Tag: telugu news

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

చంద్రబాబు అరెస్టు ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ నాటి పరిణామాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ...

Read moreDetails

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ...

Read moreDetails

పవన్‌ అంటే పేరు కాదు.. ఓ ప్రభంజనం! పవర్‌స్టార్‌ బర్త్‌డే స్పెషల్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పేరు వినగానే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. తెరపై ఆయన కనిపిస్తే చాలు.. థియేటర్లు అభిమానుల నినాదాలతో దద్దరిల్లుతాయి. ‘పవన్‌ అంటే ...

Read moreDetails

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

ఈ రెండు సంక్షేమ పథకాల అమలుపై సింగిల్‌ బెంచ్‌ విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు సీజే ధర్మాసనం రద్దు చేసింది. దీంతో పథకాల అమలుకు మార్గం సుగమమైంది. ...

Read moreDetails

వెలిగొండకు జలకళ.. ఫేజ్‌-1ను జాతికి అంకితం చేసిన చంద్రబాబు

గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత ...

Read moreDetails

వెలిగొండతో మూడు దశాబ్దాల ప్రజల కల సాకారం: లోకేశ్‌

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమవుతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. వెలిగొండ నుంచి కృష్ణా జలాలు ప్రవహించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ...

Read moreDetails

వేప చెట్టు వివాదం.. ఇద్దరి ప్రాణాలు బలి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం ...

Read moreDetails

రాష్ట్ర సుభిక్షం కోసం భీమేశ్వరుడిని వేడుకున్న మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు ...

Read moreDetails

కొత్త కారు పూజలో విషాదం.. మామను బలిగొన్న కారు

కొత్త కారు పూజ కోసం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి వెళ్లిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పూజ సమయంలో కారును ముందుకు కదపాలని పూజారి సూచించడంతో డ్రైవర్‌ పొరపాటున ...

Read moreDetails

ఏపీలో పచ్చదనం పెంపే లక్ష్యం.. 2047 నాటికి 50 శాతం గ్రీన్‌ కవర్‌: నాగబాబు

రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీ-గ్రీన్‌ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 22.96 శాతం అటవీ విస్తీర్ణాన్ని 2047 నాటికి ...

Read moreDetails

రాఖీ పండుగ వేళ విషాదం.. విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొత్తవలసకు ...

Read moreDetails

స్థానిక ఎన్నికలకు సిద్ధం.. జగన్‌ పిటిషన్‌పై చంద్రబాబు ఫైర్‌

స్థానిక ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు ...

Read moreDetails

చిలకలూరిపేటలో విషాదం.. ఒకే కుటుంబాల్లో తీరని శోకం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న 15 మంది కుటుంబ సభ్యులు ...

Read moreDetails

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ ...

Read moreDetails

నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేపాల్‌లో ఏపీకి చెందిన ఎవరైనా వరదల ...

Read moreDetails

మార్గదర్శి కేసులో ధర్మమే గెలిచింది

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నిజాయతీ, నిబద్ధతకు దక్కిన మహోన్నత విజయమని పూర్వ ...

Read moreDetails

33 ఏళ్ల అనుబంధం.. మార్గదర్శిపై చెక్కుచెదరని నమ్మకం!

1993లో వివాహం తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో నెలకు రూ.2 వేల జీతం వచ్చేదని ఓ చందాదారు తెలిపారు. ఆ సమయంలోనే భవిష్యత్తు అవసరాల కోసం ...

Read moreDetails

వర్షాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.. ఈ సూచనలు పాటించండి

వర్షాకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు వాతావరణ పరిస్థితులను ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారీ వర్షాలు, వరదలు, జారే రోడ్లు, ట్రాఫిక్‌ అంతరాయాల కారణంగా ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే ...

Read moreDetails

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు, ...

Read moreDetails

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన దీపారెడ్డి.. ఆమనగల్లు మండలం ...

Read moreDetails

ఇంద్రకీలాద్రిపై భక్తి సందడి.. వైభవంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలు

శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఆలయ పరిసరాలను ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో అందంగా అలంకరించారు. ప్రకృతి ప్రసాదించిన సంపదను ...

Read moreDetails

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శివాని ...

Read moreDetails

బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ కోర్సులకు పెరుగుతున్న అవకాశాలు

ఇంటర్మీడియట్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ రంగం ఒక మంచి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. కళలపై ఆసక్తి, సృజనాత్మకత ఉన్న విద్యార్థులు బీఎఫ్‌ఏ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ...

Read moreDetails

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచాయి. లీటర్‌పై సుమారు 90 పైసల వరకు పెంపు చేయగా, ...

Read moreDetails

తిరుమలలో విషాదం.. భవనం పై నుంచి పడి కార్మికుడి మృతి

తిరుమలలోని అవధూత దత్తపీఠం వద్ద జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మూడంతస్తుల భవనంపై ఉన్న వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడిపోయాడు. ...

Read moreDetails

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ స్పష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడికి సిద్ధమైనప్పటికీ, గల్ఫ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ విజ్ఞప్తుల మేరకు ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా ...

Read moreDetails

నీటి అడుగున వ్యోమగాముల శిక్షణ కేంద్రం ఏర్పాటు

భారతదేశంలో తొలిసారిగా మానవసహిత అంతరిక్షయాత్రలకు శిక్షణ ఇవ్వడానికి నీటి అడుగున ప్రయోగాత్మక ఆవాసాన్ని ఏర్పాటు చేయబోతోంది ఓ అంకుర సంస్థ. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యోమగాములు స్పేస్‌లో ...

Read moreDetails

మే 20న దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్‌

హక్కుల సాధన కోసం ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఛాంబర్ ...

Read moreDetails

5 వేల మంది కొత్తగా ఆయిల్‌పామ్‌ సాగుకు ముందడుగు

సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆయిల్‌పామ్‌ కర్మాగారం రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు కొత్త ఊపునిచ్చింది. ఇప్పటికే 22 జిల్లాల రైతులు ఈ కర్మాగారానికి గెలలను ...

Read moreDetails

స్పీడ్ గవర్నెన్స్ లక్ష్యంగా అన్ని జిల్లాల్లో మెరుగైన సేవలు అందించాలని ఆదేశం

సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు సుమారు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో 80 శాతం ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(22-04-2026)

ఈరోజు (ఏప్రిల్ 22, 2026) భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా ...

Read moreDetails

స్మార్ట్ టిప్: ‘డూ నాట్ డిస్టర్బ్’ ఆన్‌లో ఉన్నా.. ఎమర్జెన్సీ కాల్స్ మిస్ అవ్వకుండా ఇలా చేయండి!

మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నప్పుడు ఫోన్ కాల్స్, నోటిఫికేషన్లు డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు 'డూ నాట్ డిస్టర్బ్' మోడ్‌ను వాడుతుంటాం. అయితే, ...

Read moreDetails

జాగ్రత్త: మీ గూగుల్ క్యాలెండర్‌లోకి ‘దొంగలు’ చొరబడ్డారు.. ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

సాధారణంగా మనకు ఏదైనా ఈమెయిల్ వస్తే అది 'స్పామ్' ఫోల్డర్‌లోకి వెళ్తుందేమో కానీ, గూగుల్ క్యాలెండర్ ఇన్విటేషన్ మాత్రం నేరుగా ఫోన్ స్క్రీన్‌పై 'నోటిఫికేషన్' రూపంలో ప్రత్యక్షమవుతుంది. ...

Read moreDetails

చందమామ.. సిద్ధంగా ఉండు: 52 ఏళ్ల తర్వాత నాసా ‘అర్టెమిస్-2’ ప్రయోగానికి కౌంట్‌డౌన్!

1972లో అపోలో-17 మిషన్ ముగిసిన తర్వాత మళ్ళీ మనిషిని చంద్రుడి మీదికి పంపేందుకు నాసా సిద్ధమైంది. ఈసారి 'అర్టెమిస్-2' ద్వారా నలుగురు వ్యోమగాములు (ముగ్గురు అమెరికన్లు, ఒక ...

Read moreDetails

చెక్ మేట్ రాజకీయం: సైప్రస్‌లో భారత గ్రాండ్ మాస్టర్ల సత్తా!

సైప్రస్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్ (Candidates Chess Tournament) లో భారత గ్రాండ్ మాస్టర్లు మిశ్రమ ఫలితాలతో రాణిస్తున్నారు గత రౌండ్‌లో ఓటమిని చవిచూసిన ...

Read moreDetails

కింగ్ కోహ్లీ మెమరీ టెస్ట్: ఐపీఎల్ క్విజ్‌లో 4/5 స్కోరు.. తన రికార్డునే మర్చిపోయిన విరాట్!

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఘనవిజయం సాధించిన ఆర్సీబీ, తమ తదుపరి పోరులో ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ విరామ సమయంలో ఆటగాళ్లంతా రిలాక్స్ ...

Read moreDetails

ధోని ఈజ్ బ్యాక్.. ముందే రాబోతున్న ‘థలా’: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు పండగే!

సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మొదట ధోని రెండు వారాల పాటు (సుమారు 4-5 మ్యాచ్‌లు) అందుబాటులో ఉండడని ప్రకటించినప్పటికీ, తాజా దృశ్యాలు భిన్నంగా ఉన్నాయి. ధోని తన క్రికెట్ ...

Read moreDetails

ఐపీఎల్ 2026: తొలి రౌండ్ ముగిసింది.. అసలైన మజా మొదలైంది!

తొలి మ్యాచ్‌లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ (+4.171) భారీ నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. వారి వెంటే ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సిమ్’ బాంబు: 198 కార్డులతో పట్టుబడ్డ కిలాడీ.. కంబోడియా ముఠా గుట్టురట్టు!

హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ గత నెల 31న కంబోడియా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తనిఖీల్లో భాగంగా అతడి బ్యాగేజీలో ఏకంగా 198 ...

Read moreDetails

అభం శుభం ఎరుగని పసిపాపపై పాశవికం.. చెరువు కట్టపై విగతజీవిగా అంగన్‌వాడీ చిన్నారి!

నారాయణపేట మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమారులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వారిలో మూడో కుమారుడి నాలుగేళ్ల కుమార్తె గ్రామంలోనే ...

Read moreDetails

హోంగార్డు బయ్యన్న ఆత్మహత్య..అధికారుల వేధింపులే కారణమా?

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బయ్యన్నకు గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస విధులు కేటాయించారు. మూడు రోజుల పాటు శిర్సనగండ్ల ...

Read moreDetails

కన్నతండ్రి అని కూడా చూడకుండా.. కళ్లలో కారం చల్లి, రాడ్డుతో కొట్టి చంపిన కుమారుడు!

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెందిన తాజుద్దీన్ (55) కొంతకాలంగా జహీరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాజుద్దీన్ పేరిట ...

Read moreDetails

అభిమానులమని నమ్మించి అటాక్: జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై అర్ధరాత్రి దారుణ దాడి!

జబర్దస్త్ ఫేమ్ కొమురక్క ఇంట్లో జరిగిన ఒక పాత బంగారం దొంగతనం చివరకు ఆమెపై హత్యాప్రయత్నం దాకా వెళ్ళింది. కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీనాథ్ గతంలో ...

Read moreDetails

కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర మంత్రికి కేటీఆర్‌ బహిరంగ లేఖ.

కాజీపేటను తక్షణమే రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ...

Read moreDetails

బ్రేకింగ్: గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ బందోబస్తు.. సిలిండర్ల కోసం యుద్ధం!

దూరంగా ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంటలు రేపుతోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడటంతో ...

Read moreDetails

ఈఆర్‌సీ సంచలన నిర్ణయం: కరెంటు షాక్‌ మరణాలకు రూ. 8 లక్షల పరిహారం!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ...

Read moreDetails

సామాన్యుడిపై ‘మీసేవ’ భారం: ఛార్జీలు 50% పెంపు.. నేటి నుంచే అమలు!

తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా సామాన్యులకు అందే పౌర సేవల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ...

Read moreDetails

భూ భారతికి ‘మస్కా’: లేని భూమికి పట్టా.. సూర్యాపేటలో రూ. కోట్ల భూదందా!

సూర్యాపేట జిల్లా కేంద్రం శివారులో రూ.కోట్ల విలువైన నాలా భూమికి అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయిలో అసలు వ్యవసాయ భూమే లేకున్నా, ...

Read moreDetails

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు: ఎస్సై తో సహా నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు!

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన కలకలం రేపింది. అందిన సమాచారం ప్రకారం, పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ...

Read moreDetails

విశాఖలో దారుణ హత్య: మౌనిక మృతికి కేసు విచారణలో కీలక వివరాలు

విశాఖపట్నం ఎల్‌.వి.నగర్లో దారుణ హత్యకు గురైన మౌనిక (29) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News