

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ...

Read moreDetails

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీపై ఆసక్తి పెరుగుతోంది

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ పేరుగా ‘తెలంగాణ రక్షణ సేన’ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పరిగణనలోకి తీసుకుంది. కవిత తమ ...

Read moreDetails

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ...

Read moreDetails

రాష్ట్రంలో పెరుగుతున్న తాగునీటి సంక్షోభం

రాష్ట్రంలో ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభం మరింత పెరిగింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ...

Read moreDetails

స్టీల్‌ప్లాంట్ స్థిరీకరణకు రెండో దశ ప్యాకేజీ సిద్ధం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే గత ఏడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలు ...

Read moreDetails

అనంతపురంలో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో వర్షం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనంతపురం నగరంలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు ...

Read moreDetails

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. తుళ్లూరు సమీపంలో 21 ...

Read moreDetails

స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఉపాధి అవకాశాల పెంపు

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ...

Read moreDetails

పదో తరగతి ఫలితాల్లో బాలికలే టాప్

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విశాఖపట్నానికి చెందిన కె. జ్ఞానేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. మొత్తం 600 మార్కులకు గాను ఆమె 599 మార్కులు సాధించి రాష్ట్ర ...

Read moreDetails

దేశం నాలుగు మూలలా నాలుగు మఠాల ఏర్పాటు – జగద్గురు శంకరాచార్యులు

మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. ...

Read moreDetails

5 స్టార్ సేఫ్టీతో మారుతీ ఇన్విక్టో ప్రత్యేకత

మారుతీ సుజుకీ తన కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు ఈసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేకంగా ప్రీమియం సెగ్మెంట్ వాహనాలపై గణనీయమైన తగ్గింపులు అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ...

Read moreDetails

మామిడి పండు ఆరోగ్యానికి వరం – నిపుణుల సూచనలు

మామిడి పండు కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే సహజ ఆహారం. వేసవి కాలంలో ఇది అధికంగా లభించడంతో ప్రజలు ...

Read moreDetails

ముడిచమురు ధరల పెరుగుదలతో దేశీయ మార్కెట్లు ఒత్తిడి

ముడిచమురు ధరలు భారీగా పెరగడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. నాలుగేళ్లలో తొలిసారిగా బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 120 డాలర్లను దాటడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ ...

Read moreDetails

బాలకృష్ణ–కొరటాల శివ కాంబో అధికారికంగా ఫిక్స్

టాలీవుడ్‌లో మరో క్రేజీ మాస్ కాంబో అధికారికంగా ఫిక్స్ అయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతున్నట్లు టీమ్ ...

Read moreDetails

మ్యాచ్ ఓటమిపై స్పందించిన ఆర్సీబీ బౌలర్ భువి

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూసింది. అయితే, మ్యాచ్‌లో జరిగిన ఒక క్యాచ్ ఔట్ నిర్ణయం ఇప్పుడు పెద్ద ...

Read moreDetails

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారీ పెంపు

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై సగటున రూ.993 పెంపు చేసినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ...

Read moreDetails

వేసవి సాహసం: పల్లెటూరి ప్రయాణం

నగరంలో ఎప్పుడూ ట్రాఫిక్ శబ్దాలు, చదువులు, హోంవర్క్ లతో బిజీగా ఉండే అజయ్, అఖిల్ మరియు సింధులకు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ప్రాణం లేచి వస్తుంది. ...

Read moreDetails

జడ్చర్లలో అమానుష ఘటన…

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వాన్ని ప్రశ్నించేలా మారింది. పుట్టిన వెంటనే తల్లి ప్రేమను ఆస్వాదించాల్సిన ఒక నవజాత శిశువు దారుణ పరిస్థితుల్లో ప్రాణాలు ...

Read moreDetails

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై కొత్త ట్విస్ట్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇది యుద్ధం కాదని అమెరికా స్పష్టం చేస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మాట్లాడుతూ, తమ దేశం ...

Read moreDetails

ఈవీఎంల తారుమారుపై మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తైనప్పటికీ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్‌ల భద్రతపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ...

Read moreDetails

విద్యార్థుల సామగ్రి నాణ్యతపై రాజీ లేదు – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అందజేసే అన్ని సామగ్రి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు, ...

Read moreDetails

శ్రీసత్యసాయి జిల్లాలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. బెంగళూరులో విస్తరణకు అవకాశాలు తగ్గడంతో ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ ...

Read moreDetails

మొబైల్ సిమ్ కార్డుల పరిణామం: పెద్ద క్రెడిట్ కార్డ్ సిమ్ నుండి నానో సిమ్ వరకు

మొబైల్ సాంకేతికత ప్రారంభ దశలో ఫోన్లు మరియు సిమ్ కార్డుల రూపకల్పన నేటి కాలంతో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉండేది. 1996లో విడుదలైన మోటరోలా స్టార్‌టాక్ ప్రపంచంలోనే ...

Read moreDetails

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత వార్తలు అసత్యం

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత పట్ల ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. అయితే, అధికారులు స్పష్టం చేసినట్టు నగరంలో ఇంధన సరఫరా పూర్తిగా నిల్వలో ఉంది. తెలంగాణలో 60 ...

Read moreDetails

క్యాటరింగ్ కి వెళ్తున్న యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు..

"హైదరాబాద్ అసెంబ్లీ సమీపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అసెంబ్లీ దిశగా వెళ్తున్న కేటరింగ్ బృందాన్ని పోలీసులు నిలిపివేసి, పలువురు యువకులను స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై యువకులు ...

Read moreDetails

తాడేపల్లిలో మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ...

Read moreDetails

మంగళగిరిలో పునర్నిర్మించిన శ్రీ రామాలయం ప్రారంభోత్సవం

మంగళగిరి నియోజకవర్గంలోని కుప్పారావు కాలనీలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ రామాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని మరోసారి భక్తులకోసం అందుబాటులోకి వచ్చింది. ఆలయం శిథిలావస్థకు చేరుకున్నప్పటి ...

Read moreDetails

సీఎం చంద్రబాబు పర్యాటక అభివృద్ధి పై సమీక్ష

సీఎం చంద్రబాబు నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, టూరిజం అధికారులు పాల్గొన్నారు. 2029 నాటికి 50,000 హోటల్ ...

Read moreDetails

మహేశ్ బాబు ‘వారణాసి’ సినిమా సెట్ వీడియో హల్‌చల్

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా సెట్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కథ కాశీ నగరాన్ని నేపధ్యంగా తీసుకుంటున్నందున, ...

Read moreDetails

అసెంబ్లీ చుట్టూ కంచెలు… నిరసనల భయమా?

రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ చుట్టూ కంచెలు ఏర్పాటు ...

Read moreDetails

ద్రోణాదులలో దారుణం… తల్లీకూతుళ్ల బలవన్మరణం

బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దివ్యకు మార్టూరుకు చెందిన శేషుబాబుతో నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో పెళ్లి ...

Read moreDetails

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన ...

Read moreDetails

నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన ...

Read moreDetails

నీళ్ల క్యాన్‌లో పెట్రోల్ కొనుగోలు…బంక్‌లో కనిపించిన వింత సన్నివేశం!

తమిళనాడులో ఆశ్చర్యం కలిగించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా నీళ్లు నిల్వ చేసుకునే పెద్ద వాటర్ క్యాన్‌లో పెట్రోల్ కొనుగోలు చేస్తున్న వ్యక్తి దృశ్యాలు సోషల్ ...

Read moreDetails

‘ధురంధర్ 2’ ట్రైలర్ విడుదల.. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ చిత్రం గతేడాది చివర్లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ధురంధర్: ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News