రాశి ఫలాలు – మీనం
June 22, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా
June 22, 2026
మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం బంధువులు దాఖలుచేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను ఏపీ హైకోర్టు నేడు (శుక్రవారం) తిరస్కరించింది. కోర్టు, ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని స్పష్టత...
Read moreDetailsశ్లాబ్ సామగ్రి మోసుకెళ్లే క్రేన్ కూలి ఘటనలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్ (45) ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజానగరం ఉన్నత పాఠశాలలో...
Read moreDetailsదేశానికి ప్రథమ మహిళ అయినా ఆ దేవ దేవుని దగ్గర సామాన్య భక్తురాలే,నిన్న రాష్ట్రపతి దౌప్రది ముర్ము గారి తిరుమల పర్యటన సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి...
Read moreDetailsకుప్పం పర్యటనలో భాగంగా నడింపల్లి గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడి ఆనందాన్ని...
Read moreDetailsమూడో రోజు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి గారు శాంతిపురం నివాసంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు గంటలపాటు ప్రతి ఒక్కరి సమస్యలను ఓపిగ్గా విని...
Read moreDetailsకుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీంపై సమగ్ర చర్చ జరిగింది. సంజీవని ప్రాజెక్టు స్కీంను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు వైద్య...
Read moreDetailsమహిళల కోసం సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా నారా భువనేశ్వరి గారు ప్రయాణించారు. ఆధార్ కార్డు చూపించి బస్సులో...
Read moreDetailsరాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలను నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా విజయవాడ నగర హృదయభాగంలో ఉన్న...
Read moreDetailsరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు,...
Read moreDetailsతుమ్మిసి పెద్ద చెరువులో నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం అని ఆమె తెలిపారు. తాగునీరు...
Read moreDetailsయూరప్ పర్యటనకు అనుమతి మంజూరులో భాగంగా విధించిన షరతుల మేరకు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం హైదరాబాద్లోని...
Read moreDetailsగూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో భూసేకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్...
Read moreDetailsఅమరావతిలో తొలి ప్రభుత్వ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ ప్రారంభం కానుంది. ఈ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక విద్యా సౌకర్యాలతో, ప్రపంచ స్థాయి బోధనా విధానంతో ఏర్పాటు...
Read moreDetailsక్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యంతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని...
Read moreDetails3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వియత్నాంను వరదలు ముంచెత్తాయి. 1500MMలకు పైగా వర్షం కురవడంతో సెంట్రల్ వియత్నాంలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వరదలు, కొండచరియలు...
Read moreDetailsమాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీతను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ (YS Jagan) పట్టించుకోలేదు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై జరుగుతున్న వాదనలు...
Read moreDetailsకుప్పం పర్యటనలో రెండో రోజు శాంతిపురం నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించిన నారా భువనేశ్వరి గారు, స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను...
Read moreDetailsగుత్తార్లపల్లిలో నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ ప్రసన్న చౌడేశ్వరమ్మ దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. “మా మాటగా చెప్పు...
Read moreDetailsమావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్గఢ్లోని ఆయన స్వగ్రామ పూవర్తికి తరలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో చేరుకొని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. గ్రామం...
Read moreDetailsమూడు–నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజల్లో చురుకుగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం...
Read moreDetailsఏలూరులో ఒక భవనాన్ని షెల్టర్ జోన్గా ఉపయోగిస్తున్న 15 మంది మావోయిస్టులను ఈ నెల 18న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని బుధవారం ఏలూరు మొబైల్...
Read moreDetailsవిశాఖ మద్దిలపాలెంలో కార్ల షోరూమ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఎగసిపడ్డ మంటల కారణంగా రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి, మరో రెండు కార్లు పాక్షికంగా కాలిపోయాయి....
Read moreDetailsతూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మరియు పరిసర గ్రామాలను కలిపే రింగ్రోడ్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు....
Read moreDetailsపెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలు, ఆయన చేస్తున్న నిరంతర కృషిని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. చంద్రబాబును “తిరుగులేని శక్తి”గా...
Read moreDetailsరాష్ట్రానికి మళ్లీ తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తరువాతి 48 గంటల్లో అది...
Read moreDetailsముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. రైతులు పాత పద్ధతులను విడిచిపెట్టి ఆధునిక విధానాలతో పంటలను సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహాలు...
Read moreDetailsకుప్పం (చిత్తూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో...
Read moreDetailsపుట్టపర్తి: సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి...
Read moreDetailsపుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి చేరుకుని, సాయి కుల్వంత్ హాల్లోని శ్రీ...
Read moreDetailsకార్తిక మాసం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దంపతులు సోమవారం హైదరాబాద్లోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకంతో కూడిన ఈ పూజల్లో నారా,...
Read moreDetailsవైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో గురువారం హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని...
Read moreDetailsప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్తో పాటు పలువురు...
Read moreDetailsఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఈసారి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ ఇయర్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ను అమలు చేయడంతో పాటు ప్రశ్నాపత్ర పద్ధతి కూడా మార్చబడింది. కొత్తగా ఒక...
Read moreDetailsపోలవరం ప్రాజెక్టు పనులు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు నిర్మాణానికి కేంద్ర అటవీ–పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తరచూ తీసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా 2026 జూలై 7...
Read moreDetailsఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాల కఠిన కూంబింగ్ చర్యలతో ఇబ్బందుల్లో పడిన మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు తరలివస్తున్నట్లు ఏపీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విజయవాడ,...
Read moreDetailsశ్రీసత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో శాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలతో ప్రారంభమైన ఉత్సవంలో...
Read moreDetailsవేద పండితుల వేదమంత్రోచ్ఛానులతో రథోత్సవ వేడుకను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ దంపతులు...
Read moreDetailsనిండు ప్రాణం పోతుంటే నిల్చుండిపోయారు 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు' అన్న అందెశ్రీ పాట గుంటూరు(D) కురగల్లులో జరిగిన రోడ్డు ప్రమాదానికి సరిగ్గా...
Read moreDetailsన్యూ ఆటోనగర్లో పోలీస్ బలగాలు మరియు అక్టోపస్ బృందం సంయుక్తంగా చర్యలు చేపట్టింది. సమాచారం ప్రకారం, ఛత్తీస్గఢ్కు చెందిన కొంతమంది మావోయిస్టులు ఇక్కడ వివాదాస్పద కార్యకలాపాలు చేపట్టడానికి...
Read moreDetailsరాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో తితిదే నిర్మిస్తున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి త్వరలో మహర్దశ రానుంది. ఆలయ విస్తరణలో భాగంగా రెండో ప్రాకారం నిర్మించాలని తితిదే నిర్ణయించింది. ఈ...
Read moreDetailsదిల్లీ ఏపీ భవన్లో ఐదేళ్లు ప్రత్యేక లైజన్ అధికారిగా పనిచేసిన సమయంలో జీతం, భత్యాలు కలిపినా రూ.65 లక్షలు మాత్రమే రావాలి. అలాంటప్పుడు చిన్న అప్పన్న బ్యాంకు...
Read moreDetailsకూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలకు సిద్ధమవుతూ, అన్ని శాఖల్లో ఖాళీల స్థితిని సమగ్రంగా పరిశీలిస్తోంది. ఇందుకోసం వివిధ విభాగాల నుంచి మంజూరైన పోస్టులు, ప్రస్తుత ఖాళీలు,...
Read moreDetailsఅమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీలో తమ స్వంత క్వాంటమ్ కంప్యూటర్ను అమర్చనున్నట్లు ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ సంస్థ ‘పాస్కల్’ ఆసియా–పసిఫిక్ సీఈవో...
Read moreDetails‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం కింద నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5...
Read moreDetailsవిజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నందిగామ సమీపంలోని అనాసాగరం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది...
Read moreDetailsఅల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు....
Read moreDetailsహరిహరసుతనే… శరణమయ్యప్ప… ఆపద్బాంధవనే… శరణమయ్యప్ప… అంటూ మాలధారుల శరణుఘోషలతో ద్వారపూడి అయ్యప్ప దేవాలయం దీపాల వెలుగుతో అల్లుకున్నట్లయింది. దేశంలో ప్రసిద్ధి గాంచిన శబరిమల క్షేత్రానికి భక్తులు ఇరుముడులు...
Read moreDetailsచోరీ కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలను చిలకలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 318 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేయగా, వివరాలను డీఎస్పీ...
Read moreDetailsతెనాలి పట్టణం మూడు చారిత్రక కాలువలతో “ఆంధ్రా ప్యారిస్”గా పేరుగాంచింది. పట్టణంలో ఎటు చూసినా జలసవ్వళ్లు, పచ్చదనం ప్రసన్నతను నింపుతూ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ ప్రత్యేకతను...
Read moreDetailsరాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లలో డైరెక్టర్లను నియమించింది. దాసరి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లో 15 మంది, ముదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లో 15...
Read moreDetails© 2025 ShivaSakthi.Net