రాశి ఫలాలు – మీనం
June 22, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా
June 22, 2026
పీపీపీ విధానంలో రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధికారులను ఆదేశించారు. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ...
Read moreDetailsఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా Justice Lisa Gill నియమితులయ్యారు. ఈ నియామకానికి Droupadi Murmu ఆమోదం తెలపగా, కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ...
Read moreDetailsఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Nadendla Bhaskara Rao (90) బుధవారం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత నెల రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరుగుతోందని హెచ్చరించింది. గురువారం (23-04-2026) రాష్ట్రంలోని 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 ...
Read moreDetailsపదో తరగతి తర్వాత విద్యార్థులు తమ భవిష్యత్తు దిశను నిర్ణయించుకోవడం చాలా కీలకం. ఈ సమయంలో కొందరు విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా ఇతర కోర్సుల్లో చేరకుండా ఒక ...
Read moreDetailsబైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు నర్సింగ్ రంగం ఒక ఉత్తమ కెరీర్ ఎంపికగా మారింది. ఆరోగ్య సేవలకు పెరుగుతున్న డిమాండ్, ఆసుపత్రుల విస్తరణ, ప్రజల్లో ఆరోగ్యంపై ...
Read moreDetailsతెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్లో ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్ను ఎన్నుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇంజినీరింగ్ కోసం ఈ గ్రూప్ను ఎంచుకున్నప్పటికీ, దీనితో ...
Read moreDetailsఆధునిక టెక్నాలజీ యుగంలో కృత్రిమ మేధ (ఏఐ) విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నప్పటికీ, దాని వెనుక భారీ విద్యుత్ వినియోగం పెద్ద సవాలుగా మారుతోంది. సాధారణ ఇంటర్నెట్ సెర్చ్తో ...
Read moreDetailsపాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ ఐసీసీలో కీలక పదవి నుంచి వైదొలిగారు. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ జనరల్ మేనేజర్గా నాలుగేళ్లపాటు సేవలందించిన ...
Read moreDetailsవెస్టిండీస్లో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్ పిచ్ నాణ్యత కారణంగా రద్దు కావడం చర్చనీయాంశమైంది. పిచ్పై అనిశ్చితమైన బౌన్స్ ఉండటంతో బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ...
Read moreDetailsఆస్ట్రేలియా మాజీ పేసర్ పీటర్ సిడిల్కు ఊహించని షాక్ తగిలింది. భారత్కు చెందిన అనుమతి లేని లీగ్లో ఆడిన కారణంగా అతనిపై నిషేధం విధించారు. గోవాలో జరిగిన ...
Read moreDetailsఐపీఎల్ వేలంలో జట్ల అవసరాల దృష్ట్యా కొంతమంది ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవుతుంటారు. కానీ అదే ధర వారిపై భారీ ఒత్తిడిగా మారుతోంది. మైదానంలో ప్రతి ప్రదర్శనను ...
Read moreDetailsఅగ్ర హీరో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం విడుదల తేదీపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది జూన్లో విడుదల అవుతుందని భావించిన ఈ సినిమా, ఇప్పుడు ...
Read moreDetailsటాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ మరో ఆసక్తికర ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఆయన, దీనితో ...
Read moreDetails‘రాజధాని ఫైల్స్’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు భాను మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని బయోపిక్ను తెరకెక్కించనున్నారు. ...
Read moreDetailsటాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈనెల 29న ఆయన వివాహం జరగనుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ కుటుంబం హైదరాబాద్లో మెగాస్టార్ ...
Read moreDetailsఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజం నెస్లే ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అద్భుత ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,110.9 కోట్లకు ...
Read moreDetailsప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటోరొలా తన ఎడ్జ్ సిరీస్లో కొత్తగా “మోటో ఎడ్జ్ 70 ప్రో” స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. మిడ్రేంజ్ సెగ్మెంట్లో వచ్చిన ఈ ...
Read moreDetailsఅమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 15 సంవత్సరాలుగా కంపెనీని విజయపథంలో నడిపించిన సీఈఓ టిమ్ కుక్ తన పదవికి వీడ్కోలు ...
Read moreDetailsఅమెరికా విధించిన ప్రతీకార సుంకాల (టారిఫ్ల) రద్దుతో రిఫండ్ ప్రక్రియ ప్రారంభమవడంతో భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) ప్రకారం, ...
Read moreDetailsఅమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో కొత్త మోడల్ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే మోడల్ Yను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ, ఇప్పుడు ...
Read moreDetailsఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.4,488 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో ...
Read moreDetailsకేరళ రాష్ట్రంలోని త్రిశ్శూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముందత్తికోడ్ ప్రాంతంలోని బాణసంచా తయారీ కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది ...
Read moreDetailsహరియాణాలోని ఫరీదాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. రోజూ ఆహారం పెట్టే మహిళపై రెండు వీధి శునకాలు అపార విశ్వాసం చూపించి, ఆమె మృతదేహాన్ని గుర్తించడంలో ...
Read moreDetailsపశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా సమీపంలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న సూచిక బోర్డును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ...
Read moreDetailsసుప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయం శీతాకాల విరామం అనంతరం బుధవారం ఉదయం ఘనంగా తెరుచుకుంది. చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన ఈ ఆలయ ద్వారాలు పండితులు, ప్రధాన ...
Read moreDetailsగుజరాత్లోని వడోదరలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి పన్నిన కుట్ర చివరకు బట్టబయలైంది. గిరీశ్ పటేల్ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి ...
Read moreDetailsఅమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొన్ని గంటల్లోనే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై ...
Read moreDetailsఅమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం పాకిస్థాన్ పర్యటన వాయిదా పడింది. ఇరాన్ ...
Read moreDetailsఅమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. అయతుల్లా ఖమేనీ మృతి చెందగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో ...
Read moreDetailsజమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరులకు ఘన నివాళులర్పించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను దేశం ఎప్పటికీ ...
Read moreDetailsపశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక హామీలు ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతిభ ఆధారంగా ప్రతి ...
Read moreDetailsఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ పరిరక్షణ దృష్ట్యా కార్మికులు సహకరించాలని ఆయన ...
Read moreDetailsఅత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణ రాష్ట్రం అనువైన వేదికగా నిలుస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్ ...
Read moreDetailsకాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ...
Read moreDetailsఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. బస్సులన్నీ డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ...
Read moreDetailsగ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించేందుకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వినూత్నంగా ‘వావ్ డిజిటల్ బస్సు’ను ప్రవేశపెట్టింది. ఈ బస్సు పూర్తిగా సౌరశక్తితో ...
Read moreDetailsకాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పాడా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...
Read moreDetailsసింగపూర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో మంత్రులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ ...
Read moreDetails“ Advance Happy birthday wishes to a visionary leader, Shri N. Chandrababu Naidu Garu. Your dedication to progress, innovation, and ...
Read moreDetails“On the occasion of Akshaya Tritiya, a symbol of eternal prosperity and success, may your life be filled with endless ...
Read moreDetailsభారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు గౌరవపూర్వక నివాళులు. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం నేర్పిన ...
Read moreDetailsరైతులు రాత్రివేళ పొలాలకు నీరు పెట్టే సమయంలో అనేక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాములు, విషపూరిత జీవుల భయం ఎప్పుడూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సమస్యను ...
Read moreDetails‘భరతవర్ష - సాగా ఆఫ్ శూల’ టీజర్ ప్రస్తుతం సినిమా ప్రపంచంలో భారీ సంచలనం సృష్టిస్తోంది. 642 AD నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ఒక విజువల్ ...
Read moreDetailsరాజధాని అమరావతిలో రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువుగా నిలిచే నూతన అసెంబ్లీ భవనం వేగంగా రూపుదిద్దుకుంటోంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో భాగంగా ఈ భవనం ఒక ఆకర్షణీయమైన ...
Read moreDetailsసోమవారం బ్లూస్కు చెక్ పెట్టేలా టాటా IPL 2026లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. IPL రైవల్రీ వీక్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు ...
Read moreDetailsతాటి ముంజలు (Palm Fruit) వేసవిలో అత్యంత ప్రయోజనకరమైన సహజ ఫలాలలో ఒకటి. ఇవి శరీరానికి చల్లదనాన్ని అందించి, వేడి కారణంగా కలిగే సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ...
Read moreDetailsసన్స్క్రీన్ వాడకం చర్మ సంరక్షణలో అత్యంత ముఖ్యమైన దశ. సూర్యకాంతిలో ఉండే హానికరమైన అల్ట్రావయలెట్ (UV) కిరణాలు చర్మంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఇవి ఎక్కువగా ఎండలోకి ...
Read moreDetailsసీజనల్ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ప్రతి సీజన్లో దొరికే పండ్లలో ఆ కాలానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వేసవిలో పుచ్చకాయ, తాటి ...
Read moreDetailsపౌష్టికాహారం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు మరియు మొలకెత్తిన గింజలను చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలు ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net