Tag: shivasakthi

శ్రీసత్యసాయి జిల్లాలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. బెంగళూరులో విస్తరణకు అవకాశాలు తగ్గడంతో ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ ...

Read moreDetails

రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించి స్పష్టత వచ్చింది. ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపిన ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు ...

Read moreDetails

హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌

విశాఖపట్నాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. గూగుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ శక్తి కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ...

Read moreDetails

ప్రతిభావంతులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పుల ప్రకటన

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. తాజాగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ...

Read moreDetails

చిన్నారులకు ఉరి వేసి తండ్రి బలవన్మరణం

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదు, ఆరేళ్ల వయస్సున్న తన ఇద్దరు చిన్న కుమారులకు తండ్రి ఉరివేసి చంపి, అనంతరం తానూ ఆత్మహత్యకు ...

Read moreDetails

కేవలం 2 సెకన్లలో 100 km వేగం చేరే హైపర్ కార్

చైనా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ తన లగ్జరీ సబ్ బ్రాండ్ ‘డెంజా’ ద్వారా తొలి స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్ కారును పరిచయం చేసింది. ...

Read moreDetails

వేసవి వినోదానికి సిద్ధమైన కొత్త సినిమాలు

వేసవి సెలవులను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మే మొదటి వారంలో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ముఖ్యంగా ధనుష్ నటిస్తున్న ‘కర’ సినిమా ప్రత్యేక ...

Read moreDetails

రీఎంట్రీకి అడ్డంకులు.. వినేశ్ ఫొగాట్ ఆరోపణలు

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. రిటైర్మెంట్‌ను పక్కనబెట్టి 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ఆమె, తన రీఎంట్రీని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆసియా ...

Read moreDetails

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ కుదిరింది

భారత్-న్యూజిలాండ్ మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఎట్టకేలకు కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశం నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే ...

Read moreDetails

హర్మూజ్ జలసంధిని దాటిన రూ.4,700 కోట్ల సూపర్‌యాట్ ‘నార్డ్’

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహితుడిగా పేరున్న బిలియనీర్ అలెక్సీ మోర్దాషావ్‌కు చెందినట్లు ...

Read moreDetails

సిక్కింలో ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని నరేంద్ర మోదీ

సిక్కిం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్యాంగ్‌టక్‌లో యువతతో కలిసి సరదాగా గడిపిన ఈ ...

Read moreDetails

‘స్పందన’ ఆల్‌ ఉమెన్‌ ఫస్ట్‌ రెస్పాండర్‌ సిస్టమ్ ప్రారంభం

డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటి ప్రముఖులైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాల్లో ఎక్కువ శాతం మత్తుకు బానిసలైనవారే ఉంటున్నారని ...

Read moreDetails

విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

విశాఖపట్నంలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక మలుపుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మాత్రమే ...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్‌ ‘ఫుల్‌ స్టాక్‌’ అంటున్నా.. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. పలు పెట్రోల్‌ బంకుల్లో “నో స్టాక్‌” బోర్డులు దర్శనమిస్తున్నాయి.కొత్తగూడెం ...

Read moreDetails

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురవేత ...

Read moreDetails

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర మండలిలో కొత్త ఎమ్మెల్సీలుగా కోదండరాం మరియు మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఈ ...

Read moreDetails

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ

తిరుపతిలో పెట్రోల్‌ కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్య ఈ ఉచిత పెట్రోల్‌ పంపిణీ కార్యక్రమం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో వాహనదారులు ...

Read moreDetails

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు పీఏగా ట్రాన్స్‌జెండర్‌

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించే దిశగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ పూర్తిచేసిన ట్రాన్స్‌జెండర్‌ వర్షిణిను తన పర్సనల్‌ ...

Read moreDetails

ఇంధనంపై ప్యానిక్‌ వద్దు.. ప్రజలకు కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ...

Read moreDetails

డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా పెరగాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్యపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినప్పటికీ తగిన చర్యలు ...

Read moreDetails

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య..

ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (23) అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం ...

Read moreDetails

లిబరల్‌ స్టడీస్‌తో కెరీర్‌కు ఎంత ప్రయోజనం?

లిబరల్‌ స్టడీస్‌ (లిబరల్ ఆర్ట్స్) అనేది విద్యార్థులకు విస్తృతమైన ఆలోచనా శక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించే విద్యా విధానం. ఇందులో సైన్స్‌, సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌ ...

Read moreDetails

సీఎస్‌ఐఆర్‌ సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభం

దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం లభించింది. జాతీయ ప్రాధాన్య సంస్థ ఏసీఎస్‌ఐఆర్ (Academy of Scientific and Innovative ...

Read moreDetails

ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు ఫోల్డబుల్‌ ఫోన్‌ విడుదల

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ మరోసారి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి ప్రవేశించబోతుందనే వార్తలు టెక్‌ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టని యాపిల్‌, ...

Read moreDetails

రఘువంశీ ఔట్‌పై తీవ్ర వివాదం..

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రఘువంశీ ఔట్‌ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్‌లో ఐదో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో జరిగిన ఘటన ఇప్పుడు పెద్ద ...

Read moreDetails

రామ్‌చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీ ఖరారు.. జూన్‌ 25న థియేటర్లలోకి

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ...

Read moreDetails

మెదక్‌–హైదరాబాద్‌ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం

మెదక్‌ జిల్లా మూసాయిపేట సమీపంలో జరిగిన ట్రావెల్స్‌ బస్సు అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ రహదారిపై మెదక్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ...

Read moreDetails

అమెరికా సంస్థ ‘ఆర్గానన్‌’ను కొనుగోలు చేయనున్న సన్‌ఫార్మా

భారతదేశ ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ప్రపంచ హెల్త్‌కేర్‌ రంగంలో కీలక ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ సంస్థ ఆర్గానన్ అండ్ కో ను ...

Read moreDetails

యూఏఈకి అండగా ఇజ్రాయెల్‌.. ఐరన్‌డోమ్‌తో రక్షణ కవచం

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు ఇజ్రాయెల్‌ కీలక సహాయం అందించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌ నుంచి ...

Read moreDetails

సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ గొప్ప ప్రయాణం గుర్తుచేసిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక జాతి ఆవేశంతో ఎగరేసిన జెండా 25 ఏళ్ల విజయవంతమైన ...

Read moreDetails

ఏపీలో ఇంధన కొరత ‘నో స్టాక్’ బోర్డులతో వాహనదారుల ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత సమస్య రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా సరిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం జిల్లా ...

Read moreDetails

ప్రచురితం కాని పుస్తకంపై చర్చలు సరికాదని వ్యాఖ్య… రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు

భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తన రచించిన పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఇటీవల జరుగుతున్న చర్చలపై స్పందించారు. పుస్తకం ఇంకా ...

Read moreDetails

రాజ్యసభ సభ్యుల వరుస రాజీనామాలతో ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీ షాక్

ఆమ్‌ఆద్మీ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చడ్ఢా సహా ఆరుగురు సభ్యులు రాజీనామా చేయడంతో పార్టీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ...

Read moreDetails

70 ఏట మళ్లీ విద్యార్థిగా మారిన రాజారామ్ మౌర్య… టెన్త్‌లో 86% మార్కులు

జీవితంలో వయసు ఒక అడ్డంకి కాదని నిరూపిస్తూ యూపీకి చెందిన రాజారామ్ మౌర్య (70) మళ్లీ బడికి వెళ్లి పదో తరగతి పరీక్ష రాశారు. ఇండో-ఆర్యన్ భాష ...

Read moreDetails

560 రోజుల తర్వాత టవర్‌పై నిరసన ముగింపు…

పంజాబ్‌లోని సమనా ప్రాంతంలో 400 అడుగుల బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌పై 560 రోజులుగా నిరసన కొనసాగిస్తున్న పాడి రైతు గుర్జీత్‌ సింగ్‌ ఖల్సాను అధికారులు శుక్రవారం కిందికి దించారు. ...

Read moreDetails

తెలంగాణలో ప్రతి ఇంటి లెక్కింపు… జనగణనపై కీలక ప్రకటన

తెలంగాణ భౌగోళిక పరిధిలోని ప్రతి ఇంటిని లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి తెలిపారు. జనగణన సేకరణ విధానంపై ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆసుపత్రులు, ...

Read moreDetails

హెచ్‌సీఏ అవకతవకలపై సిట్ దర్యాప్తు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన ఆర్థిక మరియు పరిపాలన అవకతవకలపై సీబీసీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ...

Read moreDetails

ఆర్టీసీ సమ్మెకు ముగింపు… కార్మికులకు ఊరట

ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ...

Read moreDetails

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ రాష్ట్ర తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ...

Read moreDetails

పెద్దపల్లి జిల్లాలో కలకలం… అన్నపై తమ్ముడు దాడి

పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చడంతో తమ్ముడు తన అన్నపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు ...

Read moreDetails

తెలంగాణలో కొత్త పార్టీ… ‘తెలంగాణ రాష్ట్ర సేన’తో కవిత ఎంట్రీ

తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ...

Read moreDetails

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష… తక్షణ చర్యలకు ఆదేశాలు

రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూసివేయబడుతున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు, రైతులు ...

Read moreDetails

అర్ధరాత్రి బార్‌ల వద్ద ఫొటోలు తప్పనిసరి కాదు

రాష్ట్రంలో బార్‌లు అర్ధరాత్రి 12 గంటలకు మూసేశారో లేదో నిర్ధారించేందుకు కానిస్టేబుళ్లు స్వయంగా వెళ్లి ఫొటోలు తీసి ‘ఎక్సైజ్‌ ఐ’ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన నిబంధనను ఎక్సైజ్‌ ...

Read moreDetails

ఇంధన కొరత … రాష్ట్రంలో బంకుల వద్ద రద్దీ

రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంకులకు ట్యాంకర్లు ఆలస్యంగా చేరడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. కొన్నిచోట్ల ...

Read moreDetails

సీఎం చంద్రబాబు వ్యాఖ్యల వక్రీకరణపై లోకేశ్‌ ఆగ్రహం

టిడ్కో ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన హామీపై తప్పుడు ప్రచారం… చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.తిరుపతి జిల్లాలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేసిన ...

Read moreDetails

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి

కృష్ణా జిల్లా మోపిదేవిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై మహిళ దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. పులిగడ్డ నాలుగు రోడ్ల సెంటర్ వద్ద విజయవాడ కరకట్ట బస్సు ...

Read moreDetails

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అనారోగ్యానికి గురికావడంతో ఆందోళన నెలకొంది. కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం చేరి ...

Read moreDetails

మే తొలి వారంలో ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. SSC బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు పూర్తి చేస్తోంది. మూల్యాంకనం పూర్తయిన ...

Read moreDetails
Page 11 of 19 1 10 11 12 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News