Tag: telugu news

బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ కోర్సులకు పెరుగుతున్న అవకాశాలు

ఇంటర్మీడియట్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ రంగం ఒక మంచి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. కళలపై ఆసక్తి, సృజనాత్మకత ఉన్న విద్యార్థులు బీఎఫ్‌ఏ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ...

Read moreDetails

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచాయి. లీటర్‌పై సుమారు 90 పైసల వరకు పెంపు చేయగా, ...

Read moreDetails

తిరుమలలో విషాదం.. భవనం పై నుంచి పడి కార్మికుడి మృతి

తిరుమలలోని అవధూత దత్తపీఠం వద్ద జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మూడంతస్తుల భవనంపై ఉన్న వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడిపోయాడు. ...

Read moreDetails

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ స్పష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడికి సిద్ధమైనప్పటికీ, గల్ఫ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ విజ్ఞప్తుల మేరకు ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా ...

Read moreDetails

నీటి అడుగున వ్యోమగాముల శిక్షణ కేంద్రం ఏర్పాటు

భారతదేశంలో తొలిసారిగా మానవసహిత అంతరిక్షయాత్రలకు శిక్షణ ఇవ్వడానికి నీటి అడుగున ప్రయోగాత్మక ఆవాసాన్ని ఏర్పాటు చేయబోతోంది ఓ అంకుర సంస్థ. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యోమగాములు స్పేస్‌లో ...

Read moreDetails

మే 20న దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్‌

హక్కుల సాధన కోసం ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఛాంబర్ ...

Read moreDetails

5 వేల మంది కొత్తగా ఆయిల్‌పామ్‌ సాగుకు ముందడుగు

సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆయిల్‌పామ్‌ కర్మాగారం రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు కొత్త ఊపునిచ్చింది. ఇప్పటికే 22 జిల్లాల రైతులు ఈ కర్మాగారానికి గెలలను ...

Read moreDetails

స్పీడ్ గవర్నెన్స్ లక్ష్యంగా అన్ని జిల్లాల్లో మెరుగైన సేవలు అందించాలని ఆదేశం

సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు సుమారు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో 80 శాతం ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(22-04-2026)

ఈరోజు (ఏప్రిల్ 22, 2026) భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా ...

Read moreDetails

స్మార్ట్ టిప్: ‘డూ నాట్ డిస్టర్బ్’ ఆన్‌లో ఉన్నా.. ఎమర్జెన్సీ కాల్స్ మిస్ అవ్వకుండా ఇలా చేయండి!

మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నప్పుడు ఫోన్ కాల్స్, నోటిఫికేషన్లు డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు 'డూ నాట్ డిస్టర్బ్' మోడ్‌ను వాడుతుంటాం. అయితే, ...

Read moreDetails

జాగ్రత్త: మీ గూగుల్ క్యాలెండర్‌లోకి ‘దొంగలు’ చొరబడ్డారు.. ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

సాధారణంగా మనకు ఏదైనా ఈమెయిల్ వస్తే అది 'స్పామ్' ఫోల్డర్‌లోకి వెళ్తుందేమో కానీ, గూగుల్ క్యాలెండర్ ఇన్విటేషన్ మాత్రం నేరుగా ఫోన్ స్క్రీన్‌పై 'నోటిఫికేషన్' రూపంలో ప్రత్యక్షమవుతుంది. ...

Read moreDetails

చందమామ.. సిద్ధంగా ఉండు: 52 ఏళ్ల తర్వాత నాసా ‘అర్టెమిస్-2’ ప్రయోగానికి కౌంట్‌డౌన్!

1972లో అపోలో-17 మిషన్ ముగిసిన తర్వాత మళ్ళీ మనిషిని చంద్రుడి మీదికి పంపేందుకు నాసా సిద్ధమైంది. ఈసారి 'అర్టెమిస్-2' ద్వారా నలుగురు వ్యోమగాములు (ముగ్గురు అమెరికన్లు, ఒక ...

Read moreDetails

చెక్ మేట్ రాజకీయం: సైప్రస్‌లో భారత గ్రాండ్ మాస్టర్ల సత్తా!

సైప్రస్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్ (Candidates Chess Tournament) లో భారత గ్రాండ్ మాస్టర్లు మిశ్రమ ఫలితాలతో రాణిస్తున్నారు గత రౌండ్‌లో ఓటమిని చవిచూసిన ...

Read moreDetails

కింగ్ కోహ్లీ మెమరీ టెస్ట్: ఐపీఎల్ క్విజ్‌లో 4/5 స్కోరు.. తన రికార్డునే మర్చిపోయిన విరాట్!

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఘనవిజయం సాధించిన ఆర్సీబీ, తమ తదుపరి పోరులో ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ విరామ సమయంలో ఆటగాళ్లంతా రిలాక్స్ ...

Read moreDetails

ధోని ఈజ్ బ్యాక్.. ముందే రాబోతున్న ‘థలా’: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు పండగే!

సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మొదట ధోని రెండు వారాల పాటు (సుమారు 4-5 మ్యాచ్‌లు) అందుబాటులో ఉండడని ప్రకటించినప్పటికీ, తాజా దృశ్యాలు భిన్నంగా ఉన్నాయి. ధోని తన క్రికెట్ ...

Read moreDetails

ఐపీఎల్ 2026: తొలి రౌండ్ ముగిసింది.. అసలైన మజా మొదలైంది!

తొలి మ్యాచ్‌లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ (+4.171) భారీ నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. వారి వెంటే ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సిమ్’ బాంబు: 198 కార్డులతో పట్టుబడ్డ కిలాడీ.. కంబోడియా ముఠా గుట్టురట్టు!

హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ గత నెల 31న కంబోడియా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తనిఖీల్లో భాగంగా అతడి బ్యాగేజీలో ఏకంగా 198 ...

Read moreDetails

అభం శుభం ఎరుగని పసిపాపపై పాశవికం.. చెరువు కట్టపై విగతజీవిగా అంగన్‌వాడీ చిన్నారి!

నారాయణపేట మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమారులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వారిలో మూడో కుమారుడి నాలుగేళ్ల కుమార్తె గ్రామంలోనే ...

Read moreDetails

హోంగార్డు బయ్యన్న ఆత్మహత్య..అధికారుల వేధింపులే కారణమా?

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బయ్యన్నకు గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస విధులు కేటాయించారు. మూడు రోజుల పాటు శిర్సనగండ్ల ...

Read moreDetails

కన్నతండ్రి అని కూడా చూడకుండా.. కళ్లలో కారం చల్లి, రాడ్డుతో కొట్టి చంపిన కుమారుడు!

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెందిన తాజుద్దీన్ (55) కొంతకాలంగా జహీరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాజుద్దీన్ పేరిట ...

Read moreDetails

అభిమానులమని నమ్మించి అటాక్: జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై అర్ధరాత్రి దారుణ దాడి!

జబర్దస్త్ ఫేమ్ కొమురక్క ఇంట్లో జరిగిన ఒక పాత బంగారం దొంగతనం చివరకు ఆమెపై హత్యాప్రయత్నం దాకా వెళ్ళింది. కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీనాథ్ గతంలో ...

Read moreDetails

కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర మంత్రికి కేటీఆర్‌ బహిరంగ లేఖ.

కాజీపేటను తక్షణమే రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ...

Read moreDetails

బ్రేకింగ్: గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ బందోబస్తు.. సిలిండర్ల కోసం యుద్ధం!

దూరంగా ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంటలు రేపుతోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడటంతో ...

Read moreDetails

ఈఆర్‌సీ సంచలన నిర్ణయం: కరెంటు షాక్‌ మరణాలకు రూ. 8 లక్షల పరిహారం!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ...

Read moreDetails

సామాన్యుడిపై ‘మీసేవ’ భారం: ఛార్జీలు 50% పెంపు.. నేటి నుంచే అమలు!

తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా సామాన్యులకు అందే పౌర సేవల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ...

Read moreDetails

భూ భారతికి ‘మస్కా’: లేని భూమికి పట్టా.. సూర్యాపేటలో రూ. కోట్ల భూదందా!

సూర్యాపేట జిల్లా కేంద్రం శివారులో రూ.కోట్ల విలువైన నాలా భూమికి అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయిలో అసలు వ్యవసాయ భూమే లేకున్నా, ...

Read moreDetails

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు: ఎస్సై తో సహా నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు!

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన కలకలం రేపింది. అందిన సమాచారం ప్రకారం, పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ...

Read moreDetails

విశాఖలో దారుణ హత్య: మౌనిక మృతికి కేసు విచారణలో కీలక వివరాలు

విశాఖపట్నం ఎల్‌.వి.నగర్లో దారుణ హత్యకు గురైన మౌనిక (29) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ...

Read moreDetails

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: మహిళ మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

శనివారం రాత్రి జాతీయ రహదారి-30పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కట్టేకల్యాణ్ గ్రామానికి చెందిన 13 మంది కూలీలు, పసుపు పని కోసం పోలవరం ...

Read moreDetails

నెల్లూరు జిల్లా కోడవలూరు: జంట హత్యల కలకలం

నెల్లూరు జిల్లా కోడవలూరు మండలంలో గండవరం పొలాల్లో రెండు దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య ...

Read moreDetails

తల్లయిన తర్వాత కియారా అద్వాణీ జీవిత దృష్టి మారిందంటోంది!!

బాలీవుడ్ నటి కియారా అద్వాణీ తల్లయిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ, “తల్లయిన తర్వాత ఇప్పుడు నేను ఆడపులిలా ...

Read moreDetails

గేమింగ్ మాయలో మరో నిండు ప్రాణం బలి.. ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య!

ఒడిశాలోని నువాపడాకు చెందిన మహమ్మద్‌ బషీర్‌ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన వయసులో ...

Read moreDetails

అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది: వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న కొంగ కథ!

ఒక రోజు కొంగకి చాలా ఆకలి వేసింది. చెరువులో వున్న చేపలలో ఏది తినాలో పరిశీలిస్తోంది. ఆ రోజు చెరువులో చాలా చేపలు ఉన్నాయి, కానీ కొంగ ...

Read moreDetails

“రస్సెల్ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, కేకేఆర్ భావోద్వేగం!!

ఇది కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అభిమానులకు ఒక ముగింపు మరియు కొత్త ఆరంభం వంటి వార్త. ఆండ్రీ రస్సెల్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముగించి కోచ్‌గా ...

Read moreDetails

బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారులపై ముఠా కన్ను..కోట్లకు చేరువైన నగల దోపిడి!!

కర్ణాటకలో భారీ నగల దొంగతనం కలకలం రేపింది. ఏపీలోని మంత్రాలయం నుంచి మంగళూరుకు వెళుతున్న స్లీపర్‌ కోచ్‌ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆభరణాల వ్యాపారుల వద్ద నుంచి ...

Read moreDetails

భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీశాడా? భర్త అమానుషం వైరల్!

వైఎస్సార్‌ కడప జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెను కాపాడాల్సిన భర్త, దాన్ని సరదాగా భావించి వీడియో తీసిన సంఘటన ...

Read moreDetails

స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగింపు

స్పీకర్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ల పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కీలకత పొందింది. రాష్ట్రంలోని 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు జులై 31, 2025న ...

Read moreDetails

తిరుమల లడ్డూ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ వ్యవహారం ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై చేసిన ...

Read moreDetails

గ్యాస్‌ కొరత ఎఫెక్ట్‌.. హోటల్‌ బిల్లులో కొత్త ఛార్జ్‌

దేశంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత రోజురోజుకీ తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా టిఫిన్‌ సెంటర్లు వంటగ్యాస్‌పై పూర్తిగా ఆధారపడటం వల్ల ఈ సమస్య ...

Read moreDetails

వేసవి వేడి ,యుద్ధ ప్రభావం…నీటి సీసాల ధరలధరలు పెరగనున్నాయా?

ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తుండగా, దాని ప్రభావం భారతదేశంలో సాధారణ ప్రజలపై కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్‌ ...

Read moreDetails

హర్మూజ్‌ జలసంధి వద్ద నిలిచిన ఎల్పీజీ ట్యాంకర్లు.. ఇరాన్‌తో భారత్‌ చర్చలు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి ప్రపంచానికి అత్యంత కీలకమైన చమురు, గ్యాస్‌ రవాణా మార్గం ...

Read moreDetails

సమయం లేదంటూ టీఎంసీ అపాయింట్‌మెంట్‌కు నిరాకరణ

తృణమూల్ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవాలని కోరిన నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఆదివాసీ సంక్షేమ కార్యక్రమాల ...

Read moreDetails

యుద్ధజ్వాలలను దాటి భారత్‌కు చేరుకున్న చమురు నౌకలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నప్పటికీ భారత్‌కు ముడి చమురు సరఫరా కొనసాగుతుండటం ఊరట కలిగిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి ప్రపంచ ...

Read moreDetails

గల్ఫ్ యుద్ధం ప్రభావం.. రాష్ట్రంలో సీఎన్జీ సంక్షోభం

రాష్ట్రంలో ఏర్పడిన సీఎన్జీ సంక్షోభం కారణంగా నగరాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, వ్యక్తిగత కార్లు సీఎన్జీపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో గ్యాస్ ...

Read moreDetails

తెలంగాణలో తొలి డిజిటల్ జనగణనకు ఏర్పాట్లు

జనగణన-2027ను ఆధునిక సాంకేతికతతో నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో కాగితాల ఆధారంగా నిర్వహించిన జనాభా లెక్కల స్థానంలో ఈసారి పూర్తిగా డిజిటల్ విధానాన్ని ...

Read moreDetails

ప్రత్తిపాడు మన్యం ప్రాంతంలో పులి సంచారం.. గ్రామస్తుల్లో ఆందోళన

ప్రత్తిపాడు మన్యం ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బౌరువాక గ్రామ పరిసరాల్లోని దట్టమైన అడవి ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు స్థానికులు ...

Read moreDetails

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ప్రమాణ స్వీకారం

జస్టిస్‌ లిసా గిల్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం న్యాయ రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన ...

Read moreDetails

కోనసీమను కమ్మేసిన మంచు.. వాహనదారులకు ఇబ్బందులు

కోనసీమ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రాంతమంతా మసకబారిపోయింది. సాధారణంగా వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉండే సమయంలో ఇలాంటి పొగమంచు కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి ...

Read moreDetails

అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్‌ ప్రకటించిన ఈ దాడి వార్తతో అంతర్జాతీయ వేదికలపై చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. గల్ఫ్‌ ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా ఈ ప్రకటన ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News