Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఏంటి?

మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం బంధువులు దాఖలుచేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నేడు (శుక్రవారం) తిరస్కరించింది. కోర్టు, ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని స్పష్టత...

Read moreDetails

క్రేన్‌ కూలి టీచర్‌ మృతి… హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు

శ్లాబ్‌ సామగ్రి మోసుకెళ్లే క్రేన్‌ కూలి ఘటనలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్ (45) ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజానగరం ఉన్నత పాఠశాలలో...

Read moreDetails

భక్తులతో సానుభూతిగా తిరుమల సందర్శించినరాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశానికి ప్రథమ మహిళ అయినా ఆ దేవ దేవుని దగ్గర సామాన్య భక్తురాలే,నిన్న రాష్ట్రపతి దౌప్రది ముర్ము గారి తిరుమల పర్యటన సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి...

Read moreDetails

నడింపల్లిలో మహిళలతో ఆత్మీయ సమాలోచనలో పాల్గొన్న నారా భువనేశ్వరి

కుప్పం పర్యటనలో భాగంగా నడింపల్లి గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడి ఆనందాన్ని...

Read moreDetails

మూడో రోజు గ్రీవెన్స్ దర్సనంలో ప్రజల సమస్యలు ఆలకించిన నారా భువనేశ్వరి

మూడో రోజు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి గారు శాంతిపురం నివాసంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు గంటలపాటు ప్రతి ఒక్కరి సమస్యలను ఓపిగ్గా విని...

Read moreDetails

వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష.

కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీంపై సమగ్ర చర్చ జరిగింది. సంజీవని ప్రాజెక్టు స్కీంను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు వైద్య...

Read moreDetails

ఉచిత బస్సు సౌకర్యాన్ని పరిశీలించిన నారా భువనేశ్వరి

మహిళల కోసం సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా నారా భువనేశ్వరి గారు ప్రయాణించారు. ఆధార్ కార్డు చూపించి బస్సులో...

Read moreDetails

ఇందిరా గాంధీ స్టేడియానికి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు!

రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలను నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా విజయవాడ నగర హృదయభాగంలో ఉన్న...

Read moreDetails

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తితిదే చైర్మన్‌ బీఆర్‌ నాయుడు,...

Read moreDetails

తుమ్మిసి చెరువులో జలహారతి – కుప్పం అభివృద్ధిపై చంద్రబాబు సేవలను స్మరించిన భువనేశ్వరి

తుమ్మిసి పెద్ద చెరువులో నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం అని ఆమె తెలిపారు. తాగునీరు...

Read moreDetails

జగన్ శైలిలో శక్తి ప్రదర్శన

యూరప్‌ పర్యటనకు అనుమతి మంజూరులో భాగంగా విధించిన షరతుల మేరకు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని...

Read moreDetails

గూగుల్ ప్రాజెక్ట్ కోసం వేగంగా భూసేకరణ కార్యక్రమం కొనసాగుతోంది

గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో భూసేకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్...

Read moreDetails

అమరావతిలో తొలి ప్రభుత్వ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్

అమరావతిలో తొలి ప్రభుత్వ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ ప్రారంభం కానుంది. ఈ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక విద్యా సౌకర్యాలతో, ప్రపంచ స్థాయి బోధనా విధానంతో ఏర్పాటు...

Read moreDetails

“విద్యార్థుల శ్రమ, విలువలే భవిష్యత్ విజయానికి పునాది: నారా భువనేశ్వరి”

క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యంతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని...

Read moreDetails

వియత్నాంలో భారీ వరదలు.. 16 మంది మృతి

3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వియత్నాంను వరదలు ముంచెత్తాయి. 1500MMలకు పైగా వర్షం కురవడంతో సెంట్రల్ వియత్నాంలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వరదలు, కొండచరియలు...

Read moreDetails

వైఎస్ జగన్–సునీత: కోర్టులో ఎదురుపడ్డా… వివేకా కుమార్తెను అభివాదం చేయకుండా వెళ్లిన జగన్

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీతను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ (YS Jagan) పట్టించుకోలేదు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై జరుగుతున్న వాదనలు...

Read moreDetails

కుప్పంలో నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటన – ప్రజా దర్బార్, సేవా కార్యక్రమాలతో సందడి

కుప్పం పర్యటనలో రెండో రోజు శాంతిపురం నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించిన నారా భువనేశ్వరి గారు, స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను...

Read moreDetails

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన – ప్రజల కృతజ్ఞతలు, మహిళల హృదయపూర్వక స్వాగతం

గుత్తార్లపల్లిలో నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ ప్రసన్న చౌడేశ్వరమ్మ దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. “మా మాటగా చెప్పు...

Read moreDetails

హిడ్మా మద్వి మృతదేహం స్వగ్రామానికి తరలించబడింది.

మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని ఆయన స్వగ్రామ పూవర్తికి తరలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో చేరుకొని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. గ్రామం...

Read moreDetails

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి… ఇప్పటి నుంచే ప్రజల్లో చురుకుగా ఉండండి.

మూడు–నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజల్లో చురుకుగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం...

Read moreDetails

15 మంది రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలింపు జరిగింది.

ఏలూరులో ఒక భవనాన్ని షెల్టర్‌ జోన్‌గా ఉపయోగిస్తున్న 15 మంది మావోయిస్టులను ఈ నెల 18న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని బుధవారం ఏలూరు మొబైల్‌...

Read moreDetails

విశాఖలో అగ్ని ప్రమాదం: కార్ల షోరూమ్‌లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.

విశాఖ మద్దిలపాలెంలో కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఎగసిపడ్డ మంటల కారణంగా రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి, మరో రెండు కార్లు పాక్షికంగా కాలిపోయాయి....

Read moreDetails

మంత్రి నారాయణ: రాజమహేంద్రవరానికి రింగ్ రోడ్ నిర్మాణం.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మరియు పరిసర గ్రామాలను కలిపే రింగ్‌రోడ్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు....

Read moreDetails

ఆనంద్ మహీంద్రా: చంద్రబాబు అపారమైన శక్తి.

పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలు, ఆయన చేస్తున్న నిరంతర కృషిని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. చంద్రబాబును “తిరుగులేని శక్తి”గా...

Read moreDetails

తుపాను హెచ్చరిక: ఏపీపై మళ్లీ ముప్పు.. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

రాష్ట్రానికి మళ్లీ తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తరువాతి 48 గంటల్లో అది...

Read moreDetails

సీఎం చంద్రబాబు: రైతులు గర్వంగా నడిచేలా చేస్తాను.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. రైతులు పాత పద్ధతులను విడిచిపెట్టి ఆధునిక విధానాలతో పంటలను సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహాలు...

Read moreDetails

ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో నారా భువనేశ్వరి: విజయం కష్టానికి, నిబద్ధతకే సొంతం

కుప్పం (చిత్తూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో...

Read moreDetails

పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

పుట్టపర్తి: సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి...

Read moreDetails

పుట్టపర్తిలో శతజయంతి వైభవం: సత్యసాయి మహాసమాధి వద్ద ప్రధాని మోదీ దర్శనం

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి చేరుకుని, సాయి కుల్వంత్‌ హాల్‌లోని శ్రీ...

Read moreDetails

పరమశివుని ఆశీస్సుల కోసం నారా–నందమూరి కుటుంబం ప్రత్యేక పూజలు

కార్తిక మాసం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దంపతులు సోమవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకంతో కూడిన ఈ పూజల్లో నారా,...

Read moreDetails

అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్‌ రేపు సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో గురువారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని...

Read moreDetails

పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరిక

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు...

Read moreDetails

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 32 పేజీల కొత్త ప్రశ్నాపత్ర పుస్తికా ఏర్పాటు

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఈసారి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫస్ట్‌ ఇయర్లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేయడంతో పాటు ప్రశ్నాపత్ర పద్ధతి కూడా మార్చబడింది. కొత్తగా ఒక...

Read moreDetails

పోలవరం: ప్రాజెక్టు పురోగతికి ఆ ఆటంకం తొలగాలి

పోలవరం ప్రాజెక్టు పనులు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు నిర్మాణానికి కేంద్ర అటవీ–పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తరచూ తీసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా 2026 జూలై 7...

Read moreDetails

మావోయిస్టు హిడ్మా: విజ‌య‌వాడలో కలకలం… ఏలూరు, కాకినాడల్లో ఉద్రిక్త పరిస్థితులు

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో భద్రతా దళాల కఠిన కూంబింగ్‌ చర్యలతో ఇబ్బందుల్లో పడిన మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు తరలివస్తున్నట్లు ఏపీ ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విజయవాడ,...

Read moreDetails

సత్యసాయి బాబా: 9.2 కిలోల బంగారంతో రూపొందించిన సత్యసాయి విగ్రహం

శ్రీసత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో శాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలతో ప్రారంభమైన ఉత్సవంలో...

Read moreDetails

పుట్టపర్తి లో ఘనంగా ప్రారంభమైన సత్యసాయి బాబా 100 వ శత జయంతి వేడుకలు.

వేద పండితుల వేదమంత్రోచ్ఛానులతో రథోత్సవ వేడుకను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ దంపతులు...

Read moreDetails

మానవత్వం మంటగలిసిపోయిన విషాదం

నిండు ప్రాణం పోతుంటే నిల్చుండిపోయారు 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు' అన్న అందెశ్రీ పాట గుంటూరు(D) కురగల్లులో జరిగిన రోడ్డు ప్రమాదానికి సరిగ్గా...

Read moreDetails

న్యూ ఆటోనగర్‌లో పోలీస్, అక్టోపస్ దాడులు: మావోయిస్టులపై చర్య

న్యూ ఆటోనగర్‌లో పోలీస్ బలగాలు మరియు అక్టోపస్ బృందం సంయుక్తంగా చర్యలు చేపట్టింది. సమాచారం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొంతమంది మావోయిస్టులు ఇక్కడ వివాదాస్పద కార్యకలాపాలు చేపట్టడానికి...

Read moreDetails

రాజధానిలో ఏర్పాటు చేయనున్న శ్రీవారి ఆలయానికి రెండో ప్రాకార నిర్మాణం

రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో తితిదే నిర్మిస్తున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి త్వరలో మహర్దశ రానుంది. ఆలయ విస్తరణలో భాగంగా రెండో ప్రాకారం నిర్మించాలని తితిదే నిర్ణయించింది. ఈ...

Read moreDetails

కల్తీ నెయ్యి కేసు: రూ.4 కోట్లు ఖాతాలోకి ఎలా చేరాయి?

దిల్లీ ఏపీ భవన్‌లో ఐదేళ్లు ప్రత్యేక లైజన్‌ అధికారిగా పనిచేసిన సమయంలో జీతం, భత్యాలు కలిపినా రూ.65 లక్షలు మాత్రమే రావాలి. అలాంటప్పుడు చిన్న అప్పన్న బ్యాంకు...

Read moreDetails

ఉద్యోగాల క్యాలెండర్‌ సిద్ధం చేసేందుకు ప్రభుత్వం వేగంగా వ్యూహాలు రూపొందిస్తోంది.

కూటమి ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు సిద్ధమవుతూ, అన్ని శాఖల్లో ఖాళీల స్థితిని సమగ్రంగా పరిశీలిస్తోంది. ఇందుకోసం వివిధ విభాగాల నుంచి మంజూరైన పోస్టులు, ప్రస్తుత ఖాళీలు,...

Read moreDetails

అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్‌ వ్యాలీలో తమ స్వంత క్వాంటమ్‌ కంప్యూటర్‌ను అమర్చనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ సంస్థ ‘పాస్కల్‌’ ఆసియా–పసిఫిక్‌ సీఈవో...

Read moreDetails

‘పీఎం కిసాన్‌–అన్నదాత సుఖీభవ’ నిధులు రేపు విడుదల కానున్నాయి.

‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం కింద నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5...

Read moreDetails

నందిగామ సమీపంలో ట్రావెల్స్‌ బస్సు లారీని ఢీకొట్టింది.

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నందిగామ సమీపంలోని అనాసాగరం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది...

Read moreDetails

అల్లూరి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు....

Read moreDetails

ద్వారపూడి: అదిగదిగో ద్వారపూడి.. ఇదిగిదిగో భక్తి మేళం

హరిహరసుతనే… శరణమయ్యప్ప… ఆపద్బాంధవనే… శరణమయ్యప్ప… అంటూ మాలధారుల శరణుఘోషలతో ద్వారపూడి అయ్యప్ప దేవాలయం దీపాల వెలుగుతో అల్లుకున్నట్లయింది. దేశంలో ప్రసిద్ధి గాంచిన శబరిమల క్షేత్రానికి భక్తులు ఇరుముడులు...

Read moreDetails

ఐదుగురు అంతర్రాష్ట్ర చోరీ దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చోరీ కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలను చిలకలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 318 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేయగా, వివరాలను డీఎస్పీ...

Read moreDetails

తెనాలి: ఆంధ్రా ప్యారిస్‌… ప్రణాళికలు అద్భుతం!

తెనాలి పట్టణం మూడు చారిత్రక కాలువలతో “ఆంధ్రా ప్యారిస్‌”గా పేరుగాంచింది. పట్టణంలో ఎటు చూసినా జలసవ్వళ్లు, పచ్చదనం ప్రసన్నతను నింపుతూ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ ప్రత్యేకతను...

Read moreDetails

బీసీ కార్పొరేషన్లకు 45 మంది డైరెక్టర్ల నియామకం – ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లలో డైరెక్టర్లను నియమించింది. దాసరి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌లో 15 మంది, ముదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌లో 15...

Read moreDetails
Page 26 of 39 1 25 26 27 39

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News