Tag: shivasakthimedia

ఐప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నాం: అఖిలేశ్‌ యాదవ్‌

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ తో ఉన్న సంబంధాలను ముగించినట్లు ప్రకటించారు. నిధుల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ...

Read moreDetails

వలసదారులపై ట్రంప్‌ ఆంక్షలు వ్యక్తిగతమే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన వలస విధానాలపై దేశంలో అసంతృప్తి పెరుగుతోంది. అక్రమ వలసలపై ఆయన చేపట్టిన ఉక్కుపాదం చర్యలు ( వ్యక్తిగత దృక్పథంతో ...

Read moreDetails

న్యూయార్క్ మెట్ గాలాలో ఆకట్టుకున్న కలంకారీ ఫ్యాషన్

న్యూయార్క్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక మెట్ గాలాలో ప్రముఖ వ్యాపారవేత్త సుధా రెడ్డి మరోసారి రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఈసారి డిజైనర్ మనీష్ ...

Read moreDetails

హర్మూజ్ జలసంధిలో ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’కు బ్రేక్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ...

Read moreDetails

ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై? చర్చలు జోరుగా

పిక్క గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ ...

Read moreDetails

‘కామికాజి డాల్ఫిన్స్’ అంశంపై అంతర్జాతీయ చర్చ

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా యుద్ధనౌకలు జలసంధిలోకి ప్రవేశిస్తాయని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ...

Read moreDetails

ఐదో సీడింగ్ జ్యోతి బృందం ఖాతాలో

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నమెంట్‌లో భారత కాంపౌండ్ జట్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జ్యోతి సురేఖ ఉన్న భారత మహిళల కాంపౌండ్ జట్టు క్వాలిఫికేషన్ రౌండ్‌లో 2092 ...

Read moreDetails

రూ.100 కోట్ల క్లెయిమ్‌తో టీఎంసీకి షాక్ ఇచ్చిన ప్రమోటర్

తృణమూల్ కాంగ్రెస్‌పై (తృణమూల్ కాంగ్రెస్) రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని మెస్సి టూర్ ప్రమోటర్ శతద్రు దత్తా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతేడాది లియోనెల్ ...

Read moreDetails

సోమరి పొతు భార్యసోమరి పొతు భార్యసోమరి పొతు భార్య

ఒక ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా సోమరి. ఉదయం లేవడం ఆలస్యం, పని చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడూ ఇంట్లో ...

Read moreDetails

శాంసంగ్‌ 1 ట్రిలియన్‌ డాలర్లు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ షేర్లు భారీగా ఎగిసిపడ్డాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు 15% పెరుగుదల నమోదు కావడంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ ...

Read moreDetails

తెలివైన వంటవాడు

ఒక ఊరిలో రాము అనే వంటవాడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. చిన్న చిన్న రెస్టారెంట్‌లో పని చేస్తూ తన ప్రతిభతో అందరి మనసు గెలిచేవాడు. రుచి, ...

Read moreDetails

ఆఖర్లో దూసుకెళ్లిన సూచీలు.. 24,300 పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలతో ముగియడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం మార్కెట్‌కు ప్రధానంగా తోడ్పడింది. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య ...

Read moreDetails

నన్ను బెంగాల్‌లోకి రానివ్వలేదు.. సంచలనం రేపిన స్టేట్‌మెంట్

ది కశ్మీర్ ఫైల్స్’ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఎదుర్కొన్న పరిస్థితులపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆయన ...

Read moreDetails

ఐపీఎల్ 2026.. మూడు వేదికల్లో ప్లేఆఫ్స్‌.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ వేదికలు మరియు ఫైనల్ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ఖరారు చేసింది. ఈసారి నాకౌట్ మ్యాచ్‌లకు రెండు ప్రధాన వేదికలను మాత్రమే ఎంపిక ...

Read moreDetails

టెలికం రంగంలో కొత్త వ్యూహం అమలు చేస్తున్న జియో, ఎయిర్‌టెల్

దేశంలోని ప్రముఖ టెలికం సంస్థలు రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ కొత్తగా “ప్రీమియం ప్లాన్లు” ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు అనుమతి కోసం టెలికం నియంత్రణ సంస్థ ...

Read moreDetails

నిరుద్యోగులకు శుభవార్త

ఆచార్య ఎన్‌.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) పులివెందులలోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సంబంధిత విభాగంలో పీజీ ...

Read moreDetails

బాలయ్య సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ?

నందమూరి బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే కొత్త చిత్రంపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ ...

Read moreDetails

కేసుల నుంచి మంగ్లీ తప్పించుకుంటున్నారని న్యాయవాది సుబ్బారావు ఆరోపణ

మైక్రోఫైనాన్స్ కేసు వివాదంలో గాయని మంగ్లీపై న్యాయవాది సుబ్బారావు చేసిన ఆరోపణలు మరింత తీవ్రతరమయ్యాయి. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివపై గద్వాల్, గచ్చిబౌలి, నల్గొండ జిల్లాల్లో ...

Read moreDetails

ఫౌజీ’ ఫస్ట్ సాంగ్‌కు రంగం సిద్ధం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ ...

Read moreDetails

‘డయాబెటిక్‌ ఫుట్‌’ సమస్యకు.. కొత్త ‘సొల్యూషన్‌’

డయాబెటిక్ ఫుట్ సమస్యలతో బాధపడుతున్న రోగులకు, అలాగే సంక్లిష్ట ఎముక ఇన్ఫెక్షన్ల చికిత్సలో గణనీయమైన పురోగతిగా ‘సెరామెంట్ జి’ అనే ఆధునిక ఎముక పునరుత్పత్తి విధానాన్ని అపోలో ...

Read moreDetails

ఇక మంచి కథల కోసం పరుగులు లేవు!

మేమ్ ఫేమస్’తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్, తన రెండో చిత్రం ‘గోదారి గట్టుపైన’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర ...

Read moreDetails

డీఎంకేకు గుడ్‌బై.. టీవీకే-కాంగ్రెస్ పొత్తు ఖరారు

తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారైనట్లు సమాచారం. బుధవారం చెన్నైలోని టీవీకే ...

Read moreDetails

మెట్రో ఫేజ్‌-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ అనుమతులపై చర్చల కోసం ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కలవనున్నారు. సాయంత్రం ...

Read moreDetails

గోదాం నుంచి 82 గ్యాస్ సిలిండర్ల దొంగతనం

సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ల దొంగలు సోమవారం అర్ధరాత్రి భారీ చోరీకి పాల్పడ్డారు. సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం, భీంనగర్ కాలనీలోని మనీషా ...

Read moreDetails

దేవిశ్రీతో మృణాల్ ఠాకూర్ జోడీ కుదిరింది

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ చిత్రంపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ...

Read moreDetails

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేత

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మంగళవారం ఆర్డీవో ...

Read moreDetails

కూలీలపై పిడుగుపాటు.. నలుగురి మృతి

పిడుగుపాట్లతో విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాజాం మండలం గెడ్డవలస సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళలు వర్షం, ఈదురుగాలుల ...

Read moreDetails

వెలిగొండ సొరంగంలో రాత్రంతా పరిశీలన చేసిన మంత్రి

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలోని లైనింగ్ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ...

Read moreDetails

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మరోసారి ఒత్తిడిలో పడ్డాయి. ప్రామాణిక ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లలో జాగ్రత్త వాతావరణం కనిపించింది. ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి ...

Read moreDetails

రాత్రి వేళల్లో వేటగాళ్ల విజృంభణ

అటవీప్రాంతాల్లో వన్యప్రాణులను లక్ష్యంగా చేసుకుని వేటాడుతున్న ముఠా గుట్టు రట్టుకావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 ఎయిర్ గన్స్, ...

Read moreDetails

ధర్మవరంలో ఏటీఎం చోరీ.. రాత్రికి రాత్రే మిషన్ మాయం

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏటీఎం దొంగతనం ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పార్థసారథి నగర్‌లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న బ్యాంకు ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని ...

Read moreDetails

కుంకీ ఏనుగులకూ ఆధార్‌..!

చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులపై అధికారులు ఆధునిక శాస్త్రీయ అధ్యయనాలకు శ్రీకారం చుట్టారు. ఏనుగుల సంరక్షణ, పరిరక్షణతో పాటు ...

Read moreDetails

జమ్మూకశ్మీర్‌లో విధి నిర్వహణలో హైదరాబాద్ జవాను వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా జైనాపోరా సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సురీందర్ సింగ్ ఆకస్మిక మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం ...

Read moreDetails

సొంత ఖర్చులతో విద్యార్థులకు ఆకాశయానం కల్పించిన తంగిరాల సౌమ్య

ఆకాశంలో విమానం ఎగురుతుంటే చూసి ఆశ్చర్యపోయే చిన్నారులు ఎందరో ఉన్నారు. ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కలలు కనే విద్యార్థుల ఆశను నెరవేర్చేందుకు ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే ...

Read moreDetails

ధర్మపురిలో మకాం వేసిన గ్యాంగ్.. కరీంనగర్‌లో చోరీ కలకలం

కరీంనగర్‌లోని నగల దుకాణంలో ఈ నెల 3న జరిగిన కిలోన్నర బంగారం దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే లభించిన ప్రాథమిక ఆధారాల ...

Read moreDetails

ఏపీకి అనేక దేశాల నుంచి పెట్టుబడులు: మంత్రి లోకేశ్‌

గ్లోబల్‌ దిగ్గజం క్యారియర్‌ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ...

Read moreDetails

పిసినారి భర్త

ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పిసినారి. డబ్బు ఖర్చు చేయడం అంటే అతనికి భయం. ఇంట్లో చిన్న అవసరం వచ్చినా కూడా ...

Read moreDetails

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పయ్యావుల

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం సమీపంలోని పెన్నహోబిళం ప్రాంతంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ...

Read moreDetails

ఆవు పులి కథ

ఒకప్పుడు ఒక పచ్చని అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో ఒక మంచిది, నమ్మకమైన ఆవు ఉండేది. అది ప్రతిరోజూ అడవికి వెళ్లి పచ్చిక తిని సాయంత్రానికి తన ...

Read moreDetails

పల్నాడు జిల్లాలోని ఇనుమెళ్లలో పురాతన ఆలయంలో 7 విగ్రహాలు వెలుగులోకి

పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలోని పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో బయటపడిన విగ్రహాల ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆలయ పునర్నిర్మాణ పనుల ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(06-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

ఏపీలో ఉద్యాన ఉత్పత్తులకు భారీ లక్ష్యం..

రాష్ట్రంలో వ్యవసాయం, ముఖ్యంగా ఉద్యానరంగాన్ని మరింత బలోపేతం చేయాలనే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నారా. చంద్రబాబు నాయుడు నాబార్డు మద్దతు అత్యంత కీలకమని ...

Read moreDetails

యూరిక్ యాసిడ్ తగ్గించే 5 పానీయాలు

యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది ప్రధానంగా శరీరంలో ప్యూరిన్లు విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ...

Read moreDetails

సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడితే విటమిన్ D లోపం వస్తుందా?

ఇటీవలి కాలంలో విటమిన్ D లోపం చాలా సాధారణ సమస్యగా మారుతోంది. సూర్యరశ్మికి వెళ్లినా కూడా కొందరిలో ఈ లోపం కనిపించడం గమనార్హం. దీనికి కారణాలు కేవలం ...

Read moreDetails

నాన్నా- పులి

ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా అల్లరి, సరదాగా ఉండేవాడు. గ్రామం దగ్గర పెద్ద అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలో పులులు ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం – నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఇరాన్–అమెరికా మధ్య జరిగిన తాజా పరిణామాలు, యూఏఈపై జరిగిన దాడులు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. ...

Read moreDetails

నీడ పట్టున ఉన్నా వడదెబ్బ

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటుంది. ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ, దీర్ఘకాలంగా ఇదే కొనసాగితే శరీర ఉష్ణోగ్రత ...

Read moreDetails

అరుదైన వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి..

నౌకలో వైరస్ వ్యాప్తి చెందడంతో పరిస్థితులు రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతున్నాయి. ప్రయాణికుల్లో పలువురు జ్వరం, వాంతులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. నౌకలో ఉన్న వైద్య సిబ్బంది ...

Read moreDetails
Page 31 of 59 1 30 31 32 59

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News